జనగామ, యాదాద్రి జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ స్కామ్‌.. రూ.3.72 కోట్ల అవినీతి | Registration Scam Unearthed in Jangaon and Yadadri Districts | Sakshi
Sakshi News home page

జనగామ, యాదాద్రి జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ స్కామ్‌.. రూ.3.72 కోట్ల అవినీతి

Jan 16 2026 7:51 PM | Updated on Jan 16 2026 7:58 PM

Registration Scam Unearthed in Jangaon and Yadadri Districts

వరంగల్: జనగామ-యాదాద్రి జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ స్కామ్‌ వెలుగు చూసింది. ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో రూ. 3.72 ‍కోట్ల అవినీతి జరిగినట్లు వెల్లడైంది. ఈ మేరక 15 మంది నిందితులను జనగామ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఈ అవినీతికి పాల్పడిన నిందితుల నంచి రూ. 63 లక్షల నగద, ఒక కారు, 2 ల్యాప్‌టాప్‌లు, 5 డెస్క్‌టాప్‌లు, 17 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించారు. ఇది ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన కేసుగా నిర్దారించారు.  ఈ కేసుకు సంబంధించి మరో 9 మంది పరారైనట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement