-
మళ్లీ పులుల అలజడి
చెన్నూర్: మంచిర్యాల, చెన్నూర్ డివిజన్లలో మళ్లీ పులులు సంచరిస్తుండడంతో అటవీ ప్రాంతాల సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రెండు డివిజన్లలో పాదముద్రల ఆధారంగా రెండు పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
-
హోరాహోరీ పోరు
బెల్లంపల్లి: బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో రెండో విడత జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. సెగ్మెంట్ వ్యాప్తంగా 114 జీపీల్లో 336 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Mon, Dec 08 2025 07:41 AM -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
మంచిర్యాలఅర్బన్: హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు మెనూ ప్రకారం మెరుగైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అ ధికారి రమాదేవి అన్నారు. ఆదివారం పట్ట ణంలోని ఎస్టీ బాలికల వసతిగృహాన్ని తనిఖీ చేశా రు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Mon, Dec 08 2025 07:41 AM -
ఆంక్షల కోడ్..
Mon, Dec 08 2025 07:41 AM -
మా ఇంటి ఓట్లు అమ్మబడవు
కాసిపేట: పంచాయతీ ఎన్నికలో నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఓ ఉపాధ్యాయుడి కుటుంబం తమ ఇంటి ముందు అంటించిన పోస్టర్లు ఆలోచింపజేస్తున్నాయి. మండలంలోని ధర్మరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న చొప్పదండి బాబ్జీ.
Mon, Dec 08 2025 07:41 AM -
ఐచర్ వాహనంలో మంటలు
ఆదిలాబాద్టౌన్: ఐచర్ వాహనంలో మంటలు చెలరేగిన ఘటన జిల్లాకేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా నుంచి ఆదిలా బాద్రూరల్ మండలం యాపల్గూడకు గడ్డి లోడ్తో వెళ్తున్న వాహనం స్థానిక మసూద్చౌక్ వద్దకు చేరుకోగానే అక్కడ విద్యుత్ తీగలు తగి లాయి.
Mon, Dec 08 2025 07:41 AM -
రెండు ఆలయాల్లో చోరీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి పునరావాస కాలనీలోని రేణుక ఎల్లమ్మతల్లి, శ్రీమార్కండేయస్వామి ఆలయాల్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు.
Mon, Dec 08 2025 07:41 AM -
అ‘పూర్వం’ ఆత్మీయం
లక్సెట్టిపేట మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1976–77 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. వీరి ఆత్మీయ సమ్మేళనానికి స్థానిక కేఎస్సార్ ఫంక్షన్ హాల్ వేదికై ంది. సుమారు 48 ఏళ్ల తర్వాత అందరూ ఒకచోట చేరి సందడి చేశారు.
Mon, Dec 08 2025 07:41 AM -
విద్యార్థులకు కొత్త ప్రోగ్రెస్ కార్డులు
Mon, Dec 08 2025 07:41 AM -
కారు లారీ ఢీ, ఒకరికి గాయాలు
సారంగపూర్: మండలంలోని ధని–సాయినగర్ గ్రామాల మధ్యలో రైస్మిల్లు వద్ద ఆదివారం కారు లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నిర్మల్కు చెందిన రమేశ్గౌడ్ అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని తిరిగి కారులో వెళ్తున్నాడు.
Mon, Dec 08 2025 07:41 AM -
ఇటు సూర్యుడు.. అటు చంద్రుడు
ఉదయం 6:59 గంటలకు సూపర్మూన్
జిల్లా కేంద్రంలో ఉదయం 6:52 గంటలకు.. భానోదయం
Mon, Dec 08 2025 07:41 AM -
ఖోఖో విజేత ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు
ఆదిలాబాద్/మంచిర్యాలఅర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖోఖో బాలుర జట్టు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటింది. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ అండర్–19 ఖోఖో పోటీల విజేతగా నిలిచింది.
Mon, Dec 08 2025 07:41 AM -
చికిత్స పొందాకే డిశ్చార్చి కావాలి
ఆదిలాబాద్రూరల్: పూర్తిస్థాయిలో చికిత్స పొందాకే ఆసుపత్రి నుంచి డిశ్చార్చి కావాలని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ అన్నారు. పట్టణంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Mon, Dec 08 2025 07:41 AM -
భక్తిశ్రద్ధలతో హేమాచలుడికి పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచలక్షేత్రానికి భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
Mon, Dec 08 2025 07:41 AM -
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
Mon, Dec 08 2025 07:41 AM -
చిన్నారులకు మిల్క్
జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లు, చిన్నారుల వివరాలు
ప్రాజెక్టులు సెంటర్లు చిన్నారులు
ములుగు 142 2,536
ఎస్ఎస్ తాడ్వాయి 124 1,430
Mon, Dec 08 2025 07:41 AM -
మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలిచ్చారు.
Mon, Dec 08 2025 07:41 AM -
" />
కాళేశ్వరంలో భక్తుల పూజలు
కాళేశ్వరం: ఆదివారం సెలవురోజు కావడంతో మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో స్నానాలు చేశారు.
Mon, Dec 08 2025 07:41 AM -
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పాలతో ప్రొటీన్స్
Mon, Dec 08 2025 07:41 AM -
చంద్రబాబు సర్కారు తీసుకున్న అనాలోచితన నిర్ణయాన్ని జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టమంటూ ప్రజలు ఊరూరా సంతకం చేసి మరీ చెబుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్
బొమ్మలసత్రం: పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
Mon, Dec 08 2025 07:41 AM -
గెలవిల...
ఆళ్లగడ్డ/మహానంది/పాణ్యం: జిల్లాలో అరటి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బతిని అరకొరగా దిగుబడి చేతికొచ్చింది. ఈ సమయంలోనే మార్కెట్లో ధరలు నేల చూపు చూస్తున్నాయి. ధరలు లేక రైతులు గెలవిల కొట్టుకుంటున్నా ప్రభుత్వం కన్నెతి చూడటం లేదు.
Mon, Dec 08 2025 07:41 AM -
కమనీయం.. స్వర్ణ రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్స వం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేపట్టారు.
Mon, Dec 08 2025 07:41 AM -
వేటగాళ్ల అక్రమ విద్యుత్ వినియోగంపై నిఘా పెట్టాలి
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం సమీపంలోని పొలాల్లో విద్యుత్ లైన్ల నుంచి వన్యప్రాణుల వేటగాళ్ల అక్రమ విద్యుత్ వినియోగంపై అధికారులు నిఘా పెంచి చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ సూచించారు.
Mon, Dec 08 2025 07:41 AM -
పసిమొగ్గకు ‘రూ.16 కోట్ల’ కష్టం
వెల్దుర్తి: పసిమొగ్గకు ఒక్కసారిగా రూ.16 కోట్ల కష్టం వచ్చి పడింది. ఎనిమిది నెలలు నిండిన చిన్నారి రెండేళ్లకు మించి బతకని రుగ్మత వచ్చింది. బతకాలంటే రూ.16కోట్ల ఇంజక్షన్ అవసరమైంది.
Mon, Dec 08 2025 07:41 AM -
" />
పండు కుళ్లిపోతున్నాయి
ఎకరాకు రూ. 45వేలు కౌలు చెల్లించి 8 ఎకరాల్లో అరటి పంటను సాగుచేశాను. తీరా దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్లో ధర లేదు. దీంతో పొలాల్లోనే పంటను ఉంచాను. కాయలు మాగిపోయి కుళ్లిపోతున్నా యి. గతంలో నేను టన్ను రూ. 23 వేల వరకు విక్రయించాను. కాని ఇప్పుడు అడిగేవారు లేరు.
Mon, Dec 08 2025 07:41 AM
-
మళ్లీ పులుల అలజడి
చెన్నూర్: మంచిర్యాల, చెన్నూర్ డివిజన్లలో మళ్లీ పులులు సంచరిస్తుండడంతో అటవీ ప్రాంతాల సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రెండు డివిజన్లలో పాదముద్రల ఆధారంగా రెండు పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
Mon, Dec 08 2025 07:41 AM -
హోరాహోరీ పోరు
బెల్లంపల్లి: బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో రెండో విడత జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. సెగ్మెంట్ వ్యాప్తంగా 114 జీపీల్లో 336 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Mon, Dec 08 2025 07:41 AM -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
మంచిర్యాలఅర్బన్: హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు మెనూ ప్రకారం మెరుగైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అ ధికారి రమాదేవి అన్నారు. ఆదివారం పట్ట ణంలోని ఎస్టీ బాలికల వసతిగృహాన్ని తనిఖీ చేశా రు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Mon, Dec 08 2025 07:41 AM -
ఆంక్షల కోడ్..
Mon, Dec 08 2025 07:41 AM -
మా ఇంటి ఓట్లు అమ్మబడవు
కాసిపేట: పంచాయతీ ఎన్నికలో నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఓ ఉపాధ్యాయుడి కుటుంబం తమ ఇంటి ముందు అంటించిన పోస్టర్లు ఆలోచింపజేస్తున్నాయి. మండలంలోని ధర్మరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న చొప్పదండి బాబ్జీ.
Mon, Dec 08 2025 07:41 AM -
ఐచర్ వాహనంలో మంటలు
ఆదిలాబాద్టౌన్: ఐచర్ వాహనంలో మంటలు చెలరేగిన ఘటన జిల్లాకేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా నుంచి ఆదిలా బాద్రూరల్ మండలం యాపల్గూడకు గడ్డి లోడ్తో వెళ్తున్న వాహనం స్థానిక మసూద్చౌక్ వద్దకు చేరుకోగానే అక్కడ విద్యుత్ తీగలు తగి లాయి.
Mon, Dec 08 2025 07:41 AM -
రెండు ఆలయాల్లో చోరీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం రాపల్లి పునరావాస కాలనీలోని రేణుక ఎల్లమ్మతల్లి, శ్రీమార్కండేయస్వామి ఆలయాల్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు.
Mon, Dec 08 2025 07:41 AM -
అ‘పూర్వం’ ఆత్మీయం
లక్సెట్టిపేట మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1976–77 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. వీరి ఆత్మీయ సమ్మేళనానికి స్థానిక కేఎస్సార్ ఫంక్షన్ హాల్ వేదికై ంది. సుమారు 48 ఏళ్ల తర్వాత అందరూ ఒకచోట చేరి సందడి చేశారు.
Mon, Dec 08 2025 07:41 AM -
విద్యార్థులకు కొత్త ప్రోగ్రెస్ కార్డులు
Mon, Dec 08 2025 07:41 AM -
కారు లారీ ఢీ, ఒకరికి గాయాలు
సారంగపూర్: మండలంలోని ధని–సాయినగర్ గ్రామాల మధ్యలో రైస్మిల్లు వద్ద ఆదివారం కారు లారీ ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నిర్మల్కు చెందిన రమేశ్గౌడ్ అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని తిరిగి కారులో వెళ్తున్నాడు.
Mon, Dec 08 2025 07:41 AM -
ఇటు సూర్యుడు.. అటు చంద్రుడు
ఉదయం 6:59 గంటలకు సూపర్మూన్
జిల్లా కేంద్రంలో ఉదయం 6:52 గంటలకు.. భానోదయం
Mon, Dec 08 2025 07:41 AM -
ఖోఖో విజేత ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు
ఆదిలాబాద్/మంచిర్యాలఅర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖోఖో బాలుర జట్టు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటింది. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ అండర్–19 ఖోఖో పోటీల విజేతగా నిలిచింది.
Mon, Dec 08 2025 07:41 AM -
చికిత్స పొందాకే డిశ్చార్చి కావాలి
ఆదిలాబాద్రూరల్: పూర్తిస్థాయిలో చికిత్స పొందాకే ఆసుపత్రి నుంచి డిశ్చార్చి కావాలని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సొనేరావ్ అన్నారు. పట్టణంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Mon, Dec 08 2025 07:41 AM -
భక్తిశ్రద్ధలతో హేమాచలుడికి పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచలక్షేత్రానికి భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
Mon, Dec 08 2025 07:41 AM -
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
Mon, Dec 08 2025 07:41 AM -
చిన్నారులకు మిల్క్
జిల్లాలోని అంగన్వాడీ సెంటర్లు, చిన్నారుల వివరాలు
ప్రాజెక్టులు సెంటర్లు చిన్నారులు
ములుగు 142 2,536
ఎస్ఎస్ తాడ్వాయి 124 1,430
Mon, Dec 08 2025 07:41 AM -
మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలిచ్చారు.
Mon, Dec 08 2025 07:41 AM -
" />
కాళేశ్వరంలో భక్తుల పూజలు
కాళేశ్వరం: ఆదివారం సెలవురోజు కావడంతో మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో స్నానాలు చేశారు.
Mon, Dec 08 2025 07:41 AM -
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పాలతో ప్రొటీన్స్
Mon, Dec 08 2025 07:41 AM -
చంద్రబాబు సర్కారు తీసుకున్న అనాలోచితన నిర్ణయాన్ని జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టమంటూ ప్రజలు ఊరూరా సంతకం చేసి మరీ చెబుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్
బొమ్మలసత్రం: పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
Mon, Dec 08 2025 07:41 AM -
గెలవిల...
ఆళ్లగడ్డ/మహానంది/పాణ్యం: జిల్లాలో అరటి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బతిని అరకొరగా దిగుబడి చేతికొచ్చింది. ఈ సమయంలోనే మార్కెట్లో ధరలు నేల చూపు చూస్తున్నాయి. ధరలు లేక రైతులు గెలవిల కొట్టుకుంటున్నా ప్రభుత్వం కన్నెతి చూడటం లేదు.
Mon, Dec 08 2025 07:41 AM -
కమనీయం.. స్వర్ణ రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్స వం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేపట్టారు.
Mon, Dec 08 2025 07:41 AM -
వేటగాళ్ల అక్రమ విద్యుత్ వినియోగంపై నిఘా పెట్టాలి
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం సమీపంలోని పొలాల్లో విద్యుత్ లైన్ల నుంచి వన్యప్రాణుల వేటగాళ్ల అక్రమ విద్యుత్ వినియోగంపై అధికారులు నిఘా పెంచి చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ సూచించారు.
Mon, Dec 08 2025 07:41 AM -
పసిమొగ్గకు ‘రూ.16 కోట్ల’ కష్టం
వెల్దుర్తి: పసిమొగ్గకు ఒక్కసారిగా రూ.16 కోట్ల కష్టం వచ్చి పడింది. ఎనిమిది నెలలు నిండిన చిన్నారి రెండేళ్లకు మించి బతకని రుగ్మత వచ్చింది. బతకాలంటే రూ.16కోట్ల ఇంజక్షన్ అవసరమైంది.
Mon, Dec 08 2025 07:41 AM -
" />
పండు కుళ్లిపోతున్నాయి
ఎకరాకు రూ. 45వేలు కౌలు చెల్లించి 8 ఎకరాల్లో అరటి పంటను సాగుచేశాను. తీరా దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్లో ధర లేదు. దీంతో పొలాల్లోనే పంటను ఉంచాను. కాయలు మాగిపోయి కుళ్లిపోతున్నా యి. గతంలో నేను టన్ను రూ. 23 వేల వరకు విక్రయించాను. కాని ఇప్పుడు అడిగేవారు లేరు.
Mon, Dec 08 2025 07:41 AM
