-
సిఫార్సుల దందా!
● కాణిపాకంలో ఇష్టారాజ్యంగా సిఫార్సు దర్శనాలు ● మితిమీరుతున్న దళారుల పెత్తనం ● కొందరు అధికారులు, సిబ్బంది ప్రమేయం ● ఆలయ ఆదాయానికి భారీగా గండి ● సిఫార్సు దర్శనాలు నిలువరించేందుకు చర్యలుకాణిపాక దేవస్థానం
-
" />
జిల్లాలో 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
● డీఎఫ్ఓ భరణి
Fri, Jun 06 2025 06:05 AM -
ముగిసిన బాస్కెట్బాల్ పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో నిర్వహిస్తున్న అండర్– 23 రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని పలు జిల్లాల బాలురు, బాలికలు పాల్గొన్నారు.
Fri, Jun 06 2025 06:05 AM -
పేదల సొంతింటి కల సాకారం
చిత్తూరు కలెక్టరేట్ : పేదల సొంతింటి కలను గత వైఎస్సార్సీపీ సర్కారు సాకారం చేసింది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లాలోని పేద ప్రజలకు ఉచిత ఇళ్ల స్థలాలతో పాటు పక్కా గృహాలను మంజూరు చేసింది.
Fri, Jun 06 2025 06:05 AM -
నేటి నుంచే డీఎస్సీ పరీక్షలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు ● చిత్తూరు జిల్లాలో 4, చైన్నెలో 4 కేంద్రాలు ఏర్పాటుFri, Jun 06 2025 06:05 AM -
ముక్కంటి సేవలో డీజీపీ కుటుంబ సభ్యులు
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని రాష్ట్ర డీజీపీ హరీష్గుప్తా కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేపట్టారు.
Fri, Jun 06 2025 06:05 AM -
ముగిసిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు
తాడిపత్రి టౌన్: స్థానిక గురుకుల పాఠశాల ఆవరణలో గురువారం తైక్వాండో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి విజేతలకు బహుమతులు అందజేసారు.
Fri, Jun 06 2025 06:03 AM -
అభిప్రాయ సేకరణ చేపట్టాలి
● కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం
Fri, Jun 06 2025 06:03 AM -
బిందెల షెడ్డులో అగ్ని ప్రమాదం
గుత్తి: మండలంలోని బాచుపల్లి జంగాల కాలనీలో నివాసముంటున్న జంగాల పుల్లయ్యకు చెందిన బిందెల షెడ్డులో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షెడ్డులో ఉంచిన చిన్న గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో మంటలు చెలరేగాయి.
Fri, Jun 06 2025 06:03 AM -
ప్రైవేట్ వాహనదారుల ఘర్షణ
ఉరవకొండ: స్థానిక టీడీపీ ముఖ్యనేత ఆశీస్సులతో కూడేరు మండలానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు ఏడాదిగా అనంతపురం – ఉరవకొండ మార్గంలో అనధికార షటిల్ సర్వీసులు నడుపుతూ ప్రయాణికులను దోచుకుంటున్నారని లైట్ మోటార్ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు.
Fri, Jun 06 2025 06:03 AM -
●ఈ కలయికకు 50 ఏళ్లు!
యాడికి: మండలంలోని రాయలచెరువులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1974–75 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారిలో 21 మంది అదే పాఠశాల వేదికగా గురువారం కలుసుకున్నారు. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు.
Fri, Jun 06 2025 06:03 AM -
‘దబ్బతోగు’కు మరమ్మతులేవి..?
అశ్వారావుపేటరూరల్: వందలాది ఎకరాలకు సాగునీరు అందించే దబ్బతోగు ప్రాజెక్టు అధ్వాన్న స్థితికి చేరింది. ప్రాజెక్ట్ నిర్మించి పాతికేళ్లు కాగా, పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచుకోవడం లేదు. శిథిలమై, తుప్పుపట్టిన షట్లర్ల కారణంగా పంటలకు అందాల్సిన సాగునీరు లీకులై వృథాగా పోతోంది.
Fri, Jun 06 2025 06:03 AM -
మన్మోహన్ సింగ్ ‘ఎర్త్ సైన్సెస్’
● కొత్తగూడెం వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు ● తెలంగాణ కేబినెట్ సమావేశంలో లభించిన ఆమోదం ● జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్న హర్షాతిరేకాలుFri, Jun 06 2025 06:03 AM -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Fri, Jun 06 2025 06:03 AM -
చెట్లు నరికితే కఠిన చర్యలు
● పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్చుంచుపల్లి/పాల్వంచరూరల్: చెట్లు నరికితే కఠిన
Fri, Jun 06 2025 06:03 AM -
ఫుడ్ కోర్టు పూర్తయ్యేనా..?
● కిన్నెరసానిలో అసంపూర్తిగా నిలిచిన భవనం ● పర్యాటకులకు అల్పాహారం కూడా దొరకని దుస్థితిFri, Jun 06 2025 06:03 AM -
గిరిజన వంటకాలు రుచి చూపించాలి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆవరణలోని గిరిజన మ్యూజియానికి వచ్చే సందర్శకులు గిరిజన వంటకాల రుచి చూపించాలని, సరసమైన ధరలకు విక్రయించాలని పీఓ బి.రాహుల్ అన్నారు.
Fri, Jun 06 2025 06:03 AM -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
బూర్గంపాడు: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్ అన్నారు.
Fri, Jun 06 2025 06:03 AM -
సొంతింటి కల.. నెరవేరేలా!
ఇల్లెందు: గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటే పేదలు తమ కష్టాలు తీరినట్లేనని భావించారు. కానీ చాలామంది కలలు తీరకుండానే ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయింది.
Fri, Jun 06 2025 06:03 AM -
క్లినిక్ల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు
భద్రాచలం అర్బన్: ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటున్న నేపథ్యంలో గత నెల 26న ప్రచురితమైన ‘దేవుడా ఇదేం పరీక్ష’ అనే కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ధరలు తగ్గిస్తూ ఐటీడీఏ పీఓ రాహుల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Fri, Jun 06 2025 06:03 AM -
పొట్టకూటి కోసం వెళ్తూ అనంతలోకాలకు..
●ట్రాలీ ఆటోను ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు ●ఒక మహిళ మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలుFri, Jun 06 2025 06:03 AM -
పురుగుల మందు తాగి ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఆసుపాక గ్రామానికి చెందిన వీర్నాల సత్యనారాయణ(27) గతకొద్ది నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.
Fri, Jun 06 2025 06:03 AM -
ఊడిన టాటా ఏస్ స్టీరింగ్..
ఇల్లెందురూరల్/కారేపల్లి: గుండాల మండలం కాచనపల్లి గ్రామం నుంచి కారేపల్లి మండలం పోలెంపల్లి గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు టాటా ఏస్ వాహనంలో ఒక కుటుంబం గురువారం ఉదయం బయలుదేరింది.
Fri, Jun 06 2025 06:03 AM -
బర్లీపై బేఖాతర్ !
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రైతుల వద్ద ఉన్న బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని మే నెల 24న పర్చూరు ప్రాంతంలో పర్యటించిన మంత్రుల బృందం ఆదేశించినా టుబాకో కంపెనీలు ఐ డోంట్కేర్ అంటున్నాయి.
Fri, Jun 06 2025 06:03 AM -
గంజాయి అక్రమ కేసు పెట్టి.. ప్రాణం తీసిన పోలీసులు
ఖాజీపేట: పోలీసుల వేధింపులు.. తప్పుడు కేసుకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది.
Fri, Jun 06 2025 06:02 AM
-
సిఫార్సుల దందా!
● కాణిపాకంలో ఇష్టారాజ్యంగా సిఫార్సు దర్శనాలు ● మితిమీరుతున్న దళారుల పెత్తనం ● కొందరు అధికారులు, సిబ్బంది ప్రమేయం ● ఆలయ ఆదాయానికి భారీగా గండి ● సిఫార్సు దర్శనాలు నిలువరించేందుకు చర్యలుకాణిపాక దేవస్థానం
Fri, Jun 06 2025 06:05 AM -
" />
జిల్లాలో 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
● డీఎఫ్ఓ భరణి
Fri, Jun 06 2025 06:05 AM -
ముగిసిన బాస్కెట్బాల్ పోటీలు
చిత్తూరు కలెక్టరేట్ : రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో నిర్వహిస్తున్న అండర్– 23 రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని పలు జిల్లాల బాలురు, బాలికలు పాల్గొన్నారు.
Fri, Jun 06 2025 06:05 AM -
పేదల సొంతింటి కల సాకారం
చిత్తూరు కలెక్టరేట్ : పేదల సొంతింటి కలను గత వైఎస్సార్సీపీ సర్కారు సాకారం చేసింది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో జిల్లాలోని పేద ప్రజలకు ఉచిత ఇళ్ల స్థలాలతో పాటు పక్కా గృహాలను మంజూరు చేసింది.
Fri, Jun 06 2025 06:05 AM -
నేటి నుంచే డీఎస్సీ పరీక్షలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు ● చిత్తూరు జిల్లాలో 4, చైన్నెలో 4 కేంద్రాలు ఏర్పాటుFri, Jun 06 2025 06:05 AM -
ముక్కంటి సేవలో డీజీపీ కుటుంబ సభ్యులు
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని రాష్ట్ర డీజీపీ హరీష్గుప్తా కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేపట్టారు.
Fri, Jun 06 2025 06:05 AM -
ముగిసిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు
తాడిపత్రి టౌన్: స్థానిక గురుకుల పాఠశాల ఆవరణలో గురువారం తైక్వాండో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి విజేతలకు బహుమతులు అందజేసారు.
Fri, Jun 06 2025 06:03 AM -
అభిప్రాయ సేకరణ చేపట్టాలి
● కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం
Fri, Jun 06 2025 06:03 AM -
బిందెల షెడ్డులో అగ్ని ప్రమాదం
గుత్తి: మండలంలోని బాచుపల్లి జంగాల కాలనీలో నివాసముంటున్న జంగాల పుల్లయ్యకు చెందిన బిందెల షెడ్డులో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షెడ్డులో ఉంచిన చిన్న గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో మంటలు చెలరేగాయి.
Fri, Jun 06 2025 06:03 AM -
ప్రైవేట్ వాహనదారుల ఘర్షణ
ఉరవకొండ: స్థానిక టీడీపీ ముఖ్యనేత ఆశీస్సులతో కూడేరు మండలానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు ఏడాదిగా అనంతపురం – ఉరవకొండ మార్గంలో అనధికార షటిల్ సర్వీసులు నడుపుతూ ప్రయాణికులను దోచుకుంటున్నారని లైట్ మోటార్ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు.
Fri, Jun 06 2025 06:03 AM -
●ఈ కలయికకు 50 ఏళ్లు!
యాడికి: మండలంలోని రాయలచెరువులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1974–75 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారిలో 21 మంది అదే పాఠశాల వేదికగా గురువారం కలుసుకున్నారు. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు.
Fri, Jun 06 2025 06:03 AM -
‘దబ్బతోగు’కు మరమ్మతులేవి..?
అశ్వారావుపేటరూరల్: వందలాది ఎకరాలకు సాగునీరు అందించే దబ్బతోగు ప్రాజెక్టు అధ్వాన్న స్థితికి చేరింది. ప్రాజెక్ట్ నిర్మించి పాతికేళ్లు కాగా, పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచుకోవడం లేదు. శిథిలమై, తుప్పుపట్టిన షట్లర్ల కారణంగా పంటలకు అందాల్సిన సాగునీరు లీకులై వృథాగా పోతోంది.
Fri, Jun 06 2025 06:03 AM -
మన్మోహన్ సింగ్ ‘ఎర్త్ సైన్సెస్’
● కొత్తగూడెం వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు ● తెలంగాణ కేబినెట్ సమావేశంలో లభించిన ఆమోదం ● జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్న హర్షాతిరేకాలుFri, Jun 06 2025 06:03 AM -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Fri, Jun 06 2025 06:03 AM -
చెట్లు నరికితే కఠిన చర్యలు
● పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్చుంచుపల్లి/పాల్వంచరూరల్: చెట్లు నరికితే కఠిన
Fri, Jun 06 2025 06:03 AM -
ఫుడ్ కోర్టు పూర్తయ్యేనా..?
● కిన్నెరసానిలో అసంపూర్తిగా నిలిచిన భవనం ● పర్యాటకులకు అల్పాహారం కూడా దొరకని దుస్థితిFri, Jun 06 2025 06:03 AM -
గిరిజన వంటకాలు రుచి చూపించాలి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆవరణలోని గిరిజన మ్యూజియానికి వచ్చే సందర్శకులు గిరిజన వంటకాల రుచి చూపించాలని, సరసమైన ధరలకు విక్రయించాలని పీఓ బి.రాహుల్ అన్నారు.
Fri, Jun 06 2025 06:03 AM -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
బూర్గంపాడు: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్ అన్నారు.
Fri, Jun 06 2025 06:03 AM -
సొంతింటి కల.. నెరవేరేలా!
ఇల్లెందు: గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటే పేదలు తమ కష్టాలు తీరినట్లేనని భావించారు. కానీ చాలామంది కలలు తీరకుండానే ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయింది.
Fri, Jun 06 2025 06:03 AM -
క్లినిక్ల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు
భద్రాచలం అర్బన్: ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటున్న నేపథ్యంలో గత నెల 26న ప్రచురితమైన ‘దేవుడా ఇదేం పరీక్ష’ అనే కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ధరలు తగ్గిస్తూ ఐటీడీఏ పీఓ రాహుల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Fri, Jun 06 2025 06:03 AM -
పొట్టకూటి కోసం వెళ్తూ అనంతలోకాలకు..
●ట్రాలీ ఆటోను ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు ●ఒక మహిళ మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలుFri, Jun 06 2025 06:03 AM -
పురుగుల మందు తాగి ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఆసుపాక గ్రామానికి చెందిన వీర్నాల సత్యనారాయణ(27) గతకొద్ది నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.
Fri, Jun 06 2025 06:03 AM -
ఊడిన టాటా ఏస్ స్టీరింగ్..
ఇల్లెందురూరల్/కారేపల్లి: గుండాల మండలం కాచనపల్లి గ్రామం నుంచి కారేపల్లి మండలం పోలెంపల్లి గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు టాటా ఏస్ వాహనంలో ఒక కుటుంబం గురువారం ఉదయం బయలుదేరింది.
Fri, Jun 06 2025 06:03 AM -
బర్లీపై బేఖాతర్ !
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రైతుల వద్ద ఉన్న బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని మే నెల 24న పర్చూరు ప్రాంతంలో పర్యటించిన మంత్రుల బృందం ఆదేశించినా టుబాకో కంపెనీలు ఐ డోంట్కేర్ అంటున్నాయి.
Fri, Jun 06 2025 06:03 AM -
గంజాయి అక్రమ కేసు పెట్టి.. ప్రాణం తీసిన పోలీసులు
ఖాజీపేట: పోలీసుల వేధింపులు.. తప్పుడు కేసుకు ఒక నిండు ప్రాణం బలైపోయింది. వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైంది.
Fri, Jun 06 2025 06:02 AM