-
డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?
రెనాల్ట్ ఇండియా.. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ పేరుతో స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.12.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది స్టాండర్డ్ టెక్నో వేరియంట్ కంటే మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. ప్రత్యేకమైన కాస్మెటిక్ అప్డేట్స్ కూడా పొందుతుంది.
Tue, Jul 14 2026 09:03 PM -
ముద్రగడ పద్మనాభం మృతిపై ప్రముఖుల సంతాపం
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సంతాపం వ్యక్తం చేశారు.
Tue, Jul 14 2026 08:37 PM -
మాకు చెప్పడానికి మీరెవరు?.. స్పిరిట్ మేకర్స్పై రైతు కూలీ ఆగ్రహం
యానిమల్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న చిత్రం స్పిరిట్. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
Tue, Jul 14 2026 08:23 PM -
1600 నెంబర్లను బ్లాక్ చేయొద్దు.. ట్రాయ్ కీలక ఆదేశాలు
నియంత్రిత సంస్థలు, ప్రభుత్వం నుంచి ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు ఉద్దేశించిన 1600 నంబర్ సిరీస్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ని ఏ యాప్ కూడా బ్లాక్ చేయడానికి వీల్లేదని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది.
Tue, Jul 14 2026 08:12 PM -
మత్స్యకారుల జీవిత నావకు దిక్సూచి వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు అండగా తాను ఉన్నానని మరోసారి భరోసా ఇచ్చారు. విశాఖలోని జబ్బర్తోటలో బాధిత మత్స్యకార కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించిన విషయం తెలిసిందే.
Tue, Jul 14 2026 08:05 PM -
బట్లర్ డబుల్ సెంచరీ.. కేవలం రెండో ప్లేయర్
భారత్తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆట పరంగా అతడు ఈ మ్యాచ్లో నిరాశపరిచినా (14 బంతుల్లో 5 పరుగులు), తన దేశం తరఫున అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ జోస్కు వన్డేల్లో 200వది.
Tue, Jul 14 2026 07:56 PM -
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Tue, Jul 14 2026 07:53 PM -
సీజేపీ ఆందోళనకు యువ ఎంపీ మద్దతు.. ఎవరీ ప్రియా సరోజ్?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళనకు యువ ఎంపీ ప్రియా సరోజ్ మద్దతు తెలిపారు. మంగళవారం జంతర్ మంతర్కు వెళ్లి సంఘీభావం ప్రకటించారు.
Tue, Jul 14 2026 07:48 PM -
గుర్నూర్ దెబ్బకు కిందపడ్డ గిల్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత పేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం నాటి తొలి వన్డేకు బర్మింగ్హామ్ వేదిక.
Tue, Jul 14 2026 07:43 PM -
పుతిన్ని, మోదీ ఆపకుంటే.. పోలండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పోలండ్ మంత్రి భారత ప్రధానిని ప్రశంసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చిన సమయంలో ప్రపంచాన్ని ఒక పెద్ద ముప్పు నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ కాపాడన్నారు.
Tue, Jul 14 2026 07:23 PM -
100 డాలర్లు పెరిగిన బంగారం ధర!
అమెరికాలో జూన్ సీపీఐ.. అంచనాలకు మించి 0.4 శాతం తగ్గడంతో బంగారం ధర 100 డాలర్లు పెరిగిందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు పీటర్ డేవిడ్ షిఫ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Tue, Jul 14 2026 07:22 PM -
ఊహించని డైరెక్టర్తో యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..!
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్..ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
Tue, Jul 14 2026 07:19 PM -
కన్నీళ్లు కనిపించలేదని ట్రోలింగ్.. ఎస్.జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్
గానకోకిల ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచాన్ని తీవ్ర శోకసముద్రంలో ముంచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషాద సమయంలో ఆమె మనవరాలు అప్సర విద్యుల(Apsara Vydyula)పై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అనవసరపు విమర్శలు, ట్రోలింగ్కు దిగారు.
Tue, Jul 14 2026 07:16 PM -
రూట్, డాసన్ అద్భుత పోరాటం.. ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది.
Tue, Jul 14 2026 07:14 PM -
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
సాక్షి, కాకినాడ: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు.
Tue, Jul 14 2026 07:03 PM -
భారత్తో వన్డేలు.. ఇంగ్లండ్ జట్టులో మరో ఫాస్ట్ బౌలర్
భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కీలక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.
Tue, Jul 14 2026 06:49 PM -
రేపటి నుంచే 'వారాహి గుప్త నవరాత్రులు'.. పూర్తి పూజా విధానం ఇదిగో
సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు రేపటి నుంచి (జూలై 15, బుధవారం) వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటి నుంచి ప్రారంభమై జూలై 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా సాగనున్నాయి.
Tue, Jul 14 2026 06:48 PM -
హైదరాబాద్లో ప్రారంభమైన బ్రిక్స్ ఇండియా 2026 సమ్మిట్
హైదరాబాద్లోని మారియట్ హోటల్లో మూడు రోజుల పాటు జరిగే బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026ను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.
Tue, Jul 14 2026 06:43 PM -
నాని ది ప్యారడైజ్.. ముచ్చటగా మూడో 'సారీ'..!
నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tue, Jul 14 2026 06:42 PM -
‘రైతుల్ని గాలికొదిలేసి అమరావతి దోపిడీకి ప్రాధాన్యం’
తాడేపల్లి: తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతోపాటు ఎరువుల కొరతతో రైతాంగం అల్లాడిపోతుంటే కనీసం రివ్యూ కూడా నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకా
Tue, Jul 14 2026 06:37 PM -
కమెడియన్ సమయ్ రైనాకు సుప్రీం వార్నింగ్ : రూ. 3 లక్షలు ఫైన్
స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tue, Jul 14 2026 06:34 PM -
ప్రాణాపాయ స్థితిలో బాధితుడు.. చోద్యం చూస్తున్న పోలీసులు
సాక్షి,నెల్లూరు: జిల్లా పోలీస్ శాఖలో బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య ధోరణి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Tue, Jul 14 2026 06:32 PM
-
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి...
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి...
Tue, Jul 14 2026 09:08 PM -
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
Tue, Jul 14 2026 09:03 PM -
డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?
రెనాల్ట్ ఇండియా.. డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ పేరుతో స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.12.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది స్టాండర్డ్ టెక్నో వేరియంట్ కంటే మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. ప్రత్యేకమైన కాస్మెటిక్ అప్డేట్స్ కూడా పొందుతుంది.
Tue, Jul 14 2026 09:03 PM -
ముద్రగడ పద్మనాభం మృతిపై ప్రముఖుల సంతాపం
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సంతాపం వ్యక్తం చేశారు.
Tue, Jul 14 2026 08:37 PM -
మాకు చెప్పడానికి మీరెవరు?.. స్పిరిట్ మేకర్స్పై రైతు కూలీ ఆగ్రహం
యానిమల్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న చిత్రం స్పిరిట్. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
Tue, Jul 14 2026 08:23 PM -
1600 నెంబర్లను బ్లాక్ చేయొద్దు.. ట్రాయ్ కీలక ఆదేశాలు
నియంత్రిత సంస్థలు, ప్రభుత్వం నుంచి ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు ఉద్దేశించిన 1600 నంబర్ సిరీస్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ని ఏ యాప్ కూడా బ్లాక్ చేయడానికి వీల్లేదని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది.
Tue, Jul 14 2026 08:12 PM -
మత్స్యకారుల జీవిత నావకు దిక్సూచి వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు అండగా తాను ఉన్నానని మరోసారి భరోసా ఇచ్చారు. విశాఖలోని జబ్బర్తోటలో బాధిత మత్స్యకార కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించిన విషయం తెలిసిందే.
Tue, Jul 14 2026 08:05 PM -
బట్లర్ డబుల్ సెంచరీ.. కేవలం రెండో ప్లేయర్
భారత్తో జరుగుతున్న తొలి వన్డే ద్వారా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆట పరంగా అతడు ఈ మ్యాచ్లో నిరాశపరిచినా (14 బంతుల్లో 5 పరుగులు), తన దేశం తరఫున అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ జోస్కు వన్డేల్లో 200వది.
Tue, Jul 14 2026 07:56 PM -
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Tue, Jul 14 2026 07:53 PM -
సీజేపీ ఆందోళనకు యువ ఎంపీ మద్దతు.. ఎవరీ ప్రియా సరోజ్?
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళనకు యువ ఎంపీ ప్రియా సరోజ్ మద్దతు తెలిపారు. మంగళవారం జంతర్ మంతర్కు వెళ్లి సంఘీభావం ప్రకటించారు.
Tue, Jul 14 2026 07:48 PM -
గుర్నూర్ దెబ్బకు కిందపడ్డ గిల్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత పేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం నాటి తొలి వన్డేకు బర్మింగ్హామ్ వేదిక.
Tue, Jul 14 2026 07:43 PM -
పుతిన్ని, మోదీ ఆపకుంటే.. పోలండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పోలండ్ మంత్రి భారత ప్రధానిని ప్రశంసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చిన సమయంలో ప్రపంచాన్ని ఒక పెద్ద ముప్పు నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ కాపాడన్నారు.
Tue, Jul 14 2026 07:23 PM -
100 డాలర్లు పెరిగిన బంగారం ధర!
అమెరికాలో జూన్ సీపీఐ.. అంచనాలకు మించి 0.4 శాతం తగ్గడంతో బంగారం ధర 100 డాలర్లు పెరిగిందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు పీటర్ డేవిడ్ షిఫ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Tue, Jul 14 2026 07:22 PM -
ఊహించని డైరెక్టర్తో యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..!
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్..ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
Tue, Jul 14 2026 07:19 PM -
కన్నీళ్లు కనిపించలేదని ట్రోలింగ్.. ఎస్.జానకి మనవరాలు ఎమోషనల్ పోస్ట్
గానకోకిల ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచాన్ని తీవ్ర శోకసముద్రంలో ముంచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషాద సమయంలో ఆమె మనవరాలు అప్సర విద్యుల(Apsara Vydyula)పై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అనవసరపు విమర్శలు, ట్రోలింగ్కు దిగారు.
Tue, Jul 14 2026 07:16 PM -
రూట్, డాసన్ అద్భుత పోరాటం.. ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్
ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది.
Tue, Jul 14 2026 07:14 PM -
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
సాక్షి, కాకినాడ: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు.
Tue, Jul 14 2026 07:03 PM -
భారత్తో వన్డేలు.. ఇంగ్లండ్ జట్టులో మరో ఫాస్ట్ బౌలర్
భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కీలక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.
Tue, Jul 14 2026 06:49 PM -
రేపటి నుంచే 'వారాహి గుప్త నవరాత్రులు'.. పూర్తి పూజా విధానం ఇదిగో
సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు రేపటి నుంచి (జూలై 15, బుధవారం) వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటి నుంచి ప్రారంభమై జూలై 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా సాగనున్నాయి.
Tue, Jul 14 2026 06:48 PM -
హైదరాబాద్లో ప్రారంభమైన బ్రిక్స్ ఇండియా 2026 సమ్మిట్
హైదరాబాద్లోని మారియట్ హోటల్లో మూడు రోజుల పాటు జరిగే బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026ను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.
Tue, Jul 14 2026 06:43 PM -
నాని ది ప్యారడైజ్.. ముచ్చటగా మూడో 'సారీ'..!
నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tue, Jul 14 2026 06:42 PM -
‘రైతుల్ని గాలికొదిలేసి అమరావతి దోపిడీకి ప్రాధాన్యం’
తాడేపల్లి: తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతోపాటు ఎరువుల కొరతతో రైతాంగం అల్లాడిపోతుంటే కనీసం రివ్యూ కూడా నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకా
Tue, Jul 14 2026 06:37 PM -
కమెడియన్ సమయ్ రైనాకు సుప్రీం వార్నింగ్ : రూ. 3 లక్షలు ఫైన్
స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tue, Jul 14 2026 06:34 PM -
ప్రాణాపాయ స్థితిలో బాధితుడు.. చోద్యం చూస్తున్న పోలీసులు
సాక్షి,నెల్లూరు: జిల్లా పోలీస్ శాఖలో బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య ధోరణి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Tue, Jul 14 2026 06:32 PM -
..
Tue, Jul 14 2026 07:13 PM
