సాక్షి రాజమండ్రి: కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చౌడేశ్వరి నగర్కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అయితే కల్తీపాల ఘటనలో ఇది వరకే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.