-
ఇకపై ఉపేక్షించేది లేదు : సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మరో కీలక అంశంపై స్పందించారు.
-
స్క్రిప్టెడ్ కాదు.. పరోక్షంగా తనూజకు ప్రపోజ్ చేశాడా ?
బిగ్బాస్ అంటేనే నటనతో కూడిన బాండింగ్స్ ఉంటాయని తెలిసిందే. కొందరు స్క్రిప్టెడ్ లవ్ట్రాక్లో తమ ఆటను కొనసాగిస్తారు. ఈ సీజన్లో కూడా డీమాన్ పవన్-రీతూ చౌదరిల ట్రాక్తో పాటు తనూజ-కల్యాణ్ల ట్రాక్ కూడా కొనసాగింది.
Tue, Dec 16 2025 12:00 PM -
ఢిల్లీ కాలుష్యం.. తందూర్లపై నిషేధం
సాక్షి,ఢిల్లీ: రాజధానిలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Tue, Dec 16 2025 11:58 AM -
సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
కరీంనగర్: జిల్లాలో మూడో విడత గ్రామపంచా యతీ ఎన్నికలకు ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.
Tue, Dec 16 2025 11:52 AM -
ఐదుగురు గుమికూడితే చర్యలే
● మూడో విడత ఎన్నికల్లో నిషేధాజ్ఞలుTue, Dec 16 2025 11:52 AM -
● సొంత వైద్యంతో సమస్య జఠిలం ● జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు దూరం
కరీంనగర్: ప్రస్తుతం జిల్లాను చలి వణికిస్తోంది. రోజురోజుకు శీతల గాలుల తీవ్రత పెరుగుతోంది. ఆ ప్రభావంతో చర్మ వ్యాధులు వేధిస్తున్నాయి. చర్మం పొడిబారడం, పగళ్లు రావడం, దురదతో కూడిన ఎర్రటి మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Tue, Dec 16 2025 11:52 AM -
● మూడో విడత సర్పంచ్ అభ్యర్థుల మల్లగుల్లాలు ● రెండు విడతల ఫలితాలపై విశ్లేషణ ● గెలిచిన వారి నుంచి పలువురి సలహాలు ● ప్రలోభాలు.. ఓటర్ల నాడిపై అంచనాలు ● సైలెంట్ మోడ్లో చివరి విడత పల్లెలు
కరీంనగర్: పల్లెపోరు చివరి దశకు చేరింది. రెండు విడతల్లో జరిగిన పలు సంఘటనలు.. గెలుపోట ములు.. మూడో విడత అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రూ.లక్షల్లో ఖర్చు చేసిన వారే ఓటమిని చవిచూశారన్న సమాచారంతో కొందరు గెలుపే లక్ష్యంగా ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం అవుతుండగా..
Tue, Dec 16 2025 11:52 AM -
నేటి నుంచి ధనుర్మాస వ్రత మహోత్సవాలు
విద్యానగర్(కరీంనగర్): ధనుర్మాసం మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని ముయార గిరి పీఠదీశులు నమిలకొండ రమణా చార్య స్వామి తెలిపారు. కరీంనగర్ తిరుమలనగర్లోని శ్రీ నిలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న ట్లు వెల్లడించారు.
Tue, Dec 16 2025 11:52 AM -
అమృత్ పనుల్లో అలసత్వం వద్దు
కరీంనగర్ కార్పొరేషన్: అమృత్–2 పథకం పనుల్లో అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని సీడీఎంఏ శ్రీదేవి హెచ్చరించారు. పనులు మార్చిలోగా పూర్తి చేయాలన్నారు.
Tue, Dec 16 2025 11:52 AM -
నాటి అల్ఫా.. నేడు రాజీవ్ చౌక్
విద్యానగర్(కరీంనగర్): నగరంలోని రాజీవ్ చౌక్ ఎంతో ప్రసిద్ధి చెందింది. పండుగలు, వేడుకల సందర్భంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రస్తుత రాజీవ్చౌక్ను గతంలో అల్ఫాచౌరస్తాగా పిలిచేవారు. ఇదే ప్రాంతంలో ఉన్న తీరందాజ్ థియేటర్ ప్రాంతంలో పెద్ద చెరువు ఉండేది.
Tue, Dec 16 2025 11:52 AM -
చిన్న వయసు.. పెద్ద బాధ్యత
రాయికల్/పాలకుర్తి: చిన్న వయస్సులోనే పలువురు మహిళలు సర్పంచ్గా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన బండారి మానస 21 ఏళ్లకే సర్పంచ్గా ఎన్నికయ్యారు.
Tue, Dec 16 2025 11:52 AM -
" />
15 రోజుల్లో వ్యవధిలో..
ఎప్పుడూ తేమ ఉండేలా చూ స్తే పుట్టుగొడుగులు పెరిగి, 15 రోజుల వ్యవధిలోనే 3 పంటలు వస్తాయి. కిలో ఎండుగడ్డి నుంచి దాదాపు కిలో పచ్చి పుట్టగొడులు వస్తాయి. రైతులకు లాభాసాటిగా ఉంటుంది.
– సాయి లిఖిత, వ్యవసాయ విద్యార్థిని
Tue, Dec 16 2025 11:52 AM -
షార్జా పోలీసుల అదుపులో కల్లెడ యువకుడు
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ యువకుడు రెండేళ్లు ఉండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా షార్జా ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన సోమవారం జరిగింది. వివరాలు..
Tue, Dec 16 2025 11:52 AM -
షార్ట్ సర్క్యూట్తో రూ.2.50 లక్షల ఆస్తినష్టం
గోదావరిఖనిటౌన్(రామగుండం): స్థానిక మల్లికార్జున్నగర్లో చిరువ్యాపారి పి.రాజేశ్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో సామగ్రి దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సోమవారం రాజేశ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా, ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
Tue, Dec 16 2025 11:52 AM -
లాభాల ‘పుట్ట’
● పుట్ట గొడుగుల పెంపకంలో వ్యవసాయ విద్యార్థులు
● తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం ● రైతులకు శిక్షణ ఇస్తామంటున్న ప్రొఫెసర్లు
Tue, Dec 16 2025 11:52 AM -
గుండెపోటుతో అన్నదాత మృతి
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): పొద్దంతా వ్యవసాయ పనులు చేసిన అన్నదాత నిద్రలోనే గుండెపోటుకు గురై ఆకస్మికంగా మృతిచెందిన ఘటన బాధిత కుటుంబ సభ్యులను కలచివేసింది. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో విషాదం నింపింది. వివరాలు..
Tue, Dec 16 2025 11:52 AM -
సమ్మక్క భక్తులకు ముస్తాబైన వేములవాడ
వేములవాడ: సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ రాజన్న, అనుబంధ ఆలయాలను అధికారులు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరించారు.
Tue, Dec 16 2025 11:52 AM -
వరినారుపై చలి పంజా
మల్లాపూర్(కోరుట్ల): యాసంగి సీజన్కు సంబంధించి వరినారుపై చలి పంజా విసురుతుంది. దీంతో నారు ఎదగడం లేదు. వరి సాగు కోసం రైతులు 10– 15 రోజుల క్రితం నారు పోశారు. చలిగాలులు తీవ్రంగా వీస్తుండడం నారు పెరుగుదలకు ఆటంకంగా మారింది.
Tue, Dec 16 2025 11:52 AM -
‘ఊయల’కు చేరిన ఐదు నెలల పసికందు
కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘ఊయల’ మరో చిన్నారి ప్రాణాన్ని కాపాడింది. సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు ఐదు నెలల వయసున్న పసికందును ఆ ఊయలలో వదిలి వెళ్లారు.
Tue, Dec 16 2025 11:52 AM -
‘ఇందిరమ్మ’ పేరిట మట్టిదందా
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం జూబ్లీనగర్లో ఇందిరమ్మ ఇళ్ల పేరిట ట్రాక్టర్ యజమానులు అక్రమ మట్టి దందాను జోరుగా సాగిస్తున్నారు. సమీపంలోని గుట్ట నుంచి మట్టిని ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు న్నాయి.
Tue, Dec 16 2025 11:52 AM -
జగిత్యాల
29.0/14.07
గరిష్టం/కనిష్టం
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
Tue, Dec 16 2025 11:52 AM -
" />
పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి
చల్గల్లో ఉద్యాన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. జిల్లాను ఆనుకుని ఉన్న నాలుగైదు జిల్లాల్లో పండ్ల తోటలతో పాటు పసుపు పంట ఎక్కువగా ఉన్నందున పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. కనీసం మామిడి పరిశోధన కేంద్రానైనా ఏర్పాటు చేయాలి.
Tue, Dec 16 2025 11:52 AM -
డబ్బులు పాయే.. ఓట్లూ రాకపాయే..
రాయికల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేలడంతో సర్పంచ్ పీఠం దక్కించుకున్న నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. ఓడిపోయిన అభ్యర్థులు నిరుత్సాహంగా ఉన్నారు. రాయికల్ మండలంలోని మేజర్ గ్రామమైన అల్లీపూర్లో కేవలం నలుగురు అభ్యర్థులు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది.
Tue, Dec 16 2025 11:52 AM -
పోస్టల్ బ్యాలెట్కు ఆసక్తి చూపని ఉద్యోగులు
రాయికల్: గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశారు. వీరు సర్పంచ్, వార్డు సభ్యులకు ఓటు వేయాల్సి ఉంటుంది.
Tue, Dec 16 2025 11:52 AM
-
ఇకపై ఉపేక్షించేది లేదు : సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మరో కీలక అంశంపై స్పందించారు.
Tue, Dec 16 2025 12:03 PM -
స్క్రిప్టెడ్ కాదు.. పరోక్షంగా తనూజకు ప్రపోజ్ చేశాడా ?
బిగ్బాస్ అంటేనే నటనతో కూడిన బాండింగ్స్ ఉంటాయని తెలిసిందే. కొందరు స్క్రిప్టెడ్ లవ్ట్రాక్లో తమ ఆటను కొనసాగిస్తారు. ఈ సీజన్లో కూడా డీమాన్ పవన్-రీతూ చౌదరిల ట్రాక్తో పాటు తనూజ-కల్యాణ్ల ట్రాక్ కూడా కొనసాగింది.
Tue, Dec 16 2025 12:00 PM -
ఢిల్లీ కాలుష్యం.. తందూర్లపై నిషేధం
సాక్షి,ఢిల్లీ: రాజధానిలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Tue, Dec 16 2025 11:58 AM -
సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
కరీంనగర్: జిల్లాలో మూడో విడత గ్రామపంచా యతీ ఎన్నికలకు ర్యాండమైజేషన్ విధానంలో పోలింగ్స్టేషన్ల వారీగా ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.
Tue, Dec 16 2025 11:52 AM -
ఐదుగురు గుమికూడితే చర్యలే
● మూడో విడత ఎన్నికల్లో నిషేధాజ్ఞలుTue, Dec 16 2025 11:52 AM -
● సొంత వైద్యంతో సమస్య జఠిలం ● జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు దూరం
కరీంనగర్: ప్రస్తుతం జిల్లాను చలి వణికిస్తోంది. రోజురోజుకు శీతల గాలుల తీవ్రత పెరుగుతోంది. ఆ ప్రభావంతో చర్మ వ్యాధులు వేధిస్తున్నాయి. చర్మం పొడిబారడం, పగళ్లు రావడం, దురదతో కూడిన ఎర్రటి మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Tue, Dec 16 2025 11:52 AM -
● మూడో విడత సర్పంచ్ అభ్యర్థుల మల్లగుల్లాలు ● రెండు విడతల ఫలితాలపై విశ్లేషణ ● గెలిచిన వారి నుంచి పలువురి సలహాలు ● ప్రలోభాలు.. ఓటర్ల నాడిపై అంచనాలు ● సైలెంట్ మోడ్లో చివరి విడత పల్లెలు
కరీంనగర్: పల్లెపోరు చివరి దశకు చేరింది. రెండు విడతల్లో జరిగిన పలు సంఘటనలు.. గెలుపోట ములు.. మూడో విడత అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రూ.లక్షల్లో ఖర్చు చేసిన వారే ఓటమిని చవిచూశారన్న సమాచారంతో కొందరు గెలుపే లక్ష్యంగా ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం అవుతుండగా..
Tue, Dec 16 2025 11:52 AM -
నేటి నుంచి ధనుర్మాస వ్రత మహోత్సవాలు
విద్యానగర్(కరీంనగర్): ధనుర్మాసం మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని ముయార గిరి పీఠదీశులు నమిలకొండ రమణా చార్య స్వామి తెలిపారు. కరీంనగర్ తిరుమలనగర్లోని శ్రీ నిలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న ట్లు వెల్లడించారు.
Tue, Dec 16 2025 11:52 AM -
అమృత్ పనుల్లో అలసత్వం వద్దు
కరీంనగర్ కార్పొరేషన్: అమృత్–2 పథకం పనుల్లో అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని సీడీఎంఏ శ్రీదేవి హెచ్చరించారు. పనులు మార్చిలోగా పూర్తి చేయాలన్నారు.
Tue, Dec 16 2025 11:52 AM -
నాటి అల్ఫా.. నేడు రాజీవ్ చౌక్
విద్యానగర్(కరీంనగర్): నగరంలోని రాజీవ్ చౌక్ ఎంతో ప్రసిద్ధి చెందింది. పండుగలు, వేడుకల సందర్భంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రస్తుత రాజీవ్చౌక్ను గతంలో అల్ఫాచౌరస్తాగా పిలిచేవారు. ఇదే ప్రాంతంలో ఉన్న తీరందాజ్ థియేటర్ ప్రాంతంలో పెద్ద చెరువు ఉండేది.
Tue, Dec 16 2025 11:52 AM -
చిన్న వయసు.. పెద్ద బాధ్యత
రాయికల్/పాలకుర్తి: చిన్న వయస్సులోనే పలువురు మహిళలు సర్పంచ్గా ఎన్నికయ్యారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ గ్రామానికి చెందిన బండారి మానస 21 ఏళ్లకే సర్పంచ్గా ఎన్నికయ్యారు.
Tue, Dec 16 2025 11:52 AM -
" />
15 రోజుల్లో వ్యవధిలో..
ఎప్పుడూ తేమ ఉండేలా చూ స్తే పుట్టుగొడుగులు పెరిగి, 15 రోజుల వ్యవధిలోనే 3 పంటలు వస్తాయి. కిలో ఎండుగడ్డి నుంచి దాదాపు కిలో పచ్చి పుట్టగొడులు వస్తాయి. రైతులకు లాభాసాటిగా ఉంటుంది.
– సాయి లిఖిత, వ్యవసాయ విద్యార్థిని
Tue, Dec 16 2025 11:52 AM -
షార్జా పోలీసుల అదుపులో కల్లెడ యువకుడు
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ యువకుడు రెండేళ్లు ఉండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా షార్జా ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన సోమవారం జరిగింది. వివరాలు..
Tue, Dec 16 2025 11:52 AM -
షార్ట్ సర్క్యూట్తో రూ.2.50 లక్షల ఆస్తినష్టం
గోదావరిఖనిటౌన్(రామగుండం): స్థానిక మల్లికార్జున్నగర్లో చిరువ్యాపారి పి.రాజేశ్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో సామగ్రి దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సోమవారం రాజేశ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లగా, ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
Tue, Dec 16 2025 11:52 AM -
లాభాల ‘పుట్ట’
● పుట్ట గొడుగుల పెంపకంలో వ్యవసాయ విద్యార్థులు
● తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం ● రైతులకు శిక్షణ ఇస్తామంటున్న ప్రొఫెసర్లు
Tue, Dec 16 2025 11:52 AM -
గుండెపోటుతో అన్నదాత మృతి
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): పొద్దంతా వ్యవసాయ పనులు చేసిన అన్నదాత నిద్రలోనే గుండెపోటుకు గురై ఆకస్మికంగా మృతిచెందిన ఘటన బాధిత కుటుంబ సభ్యులను కలచివేసింది. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో విషాదం నింపింది. వివరాలు..
Tue, Dec 16 2025 11:52 AM -
సమ్మక్క భక్తులకు ముస్తాబైన వేములవాడ
వేములవాడ: సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడ రాజన్న, అనుబంధ ఆలయాలను అధికారులు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరించారు.
Tue, Dec 16 2025 11:52 AM -
వరినారుపై చలి పంజా
మల్లాపూర్(కోరుట్ల): యాసంగి సీజన్కు సంబంధించి వరినారుపై చలి పంజా విసురుతుంది. దీంతో నారు ఎదగడం లేదు. వరి సాగు కోసం రైతులు 10– 15 రోజుల క్రితం నారు పోశారు. చలిగాలులు తీవ్రంగా వీస్తుండడం నారు పెరుగుదలకు ఆటంకంగా మారింది.
Tue, Dec 16 2025 11:52 AM -
‘ఊయల’కు చేరిన ఐదు నెలల పసికందు
కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘ఊయల’ మరో చిన్నారి ప్రాణాన్ని కాపాడింది. సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు ఐదు నెలల వయసున్న పసికందును ఆ ఊయలలో వదిలి వెళ్లారు.
Tue, Dec 16 2025 11:52 AM -
‘ఇందిరమ్మ’ పేరిట మట్టిదందా
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం జూబ్లీనగర్లో ఇందిరమ్మ ఇళ్ల పేరిట ట్రాక్టర్ యజమానులు అక్రమ మట్టి దందాను జోరుగా సాగిస్తున్నారు. సమీపంలోని గుట్ట నుంచి మట్టిని ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు న్నాయి.
Tue, Dec 16 2025 11:52 AM -
జగిత్యాల
29.0/14.07
గరిష్టం/కనిష్టం
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
Tue, Dec 16 2025 11:52 AM -
" />
పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి
చల్గల్లో ఉద్యాన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. జిల్లాను ఆనుకుని ఉన్న నాలుగైదు జిల్లాల్లో పండ్ల తోటలతో పాటు పసుపు పంట ఎక్కువగా ఉన్నందున పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. కనీసం మామిడి పరిశోధన కేంద్రానైనా ఏర్పాటు చేయాలి.
Tue, Dec 16 2025 11:52 AM -
డబ్బులు పాయే.. ఓట్లూ రాకపాయే..
రాయికల్: రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేలడంతో సర్పంచ్ పీఠం దక్కించుకున్న నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. ఓడిపోయిన అభ్యర్థులు నిరుత్సాహంగా ఉన్నారు. రాయికల్ మండలంలోని మేజర్ గ్రామమైన అల్లీపూర్లో కేవలం నలుగురు అభ్యర్థులు రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేయడం చర్చనీయాంశమైంది.
Tue, Dec 16 2025 11:52 AM -
పోస్టల్ బ్యాలెట్కు ఆసక్తి చూపని ఉద్యోగులు
రాయికల్: గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశారు. వీరు సర్పంచ్, వార్డు సభ్యులకు ఓటు వేయాల్సి ఉంటుంది.
Tue, Dec 16 2025 11:52 AM -
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tue, Dec 16 2025 11:57 AM
