-
" />
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్
మడకశిర: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ఆరుగురిని మడకశిర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.8.70 లక్షలు విలువ చేసే 18 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
-
డీఏ జీఓను తక్షణం సవరించాలి : యూటీఎఫ్
ధర్మవరం అర్బన్: డీఏ జారీపై ప్రభుత్వం ఇచ్చిన అసంబద్ధ జీఓను తక్షణమే సవరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి రామకృష్ణనాయక్ డిమాండ్ చేశారు. పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడారు.
Wed, Oct 22 2025 09:19 AM -
ఆలయానికి ఇచ్చిన నగలు మాయం!
పుంగనూరు : పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చిన నగలు మాయం చేశారంటూ దాత అని చెబుతున్న ఆదినారాయణ అనే వ్యక్తి మంగళవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
Wed, Oct 22 2025 09:19 AM -
నకిలీ టీసీ అరెస్టు
తిరుపతి క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్లో టికెట్ కలెక్టర్గా నటిస్తూ టికెట్ లేని ప్రయాణికులు మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ టీసీని అరెస్టు చేసినట్లు రైల్వే సీఐ ఆశీర్వాదం తెలిపారు.
Wed, Oct 22 2025 09:19 AM -
పిడుగు పాటుకు ఇల్లు దగ్ధం
చిల్లకూరు: వర్షాల కారణంగా సోమవారం రాత్రి ఓ ఇంటి సమీపంలో పిడుగు పడడంతో ఓ ఇల్లు కాలిపోయిన సంఘటన మండలంలోని లింగవరం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. లింగవరం గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఆదివారం నెల్లూరులోని తన బంధువుల ఇంటికి వెళ్లింది.
Wed, Oct 22 2025 09:19 AM -
అమరుల సేవలు చిరస్మరణీయం
తిరుపతి క్రైమ్: అమర వీరుల సేవలు చిరస్మరణీయమని, వారి సేవలు స్మరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
Wed, Oct 22 2025 09:19 AM -
" />
శ్రీకాళహస్తీశ్వరునికి బంగారు తొడుగు, రుద్రాక్షలు అందజేత
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామికి బి.కొత్తకోటకు చెందిన ఉషారాణి దంపతులు మంగళవారం రూ.3 లక్షలు విలువ చేసే 25 గ్రామలు బంగారు తొడుగు రుద్రాక్ష మాలను అందజేశారు. వీటిని ఈఓ బాపిరెడ్డి స్వీకరించి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దాతలకు ఈఓ స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు.
Wed, Oct 22 2025 09:19 AM -
శాస్త్రోక్తంగా కేదారీగౌరీదేవి వ్రతం
శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కేదారీగౌరీదేవి వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారి ముందు కలశస్థాపన చేసి కేదారీగౌరీదేవి వ్రతం జరిపారు.
Wed, Oct 22 2025 09:19 AM -
జర్నలిస్టు కాలనీలో దొంగలు పడ్డారు..!
తిరుపతి రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదర్ డెయిరీ సమీపంలో ఉన్న జర్నలిస్టు కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. చీకటి పడిన వెంటనే విద్యుత్ మోటార్లు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు కథనం మేరకు..
Wed, Oct 22 2025 09:19 AM -
" />
లారీ బోల్తా
చంద్రగిరి: ప్రమాదవశాత్తు భాకరాపేట ఘాట్లో లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కలకడ నుంచి టమాట లోడ్తో లారీ విశాఖపట్నం నగరానికి మంగళవారం బయలుదేరింది. భాకరాపేట కనుమలో పెద్ద మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.
Wed, Oct 22 2025 09:19 AM -
సినీ ఫక్కీలో చోరీ
పాకాల:మండల కేంద్రంలో సోమవారం గొలుసు దొంగల ముఠా సినీ పక్కీలో చోరీ చేసిన ఘటన వెలుగుచూసింది. బాధితురాలి కథనం మేరకు.. పాకాల మండలం గాదంకి వద్ద కమలమ్మ(84) వృద్ధురాలు ఆర్టీసీ బస్సు ఎక్కి పాకాల బస్స్టాండ్లో దిగింది.
Wed, Oct 22 2025 09:19 AM -
బతుకు వేటలో గిరిజనం
సూళ్లూరుపేట: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పులికాట్లో నీరు చేరడంతో గిరిజన జాలర్లకు బతుకు పంట పండింది. వేటలో నిమగ్నమై చేపలు తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో వారికి ఆదాయం చేకూరుతోంది.
Wed, Oct 22 2025 09:19 AM -
గ్రానైట్ అనకొండలు
ప్రభుత్వ భూముల్లోకొండలను సైతం తొలిచేస్తున్న గ్రానైట్ క్వారీ
చీమకుర్తి:
Wed, Oct 22 2025 09:18 AM -
" />
25న ఏకేవీకే కాలేజీలో జాబ్ మేళా
ఒంగోలు సబర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ ఒంగోలు ఏకేవీకే డిగ్రీ కాలేజీలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పీ.రాజా బాబు పేర్కొన్నారు.
Wed, Oct 22 2025 09:18 AM -
జర్నలిస్టులపై అక్రమ కేసులతో వేధింపులు దారుణం
ఒంగోలు సిటీ: సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకునే జర్నలిజంపై దాడి చేయడమేనని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు.
Wed, Oct 22 2025 09:18 AM -
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే సహించం
● ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున
Wed, Oct 22 2025 09:18 AM -
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం 6.9 మిల్లీ మీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సరాసరికంటే ఎక్కువగా పడి 8.7 మిల్లీ మీటర్లు నమోదైంది.
Wed, Oct 22 2025 09:18 AM -
ఆచితూచి!
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల కోసం భూ సేకరణWed, Oct 22 2025 09:18 AM -
ఏటీఎం కేంద్రాలే టార్గెట్
ఇబ్రహీంపట్నం రూరల్: ఒకటి కాదు.. రెండు కాదు 27 కేసుల్లో నిందితుడు.. ఏటీఎం కేంద్రాలే టార్గెట్గా అమాయకుల దృష్టి మళ్లించి నగదు మాయం చేస్తున్న కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
Wed, Oct 22 2025 09:18 AM -
మీటర్ ప్లీజ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో విద్యుత్ మీటర్ల కొరత ఏర్పడింది. డిమాండ్ మేర తయారీ సంస్థలు సరఫరా చేయలేకపోతున్నాయి.
Wed, Oct 22 2025 09:18 AM -
సిరుల పత్తి
యాచారం: పత్తి పంట ఈసారి రైతుకు బంగారంగా మారింది. ఎన్నడూ లేని విధంగా సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) క్వింటాలు పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110 నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల ఎకరాల్లో పంట సాగైంది.
Wed, Oct 22 2025 09:18 AM -
శంకర్పల్లిలో డ్రోన్ కలకలం
● అనుమతి లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వీడియో చిత్రీకరణ
● ఆపై సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్
● దేశ రక్షణకు భంగం కలిగించే చర్యలని పలువురి మండిపాటు
Wed, Oct 22 2025 09:18 AM -
పోలీసుల కాల్పుల్లో రియాజ్ హతం
బాణ సంచా కాల్చి..Wed, Oct 22 2025 09:17 AM -
వెలకట్టలేనివి
అమరుల త్యాగాలు● పోలీసు అమర వీరుల సంస్మరణ
దినోత్సవంలో ఐజీ, కలెక్టర్, సీపీ
● విధి నిర్వహణలో అసువులు బాసిన అమర వీరులకు ఘన నివాళులు
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
Wed, Oct 22 2025 09:17 AM -
అమరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
నిజామాబాద్ అర్బన్ : తొమ్మిది మంది పోలీసు అమర వీరుల కుటుంబాలకు డీజీపీ శివధర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూ పతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలతో కలిసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
Wed, Oct 22 2025 09:17 AM
-
" />
అంతర్రాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్
మడకశిర: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ఆరుగురిని మడకశిర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.8.70 లక్షలు విలువ చేసే 18 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Wed, Oct 22 2025 09:19 AM -
డీఏ జీఓను తక్షణం సవరించాలి : యూటీఎఫ్
ధర్మవరం అర్బన్: డీఏ జారీపై ప్రభుత్వం ఇచ్చిన అసంబద్ధ జీఓను తక్షణమే సవరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి రామకృష్ణనాయక్ డిమాండ్ చేశారు. పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడారు.
Wed, Oct 22 2025 09:19 AM -
ఆలయానికి ఇచ్చిన నగలు మాయం!
పుంగనూరు : పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చిన నగలు మాయం చేశారంటూ దాత అని చెబుతున్న ఆదినారాయణ అనే వ్యక్తి మంగళవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
Wed, Oct 22 2025 09:19 AM -
నకిలీ టీసీ అరెస్టు
తిరుపతి క్రైమ్: స్థానిక రైల్వేస్టేషన్లో టికెట్ కలెక్టర్గా నటిస్తూ టికెట్ లేని ప్రయాణికులు మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ టీసీని అరెస్టు చేసినట్లు రైల్వే సీఐ ఆశీర్వాదం తెలిపారు.
Wed, Oct 22 2025 09:19 AM -
పిడుగు పాటుకు ఇల్లు దగ్ధం
చిల్లకూరు: వర్షాల కారణంగా సోమవారం రాత్రి ఓ ఇంటి సమీపంలో పిడుగు పడడంతో ఓ ఇల్లు కాలిపోయిన సంఘటన మండలంలోని లింగవరం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. లింగవరం గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ ఆదివారం నెల్లూరులోని తన బంధువుల ఇంటికి వెళ్లింది.
Wed, Oct 22 2025 09:19 AM -
అమరుల సేవలు చిరస్మరణీయం
తిరుపతి క్రైమ్: అమర వీరుల సేవలు చిరస్మరణీయమని, వారి సేవలు స్మరించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
Wed, Oct 22 2025 09:19 AM -
" />
శ్రీకాళహస్తీశ్వరునికి బంగారు తొడుగు, రుద్రాక్షలు అందజేత
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామికి బి.కొత్తకోటకు చెందిన ఉషారాణి దంపతులు మంగళవారం రూ.3 లక్షలు విలువ చేసే 25 గ్రామలు బంగారు తొడుగు రుద్రాక్ష మాలను అందజేశారు. వీటిని ఈఓ బాపిరెడ్డి స్వీకరించి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దాతలకు ఈఓ స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు.
Wed, Oct 22 2025 09:19 AM -
శాస్త్రోక్తంగా కేదారీగౌరీదేవి వ్రతం
శ్రీకాళహస్తి: ముక్కంటీశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కేదారీగౌరీదేవి వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారి ముందు కలశస్థాపన చేసి కేదారీగౌరీదేవి వ్రతం జరిపారు.
Wed, Oct 22 2025 09:19 AM -
జర్నలిస్టు కాలనీలో దొంగలు పడ్డారు..!
తిరుపతి రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదర్ డెయిరీ సమీపంలో ఉన్న జర్నలిస్టు కాలనీలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. చీకటి పడిన వెంటనే విద్యుత్ మోటార్లు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు కథనం మేరకు..
Wed, Oct 22 2025 09:19 AM -
" />
లారీ బోల్తా
చంద్రగిరి: ప్రమాదవశాత్తు భాకరాపేట ఘాట్లో లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కలకడ నుంచి టమాట లోడ్తో లారీ విశాఖపట్నం నగరానికి మంగళవారం బయలుదేరింది. భాకరాపేట కనుమలో పెద్ద మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.
Wed, Oct 22 2025 09:19 AM -
సినీ ఫక్కీలో చోరీ
పాకాల:మండల కేంద్రంలో సోమవారం గొలుసు దొంగల ముఠా సినీ పక్కీలో చోరీ చేసిన ఘటన వెలుగుచూసింది. బాధితురాలి కథనం మేరకు.. పాకాల మండలం గాదంకి వద్ద కమలమ్మ(84) వృద్ధురాలు ఆర్టీసీ బస్సు ఎక్కి పాకాల బస్స్టాండ్లో దిగింది.
Wed, Oct 22 2025 09:19 AM -
బతుకు వేటలో గిరిజనం
సూళ్లూరుపేట: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పులికాట్లో నీరు చేరడంతో గిరిజన జాలర్లకు బతుకు పంట పండింది. వేటలో నిమగ్నమై చేపలు తెచ్చి విక్రయిస్తున్నారు. దీంతో వారికి ఆదాయం చేకూరుతోంది.
Wed, Oct 22 2025 09:19 AM -
గ్రానైట్ అనకొండలు
ప్రభుత్వ భూముల్లోకొండలను సైతం తొలిచేస్తున్న గ్రానైట్ క్వారీ
చీమకుర్తి:
Wed, Oct 22 2025 09:18 AM -
" />
25న ఏకేవీకే కాలేజీలో జాబ్ మేళా
ఒంగోలు సబర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ ఒంగోలు ఏకేవీకే డిగ్రీ కాలేజీలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పీ.రాజా బాబు పేర్కొన్నారు.
Wed, Oct 22 2025 09:18 AM -
జర్నలిస్టులపై అక్రమ కేసులతో వేధింపులు దారుణం
ఒంగోలు సిటీ: సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకునే జర్నలిజంపై దాడి చేయడమేనని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు.
Wed, Oct 22 2025 09:18 AM -
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే సహించం
● ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున
Wed, Oct 22 2025 09:18 AM -
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం 6.9 మిల్లీ మీటర్ల సరాసరి వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా సరాసరికంటే ఎక్కువగా పడి 8.7 మిల్లీ మీటర్లు నమోదైంది.
Wed, Oct 22 2025 09:18 AM -
ఆచితూచి!
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల కోసం భూ సేకరణWed, Oct 22 2025 09:18 AM -
ఏటీఎం కేంద్రాలే టార్గెట్
ఇబ్రహీంపట్నం రూరల్: ఒకటి కాదు.. రెండు కాదు 27 కేసుల్లో నిందితుడు.. ఏటీఎం కేంద్రాలే టార్గెట్గా అమాయకుల దృష్టి మళ్లించి నగదు మాయం చేస్తున్న కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
Wed, Oct 22 2025 09:18 AM -
మీటర్ ప్లీజ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో విద్యుత్ మీటర్ల కొరత ఏర్పడింది. డిమాండ్ మేర తయారీ సంస్థలు సరఫరా చేయలేకపోతున్నాయి.
Wed, Oct 22 2025 09:18 AM -
సిరుల పత్తి
యాచారం: పత్తి పంట ఈసారి రైతుకు బంగారంగా మారింది. ఎన్నడూ లేని విధంగా సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) క్వింటాలు పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110 నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల ఎకరాల్లో పంట సాగైంది.
Wed, Oct 22 2025 09:18 AM -
శంకర్పల్లిలో డ్రోన్ కలకలం
● అనుమతి లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వీడియో చిత్రీకరణ
● ఆపై సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్
● దేశ రక్షణకు భంగం కలిగించే చర్యలని పలువురి మండిపాటు
Wed, Oct 22 2025 09:18 AM -
పోలీసుల కాల్పుల్లో రియాజ్ హతం
బాణ సంచా కాల్చి..Wed, Oct 22 2025 09:17 AM -
వెలకట్టలేనివి
అమరుల త్యాగాలు● పోలీసు అమర వీరుల సంస్మరణ
దినోత్సవంలో ఐజీ, కలెక్టర్, సీపీ
● విధి నిర్వహణలో అసువులు బాసిన అమర వీరులకు ఘన నివాళులు
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
Wed, Oct 22 2025 09:17 AM -
అమరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
నిజామాబాద్ అర్బన్ : తొమ్మిది మంది పోలీసు అమర వీరుల కుటుంబాలకు డీజీపీ శివధర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూ పతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలతో కలిసి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
Wed, Oct 22 2025 09:17 AM