-
13వ వసంతంలోకి తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా ఘన సంబురాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నేడు ఘన వేడుకలు నిర్వహిస్తున్నారు.
Tue, Jun 02 2026 06:35 AM -
మతి మరపు @ అతి బరువు
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వస్తుండటం సహజం. ఇప్పడు పెరిగే వయసుతో పాటూ పెరిగే బరువు కూడా మతిమరపును ప్రేరేపిస్తోందంటూ కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇందులో అత్యంత సాధారణం అల్జీమర్స్ అనే మతిమరపు.
Tue, Jun 02 2026 06:28 AM -
తండ్రీకొడుకును బలిగొన్న ఐరన్ కూలర్
పెంబి: ఓ ఐరన్ కూలర్.. తండ్రీ కొడుకును బలి తీసుకుంది. కూలర్లో నీళ్లు పోసేందుకు వెళ్లిన భార్యకు షాక్ రావడంతో కేకలు వేసింది. వెంటనే భర్త వెళ్లి కాపాడే క్రమంలో ఆయనకూ షాక్ తగిలింది.
Tue, Jun 02 2026 06:11 AM -
దుమ్ము రేపిన మారుతీ, కియా
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెరుగుదల సవాలుగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా మే నెలలో వాహన విక్రయాలు జోరుగా కొనసాగాయి.
Tue, Jun 02 2026 06:07 AM -
కలశ యాత్రకు పోటెత్తిన భక్తులు
పర్లాకిమిడి: మహేంద్రగిరి పర్వతంపై పురషోత్తమాసం సందర్భంగా సోమవారం అంగరంగవైభవంగా బుర్ఖాత్ పాస్ నుంచి మహేంద్రగిరి పర్వతం వరకూ మహిళలు పెద్ద ఎత్తున కలశ యాత్ర జరిపారు.
Tue, Jun 02 2026 06:05 AM -
92 శాతం ప్రజా ఫిర్యాదులు పరిష్కారం
భువనేశ్వర్: స్థానిక యూనిట్ 2లోని సోమవారం జరిగిన ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ శిబిరంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రజల ఫిర్యాదులను ప్రత్యక్షంగా పరిశీలించి తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.
Tue, Jun 02 2026 06:05 AM -
కవితా గానం.. చరిత్ర పఠనం
జయపురం: స్థానిక పూజ్యపూజ్ సంసద్ వారు సోమవారం సాహితీ సభలో ఒడిశా కవిసామ్రాట్ ఉపేంధ్ర భంజ్ కవితలపైన, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు రాధామోహన్ సాహుపై ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు కవిసామ్రాట్ ఉపేంద్ర చిత్రాలను గీశారు.
Tue, Jun 02 2026 06:05 AM -
మత్తు ఇంజెక్షన్ల వ్యాపారం చేస్తున్న ఐదుగురు అరెస్టు
జయపురం: జయపురంలో నిషా ఇంజెక్షన్ల వ్యాపారానికి పోలీసులు చెక్ పెట్టారు.
Tue, Jun 02 2026 06:05 AM -
యువత క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలి
● రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి
Tue, Jun 02 2026 06:05 AM -
మంటల్లో దగ్ధమైన అంబులెన్స్
భువనేశ్వర్: స్థానిక ఖండగిరి సమీపం జగమొర ప్రాంతంలో అంబులెన్స్ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. సోమవారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది.
Tue, Jun 02 2026 06:05 AM -
గ్రీవెన్స్లో 28 సమస్యలు పరిష్కారం
రాయగడ: స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్కు మంచి స్పందన లభించింది. ప్రజల బాధలు తెలుసుకున్న కలెక్టర్ వేదిక వద్దే 28 సమస్యలను పరిష్కరించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
జల్సాలకు అలవాటుపడి చోరీలు
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోనికి తీసుకున్నట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
అంత్యక్రియల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ
కొత్తపట్నం: అంత్యక్రియల విషయంలో సోమవారం ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. మండలంలోని ఈతముక్కల గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన కిల్లేటి జాలయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు.
Tue, Jun 02 2026 06:05 AM -
చలో గుంటూరుకు తరలివెళ్లిన రైతులు
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): పొగాకు రైతులు గిట్టుబాటు ధరల కోసం సోమవారం తలపెట్టిన గుంటూరులో పొగాకు బోర్డు అధికారులతో రైతుల రాయబారం కార్యక్రమానికి సంతనూతలపాడు మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 125 మంది రైతులు తరలివెళ్లారు.
Tue, Jun 02 2026 06:05 AM -
" />
పీటీసీ సీఐ శ్రీనివాసరెడ్డికి డీఎస్పీగా పదోన్నతి
ఒంగోలు టౌన్: ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ)లో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
Tue, Jun 02 2026 06:05 AM -
ఆదమరిస్తే అంతే..
చీమకుర్తి రూరల్: మండలంలోని తొర్రగుడిపాడు నుంచి నేకునంబాదు వెళ్లే మార్గం మధ్యలో చెక్డ్యాం సమీపాన ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. నవంబర్లో మోంథా తుఫాన్ ప్రభావంతో ఈ బ్రిడ్జిని ఆనుకుని ఉన్న తారురోడ్డు నీటి ప్రవాహానికి కోతకు గురై పెద్ద గొయ్యిలా తయారైంది.
Tue, Jun 02 2026 06:05 AM -
" />
మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండి
చీమకుర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని ఎంఈఓలు–1,2 డీవీఎల్ నరశింహారావు, కే.శివాజీ తెలిపారు. సోమవారం చీమకుర్తిలోని గిరిజన బాలుర పాఠశాలలో మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల వంట చేసే నిర్వాహకులు, హెల్పర్లకు శిక్షణ నిర్వహించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
బదిలీలు పారదర్శకంగా జరగాలి
ఒంగోలు సిటీ: కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులపై అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ దాసరి అనిల్ కుమార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని కేజీబీవీ ఎస్టీయూ ఏపీ ప్రెసిడెంట్ రత్నమాలిని దేవి ఆరోపించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన సరస్వతి
ఒంగోలు సిటీ: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం ఒంగోలులోని ముంగమూరు రోడ్డులోని వీఆర్ భవన్లో విద్యాసంస్థల చైర్మన్ ఏవీ రమణారెడ్డి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
మన డబ్బులు మన లెక్కలపై అవగాహన
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): మన డబ్బులు మన లెక్కలు.. అనే కార్యక్రమంపై సంతనూతలపాడు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం వెలుగు శాఖ ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులకు అవగాహన కార్యక్రమం, అనంతరం ర్యాలీ నిర్వహించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
కలెక్టర్ మీ కోసంలో 256 అర్జీలు
ఒంగోలు సబర్బన్: స్థానిక ప్రకాశం భవన్లో సోమవారం కలెక్టర్ పి.రాజాబాబు నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 256 అర్జీదారులు వచ్చి తమ అర్జీలు సమర్పించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
పోలీసులపై విశ్వాసం పెరిగేలా స్పందించాలి
● ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Tue, Jun 02 2026 06:05 AM -
సర్వర్ మొరాయించి.. పంపిణీ నెమ్మదించి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రహసనంలా మారింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటల కొద్దీ లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. పింఛన్ల పంపిణీ కోసం సోమవారం ఉదయాన్నే ప్రభుత్వ సిబ్బంది పింఛన్దారుల వద్దకు వెళ్లారు.
Tue, Jun 02 2026 06:05 AM -
మెగా కాదు..దగా డీఎస్సీ
ఒంగోలు సిటీ: మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, నిరుద్యోగులకు ఆశ చూపించి చివరకు వారి భవిష్యత్తో చెలగాటం ఆడిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు.
Tue, Jun 02 2026 06:05 AM
-
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
Tue, Jun 02 2026 06:48 AM -
13వ వసంతంలోకి తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా ఘన సంబురాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నేడు ఘన వేడుకలు నిర్వహిస్తున్నారు.
Tue, Jun 02 2026 06:35 AM -
మతి మరపు @ అతి బరువు
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వస్తుండటం సహజం. ఇప్పడు పెరిగే వయసుతో పాటూ పెరిగే బరువు కూడా మతిమరపును ప్రేరేపిస్తోందంటూ కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇందులో అత్యంత సాధారణం అల్జీమర్స్ అనే మతిమరపు.
Tue, Jun 02 2026 06:28 AM -
తండ్రీకొడుకును బలిగొన్న ఐరన్ కూలర్
పెంబి: ఓ ఐరన్ కూలర్.. తండ్రీ కొడుకును బలి తీసుకుంది. కూలర్లో నీళ్లు పోసేందుకు వెళ్లిన భార్యకు షాక్ రావడంతో కేకలు వేసింది. వెంటనే భర్త వెళ్లి కాపాడే క్రమంలో ఆయనకూ షాక్ తగిలింది.
Tue, Jun 02 2026 06:11 AM -
దుమ్ము రేపిన మారుతీ, కియా
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెరుగుదల సవాలుగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా మే నెలలో వాహన విక్రయాలు జోరుగా కొనసాగాయి.
Tue, Jun 02 2026 06:07 AM -
కలశ యాత్రకు పోటెత్తిన భక్తులు
పర్లాకిమిడి: మహేంద్రగిరి పర్వతంపై పురషోత్తమాసం సందర్భంగా సోమవారం అంగరంగవైభవంగా బుర్ఖాత్ పాస్ నుంచి మహేంద్రగిరి పర్వతం వరకూ మహిళలు పెద్ద ఎత్తున కలశ యాత్ర జరిపారు.
Tue, Jun 02 2026 06:05 AM -
92 శాతం ప్రజా ఫిర్యాదులు పరిష్కారం
భువనేశ్వర్: స్థానిక యూనిట్ 2లోని సోమవారం జరిగిన ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ శిబిరంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రజల ఫిర్యాదులను ప్రత్యక్షంగా పరిశీలించి తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.
Tue, Jun 02 2026 06:05 AM -
కవితా గానం.. చరిత్ర పఠనం
జయపురం: స్థానిక పూజ్యపూజ్ సంసద్ వారు సోమవారం సాహితీ సభలో ఒడిశా కవిసామ్రాట్ ఉపేంధ్ర భంజ్ కవితలపైన, ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు రాధామోహన్ సాహుపై ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు కవిసామ్రాట్ ఉపేంద్ర చిత్రాలను గీశారు.
Tue, Jun 02 2026 06:05 AM -
మత్తు ఇంజెక్షన్ల వ్యాపారం చేస్తున్న ఐదుగురు అరెస్టు
జయపురం: జయపురంలో నిషా ఇంజెక్షన్ల వ్యాపారానికి పోలీసులు చెక్ పెట్టారు.
Tue, Jun 02 2026 06:05 AM -
యువత క్రీడా స్ఫూర్తి అలవర్చుకోవాలి
● రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి
Tue, Jun 02 2026 06:05 AM -
మంటల్లో దగ్ధమైన అంబులెన్స్
భువనేశ్వర్: స్థానిక ఖండగిరి సమీపం జగమొర ప్రాంతంలో అంబులెన్స్ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. సోమవారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది.
Tue, Jun 02 2026 06:05 AM -
గ్రీవెన్స్లో 28 సమస్యలు పరిష్కారం
రాయగడ: స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్కు మంచి స్పందన లభించింది. ప్రజల బాధలు తెలుసుకున్న కలెక్టర్ వేదిక వద్దే 28 సమస్యలను పరిష్కరించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
జల్సాలకు అలవాటుపడి చోరీలు
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోనికి తీసుకున్నట్లు సీఐ శేషగిరిరావు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
అంత్యక్రియల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ
కొత్తపట్నం: అంత్యక్రియల విషయంలో సోమవారం ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. మండలంలోని ఈతముక్కల గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన కిల్లేటి జాలయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు.
Tue, Jun 02 2026 06:05 AM -
చలో గుంటూరుకు తరలివెళ్లిన రైతులు
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): పొగాకు రైతులు గిట్టుబాటు ధరల కోసం సోమవారం తలపెట్టిన గుంటూరులో పొగాకు బోర్డు అధికారులతో రైతుల రాయబారం కార్యక్రమానికి సంతనూతలపాడు మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 125 మంది రైతులు తరలివెళ్లారు.
Tue, Jun 02 2026 06:05 AM -
" />
పీటీసీ సీఐ శ్రీనివాసరెడ్డికి డీఎస్పీగా పదోన్నతి
ఒంగోలు టౌన్: ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ)లో సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
Tue, Jun 02 2026 06:05 AM -
ఆదమరిస్తే అంతే..
చీమకుర్తి రూరల్: మండలంలోని తొర్రగుడిపాడు నుంచి నేకునంబాదు వెళ్లే మార్గం మధ్యలో చెక్డ్యాం సమీపాన ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. నవంబర్లో మోంథా తుఫాన్ ప్రభావంతో ఈ బ్రిడ్జిని ఆనుకుని ఉన్న తారురోడ్డు నీటి ప్రవాహానికి కోతకు గురై పెద్ద గొయ్యిలా తయారైంది.
Tue, Jun 02 2026 06:05 AM -
" />
మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండి
చీమకుర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని ఎంఈఓలు–1,2 డీవీఎల్ నరశింహారావు, కే.శివాజీ తెలిపారు. సోమవారం చీమకుర్తిలోని గిరిజన బాలుర పాఠశాలలో మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల వంట చేసే నిర్వాహకులు, హెల్పర్లకు శిక్షణ నిర్వహించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
బదిలీలు పారదర్శకంగా జరగాలి
ఒంగోలు సిటీ: కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులపై అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ దాసరి అనిల్ కుమార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని కేజీబీవీ ఎస్టీయూ ఏపీ ప్రెసిడెంట్ రత్నమాలిని దేవి ఆరోపించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన సరస్వతి
ఒంగోలు సిటీ: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం ఒంగోలులోని ముంగమూరు రోడ్డులోని వీఆర్ భవన్లో విద్యాసంస్థల చైర్మన్ ఏవీ రమణారెడ్డి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
మన డబ్బులు మన లెక్కలపై అవగాహన
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): మన డబ్బులు మన లెక్కలు.. అనే కార్యక్రమంపై సంతనూతలపాడు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం వెలుగు శాఖ ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులకు అవగాహన కార్యక్రమం, అనంతరం ర్యాలీ నిర్వహించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
కలెక్టర్ మీ కోసంలో 256 అర్జీలు
ఒంగోలు సబర్బన్: స్థానిక ప్రకాశం భవన్లో సోమవారం కలెక్టర్ పి.రాజాబాబు నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 256 అర్జీదారులు వచ్చి తమ అర్జీలు సమర్పించారు.
Tue, Jun 02 2026 06:05 AM -
పోలీసులపై విశ్వాసం పెరిగేలా స్పందించాలి
● ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Tue, Jun 02 2026 06:05 AM -
సర్వర్ మొరాయించి.. పంపిణీ నెమ్మదించి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రహసనంలా మారింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటల కొద్దీ లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. పింఛన్ల పంపిణీ కోసం సోమవారం ఉదయాన్నే ప్రభుత్వ సిబ్బంది పింఛన్దారుల వద్దకు వెళ్లారు.
Tue, Jun 02 2026 06:05 AM -
మెగా కాదు..దగా డీఎస్సీ
ఒంగోలు సిటీ: మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, నిరుద్యోగులకు ఆశ చూపించి చివరకు వారి భవిష్యత్తో చెలగాటం ఆడిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు.
Tue, Jun 02 2026 06:05 AM
