-
తప్పుడు ఫిర్యాదులపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు తప్పుడు ఫిర్యాదులు, కట్టుకథల సాక్ష్యాలు నమోదు అవుతున్నాయంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
-
ఎడారి దేశాల్లో.. మన్యం 'సుగంధాలు'
విశాఖ మన్యం గిరిజన రైతులు పండించే సేంద్రియ పంటలకు అంతర్జాతీయంగా రెక్కలొస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం ఎండిన పసుపు కొమ్ములకే పరిమితమైన మార్కెట్, ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతోంది.
Fri, Feb 27 2026 03:40 AM -
ఓ కూతురు తండ్రికి రాసిన మరణశాసనం
వేలూరు (తమిళనాడు): కుమార్తె ప్రేమ వివాహాన్ని ప్రశ్నించిన వ్యక్తిని కుటుంబ సభ్యులంతా కలిసి హత్య చేసిన ఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో వెలుగు చూసింది. వివరాలు..
Fri, Feb 27 2026 03:34 AM -
దేవుడా.. ఏంటీ దుస్థితి!
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు: కల్తీ పాలు తాగి మూత్రపిండాల సమస్యల బారినపడిన వారిలో 8 మంది ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉంది. రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల ఘటనలో 21 మంది బాధితులను గుర్తించగా..
Fri, Feb 27 2026 03:28 AM -
ఉద్యోగులపై క్రమశిక్షణ కేసుల పరిష్కారంలో ఇంత జాప్యమా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల కేసుల విచారణ ప్రక్రియలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Fri, Feb 27 2026 03:25 AM -
స్ట్రెచ్చర్లకూ దిక్కులేదు..
గుంటూరు మెడికల్: సుస్థిర పాలన అని డబ్బాలు కొట్టుకుంటున్న చంద్రబాబు సర్కారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులూ కల్పించలేక చతికిలపడుతోంది. ఫలితంగా పేద రోగులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు.
Fri, Feb 27 2026 03:21 AM -
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చావ్!
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ను భయభ్రాంతులకు గురి చేసి, అందినకాడికి దోచుకున్నారు సైబర్ నేరస్తులు.
Fri, Feb 27 2026 03:15 AM -
తప్పు ఒప్పుకోకుండాఉపన్యాసాలా?
సాక్షి, అమరావతి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించానని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.. అది వాస్తవమా? కాదా?..
Fri, Feb 27 2026 03:11 AM -
సాగర తీరాన సప్తపది
విజయవాడకు చెందిన రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. విశాఖకు చెందిన అంజలి హైదరాబాద్లో ఆర్కిటెక్ట్.
Fri, Feb 27 2026 03:05 AM -
రూ.210 కోట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఐపీ
డోన్ రూరల్: ప్రజల నుంచి అధిక వడ్డీలకు కోట్లాది రూపాయలను తీసుకుని అదృశ్యమైన నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా కోర్టులో బు
Fri, Feb 27 2026 02:59 AM -
లాడ్జిలో అగ్ని ప్రమాదం..ఒకరి సజీవదహనం
రాజంపేట: లాడ్జిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవదహనమవగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో 38 మంది గాయాలతో బయటపడ్డారు.
Fri, Feb 27 2026 02:57 AM -
చిన్నారి ఉసురు తీసిన భార్యాభర్తల వివాదం
జగ్గంపేట: భార్యాభర్తల మధ్య నెలకొన్న కీచులాట 11 నెలల చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ దారుణ సంఘటన కాకినాడ జిల్లా జగ్గంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
Fri, Feb 27 2026 02:53 AM -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
Fri, Feb 27 2026 02:48 AM -
ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేయాలి
మహారాణిపేట: ఎన్నికల కమిషన్ చొరవ తీసుకొని ఈవీఎంల విషయంలో రాజకీయ పార్టీలు, ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు డిమాండ్ చేశారు.
Fri, Feb 27 2026 02:44 AM -
కార్మికులకే జీతాలివ్వలేని వారు రాజధాని ఎలా కడతారని అనుకుంటున్నార్సార్!
కార్మికులకే జీతాలివ్వలేని వారు రాజధాని ఎలా కడతారని అనుకుంటున్నార్సార్!
Fri, Feb 27 2026 02:40 AM -
‘సెకీ’కి సెల్యూట్!
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు (విద్యుత్ షెడ్యూలింగ్, ఆఫ్ టేక్
Fri, Feb 27 2026 02:39 AM -
ఐఏఎస్ల బదిలీలు భారీగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 43 మంది ఐఏఎస్, మరో ఇద్దరు నాన్ ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
Fri, Feb 27 2026 02:29 AM -
చర్చ.. రచ్చ!
సాక్షి, అమరావతి: అటు రాయలసీమ లిఫ్ట్.. ఇటు తిరుమల లడ్డూ ప్రసాదం..టీడీపీ పెద్దలను ఇరుకున పెట్టిన రెండు అంశాలపైనా శాసన మండలిలో చర్చ జరగకుండా చంద్రబాబు సర్కారు పలాయనం చిత్తగించింది.
Fri, Feb 27 2026 02:25 AM -
ఫొటోలు ఆన్లైన్లో పెడతాం...
ఘట్కేసర్: లోన్యాప్ నిర్వాహ కుల బ్లాక్మెయిల్కు భయపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, Feb 27 2026 02:14 AM -
మౌనిక, పాపపై దాడి జరిగినట్టు ఆధారాలు లేవు
సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న దాడి ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టామని నాగర్కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ తెలిపారు.
Fri, Feb 27 2026 02:08 AM -
ఇంట్లో అగ్నిప్రమాదం.. లండన్లో ఆంధ్రప్రదేశ్ యువకుడు మృతి
లండన్: ఇంగ్లాండ్లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గంటి అభిషేక్ (26) ప్రాణాలు కోల్పోయాడు.
Fri, Feb 27 2026 01:56 AM -
పబ్లిక్ స్కూళ్లతో విద్యావ్యవస్థ బలోపేతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే అన్ని సౌకర్యాలతో ప్రతి నియోజకవర్గంలోనూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యా కమి షన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
Fri, Feb 27 2026 01:55 AM -
ఉగాదిన మూసీ పనులకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్ /లంగర్హౌస్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాదికి మూసీనది అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
Fri, Feb 27 2026 01:46 AM -
ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంట్, ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బీఆర్ఎస
Fri, Feb 27 2026 01:34 AM -
హైదరాబాద్కు ‘హార్వర్డ్’
సాక్షి, హైదరాబాద్: పపంచ ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూని వర్సిటీ హైదరాబాద్కు రానుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
Fri, Feb 27 2026 01:13 AM
-
తప్పుడు ఫిర్యాదులపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు తప్పుడు ఫిర్యాదులు, కట్టుకథల సాక్ష్యాలు నమోదు అవుతున్నాయంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
Fri, Feb 27 2026 03:43 AM -
ఎడారి దేశాల్లో.. మన్యం 'సుగంధాలు'
విశాఖ మన్యం గిరిజన రైతులు పండించే సేంద్రియ పంటలకు అంతర్జాతీయంగా రెక్కలొస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం ఎండిన పసుపు కొమ్ములకే పరిమితమైన మార్కెట్, ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతోంది.
Fri, Feb 27 2026 03:40 AM -
ఓ కూతురు తండ్రికి రాసిన మరణశాసనం
వేలూరు (తమిళనాడు): కుమార్తె ప్రేమ వివాహాన్ని ప్రశ్నించిన వ్యక్తిని కుటుంబ సభ్యులంతా కలిసి హత్య చేసిన ఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో వెలుగు చూసింది. వివరాలు..
Fri, Feb 27 2026 03:34 AM -
దేవుడా.. ఏంటీ దుస్థితి!
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు: కల్తీ పాలు తాగి మూత్రపిండాల సమస్యల బారినపడిన వారిలో 8 మంది ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉంది. రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల ఘటనలో 21 మంది బాధితులను గుర్తించగా..
Fri, Feb 27 2026 03:28 AM -
ఉద్యోగులపై క్రమశిక్షణ కేసుల పరిష్కారంలో ఇంత జాప్యమా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల కేసుల విచారణ ప్రక్రియలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Fri, Feb 27 2026 03:25 AM -
స్ట్రెచ్చర్లకూ దిక్కులేదు..
గుంటూరు మెడికల్: సుస్థిర పాలన అని డబ్బాలు కొట్టుకుంటున్న చంద్రబాబు సర్కారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులూ కల్పించలేక చతికిలపడుతోంది. ఫలితంగా పేద రోగులు తీవ్ర అవస్థల పాలవుతున్నారు.
Fri, Feb 27 2026 03:21 AM -
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చావ్!
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ను భయభ్రాంతులకు గురి చేసి, అందినకాడికి దోచుకున్నారు సైబర్ నేరస్తులు.
Fri, Feb 27 2026 03:15 AM -
తప్పు ఒప్పుకోకుండాఉపన్యాసాలా?
సాక్షి, అమరావతి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించానని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.. అది వాస్తవమా? కాదా?..
Fri, Feb 27 2026 03:11 AM -
సాగర తీరాన సప్తపది
విజయవాడకు చెందిన రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. విశాఖకు చెందిన అంజలి హైదరాబాద్లో ఆర్కిటెక్ట్.
Fri, Feb 27 2026 03:05 AM -
రూ.210 కోట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఐపీ
డోన్ రూరల్: ప్రజల నుంచి అధిక వడ్డీలకు కోట్లాది రూపాయలను తీసుకుని అదృశ్యమైన నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా కోర్టులో బు
Fri, Feb 27 2026 02:59 AM -
లాడ్జిలో అగ్ని ప్రమాదం..ఒకరి సజీవదహనం
రాజంపేట: లాడ్జిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవదహనమవగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో 38 మంది గాయాలతో బయటపడ్డారు.
Fri, Feb 27 2026 02:57 AM -
చిన్నారి ఉసురు తీసిన భార్యాభర్తల వివాదం
జగ్గంపేట: భార్యాభర్తల మధ్య నెలకొన్న కీచులాట 11 నెలల చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ దారుణ సంఘటన కాకినాడ జిల్లా జగ్గంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
Fri, Feb 27 2026 02:53 AM -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
Fri, Feb 27 2026 02:48 AM -
ఈవీఎంలపై అనుమానాలు నివృత్తి చేయాలి
మహారాణిపేట: ఎన్నికల కమిషన్ చొరవ తీసుకొని ఈవీఎంల విషయంలో రాజకీయ పార్టీలు, ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు డిమాండ్ చేశారు.
Fri, Feb 27 2026 02:44 AM -
కార్మికులకే జీతాలివ్వలేని వారు రాజధాని ఎలా కడతారని అనుకుంటున్నార్సార్!
కార్మికులకే జీతాలివ్వలేని వారు రాజధాని ఎలా కడతారని అనుకుంటున్నార్సార్!
Fri, Feb 27 2026 02:40 AM -
‘సెకీ’కి సెల్యూట్!
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు (విద్యుత్ షెడ్యూలింగ్, ఆఫ్ టేక్
Fri, Feb 27 2026 02:39 AM -
ఐఏఎస్ల బదిలీలు భారీగా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 43 మంది ఐఏఎస్, మరో ఇద్దరు నాన్ ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
Fri, Feb 27 2026 02:29 AM -
చర్చ.. రచ్చ!
సాక్షి, అమరావతి: అటు రాయలసీమ లిఫ్ట్.. ఇటు తిరుమల లడ్డూ ప్రసాదం..టీడీపీ పెద్దలను ఇరుకున పెట్టిన రెండు అంశాలపైనా శాసన మండలిలో చర్చ జరగకుండా చంద్రబాబు సర్కారు పలాయనం చిత్తగించింది.
Fri, Feb 27 2026 02:25 AM -
ఫొటోలు ఆన్లైన్లో పెడతాం...
ఘట్కేసర్: లోన్యాప్ నిర్వాహ కుల బ్లాక్మెయిల్కు భయపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Fri, Feb 27 2026 02:14 AM -
మౌనిక, పాపపై దాడి జరిగినట్టు ఆధారాలు లేవు
సాక్షి, నాగర్కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న దాడి ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టామని నాగర్కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ తెలిపారు.
Fri, Feb 27 2026 02:08 AM -
ఇంట్లో అగ్నిప్రమాదం.. లండన్లో ఆంధ్రప్రదేశ్ యువకుడు మృతి
లండన్: ఇంగ్లాండ్లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గంటి అభిషేక్ (26) ప్రాణాలు కోల్పోయాడు.
Fri, Feb 27 2026 01:56 AM -
పబ్లిక్ స్కూళ్లతో విద్యావ్యవస్థ బలోపేతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే అన్ని సౌకర్యాలతో ప్రతి నియోజకవర్గంలోనూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యా కమి షన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
Fri, Feb 27 2026 01:55 AM -
ఉగాదిన మూసీ పనులకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్ /లంగర్హౌస్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాదికి మూసీనది అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
Fri, Feb 27 2026 01:46 AM -
ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంట్, ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బీఆర్ఎస
Fri, Feb 27 2026 01:34 AM -
హైదరాబాద్కు ‘హార్వర్డ్’
సాక్షి, హైదరాబాద్: పపంచ ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూని వర్సిటీ హైదరాబాద్కు రానుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
Fri, Feb 27 2026 01:13 AM
