-
" />
21 నుంచి కుట్టుమిషన్పై ఉచిత శిక్షణ
ఒంగోలు వన్టౌన్: కుట్టుమిషన్పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీ నుంచి 31 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఒంగోలు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
-
అతిసార వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి
ఒంగోలు సబర్బన్: శిశువులు, పిల్లల్లో అతిసార వ్యాధిపై తల్లులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు.
Tue, Jun 17 2025 05:32 AM -
దోపిడీ కేసులో ఆధారాల సేకరణ
● ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితురాలు పద్మజ
Tue, Jun 17 2025 05:32 AM -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
● ఎస్పీ ఏఆర్ దామోదర్
Tue, Jun 17 2025 05:32 AM -
సాదాబైనామాలే ఎక్కువ
● పైలెట్ ప్రాజెక్టులోనూ ఇవే దరఖాస్తులు ● సివిల్ తగాదాల విషయంలోనూ ఇదే తీరు ● సర్వే నంబర్ల మిస్సింగ్పైనా భారీగా అప్లికేషన్లు ● పీవోటీ కేసులు సిరిసిల్లలో అధికం ● సాదాబైనామాల్లో జగిత్యాల టాప్సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
Tue, Jun 17 2025 05:32 AM -
బడిపాఠం.. బతుకునేస్తం
రాజన్నకు సందడి వేములవాడ: రాజన్నను సోమవారం 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల ద్వారా రూ.35లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.Tue, Jun 17 2025 05:32 AM -
శిక్షణ దూరమై.. నైపుణ్యం కరువై
● సిరిసిల్లలో మూతపడ్డ పవర్లూమ్ శిక్షణ కేంద్రం ● శిక్షణ లేక.. కార్మికులు దొరక్క ● నైపుణ్య కార్మికుల కొరతతో ఇబ్బంది ● నేడు చేనేత, జౌళిశాఖ కమిషనర్ రాక ● మహిళాశక్తి చీరల ఉత్పత్తిపై సమీక్షTue, Jun 17 2025 05:32 AM -
" />
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి
బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు నిర్వాసితుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ముంపు గ్రామాల ఐఖ్యవేదిక అధ్యక్షుడు కూస రవీందర్ కోరారు. ఈమేరకు కొదురుపాక, నీలోజిపల్లి గ్రామాల నిర్వాసితులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతిపత్రం అందజేశారు.
Tue, Jun 17 2025 05:32 AM -
పోలీస్ బందోబస్తు మధ్య ‘విస్తరణ’
వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం కొలువుదీరిన వే ములవాడలో రోడ్ల విస్తరణ పనులు పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధించి 10 మంది తహసీల్దార్లు 10 బృందాలుగా ఏర్పడి 12 జేసీబీలు, 15 ట్రాక్టర్లు, 150 మంది కా ర్మికుల సహాయంతో 150 దుకాణాలను కూల్చి వేశారు.
Tue, Jun 17 2025 05:32 AM -
కాంగ్రెస్తో అన్నివర్గాలకు న్యాయం
● రాజన్నను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్Tue, Jun 17 2025 05:32 AM -
స్కానింగ్ సెంటర్ల తనిఖీ
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని స్కానింగ్ సెంటర్లను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా పరిశీలించారు. స్కానింగ్ చేయించుకున్న వారి వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు.
Tue, Jun 17 2025 05:32 AM -
● కదంబ పుష్పార్చన
జిల్లా కేంద్రంలోని పాలకొండ రోడ్డులో విజయగణపతి ఆలయం వద్ద స్వామివారికి సోమవారం కదంబ పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. – శ్రీకాకుళం కల్చరల్
● డాబాపై
Tue, Jun 17 2025 05:32 AM -
జీడి కార్మికుల పొట్టకొట్టొద్దు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రెండు వారాలుగా మూతబడిన జీడి పరిశ్రమలు వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాష్యూ లేబర్, రైస్ మిల్లర్స్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో పలాస కాష్యూ అసోసియేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
Tue, Jun 17 2025 05:32 AM -
పలాసలో మద్యం దందా
దిగజారుడు రాజకీయాలెందుకు..Tue, Jun 17 2025 05:32 AM -
తల్లికి వేదన
ఇచ్ఛాపురం రూరల్: ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తానంటూ గత ఎన్నికల ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కిన తర్వాత తొలి ఏడాది ఎగ్గొట్టారు.
Tue, Jun 17 2025 05:32 AM -
నాణ్యత పరీక్షలపై నీలినీడలు
గతంలో అనేకసార్లు సబ్సిడీపై అందించిన విత్తనాలు మొలక శాతంలో తేడాలు రావటంతో రైతులకు రాయితీ విత్తనాలపై నమ్మకం సన్నగిల్లింది. ఈ ఏడాది వ్యవసాయశాఖలో అధికారులు, సిబ్బంది బదిలీలు నేపథ్యంలో ఎక్కడా నాణ్యత పరీక్షలు చేసిన దాఖలాలు లేవు. మండలాల వారీగా టార్గెట్ పెట్టి నాణ్యత పరీక్షలు చేయాలి.
Tue, Jun 17 2025 05:32 AM -
" />
విద్యుత్ షాక్తో ఒకరికి గాయాలు
దోమకొండ: మండల కేంద్రంలో సోమ వా రం గ్రామపంచాయతీ కార్మికుడు విద్యుత్ షాక్తో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. దోమకొండలోని స్థానిక సాయిబాబా గుడి కాలనీలో విద్యుత్ స్తంభాలకు బల్బులను సరిచేయడానికి ట్రా న్స్ఫార్మర్ వద్ద విద్యుత్ నిలిపివేశారు.
Tue, Jun 17 2025 05:30 AM -
నేలకొరిగిన స్తంభాలు.. రోడ్డుపైనే వైర్లు
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని చిన్నయానంలో వారం రోజుల క్రితం గాలివాన కారణంగా విద్యుత్ వైర్లపై చెట్టు విరిగిపడింది. అలాగే రెండు కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. కానీ ఇప్పటి వరకు ట్రాన్స్కో అధికారులు మరమ్మతులు చేపట్టలేదు.
Tue, Jun 17 2025 05:30 AM -
పద్మవ్యూహంలో ఇందూరు
సుభాష్నగర్: ట్రాఫిక్ సమస్యతో ఇందూరు నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పద్మవ్యూహంలో నుంచి బయట పడేందుకు నరకయాతన పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ తోపుడు బండ్ల వ్యాపారాలు, అక్రమ పార్కింగ్లతో ఫుట్పాత్లు కానరాకుండా పోయాయి.
Tue, Jun 17 2025 05:30 AM -
" />
ఆలిండియా బంజారా సేవా సంఘం గ్రామ కమిటీల ఏర్పాటు
నిజామాబాద్నాగారం: ఆలిండియా బంజారా సేవా సంఘం గ్రామీణ స్థాయిలో విస్త్తృతంగా బలోపేతం చేయడానికి జిల్లాలో ఈనెల చివరిలోపు గ్రామీణ, మండల స్థాయిలో ఎన్నికలు నిర్వహించేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీపీ, ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా నాయకుడు కేతావత్ యా దగిరి పేర్కొన
Tue, Jun 17 2025 05:30 AM -
సంక్షిప్తం
మూగ జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు
Tue, Jun 17 2025 05:30 AM -
" />
అనుమతి పొందిన పాఠశాలల్లోనే చేర్పించాలి
నిజామాబాద్ అర్బన్: విద్యార్థుల తల్లిదండ్రులు అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలల్లోని విద్యా ర్థులను చేర్పించాలని డీఈవో అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులను జాయిన్ చేసే ముందు పాఠశాల వివరాలను తెలుసుకోవాలన్నారు.
Tue, Jun 17 2025 05:30 AM -
కంకర తేలిన బీటీ రోడ్డు
నేటి చిత్రంకంకర తేలిన ముల్లంగి(ఐ)–దూస్గాం వెళ్లే బీటీ రోడ్డు
Tue, Jun 17 2025 05:30 AM -
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
Tue, Jun 17 2025 05:30 AM -
అమరుల త్యాగాలను స్మరించుకోవాలి
సిరికొండ: పేద ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేసి పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటు వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్మార్క్స్ అన్నారు.
Tue, Jun 17 2025 05:30 AM
-
" />
21 నుంచి కుట్టుమిషన్పై ఉచిత శిక్షణ
ఒంగోలు వన్టౌన్: కుట్టుమిషన్పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీ నుంచి 31 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఒంగోలు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Jun 17 2025 05:32 AM -
అతిసార వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి
ఒంగోలు సబర్బన్: శిశువులు, పిల్లల్లో అతిసార వ్యాధిపై తల్లులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు.
Tue, Jun 17 2025 05:32 AM -
దోపిడీ కేసులో ఆధారాల సేకరణ
● ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితురాలు పద్మజ
Tue, Jun 17 2025 05:32 AM -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
● ఎస్పీ ఏఆర్ దామోదర్
Tue, Jun 17 2025 05:32 AM -
సాదాబైనామాలే ఎక్కువ
● పైలెట్ ప్రాజెక్టులోనూ ఇవే దరఖాస్తులు ● సివిల్ తగాదాల విషయంలోనూ ఇదే తీరు ● సర్వే నంబర్ల మిస్సింగ్పైనా భారీగా అప్లికేషన్లు ● పీవోటీ కేసులు సిరిసిల్లలో అధికం ● సాదాబైనామాల్లో జగిత్యాల టాప్సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
Tue, Jun 17 2025 05:32 AM -
బడిపాఠం.. బతుకునేస్తం
రాజన్నకు సందడి వేములవాడ: రాజన్నను సోమవారం 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల ద్వారా రూ.35లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.Tue, Jun 17 2025 05:32 AM -
శిక్షణ దూరమై.. నైపుణ్యం కరువై
● సిరిసిల్లలో మూతపడ్డ పవర్లూమ్ శిక్షణ కేంద్రం ● శిక్షణ లేక.. కార్మికులు దొరక్క ● నైపుణ్య కార్మికుల కొరతతో ఇబ్బంది ● నేడు చేనేత, జౌళిశాఖ కమిషనర్ రాక ● మహిళాశక్తి చీరల ఉత్పత్తిపై సమీక్షTue, Jun 17 2025 05:32 AM -
" />
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి
బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు నిర్వాసితుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ముంపు గ్రామాల ఐఖ్యవేదిక అధ్యక్షుడు కూస రవీందర్ కోరారు. ఈమేరకు కొదురుపాక, నీలోజిపల్లి గ్రామాల నిర్వాసితులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతిపత్రం అందజేశారు.
Tue, Jun 17 2025 05:32 AM -
పోలీస్ బందోబస్తు మధ్య ‘విస్తరణ’
వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం కొలువుదీరిన వే ములవాడలో రోడ్ల విస్తరణ పనులు పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధించి 10 మంది తహసీల్దార్లు 10 బృందాలుగా ఏర్పడి 12 జేసీబీలు, 15 ట్రాక్టర్లు, 150 మంది కా ర్మికుల సహాయంతో 150 దుకాణాలను కూల్చి వేశారు.
Tue, Jun 17 2025 05:32 AM -
కాంగ్రెస్తో అన్నివర్గాలకు న్యాయం
● రాజన్నను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్Tue, Jun 17 2025 05:32 AM -
స్కానింగ్ సెంటర్ల తనిఖీ
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని స్కానింగ్ సెంటర్లను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా పరిశీలించారు. స్కానింగ్ చేయించుకున్న వారి వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు.
Tue, Jun 17 2025 05:32 AM -
● కదంబ పుష్పార్చన
జిల్లా కేంద్రంలోని పాలకొండ రోడ్డులో విజయగణపతి ఆలయం వద్ద స్వామివారికి సోమవారం కదంబ పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. – శ్రీకాకుళం కల్చరల్
● డాబాపై
Tue, Jun 17 2025 05:32 AM -
జీడి కార్మికుల పొట్టకొట్టొద్దు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రెండు వారాలుగా మూతబడిన జీడి పరిశ్రమలు వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాష్యూ లేబర్, రైస్ మిల్లర్స్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో పలాస కాష్యూ అసోసియేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
Tue, Jun 17 2025 05:32 AM -
పలాసలో మద్యం దందా
దిగజారుడు రాజకీయాలెందుకు..Tue, Jun 17 2025 05:32 AM -
తల్లికి వేదన
ఇచ్ఛాపురం రూరల్: ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తానంటూ గత ఎన్నికల ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కిన తర్వాత తొలి ఏడాది ఎగ్గొట్టారు.
Tue, Jun 17 2025 05:32 AM -
నాణ్యత పరీక్షలపై నీలినీడలు
గతంలో అనేకసార్లు సబ్సిడీపై అందించిన విత్తనాలు మొలక శాతంలో తేడాలు రావటంతో రైతులకు రాయితీ విత్తనాలపై నమ్మకం సన్నగిల్లింది. ఈ ఏడాది వ్యవసాయశాఖలో అధికారులు, సిబ్బంది బదిలీలు నేపథ్యంలో ఎక్కడా నాణ్యత పరీక్షలు చేసిన దాఖలాలు లేవు. మండలాల వారీగా టార్గెట్ పెట్టి నాణ్యత పరీక్షలు చేయాలి.
Tue, Jun 17 2025 05:32 AM -
" />
విద్యుత్ షాక్తో ఒకరికి గాయాలు
దోమకొండ: మండల కేంద్రంలో సోమ వా రం గ్రామపంచాయతీ కార్మికుడు విద్యుత్ షాక్తో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. దోమకొండలోని స్థానిక సాయిబాబా గుడి కాలనీలో విద్యుత్ స్తంభాలకు బల్బులను సరిచేయడానికి ట్రా న్స్ఫార్మర్ వద్ద విద్యుత్ నిలిపివేశారు.
Tue, Jun 17 2025 05:30 AM -
నేలకొరిగిన స్తంభాలు.. రోడ్డుపైనే వైర్లు
డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని చిన్నయానంలో వారం రోజుల క్రితం గాలివాన కారణంగా విద్యుత్ వైర్లపై చెట్టు విరిగిపడింది. అలాగే రెండు కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. కానీ ఇప్పటి వరకు ట్రాన్స్కో అధికారులు మరమ్మతులు చేపట్టలేదు.
Tue, Jun 17 2025 05:30 AM -
పద్మవ్యూహంలో ఇందూరు
సుభాష్నగర్: ట్రాఫిక్ సమస్యతో ఇందూరు నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. పద్మవ్యూహంలో నుంచి బయట పడేందుకు నరకయాతన పడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ తోపుడు బండ్ల వ్యాపారాలు, అక్రమ పార్కింగ్లతో ఫుట్పాత్లు కానరాకుండా పోయాయి.
Tue, Jun 17 2025 05:30 AM -
" />
ఆలిండియా బంజారా సేవా సంఘం గ్రామ కమిటీల ఏర్పాటు
నిజామాబాద్నాగారం: ఆలిండియా బంజారా సేవా సంఘం గ్రామీణ స్థాయిలో విస్త్తృతంగా బలోపేతం చేయడానికి జిల్లాలో ఈనెల చివరిలోపు గ్రామీణ, మండల స్థాయిలో ఎన్నికలు నిర్వహించేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీపీ, ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా నాయకుడు కేతావత్ యా దగిరి పేర్కొన
Tue, Jun 17 2025 05:30 AM -
సంక్షిప్తం
మూగ జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు
Tue, Jun 17 2025 05:30 AM -
" />
అనుమతి పొందిన పాఠశాలల్లోనే చేర్పించాలి
నిజామాబాద్ అర్బన్: విద్యార్థుల తల్లిదండ్రులు అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలల్లోని విద్యా ర్థులను చేర్పించాలని డీఈవో అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులను జాయిన్ చేసే ముందు పాఠశాల వివరాలను తెలుసుకోవాలన్నారు.
Tue, Jun 17 2025 05:30 AM -
కంకర తేలిన బీటీ రోడ్డు
నేటి చిత్రంకంకర తేలిన ముల్లంగి(ఐ)–దూస్గాం వెళ్లే బీటీ రోడ్డు
Tue, Jun 17 2025 05:30 AM -
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
Tue, Jun 17 2025 05:30 AM -
అమరుల త్యాగాలను స్మరించుకోవాలి
సిరికొండ: పేద ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేసి పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటు వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్మార్క్స్ అన్నారు.
Tue, Jun 17 2025 05:30 AM