-
అదనపు ఛార్జీ లేకుండానే ఇష్టమైన సీటు ఎంపిక
విమాన ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లోని మొత్తం సీట్లలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను ఆదేశించింది.
-
అవగాహనతోనే దంత వ్యాధులకు చెక్
అప్రమత్తంగా ఉండాలి● దంతాల ఇన్ఫెక్షన్తో ఓరల్ కేన్సర్ రిస్క్
● జిల్లాలో 3 లక్షల మందికి
వివిధ సమస్యలు
● నేడు ప్రపంచ ఓరల్ హెల్త్ డే
Fri, Mar 20 2026 08:26 AM -
పరిహారం.. రైతులతో చెలగాటం
చిల్లకూరు: క్రిస్సిటీకి సేకరించిన భూములకు సంబంధించి పరిహారం అందించే విషయంలో అధికారుల తీరును రైతులు తప్పు పడుతున్నారు. కోట మండలంలో ఒకలా.. చిల్లకూరు మండలంలో ఒకలా ధరలు నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Fri, Mar 20 2026 08:26 AM -
రచ్చబండను ఢీకొట్టిన బైక్
● ఇద్దరు యువకుల దుర్మరణం
● చిత్తలూరులో విషాదం
Fri, Mar 20 2026 08:26 AM -
టీడీపీ నాయకుడిని అరెస్ట్ చేయాలంటూ..
● పోలీస్స్టేషన్ ఎదుట దళిత సంఘాల నిరసన
● డీఎస్పీకి వినతిపత్రం అందజేత
Fri, Mar 20 2026 08:26 AM -
గంగ కాలువలో మృతదేహం
సైదాపురం: రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఓ యువకుడు గురువారం గంగ కాలువలో చనిపోయి కనిపించడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు..
Fri, Mar 20 2026 08:26 AM -
చలో జువ్వలదిన్నెను జయప్రదం చేయండి
● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి
Fri, Mar 20 2026 08:26 AM -
కూల్డ్రింక్స్ లారీ బోలా్త
● రోడ్డుపై పడిపోయిన శీతల పానీయాలు
● నిమిషాల వ్యవధిలో ఎత్తుకెళ్లిన స్థానికులు
Fri, Mar 20 2026 08:26 AM -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని..
● గుర్తుతెలియని వ్యక్తి మృతి
Fri, Mar 20 2026 08:26 AM -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 72,332 మంది స్వామిని దర్శించుకున్నారు. 21,852 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.53 కోట్లు సమర్పించారు.
Fri, Mar 20 2026 08:26 AM -
అధికారులా.. మజాకా!
డోన్: ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. అధికార దుర్వినియోగంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న ఉదంతాలు డోన్ నియోజకవర్గంలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.
Fri, Mar 20 2026 08:25 AM -
నేడే పిడకల సమరం
● ప్రేమను గెలిపించేందుకు కై రుప్పలలో
కొనసాగుతున్న సంప్రదాయం
● పిడకల సమరానికి పూర్తయిన ఏర్పాట్లు
Fri, Mar 20 2026 08:25 AM -
మొదలైన చౌడేశ్వరి రాయబారాది ఉత్సవం
బనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి రథ వసంతోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది.
Fri, Mar 20 2026 08:25 AM -
నాణ్యత బ్యాగోలేదు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ‘జగనన్న విద్యా కానుక’ కిట్లు అందించేవారు.
Fri, Mar 20 2026 08:25 AM -
" />
ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు
కమిషనర్ ప్రసాద్ గౌడ్ రెండేళ్ల కాలం నుంచి మున్సిపల్ నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. కమిషనర్ వ్యవహార శైలిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది.
Fri, Mar 20 2026 08:25 AM -
" />
బ్లాక్లో మద్యం.. పట్టుకోండి చూద్దాం
శ్రీశైలం ప్రాజెక్ట్: సున్నిపెంటలో మద్యం దందా ఆగడం లేదు. గత రెండు రోజులుగా బ్లాక్లో మద్యం విక్రయాల జోరు సాగుతోంది. బుధవారం తూతూ మంత్రంగా ఎకై ్సజ్ పోలీసులు వైన్షాపు పరిసరాల్లో పెట్రోలింగ్ చేశారు కాని బ్లాక్లో మద్యం అమ్మే వ్యక్తులను పట్టుకోలేకపోయారు.
Fri, Mar 20 2026 08:25 AM -
గేట్స్లో జొన్నగిరి విద్యార్థికి 5వ ర్యాంక్
తుగ్గలి: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2026 పరీక్ష ఫలితాల్లో తుగ్గలి మండలం జొన్నగిరి షేక్ మునీర్ 5వ ర్యాంక్ సాధించాడు. 933 స్కోర్ తెచ్చుకోగా ఈ ర్యాంకు లభించిందని ఆయన తెలిపారు. మునీర్ తండ్రి అల్లాబకాష్ గ్రామంలో పంచర్షాపు, తల్లి హమీదా టైలరింగ్ చేస్తోంది.
Fri, Mar 20 2026 08:25 AM -
మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
నల్లగొండ టౌన్ : మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం అన్నారు. గురువారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో చింతకాయల సంతోష్ అధ్యక్షతన నిర్వహించిన సీఐటీయూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Mar 20 2026 08:25 AM -
" />
ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది
వంట నూనె ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అన్ని రకాల నూనెలు గత నెల కంటే రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగిపోయి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలను తగ్గించాలి.
– ఆండాలు, గృహిణి, శివాజీనగర్, నల్లగొండ
Fri, Mar 20 2026 08:25 AM -
బత్తాయి.. మందగమనం
గుర్రంపోడు : బత్తాయి రైతుకు సీజన్ ఆరంభంలోనే కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. వ్యాపారం పుంజుకునే ప్రస్తుతం తరుణంలో ఇరాన్తో అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుండడం, ఈ నెలలో ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో మార్కెట్పై ప్రభావం పడింది.
Fri, Mar 20 2026 08:25 AM -
నూనెల ధరలు ౖపైపెకి..
నల్లగొండ టౌన్ : నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన వంట నూనెల ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. గత నెలలో ఉన్న ధర కంటే ప్రస్తుతం కిలో ప్యాకెట్పై రూ.30 పెరిగింది. దాదాపు 20 రోజుల క్రితమే పామాయిల్, ప్రీడమ్ ఆయిల్, పల్లీ నూనె ధరలన్నీ పెరిగి పోయాయి.
Fri, Mar 20 2026 08:25 AM -
" />
సమాజ సేవతోనే గుర్తింపు
చిట్యాల : సమాజ సేవతోనే గుర్తింపు లభిస్తుందని రిటైర్డ్ జడ్జి జస్టిస్ కుకుడాల లక్ష్మణ్ అన్నారు. ప్రమోద సాహితీ సంస్థ ఆధ్వర్యంలో చిట్యాలలో గురువారం రాత్రి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు.
Fri, Mar 20 2026 08:25 AM -
ఘర్షణతో కాంగ్రెస్కు సంబంధం లేదు
చండూరు : చండూరులో గత ఆదివారం వ్యక్తిగత కారణాలతో యువకుల మధ్య జరిగిన ఘర్షణతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. గురువారం చండూరు రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Mar 20 2026 08:25 AM -
లక్ష్యం మేరకు ఇందిరమ్మ గృహ ప్రవేశాలు
చిట్యాల : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు జిల్లాలో 6,409 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు పూర్తిచేస్తామని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Fri, Mar 20 2026 08:25 AM
-
అదనపు ఛార్జీ లేకుండానే ఇష్టమైన సీటు ఎంపిక
విమాన ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లోని మొత్తం సీట్లలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను ఆదేశించింది.
Fri, Mar 20 2026 08:38 AM -
అవగాహనతోనే దంత వ్యాధులకు చెక్
అప్రమత్తంగా ఉండాలి● దంతాల ఇన్ఫెక్షన్తో ఓరల్ కేన్సర్ రిస్క్
● జిల్లాలో 3 లక్షల మందికి
వివిధ సమస్యలు
● నేడు ప్రపంచ ఓరల్ హెల్త్ డే
Fri, Mar 20 2026 08:26 AM -
పరిహారం.. రైతులతో చెలగాటం
చిల్లకూరు: క్రిస్సిటీకి సేకరించిన భూములకు సంబంధించి పరిహారం అందించే విషయంలో అధికారుల తీరును రైతులు తప్పు పడుతున్నారు. కోట మండలంలో ఒకలా.. చిల్లకూరు మండలంలో ఒకలా ధరలు నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Fri, Mar 20 2026 08:26 AM -
రచ్చబండను ఢీకొట్టిన బైక్
● ఇద్దరు యువకుల దుర్మరణం
● చిత్తలూరులో విషాదం
Fri, Mar 20 2026 08:26 AM -
టీడీపీ నాయకుడిని అరెస్ట్ చేయాలంటూ..
● పోలీస్స్టేషన్ ఎదుట దళిత సంఘాల నిరసన
● డీఎస్పీకి వినతిపత్రం అందజేత
Fri, Mar 20 2026 08:26 AM -
గంగ కాలువలో మృతదేహం
సైదాపురం: రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఓ యువకుడు గురువారం గంగ కాలువలో చనిపోయి కనిపించడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు..
Fri, Mar 20 2026 08:26 AM -
చలో జువ్వలదిన్నెను జయప్రదం చేయండి
● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి
Fri, Mar 20 2026 08:26 AM -
కూల్డ్రింక్స్ లారీ బోలా్త
● రోడ్డుపై పడిపోయిన శీతల పానీయాలు
● నిమిషాల వ్యవధిలో ఎత్తుకెళ్లిన స్థానికులు
Fri, Mar 20 2026 08:26 AM -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని..
● గుర్తుతెలియని వ్యక్తి మృతి
Fri, Mar 20 2026 08:26 AM -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 72,332 మంది స్వామిని దర్శించుకున్నారు. 21,852 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.53 కోట్లు సమర్పించారు.
Fri, Mar 20 2026 08:26 AM -
అధికారులా.. మజాకా!
డోన్: ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. అధికార దుర్వినియోగంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న ఉదంతాలు డోన్ నియోజకవర్గంలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.
Fri, Mar 20 2026 08:25 AM -
నేడే పిడకల సమరం
● ప్రేమను గెలిపించేందుకు కై రుప్పలలో
కొనసాగుతున్న సంప్రదాయం
● పిడకల సమరానికి పూర్తయిన ఏర్పాట్లు
Fri, Mar 20 2026 08:25 AM -
మొదలైన చౌడేశ్వరి రాయబారాది ఉత్సవం
బనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి రథ వసంతోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది.
Fri, Mar 20 2026 08:25 AM -
నాణ్యత బ్యాగోలేదు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ‘జగనన్న విద్యా కానుక’ కిట్లు అందించేవారు.
Fri, Mar 20 2026 08:25 AM -
" />
ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు
కమిషనర్ ప్రసాద్ గౌడ్ రెండేళ్ల కాలం నుంచి మున్సిపల్ నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. కమిషనర్ వ్యవహార శైలిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది.
Fri, Mar 20 2026 08:25 AM -
" />
బ్లాక్లో మద్యం.. పట్టుకోండి చూద్దాం
శ్రీశైలం ప్రాజెక్ట్: సున్నిపెంటలో మద్యం దందా ఆగడం లేదు. గత రెండు రోజులుగా బ్లాక్లో మద్యం విక్రయాల జోరు సాగుతోంది. బుధవారం తూతూ మంత్రంగా ఎకై ్సజ్ పోలీసులు వైన్షాపు పరిసరాల్లో పెట్రోలింగ్ చేశారు కాని బ్లాక్లో మద్యం అమ్మే వ్యక్తులను పట్టుకోలేకపోయారు.
Fri, Mar 20 2026 08:25 AM -
గేట్స్లో జొన్నగిరి విద్యార్థికి 5వ ర్యాంక్
తుగ్గలి: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్–2026 పరీక్ష ఫలితాల్లో తుగ్గలి మండలం జొన్నగిరి షేక్ మునీర్ 5వ ర్యాంక్ సాధించాడు. 933 స్కోర్ తెచ్చుకోగా ఈ ర్యాంకు లభించిందని ఆయన తెలిపారు. మునీర్ తండ్రి అల్లాబకాష్ గ్రామంలో పంచర్షాపు, తల్లి హమీదా టైలరింగ్ చేస్తోంది.
Fri, Mar 20 2026 08:25 AM -
మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
నల్లగొండ టౌన్ : మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం అన్నారు. గురువారం నల్లగొండలోని ఆ సంఘం కార్యాలయంలో చింతకాయల సంతోష్ అధ్యక్షతన నిర్వహించిన సీఐటీయూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Mar 20 2026 08:25 AM -
" />
ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది
వంట నూనె ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అన్ని రకాల నూనెలు గత నెల కంటే రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగిపోయి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలను తగ్గించాలి.
– ఆండాలు, గృహిణి, శివాజీనగర్, నల్లగొండ
Fri, Mar 20 2026 08:25 AM -
బత్తాయి.. మందగమనం
గుర్రంపోడు : బత్తాయి రైతుకు సీజన్ ఆరంభంలోనే కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. వ్యాపారం పుంజుకునే ప్రస్తుతం తరుణంలో ఇరాన్తో అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుండడం, ఈ నెలలో ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో మార్కెట్పై ప్రభావం పడింది.
Fri, Mar 20 2026 08:25 AM -
నూనెల ధరలు ౖపైపెకి..
నల్లగొండ టౌన్ : నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన వంట నూనెల ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. గత నెలలో ఉన్న ధర కంటే ప్రస్తుతం కిలో ప్యాకెట్పై రూ.30 పెరిగింది. దాదాపు 20 రోజుల క్రితమే పామాయిల్, ప్రీడమ్ ఆయిల్, పల్లీ నూనె ధరలన్నీ పెరిగి పోయాయి.
Fri, Mar 20 2026 08:25 AM -
" />
సమాజ సేవతోనే గుర్తింపు
చిట్యాల : సమాజ సేవతోనే గుర్తింపు లభిస్తుందని రిటైర్డ్ జడ్జి జస్టిస్ కుకుడాల లక్ష్మణ్ అన్నారు. ప్రమోద సాహితీ సంస్థ ఆధ్వర్యంలో చిట్యాలలో గురువారం రాత్రి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు.
Fri, Mar 20 2026 08:25 AM -
ఘర్షణతో కాంగ్రెస్కు సంబంధం లేదు
చండూరు : చండూరులో గత ఆదివారం వ్యక్తిగత కారణాలతో యువకుల మధ్య జరిగిన ఘర్షణతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. గురువారం చండూరు రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Mar 20 2026 08:25 AM -
లక్ష్యం మేరకు ఇందిరమ్మ గృహ ప్రవేశాలు
చిట్యాల : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు జిల్లాలో 6,409 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు పూర్తిచేస్తామని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Fri, Mar 20 2026 08:25 AM -
ట్రంప్ భారీ రిస్క్..! అమెరికా కొత్త నిర్ణయం?
ట్రంప్ భారీ రిస్క్..! అమెరికా కొత్త నిర్ణయం?
Fri, Mar 20 2026 08:38 AM
