ఆదిలాబాద్ పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హెబ్బా పటేల్ (Hebah Patel) ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.
ఐశ్వర్య రాజేష్, హెబ్బా పటేల్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ అభిమానులకు ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ ఉత్సాహపరిచారు.
వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
తమిళ సాంప్రదాయ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఫొటోలు : చింతల అరుణ్ రెడ్డి, సాక్షి స్టాప్ ఫోటోగ్రాఫర్, ఆదిలాబాద్


