హైదరాబాద్ : ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) శుక్రవారం సందడి చేశారు.
నగరంలోని హోటల్ తాజ్డెక్కన్ వేదికగా తనిష్క్ ఆధ్వర్యంలో ఫెస్టివల్ సీజన్ ‘మల్లె’ జ్యువెలరీ కలెక్షన్ను ఆమె ఆవిష్కరించారు.
సినిమా వంటి గ్లామర్ ఫీల్డ్ అమ్మాయిలకు అందం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, దీనికి ఆభరణాలు మరింత ప్రాధాన్యం చేకుర్చుతాయన్నారు.
తనకు వజ్రాలన్నా, బంగారు ఆభరణాలన్నా ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.


