విల్లా మేరీ కాలేజ్, గిగిల్మగ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్క్లో నిర్వహించిన 'రన్ ఫర్ నేచర్' నిర్వహించారు. క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం సమాజంలో ప్రతి పౌరుడి బాధ్యత అని హైదరాబాద్ సిటీ డీసీపీ కె. శిల్పవల్లి పిలుపునిచ్చారు.


