సాక్షి, హైదరాబాద్ : ‘చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏం చేశాడంటే.. మధ్యనిషేదం గోవిందా. ఉద్యోగాలకు ఉన్న భరోసా గోవిందా. ప్రభుత్వ సంస్థలు గోవిందా. వర్షాలు, రైతులు గోవిందా. ఇళ్ల నిర్మాణాలు గోవిందా. పెన్షన్లన్నీ గోవిందా. ప్రజా సంక్షేమ పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాలను గోవిందా అనిపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇచ్చిన హామీని నెరవేర్చలేని వ్యక్తి తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితులు రావాలని, అప్పుడే రాజకీయాలపై, నేతలపై ప్రజలకు విశ్వసనీయత ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. మరిన్ని కీలక కథనాలు మీకోసం..
---------------------- రాష్ట్రీయం ---------------------
చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వింత పోకడలు పోతోంది.
‘చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏం చేశాడంటే.. మధ్యనిషేదం గోవిందా. ఉద్యోగాలకు ఉన్న భరోసా గోవిందా. ప్రభుత్వ సంస్థలు గోవిందా..
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రహసనంగా మార్చేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి మండిపడ్డారు. గురువారం...
' నేను ఏసీబీ అధికారిని.. మీ వ్యక్తిగత ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది. అందుకు సంబంధించిన వివరాల ఫైల్ ఏసీబీ కార్యాలయంలో ఉంది.
కృష్ణాజిల్లా నున్న పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం ఘటన అంశంపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు.
రచయిత అయిన తనపై ఆర్యవైశ్యులతో కలిసి బీజేపీ తీవ్రంగా దాడి చేస్తోందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆరోపించారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో ఇద్దరు దళితులను దారుణంగా అవమానించిన కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
తెలంగాణ మంత్రి కేటీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి...
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవిలో ప్రయాణికులు, పర్యాటకులను బెదిరించి దోచుకున్న ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
---------------------- జాతీయం ---------------------
మైసూరు నగరంలో నకిలీ చక్కెర కలకలం రేపింది.
ఉల్లి ధరలకు చెక్ పెడుతూ దేశంలో సరఫరాలను పెంచేందుకు ఉల్లికి టన్నుకు 850 డాలర్ల కనిష్ట ఎగుమతి ధర(ఎంఈపీ)ను గురువారం ప్రభుత్వం...
యూపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంల లోటుపాట్లు చోటుచేసుకున్నాయి.
అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రెండాకుల గుర్తును పళని-పన్నీర్ వర్గానికి కేటాయిస్తూ...
సురక్షితమైన సైబర్ స్పేస్ జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు.
---------------------- అంతర్జాతీయం ---------------------
అమెరికాలోని రౌడి ముఠా ఓ వ్యక్తిని బుధవారం అతి కిరాతకంగా హతమార్చి పబ్లిక్ పార్కులో పాతి పెట్టింది.
రద్దీగా ఉన్న రైలులో ఒక్కసారిగా పాము కనిపించింది. ఇంకేముంది ప్రయాణికుల అరుపులతో రైల్లో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
ముంబై మారణ హోమం ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ మహ్మద్ సయ్యిద్ను గృహ నిర్భందం నుంచి విముక్తి కల్పిస్తూ బుధవారం ...
గత అధ్యక్షులకు భిన్నంగా రష్యాతో మైత్రి కొనసాగించటం చర్చనీయాంశంగానే కాదు.. సొంత దేశంలోనే ట్రంప్పై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఐక్యరాజ్యసమితి (ఐరాస)లోని భద్రతా మండలి శాశ్వత సభ్యులకు మాత్రమే పరిమితమైన వీటో అధికారంలో మార్పులు చేయడం లేదా సభ్యుల సంఖ్యను మార్చడాన్ని...
---------------------- సినిమా ---------------------
ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే మేఘా ఆకాష్కు కోలీవుడ్లో మరో అవకాశం తలుపు తట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు చిత్రాలున్నాయి.
టాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేసి లక్ష్మీ రాయ్ పెద్దగా విజయాలు సాధించలేకపోయింది.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జవాన్. రచయిత బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రయిలర్ ను గురువారం...
ఓవైపు రంగస్థలం షూటింగ్లో పాల్గొంటు బిజీగా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్చరణ్..
---------------------- క్రీడలు ---------------------
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో 50 శతకాల్ని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా వరుస క్రికెట్ సిరీస్లు నిర్వహిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీరుపై టీమిండియా కెప్టెన్...
టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేను జహీర వివాహం చేసుకున్నాడు.
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు క్వార్టర్స్ లోకి ప్రవేశించింది.
---------------------- బిజినెస్ ---------------------
పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుందా? తాజా నివేదికల ప్రకారం ఆదాయ పన్ను మినహాయంపులో పెన్షనర్లకు భారీ ఉపశమనం.
తెలంగాణా రాజధాని నగరం హైదరాబాద్లో ఇపుడు ఎక్కడ చూసినా గ్లోబల్ ఎంట్రపెన్యూయర్షిప్ సమ్మిట్ 2017 (జీఈఎస్), ఇవాంకా ట్రంప్..
బలహీనమైన గ్లోబల్ సంకేతాలతో ఆద్యంతం ఒడిదుడుకులుగా సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్పలాభాలతో ముగిశాయి.