అక్రమ సంబంధానికి అడ్డు.. భర్తను చంపిన భార్య | Wife kills husband in Hyderabad | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధానికి అడ్డు.. భర్తను చంపిన భార్య

Jan 20 2026 8:19 PM | Updated on Jan 20 2026 8:23 PM

Wife kills husband in Hyderabad

సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో ప్రసన్న అనే వివాహిత తన  భర్త సుధీర్‌రెడ్డిని చంపింది. చున్నీతో గొంతు నులిమి చంపినట్లు పోలీసుల ఎదుట ప్రసన్న అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తనను అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement