జనగాం: ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురి మృతి | RTC Bus Road Accident At Jangaon | Sakshi
Sakshi News home page

జనగాం: ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురి మృతి

May 13 2024 1:19 PM | Updated on May 13 2024 1:40 PM

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జనగాం:  జనగాంలోని  హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. ఓ మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement