పులివెందులలో వైఎస్‌ భారతి ఎన్నికల ప్రచారం | YS Bharathi Election Campaign In Pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో వైఎస్‌ భారతి ఎన్నికల ప్రచారం

Apr 28 2024 9:22 PM | Updated on Apr 29 2024 7:35 AM

YS Bharathi Election Campaign In Pulivendula

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో వైఎస్‌ భారతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వన్స్‌మోర్‌ సీఎం వైఎస్‌ జగన్‌ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైఎస్‌ భారతి అన్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు ఆమె వివరిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement