రైతుల పరామర్శ పేరుతో బాబు రాజకీయ పర్యటన: ఆమంచి | Amanchi Krishna Mohan Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

రైతుల పరామర్శ పేరుతో బాబు రాజకీయ పర్యటన: ఆమంచి

Dec 10 2023 7:04 PM | Updated on Dec 14 2023 11:27 AM

Amanchi Krishna Mohan Comments On Chandrababu - Sakshi

చంద్రబాబుకు వ్యవసాయంపై చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ నేత  ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు.

సాక్షి, బాపట్ల: చంద్రబాబుకు వ్యవసాయంపై చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో క్రాఫ్ ఇన్సూరెన్స్ ఐదేళ్లకు రూ. కోటి ఇస్తే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్లకే రూ. 30 కోట్లు ఇచ్చిందన్నారు.

శవాలపై పేలాలు ఏరుకున్నట్లు చంద్రబాబు రైతులను పరామర్శించారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయ పర్యటన చేశారని ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: తప్పుడు కథనాలతో రామోజీ శునకానందం: మంత్రి అంబటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement