తెలంగాణ ‘సీజే’ బదిలీ..కొలీజియం సిఫారసు | Telangana Highcourt Chief Justice Transferred By Colligium | Sakshi
Sakshi News home page

తెలంగాణ,బాంబే హైకోర్టు సీజేల బదిలీ.. కొలీజియం సిఫారసు

Jan 7 2025 9:18 PM | Updated on Jan 7 2025 9:21 PM

Telangana Highcourt Chief Justice Transferred By Colligium

సాక్షి,ఢిల్లీ:సుప్రీంకోర్టు కొలీజియం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రాష్ట్రాల చీఫ్‌ జస్టిస్‌లను మంగళవారం(జనవరి7) బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ముంబై హైకోర్టుకు,ముంబై హైకోర్టు చీఫ్‌జస్టిస్‌ దేవేంద్ర ఉపాధ్యయ ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బదిలీ చేస్తూ కొలీజియం రాష్ట్రపతి సిఫారసుచేసింది.

ప్రస్తుతం పాట్నా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న వినోద్‌ చంద్రన్‌ను సుప్రీంకోర్టుజడ్జిగా నియమించింది. కేరళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు బెంచ్‌లో ఎవరూ లేకపోవడంతో జస్టిస్ వినోద్ చంద్రన్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement