జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు జవాన్ల మృతి | Army Vehicle Falls into Gorge in jammu and kashmir in Poonch | Sakshi
Sakshi News home page

జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు జవాన్ల మృతి

Dec 24 2024 7:48 PM | Updated on Dec 24 2024 8:13 PM

Army Vehicle Falls into Gorge in jammu and kashmir in Poonch

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లో విషాదం చోటు చేసుకుంది. పూంచ్‌లో జిల్లాలో సైనికులతో వెళుతున్న వాహనం 350 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

 11 మద్రాస్ లైట్ ఇన్‌ఫాంట్రీ (11 ఎంఎల్‌ఐ)కి చెందిన వాహనం నీలం హెడ్‌క్వార్టర్స్ నుండి బాల్నోయి ఘోరా పోస్ట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 11 ఎంఎల్‌ఐ క్విక్ రియాక్షన్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుంది. గాయపడిన జవాన్లను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement