కృష్ణాష్టమి సెలబ్రేషన్స్‌: గోపికలుగా మారిపోయిన తారలు | Pranitha Subhash, Anchor Lasya others Celebrates Krishnashtami | Sakshi
Sakshi News home page

Krishnashtami: గోపికలుగా సెలబ్రిటీలు.. చిలిపి కృష్ణుడిగా చిచ్చర పిడుగులు

Aug 16 2025 1:03 PM | Updated on Aug 16 2025 1:03 PM

Pranitha Subhash, Anchor Lasya others Celebrates Krishnashtami

కృష్ణాష్టమి (Krishna Janmashtami) వచ్చిందంటే చాలామంది సెలబ్రిటీల ఇంట పండగ వాతావరణం ఉంటుంది. తమ పిల్లల్ని అల్లరి కన్నయ్యగా రెడీ చూసి ముచ్చటపడుతుంటారు. పిల్లల్ని వెన్నదొంగలా మార్చేయడంతో పాటు తల్లులు గోపికలుగా ముస్తాబవుతారు. చిలిపి కృష్ణుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేసుకుంటారు.

మా కృష్ణుడిని ఫోటో తీద్దామంటే అస్సలు కూర్చోవడం లేదని హీరోయిన్‌ ప్రణీత.. మావాడికి కృష్ణుడిగా రెడీ చేసేందుకు ఒప్పించడానికే మూడు గంటలు పట్టిందని నటి నవీన.. ఇలా తారలందరూ ఓ పక్క తంటాలు పడుతూనే మరోపక్క సంతోషంగా కృష్ణాష్టమి వేడుకలను సెలబ్రేట్‌ చేసుకున్నారు. మరి ఎవరెలా ముస్తాబయ్యారో మీరూ చూసేయండి..

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement