మణిపూర్‌లో మిలిటెంట్ల దాడులు.. | Woman among two people killed, 9 injured in Manipur militant attack | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో మిలిటెంట్ల దాడులు..

Sep 2 2024 4:34 AM | Updated on Sep 2 2024 4:34 AM

Woman among two people killed, 9 injured in Manipur militant attack

ఇద్దరు మృత్యువాత

ఇంఫాల్‌: మణిపూర్‌లోని కౌట్రుక్, కడంగ్‌బాండ్‌ ప్రాంతాల్లో ఆదివారం అనుమానాస్పద మిలిటెంట్ల దాడుల్లో ఇద్దరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. మిలిటెంట్ల దాడులు, ఇళ్లు, ఆస్తుల విధ్వంసం నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ ప్రాంతంలోకి భద్రతా బలగాలను తరలించారు. క్షతగాత్రుల్లో ఐదుగురికి బుల్లెట్‌ గాయాలు, మిగతా వారికి బాంబు పేలుడు గాయాలను గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement