సెలవు కోసం.. తోటి బాలుడిని చంపేశారు! | 5 Year Old Beaten To Death In Delhi Madrasa By Fellow Students In Hopes Of Holiday, More Details Inside | Sakshi
Sakshi News home page

సెలవు కోసం.. తోటి బాలుడిని చంపేశారు!

Aug 26 2024 4:27 AM | Updated on Aug 26 2024 9:13 AM

5 year old beaten to death in Delhi madrasa by fellow students in hopes of holiday

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. మదర్సాలో చదువుతున్న ఐదేళ్ల బాలుడిని తోటి బాలురే పొట్టనబెట్టుకున్నారు. మదర్సాకు సెలవిస్తే ఇంటికి వెళ్లొచ్చనే దురాచనతో, టీవీలో క్రైం షోలో చూపినట్లే చేశామని నిందితులు తెలపడంతో పోలీసులు విస్తుపోయారు.

శుక్రవారం దయాళ్‌పూర్‌ ఏరియాలోని తలీముల్‌ ఖురాన్‌ మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు  దర్యాప్తు చేపట్టిన పోలీసులు 9, 11 ఏళ్ల ముగ్గురు బాలురను విచారించగా దారుణం వెలుగు చూసింది. మదర్సాకు సెలవిస్తారని తోటి బాలుడ్ని కొట్టి చంపినట్లు వాళ్లు ఒప్పుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement