సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలకు బ్రేక్‌! లాభాల్లోకి స్టాక్‌మార్కెట్లు | today stock market opened green profits 05 october 2023 | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్రా: వరుస నష్టాలకు బ్రేక్‌! లాభాల్లోకి స్టాక్‌మార్కెట్లు

Oct 5 2023 9:38 AM | Updated on Oct 5 2023 9:38 AM

today stock market opened green profits 05 october 2023 - Sakshi

today stock market opening: వరుస నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు పుంజుకున్నాయి. ప్రధాన సూచీలు లాభాల్లోకి వచ్చాయి. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 363 పాయింట్ల లాభంతో 65,589 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 19,535 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

అదానీ ఎంటర్‌ప్రైజస్‌, నెస్లే, హెచ్‌యూఎల్‌, ఐచర్‌ మోటర్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. దివిస్‌ ల్యాబ్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల షేర్లు టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement
 
Advertisement
Advertisement