రూ.12.11 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు | India direct tax collection surges 15. 4percent to Rs 12. 1 lakh crore | Sakshi
Sakshi News home page

రూ.12.11 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు

Nov 12 2024 4:44 AM | Updated on Nov 12 2024 4:44 AM

India direct tax collection surges 15. 4percent to Rs 12. 1 lakh crore

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ 20 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 15.41 శాతం అధికంగా రూ.12.11 లక్షల కోట్ల నికర పన్ను ఆదాయం వచ్చింది. 

ఇందులో రూ.5.10 లక్షల కోట్లు కార్పొరేట్‌ పన్ను రూపంలో రాగా, రూ.6.62 లక్షల కోట్లు నాన్‌ కార్పొరేట్‌ రూపంలో సమకూరింది. ఇక స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ 10 వరకు రూ.15.02 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 21 శాతం పెరిగింది. ఈ కాలంలో రూ.2.92 లక్షల కోట్ల రిఫండ్‌లను ఆదాయపన్ను శాఖ పూర్తి చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement