పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే డాక్టర్‌ రెడ్డీస్‌ ఔషధం | Dr Reddy enters child nutrition space launches immunity boosting gummies | Sakshi
Sakshi News home page

పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే డాక్టర్‌ రెడ్డీస్‌ ఔషధం

Jul 7 2023 12:05 PM | Updated on Jul 7 2023 1:36 PM

Dr Reddy enters child nutrition space launches immunity boosting gummies - Sakshi


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ తాజాగా పిల్లల పోషణ ఉత్పత్తుల్లోకి ప్రవేశించింది. సెలీహెల్త్‌ కిడ్జ్‌ ఇమ్యునో ప్లస్‌ పేరుతో రోగ నిరోధక శక్తిని పెంచే గమ్మీస్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 

ఇదీ చదవండి:  వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్థి తెలిస్తే..?

వెల్‌మ్యూన్, ప్రీబయోటిక్స్, విటమిన్లు, లవణాల వంటి పదార్ధాల కలయికతో శాస్త్రీయంగా వీటిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. 30 గమ్మీస్‌తో కూడిన ప్యాక్‌ ధర రూ.480 ఉంది. మందుల షాపుల్లో, ఆన్‌లైన్‌లో లభిస్తుంది.   (అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌: భారీగా పెరిగిన ఈ-కామర్స్‌ ఎగుమతులు)

Advertisement
 
Advertisement
Advertisement