వైఎస్‌ జగన్‌ను కలిసిన రాజమండ్రి కల్తీ పాల బాధితులు | Victims Of Adulterated Milk From Rajahmundry Meet Ys Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన రాజమండ్రి కల్తీ పాల బాధితులు

Jun 16 2026 6:56 PM | Updated on Jun 16 2026 7:32 PM

Victims Of Adulterated Milk From Rajahmundry Meet Ys Jagan

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజమండ్రి కల్తీ పాల బాధితులు ఇవాళ(మంగళవారం) కలిశారు. గత ఫిబ్రవరిలో కల్తీ పాలు తాగి తమ పిల్లలు అనారోగ్యానికి గురైన విషయాన్ని వైఎస్‌ జగన్‌కు తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి మూడు రోజులు హడావుడి చేసి ఆపై పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా నిలుస్తామని వైఎస్ జగన్ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement