సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల గోడకూలి పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయలయ్యాయి.దీంతో గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.అయితే గోడ కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.