పార్వతీపురం మన్యం: గోడకూలి విద్యార్థి మృతి | Student dies after wall collapses in Parvathipuram Manyam | Sakshi
Sakshi News home page

పార్వతీపురం మన్యం: గోడకూలి విద్యార్థి మృతి

Aug 17 2026 4:29 PM | Updated on Aug 17 2026 5:35 PM

Student dies after wall collapses in Parvathipuram Manyam

 సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం   జిల్లా సాలూరు ప్రభుత్వ  ఉన్నత పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల  గోడకూలి పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయలయ్యాయి.దీంతో గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.అయితే గోడ కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement