ఏపీ హైకోర్టు జడ్జిలుగా మరో నలుగురు | Supreme Court Collegium Recommends Four Advocates As AP High Court Judges - Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టు జడ్జిలుగా మరో నలుగురు

Oct 11 2023 3:23 PM | Updated on Oct 11 2023 3:36 PM

SC Collegium Recommends Four Advocates As AP High Court Judges - Sakshi

ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియ నియమించింది.  సీనియర్ న్యాయవాదులు హరినాథ్, కిరణ్మయి, సుమిత్, విజయ్‌లను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం

గత ఫిబ్రవరిలో న్యాయాధికారుల కోటా నుంచి ఇద్దరు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు నియమించిన సంగతి తెలిసిందే.  ఆ ఇద్దరి నియామకంతో న్యాయాధికారుల కోటా పూర్తి కాగా, న్యాయవాదుల కోటాలో నలుగురు కొత్త జడ్జిలను ఏపీ హైకోర్టుకు కేటాయిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement