Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. | Huge Devotees Rush At Tirumala Tirupathi Devasthanam | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

May 31 2024 11:07 AM | Updated on May 31 2024 11:07 AM

Huge Devotees Rush At Tirumala Tirupathi Devasthanam

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో  వేచి ఉన్న భక్తులు. నిన్న 64,115 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 32,711 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 

శ్రీవారి హుండీ ఆదాయం రూ4.23 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement