ఏపీ హైకోర్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు | 75th Independence Day Celebration At AP High Court | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Aug 15 2021 12:06 PM | Updated on Aug 15 2021 1:10 PM

75th Independence Day Celebration At AP High Court - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సీజే అరూప్‌ గోస్వామి జాతీయ జెండా ఆవిష్కరించారు.

శాసనసభలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్ తమ్మినేని
శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలిలో ఛైర్మన్‌ బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఏపీ సచివాలయంలో స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌చంద్ర జాతీయ జెండా ఎగురవేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement