July 02, 2022, 01:56 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైస్మిల్లులు మూతపడి మూడు వారాలు దాటింది. పేదలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఇచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వలేదనే...
May 27, 2022, 05:40 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా ఆర్బీకేల ద్వారా రబీ ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గురువారం...
April 13, 2022, 02:44 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై కందిపప్పును పంపిణీ చేస్తూ ప్రభుత్వం పేదలకు ఊరటనిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో...
March 18, 2022, 03:19 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర పభుత్వాల మధ్య బాయిల్డ్ రైస్పై వివాదం ఒకవైపు కొనసాగుతుండగానే ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధకమైన...
January 29, 2022, 01:56 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్దేశించిన లక్ష్యం కన్నా అధికంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణ జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి...
January 22, 2022, 02:25 IST
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్లో ధాన్యం సేకరణ దాదాపుగా పూర్తి కావచ్చిం దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటివరకు 69.5...
January 21, 2022, 05:41 IST
సాక్షి, అమరావతి: చిన్నారులు, మహిళల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ, వైఎస్సార్...
January 13, 2022, 05:02 IST
మిల్లింగ్ బియ్యం పాతవి కావడంతో గోడౌన్లలో స్టాక్ పురుగులు పట్టి ముక్కిపోతోంది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రైస్ ఏజ్ టెస్టు...
January 11, 2022, 05:01 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు....
January 05, 2022, 02:45 IST
సాక్షి, హైదరాబాద్: వానాకాలం ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయి కొనుగోళ్లు నమోదు చేసిందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్...
January 04, 2022, 02:05 IST
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక సమస్యల కారణంగా జనవరి నెల రేషన్ను ఈనెల 4న కాకుండా 5వ తేదీన పంపిణీ చేస్తామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. రేషన్...
December 31, 2021, 04:18 IST
కరప: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ గిరిజాశంకర్...
December 22, 2021, 04:15 IST
సాక్షి, అమరావతి: డిసెంబర్లో పంపిణీ చేయాల్సిన ఉచిత రేషన్ బియ్యాన్ని జనవరిలో అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. పీఎంజీకేఏవై...
November 10, 2021, 04:35 IST
సాక్షి, అమరావతి: ఈసారి ఆర్బీకేలు కేంద్రంగా నూరుశాతం కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం సేకరించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ ప్రక్రియలో పౌర...
October 06, 2021, 03:39 IST
చిలకలపూడి: అర్జీ ఇచ్చిన 24 గంటల్లోనే లబ్ధిదారునికి అధికారులు పింఛన్ అందించారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలం వేమవరప్పాడుకు చెందిన వాశి వాసుకు నెల నెలా...
September 10, 2021, 05:17 IST
సాక్షి, అమరావతి: ఫైబర్నెట్ కార్పొరేషన్ల టెండర్లలో టీడీపీ సర్కారు అవినీతి బాగోతం బట్టబయలైంది. నాటి సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్కు అత్యంత...
September 01, 2021, 08:06 IST
ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం చేసే (ఈ–కేవైసీ) గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ...
August 20, 2021, 04:17 IST
గుడివాడ: ఆంధ్రప్రదేశ్లో 36,31,216 కార్డుదారులకు రేషన్ డీలర్ల ద్వారా పీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు,...
August 20, 2021, 03:59 IST
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం (ఈ–కేవైసీ)పై కొందరు చేస్తోన్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని...
August 19, 2021, 03:15 IST
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం (ఈ–కేవైసీ) కోసం హైరానా పడాల్సిన పని లేదని పౌర సరఫరాల...
July 29, 2021, 02:44 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ బుధవారం ఒక్కరోజే రైతులకు రూ.922.19 కోట్లను చెల్లించింది. దీంతో...
July 26, 2021, 02:22 IST
సాక్షి, అమరావతి: వివాహితుడైన వీర వెంకటశివ విడిగా రేషన్ కార్డు కావాలని గతంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా నిరాశే మిగిలింది. ఇప్పుడు 15 రోజుల్లోనే ఆయన...
July 25, 2021, 01:21 IST
సాక్షి, హైదరాబాద్: అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. 3.09 లక్షల మంది లబ్ధిదారులకు...
July 21, 2021, 04:12 IST
సాక్షి, అమరావతి: ధాన్యం రైతన్నలకు శుభవార్త! కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ అన్నదాతలకు చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
July 19, 2021, 03:40 IST
సాక్షి, అమరావతి: ధాన్యం బకాయిల కింద కేంద్రం నుంచి రూ.5,056 కోట్లు రావల్సి ఉందని.. ఈ నెలాఖరులోగా రైతులకు బకాయిలు చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి...
July 09, 2021, 03:56 IST
తిరువళ్లూరు (తమిళనాడు): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని తమిళనాడులో అమలు చేసే అంశంపై త్వరలో తమ...