-
ఎనిమిదేళ్ల కనిష్టానికి తగ్గిన ధరల దూకుడు
కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాల ధరలు నెమ్మదించడంతో సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైంది. ఇది ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2017 జూన్లో 1.46 శాతంగా రికార్డు కాగా, గతేడాది సెప్టెంబర్లో 5.49 శాతంగా, ఈ ఏడాది ఆగస్టులో 2.07 శాతంగా నమోదైంది.
-
Jubilee Hills by Election: బీఆర్ఎస్ దూకుడు!
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. మొదటి రోజైన సోమవారం ప్రధాన రాజకీయపారీ్టలేవీ నామినేషన్లు దాఖలు చేయలేదు.
Tue, Oct 14 2025 08:12 AM -
మోదీకి ట్రంప్ ప్రశంస.. బిత్తరపోయిన పాక్ పీఎం.. వీడియోలు చూసేయండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బిత్తరపోయారు. భారత ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించిన మోదీ.. పాక్తో సంబంధాలపైనా వ్యాఖ్య చేసే సరికి షరీఫ్ నోటి వెంట మాట రాలేదు.
Tue, Oct 14 2025 08:10 AM -
" />
యువతకు జీవితం..
నేను పీయూలో చదువుకునే క్రమంలో గ్రూప్–2కు సిద్ధ మయ్యాను. అప్పుడు అక్క డ ఉండే వసతులు చాలా వినియోగించుకున్నాం. అప్పటి రిజిస్ట్రార్ వెంకటాచలం, అధ్యాపకులు గాలెన్న ఎంతో సహకరించారు. మాతోపాటు చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించారు.
Tue, Oct 14 2025 08:00 AM -
ఇకనైనా.. పెరిగేనా?
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు వస్తున్న టెండర్లలో పాలమూరు అగ్రస్థానంలో ఉండగా చివరి స్థానంలో వనపర్తి జిల్లా నిలిచింది. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 187 దరఖాస్తులు వచ్చాయి.
Tue, Oct 14 2025 08:00 AM -
కార్యకర్తల అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
నారాయణపేట: పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ నారాయణ్ స్వామి అన్నారు.
Tue, Oct 14 2025 08:00 AM -
భవిష్యత్కు భరోసా
పీయూలో చదువుకున్న పలువురు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు● స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది.. వివిధ స్థాయిల్లో కొలువులు
● ప్రైవేట్తోపాటు దేశ, విదేశాల్లోనూ పూర్వ విద్యార్థుల రాణింపు
Tue, Oct 14 2025 08:00 AM -
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● ఎస్పీ డా.వినీత్
Tue, Oct 14 2025 08:00 AM -
భూ భారతి అర్జీలు పెండింగ్లో ఉండొద్దు
నారాయణపేట: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి..
Tue, Oct 14 2025 08:00 AM -
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ వేలం?
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలాన్ని భారత్లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తున్నట్లు సమాచారం. గత రెండు సీజన్లకు సంబంధించిన వేలాన్ని దుబాయ్, సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా కండక్ట్ చేశారు.
Tue, Oct 14 2025 07:59 AM -
పట్టుకోసం బీఆర్ఎస్.. పాగా వేయాలని కాంగ్రెస్..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరి దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం పైనే నిలిచింది.
Tue, Oct 14 2025 07:57 AM -
పార్టీ కోసం కష్టపడే వారికే ప్రాధాన్యం
కొల్లాపూర్/అచ్చంపేట: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే రాష్ట్రంలో అధికారం చేపట్టామని.. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ పరిశీలకులు, పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు.
Tue, Oct 14 2025 07:54 AM -
దీపావళి డెడ్లైన్..
ఆలేరు: పెండింగ్ పాల బిల్లుల సాధన ఐక్య ఉద్యమానికి పాడి రైతులు సిద్ధం అయ్యారు. పెండింగ్ పాలబిల్లుల చెల్లింపునకు మదర్ డెయిరీకి దీపావళి డెడ్లైన్ విధించారు.
Tue, Oct 14 2025 07:53 AM -
" />
దత్తన్నా.. సమస్య తీర్చన్నా
ఎయిమ్స్ వైద్య కళాశాల సందర్శనకు వచ్చిన హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయను చూసిన ఓ గర్భిణి ఆయన వద్దకు వచ్చి ఆస్పత్రిలోని సమస్యలు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. క్యూలైన్లలో వేచి వుండలేక అవస్థలు పడుతున్నాం, మా సమస్య తీరేలా చొరవ చూపండి అంటూ మొరపెట్టుకుంది.
Tue, Oct 14 2025 07:53 AM -
గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు
సాక్షి,యాదాద్రి: గంజాయి, డ్రగ్స్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Tue, Oct 14 2025 07:53 AM -
ఓపీ కోసం టోకెన్ విధానం తేవాలి
బీబీనగర్: రోగులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడకుండా టోకెన్ సిస్టం తీసుకురావాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎయిమ్స్ అధికారులకు సూచించారు. సోమవారం బీబీనగర్ ఎయిమ్స్ను ఆయన సందర్శించారు.
Tue, Oct 14 2025 07:53 AM -
" />
పాముకుంట సీఎస్పీ తొలగింపు
రాజాపేట : మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన సీఎస్పీ(కస్టమర్ సర్వీస్ పాయింట్) నిర్వాహకుడు భద్రారెడ్డిని బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Oct 14 2025 07:53 AM -
హెచ్ఐవీ రోగులపై వివక్ష..!
విజయనగరం ఫోర్ట్:
Tue, Oct 14 2025 07:53 AM -
తెప్పోత్సవం ట్రయల్ రన్ సక్సెస్
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవ ట్రయల్ రన్ విజయవంతమైంది.
Tue, Oct 14 2025 07:53 AM -
బడి జాగాకే ఎసరు!
బిజినేపల్లి జెడ్పీహెచ్ఎస్ స్థలంపై రియల్టర్ల కన్ను● ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూమిని దక్కించుకునేందుకు కుటిల యత్నాలు
● పాఠశాల స్థలంలో కమర్షియల్ షాపుల ఏర్పాటుకు పన్నాగం
Tue, Oct 14 2025 07:53 AM -
వైద్యులు అందుబాటులో ఉండాలి
లింగాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ తారాసింగ్ సూచించా రు. లింగాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సోమ వారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Tue, Oct 14 2025 07:53 AM -
‘అధికార’ వార్..!
కాంగ్రెస్లో అంతర్గత పోరుఅన్నీ మహబూబ్నగర్ వాళ్లకేనంటూ..
Tue, Oct 14 2025 07:53 AM -
భవిష్యత్కు భరోసా
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా మారిన పీయూ ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలను నిలబెట్టేందుకు వరప్రదాయినిగా మారింది. ఇంటర్ తర్వాత చేరే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మొదలుకొని..
Tue, Oct 14 2025 07:53 AM -
" />
పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని పర్యాటక కేంద్రాల వద్ద పర్యాటకుల పటిష్ట భద్రత కోసం ప్రత్యేకంగా 10 మంది టూరిస్టు పోలీసులను నియమించినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో టూరిస్టు పోలీసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Tue, Oct 14 2025 07:53 AM -
ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకే సీపీఆర్
నాగర్కర్నూల్: సీపీఆర్తో ఆకస్మిక మరణాలను నియంత్రించవచ్చని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీపీఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
Tue, Oct 14 2025 07:53 AM
-
ఎనిమిదేళ్ల కనిష్టానికి తగ్గిన ధరల దూకుడు
కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాల ధరలు నెమ్మదించడంతో సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైంది. ఇది ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2017 జూన్లో 1.46 శాతంగా రికార్డు కాగా, గతేడాది సెప్టెంబర్లో 5.49 శాతంగా, ఈ ఏడాది ఆగస్టులో 2.07 శాతంగా నమోదైంది.
Tue, Oct 14 2025 08:24 AM -
Jubilee Hills by Election: బీఆర్ఎస్ దూకుడు!
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. మొదటి రోజైన సోమవారం ప్రధాన రాజకీయపారీ్టలేవీ నామినేషన్లు దాఖలు చేయలేదు.
Tue, Oct 14 2025 08:12 AM -
మోదీకి ట్రంప్ ప్రశంస.. బిత్తరపోయిన పాక్ పీఎం.. వీడియోలు చూసేయండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బిత్తరపోయారు. భారత ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించిన మోదీ.. పాక్తో సంబంధాలపైనా వ్యాఖ్య చేసే సరికి షరీఫ్ నోటి వెంట మాట రాలేదు.
Tue, Oct 14 2025 08:10 AM -
" />
యువతకు జీవితం..
నేను పీయూలో చదువుకునే క్రమంలో గ్రూప్–2కు సిద్ధ మయ్యాను. అప్పుడు అక్క డ ఉండే వసతులు చాలా వినియోగించుకున్నాం. అప్పటి రిజిస్ట్రార్ వెంకటాచలం, అధ్యాపకులు గాలెన్న ఎంతో సహకరించారు. మాతోపాటు చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించారు.
Tue, Oct 14 2025 08:00 AM -
ఇకనైనా.. పెరిగేనా?
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు వస్తున్న టెండర్లలో పాలమూరు అగ్రస్థానంలో ఉండగా చివరి స్థానంలో వనపర్తి జిల్లా నిలిచింది. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 187 దరఖాస్తులు వచ్చాయి.
Tue, Oct 14 2025 08:00 AM -
కార్యకర్తల అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
నారాయణపేట: పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ నారాయణ్ స్వామి అన్నారు.
Tue, Oct 14 2025 08:00 AM -
భవిష్యత్కు భరోసా
పీయూలో చదువుకున్న పలువురు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు● స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది.. వివిధ స్థాయిల్లో కొలువులు
● ప్రైవేట్తోపాటు దేశ, విదేశాల్లోనూ పూర్వ విద్యార్థుల రాణింపు
Tue, Oct 14 2025 08:00 AM -
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● ఎస్పీ డా.వినీత్
Tue, Oct 14 2025 08:00 AM -
భూ భారతి అర్జీలు పెండింగ్లో ఉండొద్దు
నారాయణపేట: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి..
Tue, Oct 14 2025 08:00 AM -
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ వేలం?
ఐపీఎల్-2026 సీజన్ మినీ వేలాన్ని భారత్లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తున్నట్లు సమాచారం. గత రెండు సీజన్లకు సంబంధించిన వేలాన్ని దుబాయ్, సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా కండక్ట్ చేశారు.
Tue, Oct 14 2025 07:59 AM -
పట్టుకోసం బీఆర్ఎస్.. పాగా వేయాలని కాంగ్రెస్..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరి దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం పైనే నిలిచింది.
Tue, Oct 14 2025 07:57 AM -
పార్టీ కోసం కష్టపడే వారికే ప్రాధాన్యం
కొల్లాపూర్/అచ్చంపేట: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే రాష్ట్రంలో అధికారం చేపట్టామని.. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ పరిశీలకులు, పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు.
Tue, Oct 14 2025 07:54 AM -
దీపావళి డెడ్లైన్..
ఆలేరు: పెండింగ్ పాల బిల్లుల సాధన ఐక్య ఉద్యమానికి పాడి రైతులు సిద్ధం అయ్యారు. పెండింగ్ పాలబిల్లుల చెల్లింపునకు మదర్ డెయిరీకి దీపావళి డెడ్లైన్ విధించారు.
Tue, Oct 14 2025 07:53 AM -
" />
దత్తన్నా.. సమస్య తీర్చన్నా
ఎయిమ్స్ వైద్య కళాశాల సందర్శనకు వచ్చిన హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయను చూసిన ఓ గర్భిణి ఆయన వద్దకు వచ్చి ఆస్పత్రిలోని సమస్యలు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. క్యూలైన్లలో వేచి వుండలేక అవస్థలు పడుతున్నాం, మా సమస్య తీరేలా చొరవ చూపండి అంటూ మొరపెట్టుకుంది.
Tue, Oct 14 2025 07:53 AM -
గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు
సాక్షి,యాదాద్రి: గంజాయి, డ్రగ్స్ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Tue, Oct 14 2025 07:53 AM -
ఓపీ కోసం టోకెన్ విధానం తేవాలి
బీబీనగర్: రోగులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడకుండా టోకెన్ సిస్టం తీసుకురావాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎయిమ్స్ అధికారులకు సూచించారు. సోమవారం బీబీనగర్ ఎయిమ్స్ను ఆయన సందర్శించారు.
Tue, Oct 14 2025 07:53 AM -
" />
పాముకుంట సీఎస్పీ తొలగింపు
రాజాపేట : మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన సీఎస్పీ(కస్టమర్ సర్వీస్ పాయింట్) నిర్వాహకుడు భద్రారెడ్డిని బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Oct 14 2025 07:53 AM -
హెచ్ఐవీ రోగులపై వివక్ష..!
విజయనగరం ఫోర్ట్:
Tue, Oct 14 2025 07:53 AM -
తెప్పోత్సవం ట్రయల్ రన్ సక్సెస్
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవ ట్రయల్ రన్ విజయవంతమైంది.
Tue, Oct 14 2025 07:53 AM -
బడి జాగాకే ఎసరు!
బిజినేపల్లి జెడ్పీహెచ్ఎస్ స్థలంపై రియల్టర్ల కన్ను● ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూమిని దక్కించుకునేందుకు కుటిల యత్నాలు
● పాఠశాల స్థలంలో కమర్షియల్ షాపుల ఏర్పాటుకు పన్నాగం
Tue, Oct 14 2025 07:53 AM -
వైద్యులు అందుబాటులో ఉండాలి
లింగాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ తారాసింగ్ సూచించా రు. లింగాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సోమ వారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Tue, Oct 14 2025 07:53 AM -
‘అధికార’ వార్..!
కాంగ్రెస్లో అంతర్గత పోరుఅన్నీ మహబూబ్నగర్ వాళ్లకేనంటూ..
Tue, Oct 14 2025 07:53 AM -
భవిష్యత్కు భరోసా
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా మారిన పీయూ ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలను నిలబెట్టేందుకు వరప్రదాయినిగా మారింది. ఇంటర్ తర్వాత చేరే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మొదలుకొని..
Tue, Oct 14 2025 07:53 AM -
" />
పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు : ఎస్పీ
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని పర్యాటక కేంద్రాల వద్ద పర్యాటకుల పటిష్ట భద్రత కోసం ప్రత్యేకంగా 10 మంది టూరిస్టు పోలీసులను నియమించినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో టూరిస్టు పోలీసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Tue, Oct 14 2025 07:53 AM -
ఆకస్మిక మరణాలను నియంత్రించేందుకే సీపీఆర్
నాగర్కర్నూల్: సీపీఆర్తో ఆకస్మిక మరణాలను నియంత్రించవచ్చని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీపీఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
Tue, Oct 14 2025 07:53 AM