-
ఎస్పీ కార్యాలయంలో...
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 52 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు.
-
ఢిల్లీ నుంచి శృంగవరం పంచాయతీకి ఆహ్వానం
నాతవరం: గుడ్ గవర్నెర్స్ విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డుకు ఎంపికై న నాతవరం మండలంలో శృంగవరం పంచాయతీకి ఆహ్వానం అందింది.
Tue, Jun 02 2026 03:00 AM -
నేడు మాడుగుల మోదమాంబ జాతర
మాడుగుల: ఉత్తరాంధ్ర ప్రధాన ఇలవేల్పు, మాడుగుల మోదమాంబ అమ్మవారి జాతర మంగళవారం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
Tue, Jun 02 2026 03:00 AM -
జాతరకు వెళ్లి వస్తూ విషాదాంతం
మాడుగుల రూరల్ : మండలంలో జంపెన గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆదివారం అర్ధరాత్రి బైక్ మీద వస్తూ చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో సంఘటన స్థలంలో మృతి చెందారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.నారాయణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.
Tue, Jun 02 2026 03:00 AM -
నిర్ణీత గడువులోగా పరిష్కారం
అనకాపల్లి టౌన్: పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ విజయ్కృష్ణన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె డీఆర్వో వై.
Tue, Jun 02 2026 03:00 AM -
జేఈఈ అడ్వాన్స్లో మెరుపులు
నర్సీపట్నం : జేఈఈ మెయిన్స్లో నర్సీపట్నం కారుణ్య కళాశాలకు చెందిన విద్యార్థి కాకినాడ దివాకర్ అఖిల భారతస్థాయిలో 3895వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తల్లిదండ్రులు చంటిబాబు, పావని రోజు కూలీ పనులు చేసుకుంటారు.
Tue, Jun 02 2026 03:00 AM -
" />
గోదావరిలో మునిగి
బావ, బావమరిది మృతిమృతులు నూకరాజు, శ్రీనివాస్
Tue, Jun 02 2026 03:00 AM -
ఏపీ పీజీసెట్లో మాడుగుల విద్యార్థిని ఘనత
మాడుగుల రూరల్ : ఏపీ పీజీసెట్ 2026 ఫలితాల్లో మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. కళాశాల బీఏ విద్యార్థిని చొక్కా ఏసుకుమారి రాజనీతి శాస్త్ర విభాగంలో(పోలిటికల్ సైన్సు)లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.
Tue, Jun 02 2026 03:00 AM -
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక
ఎంపికై న క్రీడాకారులతో అసోసియేషన్ సభ్యులు
Tue, Jun 02 2026 03:00 AM -
ఇక కాల్పులుండవు.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, హిజ్బుల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. ఈ విషయమై ఇజ్రాయెల్ అధ్యక్షునితో చర్చలు జరపామని దానికి నెతన్యాహూ అంగీకరించినట్లు పేర్కొన్నారు.
Tue, Jun 02 2026 02:15 AM -
జేఈఈ అడ్వాన్స్డ్.. టాప్టెన్లో నలుగురు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు దూకుడు ప్రదర్శించారు. మొదటి పది ర్యాంకుల్లో మద్రాస్ జోన్ పరిధిలో రాసిన ముగ్గురు, బాంబే జోన్ నుంచి రాసిన మరొకరు...
Tue, Jun 02 2026 01:37 AM -
12 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి..!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెల రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది.
Tue, Jun 02 2026 01:19 AM -
ఇరాన్ కీలక నిర్ణయం.. కథ మళ్లీ మెుదటికే?
టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో శాంతి చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Tue, Jun 02 2026 01:10 AM -
జూన్ 15 డెడ్లైన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జూన్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు పంటలు కొనకపోతే కేంద్రంతో యుద్ధం చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
Tue, Jun 02 2026 01:06 AM -
రాజీ కుదిరాక కేసులెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కుదిరిన తర్వాత కూడా కక్షిదారులు క్రిమినల్ కేసులను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగ పర్చడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Tue, Jun 02 2026 01:06 AM -
.. నేను చెప్పినట్లు అసలు వినడం లేదు!!
.. నేను చెప్పినట్లు అసలు వినడం లేదు!!
Tue, Jun 02 2026 12:51 AM -
జీడీడీపీ(2024–25) స్థిర ప్రస్తుత ధరల్లో
జీడీడీపీలో మార్పులు
ఒక జిల్లాలో ఒక ఏడాది కాలంలో జరిగిన అంతిమ వస్తుసేవల ఉత్పతిని జీడీడీపీ(స్థూల జిల్లా జాతీయోత్పత్తి)గా పరిగణిస్తారు. గత పన్నెండేళ్లలో జీడీడీపీ క్రమంగా పెరుగుతోంది.
స్థిర
Tue, Jun 02 2026 12:44 AM -
నిర్మల్
7
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
Tue, Jun 02 2026 12:44 AM -
జై తెలంగాణ.. 12 ఏండ్ల పాలన
నిర్మల్: ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ...’ పన్నేండేళ్ల క్రితం మార్మోగిన జననినాదం. ఎటు చూసినా.. ఎక్కడ విన్నా.. ఇదే మంత్రం. ఉవ్వెత్తున సాగి న స్వరాష్ట్ర సాధనోద్యమంలో నిర్మల్గడ్డ సైతం భా గమైంది. చిన్న నుంచి పెద్దదాకా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా..
Tue, Jun 02 2026 12:44 AM -
‘పుష్కరం’లో వృద్ధి పథం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు అవుతోంది. వెనక్కి తిరిగి చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు జరిగింది. ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీ లు ఏర్పాటయ్యాయి. ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల్లో వృద్ధి మొదలైంది.
Tue, Jun 02 2026 12:44 AM -
" />
ఆవిర్భావ వేడుకలకు వేళాయె
నిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గౌరవ అతిథులు, ప్రజాపతినిధులు, అధికారులు ఉదయం 7.55 గంటలకు నిర్మల్ సమీకృత జిల్లా కార్యాలయంలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.
Tue, Jun 02 2026 12:44 AM -
" />
విద్యారంగంలో పురోగతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ జిల్లా విద్యారంగంలో మంచిస్థాయిలో ఉన్నప్పటికీ, ఉన్నత విద్య, వృత్తివిద్య, వైద్య విద్యలో అవకాశాలు పరిమితంగా ఉండేవి. ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలే ఆధారంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ, జూనియర్ కాలేజీల కొరత స్పష్టంగా ఉండేది.
Tue, Jun 02 2026 12:44 AM -
ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
పెద్దపల్లి: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం జరిగే వేడుకలకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ముఖ్యఅతిథిగా హాజవువుతారన్నారు.
Tue, Jun 02 2026 12:44 AM -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
సుల్తానాబాద్రూరల్: అర్హులందరికీ త్వరలోనే రెండోదశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామ ని ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిపా రు. భూపతిపూర్లో సోమవారం ఇందిరమ్మ గృహప్రవేశాలు చేయించారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతోపాటు గృహప్రవేశాలు చేయిస్తోందని అన్నారు.
Tue, Jun 02 2026 12:44 AM -
● స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో ఉమ్మడి జిల్లా ● మెరుగైన వైద్యం, విద్య మౌలిక వసతులు ● నీటిపారుదల ప్రాజెక్టులతో పెరిగిన సాగువిస్తీర్ణం ● పుష్కరకాలంలో ఉమ్మడి జిల్లాలో అనేక మార్పులు
ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రూ.90,859 తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉండేది.
Tue, Jun 02 2026 12:44 AM
-
ఎస్పీ కార్యాలయంలో...
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 52 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు.
Tue, Jun 02 2026 03:00 AM -
ఢిల్లీ నుంచి శృంగవరం పంచాయతీకి ఆహ్వానం
నాతవరం: గుడ్ గవర్నెర్స్ విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డుకు ఎంపికై న నాతవరం మండలంలో శృంగవరం పంచాయతీకి ఆహ్వానం అందింది.
Tue, Jun 02 2026 03:00 AM -
నేడు మాడుగుల మోదమాంబ జాతర
మాడుగుల: ఉత్తరాంధ్ర ప్రధాన ఇలవేల్పు, మాడుగుల మోదమాంబ అమ్మవారి జాతర మంగళవారం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
Tue, Jun 02 2026 03:00 AM -
జాతరకు వెళ్లి వస్తూ విషాదాంతం
మాడుగుల రూరల్ : మండలంలో జంపెన గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆదివారం అర్ధరాత్రి బైక్ మీద వస్తూ చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో సంఘటన స్థలంలో మృతి చెందారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఎస్ఐ జి.నారాయణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.
Tue, Jun 02 2026 03:00 AM -
నిర్ణీత గడువులోగా పరిష్కారం
అనకాపల్లి టౌన్: పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ విజయ్కృష్ణన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె డీఆర్వో వై.
Tue, Jun 02 2026 03:00 AM -
జేఈఈ అడ్వాన్స్లో మెరుపులు
నర్సీపట్నం : జేఈఈ మెయిన్స్లో నర్సీపట్నం కారుణ్య కళాశాలకు చెందిన విద్యార్థి కాకినాడ దివాకర్ అఖిల భారతస్థాయిలో 3895వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తల్లిదండ్రులు చంటిబాబు, పావని రోజు కూలీ పనులు చేసుకుంటారు.
Tue, Jun 02 2026 03:00 AM -
" />
గోదావరిలో మునిగి
బావ, బావమరిది మృతిమృతులు నూకరాజు, శ్రీనివాస్
Tue, Jun 02 2026 03:00 AM -
ఏపీ పీజీసెట్లో మాడుగుల విద్యార్థిని ఘనత
మాడుగుల రూరల్ : ఏపీ పీజీసెట్ 2026 ఫలితాల్లో మాడుగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. కళాశాల బీఏ విద్యార్థిని చొక్కా ఏసుకుమారి రాజనీతి శాస్త్ర విభాగంలో(పోలిటికల్ సైన్సు)లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.
Tue, Jun 02 2026 03:00 AM -
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక
ఎంపికై న క్రీడాకారులతో అసోసియేషన్ సభ్యులు
Tue, Jun 02 2026 03:00 AM -
ఇక కాల్పులుండవు.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, హిజ్బుల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. ఈ విషయమై ఇజ్రాయెల్ అధ్యక్షునితో చర్చలు జరపామని దానికి నెతన్యాహూ అంగీకరించినట్లు పేర్కొన్నారు.
Tue, Jun 02 2026 02:15 AM -
జేఈఈ అడ్వాన్స్డ్.. టాప్టెన్లో నలుగురు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు దూకుడు ప్రదర్శించారు. మొదటి పది ర్యాంకుల్లో మద్రాస్ జోన్ పరిధిలో రాసిన ముగ్గురు, బాంబే జోన్ నుంచి రాసిన మరొకరు...
Tue, Jun 02 2026 01:37 AM -
12 ఏళ్ల పాలనపై ప్రజల్లోకి..!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెల రోజుల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసింది.
Tue, Jun 02 2026 01:19 AM -
ఇరాన్ కీలక నిర్ణయం.. కథ మళ్లీ మెుదటికే?
టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో శాంతి చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Tue, Jun 02 2026 01:10 AM -
జూన్ 15 డెడ్లైన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జూన్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు, మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు పంటలు కొనకపోతే కేంద్రంతో యుద్ధం చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
Tue, Jun 02 2026 01:06 AM -
రాజీ కుదిరాక కేసులెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వం ద్వారా రాజీ కుదిరిన తర్వాత కూడా కక్షిదారులు క్రిమినల్ కేసులను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగ పర్చడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Tue, Jun 02 2026 01:06 AM -
.. నేను చెప్పినట్లు అసలు వినడం లేదు!!
.. నేను చెప్పినట్లు అసలు వినడం లేదు!!
Tue, Jun 02 2026 12:51 AM -
జీడీడీపీ(2024–25) స్థిర ప్రస్తుత ధరల్లో
జీడీడీపీలో మార్పులు
ఒక జిల్లాలో ఒక ఏడాది కాలంలో జరిగిన అంతిమ వస్తుసేవల ఉత్పతిని జీడీడీపీ(స్థూల జిల్లా జాతీయోత్పత్తి)గా పరిగణిస్తారు. గత పన్నెండేళ్లలో జీడీడీపీ క్రమంగా పెరుగుతోంది.
స్థిర
Tue, Jun 02 2026 12:44 AM -
నిర్మల్
7
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
Tue, Jun 02 2026 12:44 AM -
జై తెలంగాణ.. 12 ఏండ్ల పాలన
నిర్మల్: ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ...’ పన్నేండేళ్ల క్రితం మార్మోగిన జననినాదం. ఎటు చూసినా.. ఎక్కడ విన్నా.. ఇదే మంత్రం. ఉవ్వెత్తున సాగి న స్వరాష్ట్ర సాధనోద్యమంలో నిర్మల్గడ్డ సైతం భా గమైంది. చిన్న నుంచి పెద్దదాకా.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా..
Tue, Jun 02 2026 12:44 AM -
‘పుష్కరం’లో వృద్ధి పథం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు అవుతోంది. వెనక్కి తిరిగి చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు జరిగింది. ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీ లు ఏర్పాటయ్యాయి. ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల్లో వృద్ధి మొదలైంది.
Tue, Jun 02 2026 12:44 AM -
" />
ఆవిర్భావ వేడుకలకు వేళాయె
నిర్మల్చైన్గేట్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గౌరవ అతిథులు, ప్రజాపతినిధులు, అధికారులు ఉదయం 7.55 గంటలకు నిర్మల్ సమీకృత జిల్లా కార్యాలయంలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.
Tue, Jun 02 2026 12:44 AM -
" />
విద్యారంగంలో పురోగతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ జిల్లా విద్యారంగంలో మంచిస్థాయిలో ఉన్నప్పటికీ, ఉన్నత విద్య, వృత్తివిద్య, వైద్య విద్యలో అవకాశాలు పరిమితంగా ఉండేవి. ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలే ఆధారంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ, జూనియర్ కాలేజీల కొరత స్పష్టంగా ఉండేది.
Tue, Jun 02 2026 12:44 AM -
ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
పెద్దపల్లి: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం జరిగే వేడుకలకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ముఖ్యఅతిథిగా హాజవువుతారన్నారు.
Tue, Jun 02 2026 12:44 AM -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
సుల్తానాబాద్రూరల్: అర్హులందరికీ త్వరలోనే రెండోదశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామ ని ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిపా రు. భూపతిపూర్లో సోమవారం ఇందిరమ్మ గృహప్రవేశాలు చేయించారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతోపాటు గృహప్రవేశాలు చేయిస్తోందని అన్నారు.
Tue, Jun 02 2026 12:44 AM -
● స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో ఉమ్మడి జిల్లా ● మెరుగైన వైద్యం, విద్య మౌలిక వసతులు ● నీటిపారుదల ప్రాజెక్టులతో పెరిగిన సాగువిస్తీర్ణం ● పుష్కరకాలంలో ఉమ్మడి జిల్లాలో అనేక మార్పులు
ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రూ.90,859 తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉండేది.
Tue, Jun 02 2026 12:44 AM
