-
జయహో జ్వెరెవ్
పారిస్: నిరీక్షణ ముగిసింది.... జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ను గెల్చుకున్నాడు.
-
కాగితంపై కళాత్మక జీవం
● చిన్నారుల్లో కళా నైపుణ్యాల రూపం ● బాలభవన్లో వికసిస్తున్న సృజనాత్మక ప్రతిభ
Sun, Jun 07 2026 11:51 PM -
రష్మీఠాకూర్కు నారీ శక్తి అవార్డు
జ్యోతినగర్(రామగుండం): మహిళా సాధికార త, మహిళల అత్యుత్తమ విజయాలను గుర్తించి గౌరవించే ప్రతిష్టాత్మక నారీ శక్తి అవార్డు– 2026ను తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఆసియా ఇంటర్నేషనల్ రష్మీ ఠాకూర్ అందుకున్నారు.
Sun, Jun 07 2026 11:51 PM -
" />
నా ఆవేదన
నేటి సమాజంలో మొబైల్ ఫోన్కు ఇచ్చినంత విలువ సాటి మనిషికి ఇవ్వట్లేదు. మొబైల్ ఫోన్ ఉంటే ఏదైనా చేయవచ్చు.. ఏదైనా సాధించొచ్చు అనే ఊహలో బతికేస్తున్నాం మనం. మన ప్రతీ పనిలో మొబైల్ భాగమైపోయింది. ఈ మొబైల్ ఒక కుటుంబంలో ఆనందాన్ని నింపితే..
Sun, Jun 07 2026 11:51 PM -
బ్రెయిన్ ట్యూమర్.. డోంట్ ఫియర్
కణాల అసాధారణ పెరుగుదలే ట్యూమర్...
Sun, Jun 07 2026 11:51 PM -
భయం వీడిన సోము
అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ ఊరిలో రాజేశ్, స్వరూప అనే దంపతులు నివసించేవారు. వారికి ఒక కుమారుడు. అతని పేరు సోము. ఆ సోముకి చదవడమన్న, ఎదుటివారితో మాట్లాడడమన్న చాలా భయం. సోమును తన తోటి విద్యార్థులు, గ్రామస్తులు పిరికివాడు అనేవారు. కానీ అతనికి చాలా పెద్ద కోరిక ఉండేది.
Sun, Jun 07 2026 11:51 PM -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
మల్లాపూర్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఒబులాపూర్లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తదాంరాజుపల్లికి చెందిన ఇల్లెందుల సత్తయ్య, పద్మ పెద్ద కుమారుడు వంశీ (26) బీటెక్ పూర్తి చేశాడు.
Sun, Jun 07 2026 11:51 PM -
" />
నివాళి
బాబు జగ్జీవన్రామ్ చంద్ర గ్రామంలో పుట్టాడు
సామాజిక న్యాయంకై పోరాటం తలుపు తట్టాడు
కనీస వేతన చట్టాన్ని ప్రవేశపెట్టిన దళిత నేత
హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన ప్రఖ్యాత !
Sun, Jun 07 2026 11:51 PM -
‘సెస్’ చైర్మన్ రామారావుకు పుత్రశోకం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సెస్ చైర్మన్ చిక్కాల రామారావుకు పుత్రశోకం కలిగింది. అనారోగ్యంతో కుమారుడు అశ్విన్రావు ఆదివారం మృతిచెందాడు. దీంతో జిల్లా కేంద్రం సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలంలో విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.
Sun, Jun 07 2026 11:51 PM -
" />
మస్కట్లో ఇబ్రహీంపట్నం వాసి మృతి
ఇబ్రహీంపట్నం: జీవనోపాధి నిమిత్తం మస్కట్ వెళ్లిన మండలకేంద్రానికి చెందిన జంగోని రవీందర్ (48) రెండు రోజుల క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపా రు. రవీందర్ 20 ఏళ్ల క్రితం మస్కట్కు వెళ్లి డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
Sun, Jun 07 2026 11:51 PM -
‘వీబీజీ రాంజీ’ రద్దు చేయాలి
ఆదిలాబాద్టౌన్: వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములు డిమాండ్ చేశారు.
Sun, Jun 07 2026 11:51 PM -
సురక్షిత ఆహారం అందించాలి
ఆదిలాబాద్టౌన్: ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించాలని అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలు పురస్కరించుకుని డీఎంహెచ్వో కార్యాలయ సమావేశ మందిరంలో మిఠాయి దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహకులతో ఆదివారం సమావేశమయ్యారు.
Sun, Jun 07 2026 11:51 PM -
పూర్తికాని నిర్మాణాలు..
● కూలేందుకు సిద్ధంగా 135 ప్రభుత్వ పాఠశాలల భవనాలు ● విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన ● త్వరలోనే పునఃప్రారంభం కానున్న పాఠశాలలు ● వర్షాకాలం కావడంతో అప్రమత్తమైన విద్యాశాఖSun, Jun 07 2026 11:51 PM -
మండిన ‘గ్యాస్’
కై లాస్నగర్: వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి మార్కు దాటింది. ఇప్పటికే పెట్రో ధరలను పెంచిన ఆయిల్ కంపెనీలు తాజాగా గృహావసర సిలిండర్ ధర పెంచుతున్నట్లు ప్రకటించాయి. 14.2 కిలోల సిలిండర్పై రూ.29 పెంపుదలను ఆదివారం నుంచే అమల్లోకి తెచ్చాయి.
Sun, Jun 07 2026 11:51 PM -
స్టేడియంలో వారిదే ఆధిపత్యం!
Sun, Jun 07 2026 11:51 PM -
రోడ్డెక్కిన జొన్న రైతులు
Sun, Jun 07 2026 11:51 PM -
ఆరోగ్యానికి వ్యాయామం అవసరం
ఆదిలాబాద్: ఆరోగ్యకరమైన జీవనానికి వ్యాయా మం అవసరమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అ టవీశాఖ ఆధ్వర్యంలో ఆదివారం 5కే రన్ నిర్వహించారు.
Sun, Jun 07 2026 11:51 PM -
కేఆర్కేలో 754.. మావలలో 178 మందికి
Sun, Jun 07 2026 11:51 PM -
● బెల్లంపల్లిలో పెరిగిన పాముల సంచారం ● ఇళ్లలోకి వస్తున్న తేళ్లు ● వారం రోజుల్లో 30 పాములు పట్టివేత ● ఆందోళన చెందుతున్న ప్రజలు
బెల్లంపల్లి: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి.
Sun, Jun 07 2026 11:51 PM -
ఎస్సార్పీ 3లో కార్మికుడికి గాయాలు
శ్రీరాంపూర్:సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3 గనిలో శనివారం నైట్షిఫ్ట్ విధులకు వచ్చిన కార్మికుడు దండు శ్రీకాంత్ గాయపడ్డాడు.
Sun, Jun 07 2026 11:51 PM -
అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నాకబందీ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీ సులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో లాడ్జీలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన చౌ రస్తాల వద్ద విస్తృత తనిఖీ జరిపారు.
Sun, Jun 07 2026 11:51 PM -
చేపల వేటకెళ్లి జాలరి మృతి
లోకేశ్వరం: చేపల వేటకెళ్లిన జా లరి ప్రమాదవశాత్తు తెప్ప పై నుంచి జారిపడి నీటిలో మునిగి మృతిచెందాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మ ండలకేంద్రానికి చెందిన చౌటోల్ల నడ్పి పోశెట్టి(49), పోచమ్మ చెరువులో చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
Sun, Jun 07 2026 11:51 PM -
అ‘పూర్వ’ సమ్మేళనం
Sun, Jun 07 2026 11:51 PM -
" />
హాజీపూర్లో దారుణ హత్య
● పెద్దనాన్నను కత్తితో పొడిచిన కుమారుడు ● భూతగాదాలే కారణంSun, Jun 07 2026 11:51 PM -
ప్రాణం తీసిన ఈత సరదా
మంచిర్యాలరూరల్(హాజీపూర్):మరో వారం రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పదో తరగతికి వచ్చిన తమ పెద్ద కొడుకును సన్నద్ధం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. పదో తరగతి పూర్తిచేసి ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని ఆశపడ్డారు.
Sun, Jun 07 2026 11:51 PM
-
జయహో జ్వెరెవ్
పారిస్: నిరీక్షణ ముగిసింది.... జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ను గెల్చుకున్నాడు.
Mon, Jun 08 2026 02:22 AM -
కాగితంపై కళాత్మక జీవం
● చిన్నారుల్లో కళా నైపుణ్యాల రూపం ● బాలభవన్లో వికసిస్తున్న సృజనాత్మక ప్రతిభ
Sun, Jun 07 2026 11:51 PM -
రష్మీఠాకూర్కు నారీ శక్తి అవార్డు
జ్యోతినగర్(రామగుండం): మహిళా సాధికార త, మహిళల అత్యుత్తమ విజయాలను గుర్తించి గౌరవించే ప్రతిష్టాత్మక నారీ శక్తి అవార్డు– 2026ను తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఆసియా ఇంటర్నేషనల్ రష్మీ ఠాకూర్ అందుకున్నారు.
Sun, Jun 07 2026 11:51 PM -
" />
నా ఆవేదన
నేటి సమాజంలో మొబైల్ ఫోన్కు ఇచ్చినంత విలువ సాటి మనిషికి ఇవ్వట్లేదు. మొబైల్ ఫోన్ ఉంటే ఏదైనా చేయవచ్చు.. ఏదైనా సాధించొచ్చు అనే ఊహలో బతికేస్తున్నాం మనం. మన ప్రతీ పనిలో మొబైల్ భాగమైపోయింది. ఈ మొబైల్ ఒక కుటుంబంలో ఆనందాన్ని నింపితే..
Sun, Jun 07 2026 11:51 PM -
బ్రెయిన్ ట్యూమర్.. డోంట్ ఫియర్
కణాల అసాధారణ పెరుగుదలే ట్యూమర్...
Sun, Jun 07 2026 11:51 PM -
భయం వీడిన సోము
అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ ఊరిలో రాజేశ్, స్వరూప అనే దంపతులు నివసించేవారు. వారికి ఒక కుమారుడు. అతని పేరు సోము. ఆ సోముకి చదవడమన్న, ఎదుటివారితో మాట్లాడడమన్న చాలా భయం. సోమును తన తోటి విద్యార్థులు, గ్రామస్తులు పిరికివాడు అనేవారు. కానీ అతనికి చాలా పెద్ద కోరిక ఉండేది.
Sun, Jun 07 2026 11:51 PM -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
మల్లాపూర్: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఒబులాపూర్లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తదాంరాజుపల్లికి చెందిన ఇల్లెందుల సత్తయ్య, పద్మ పెద్ద కుమారుడు వంశీ (26) బీటెక్ పూర్తి చేశాడు.
Sun, Jun 07 2026 11:51 PM -
" />
నివాళి
బాబు జగ్జీవన్రామ్ చంద్ర గ్రామంలో పుట్టాడు
సామాజిక న్యాయంకై పోరాటం తలుపు తట్టాడు
కనీస వేతన చట్టాన్ని ప్రవేశపెట్టిన దళిత నేత
హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన ప్రఖ్యాత !
Sun, Jun 07 2026 11:51 PM -
‘సెస్’ చైర్మన్ రామారావుకు పుత్రశోకం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సెస్ చైర్మన్ చిక్కాల రామారావుకు పుత్రశోకం కలిగింది. అనారోగ్యంతో కుమారుడు అశ్విన్రావు ఆదివారం మృతిచెందాడు. దీంతో జిల్లా కేంద్రం సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలంలో విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.
Sun, Jun 07 2026 11:51 PM -
" />
మస్కట్లో ఇబ్రహీంపట్నం వాసి మృతి
ఇబ్రహీంపట్నం: జీవనోపాధి నిమిత్తం మస్కట్ వెళ్లిన మండలకేంద్రానికి చెందిన జంగోని రవీందర్ (48) రెండు రోజుల క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపా రు. రవీందర్ 20 ఏళ్ల క్రితం మస్కట్కు వెళ్లి డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
Sun, Jun 07 2026 11:51 PM -
‘వీబీజీ రాంజీ’ రద్దు చేయాలి
ఆదిలాబాద్టౌన్: వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటరాములు డిమాండ్ చేశారు.
Sun, Jun 07 2026 11:51 PM -
సురక్షిత ఆహారం అందించాలి
ఆదిలాబాద్టౌన్: ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించాలని అదనపు కలెక్టర్ ఆర్ఎస్.చిత్రు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలు పురస్కరించుకుని డీఎంహెచ్వో కార్యాలయ సమావేశ మందిరంలో మిఠాయి దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహకులతో ఆదివారం సమావేశమయ్యారు.
Sun, Jun 07 2026 11:51 PM -
పూర్తికాని నిర్మాణాలు..
● కూలేందుకు సిద్ధంగా 135 ప్రభుత్వ పాఠశాలల భవనాలు ● విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన ● త్వరలోనే పునఃప్రారంభం కానున్న పాఠశాలలు ● వర్షాకాలం కావడంతో అప్రమత్తమైన విద్యాశాఖSun, Jun 07 2026 11:51 PM -
మండిన ‘గ్యాస్’
కై లాస్నగర్: వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి మార్కు దాటింది. ఇప్పటికే పెట్రో ధరలను పెంచిన ఆయిల్ కంపెనీలు తాజాగా గృహావసర సిలిండర్ ధర పెంచుతున్నట్లు ప్రకటించాయి. 14.2 కిలోల సిలిండర్పై రూ.29 పెంపుదలను ఆదివారం నుంచే అమల్లోకి తెచ్చాయి.
Sun, Jun 07 2026 11:51 PM -
స్టేడియంలో వారిదే ఆధిపత్యం!
Sun, Jun 07 2026 11:51 PM -
రోడ్డెక్కిన జొన్న రైతులు
Sun, Jun 07 2026 11:51 PM -
ఆరోగ్యానికి వ్యాయామం అవసరం
ఆదిలాబాద్: ఆరోగ్యకరమైన జీవనానికి వ్యాయా మం అవసరమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అ టవీశాఖ ఆధ్వర్యంలో ఆదివారం 5కే రన్ నిర్వహించారు.
Sun, Jun 07 2026 11:51 PM -
కేఆర్కేలో 754.. మావలలో 178 మందికి
Sun, Jun 07 2026 11:51 PM -
● బెల్లంపల్లిలో పెరిగిన పాముల సంచారం ● ఇళ్లలోకి వస్తున్న తేళ్లు ● వారం రోజుల్లో 30 పాములు పట్టివేత ● ఆందోళన చెందుతున్న ప్రజలు
బెల్లంపల్లి: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి.
Sun, Jun 07 2026 11:51 PM -
ఎస్సార్పీ 3లో కార్మికుడికి గాయాలు
శ్రీరాంపూర్:సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3 గనిలో శనివారం నైట్షిఫ్ట్ విధులకు వచ్చిన కార్మికుడు దండు శ్రీకాంత్ గాయపడ్డాడు.
Sun, Jun 07 2026 11:51 PM -
అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి నాకబందీ, ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీ సులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో లాడ్జీలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ప్రధాన చౌ రస్తాల వద్ద విస్తృత తనిఖీ జరిపారు.
Sun, Jun 07 2026 11:51 PM -
చేపల వేటకెళ్లి జాలరి మృతి
లోకేశ్వరం: చేపల వేటకెళ్లిన జా లరి ప్రమాదవశాత్తు తెప్ప పై నుంచి జారిపడి నీటిలో మునిగి మృతిచెందాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మ ండలకేంద్రానికి చెందిన చౌటోల్ల నడ్పి పోశెట్టి(49), పోచమ్మ చెరువులో చేపలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
Sun, Jun 07 2026 11:51 PM -
అ‘పూర్వ’ సమ్మేళనం
Sun, Jun 07 2026 11:51 PM -
" />
హాజీపూర్లో దారుణ హత్య
● పెద్దనాన్నను కత్తితో పొడిచిన కుమారుడు ● భూతగాదాలే కారణంSun, Jun 07 2026 11:51 PM -
ప్రాణం తీసిన ఈత సరదా
మంచిర్యాలరూరల్(హాజీపూర్):మరో వారం రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పదో తరగతికి వచ్చిన తమ పెద్ద కొడుకును సన్నద్ధం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. పదో తరగతి పూర్తిచేసి ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని ఆశపడ్డారు.
Sun, Jun 07 2026 11:51 PM
