-
వివక్షాపూరిత టారిఫ్లతో వాణిజ్యానికి విఘాతం
ఐక్యరాజ్యసమితి/న్యూయార్క్: విచక్షణారహితంగా టారిఫ్లను విధిస్తూ వాణిజ్య నియంత్రణ చర్యలకు పాల్పడటంపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
-
పోలీసుల దర్యాప్తు ఇంత దారుణమా..?
సాక్షి, అమరావతి: ఓ దళిత విద్యార్థిని మృతి ఘటనపై దర్యాప్తులో పోలీసుల అలక్ష్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
Sun, Sep 28 2025 05:26 AM -
పరవళ్లు తొక్కుతున్న గోదావరి
ధవళేశ్వరం, విజయపురిసౌత్, పోలవరం రూరల్: పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.
Sun, Sep 28 2025 05:24 AM -
తీరం దాటిన వాయుగుండం
సాక్షి, అమరావతి/వాకాడు/కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్పూర్కు దగ్గర తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Sun, Sep 28 2025 05:18 AM -
ఉద్యోగులపై చిన్నచూపు ఎందుకు?
ఏలూరు (మెట్రో): ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలు, నాలుగు డీఏలు, మధ్యంతర భృతి ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర రెవెన్యూ ఆసోసియేషన్ (జేఏసీ) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అసోస
Sun, Sep 28 2025 05:18 AM -
పోలీస్ బలుపుపై హైకోర్టు ఫైర్
సాక్షి, అమరావతి: అయినదానికి, కానిదానికి రాష్ట్రంలో సాధారణ పౌరులపైన తమ ప్రతాపం చూపిస్తూ వస్తున్న పోలీసులు మరోసారి ‘బలుపు’ ప్రదర్శించారు. ఎదురు చెప్పినవారిని చితక్కొట్టడమే పనిగా పెట్టుకున్న రక్షకభటులు ఏకంగా డ్యూటీలో ఉన్న హైకోర్టు ఉద్యోగిపైనే దాడి చేశారు.
Sun, Sep 28 2025 05:13 AM -
ఇక విదేశీ పర్యాటకులకు.. గమ్యస్థానం తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ‘భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలను ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించి చూపాం.
Sun, Sep 28 2025 05:11 AM -
QRSAM: ‘అనంత’ గర్జన!
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాయు రక్షణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పెంచేందుకు రక్షణ శాఖ మరో కీలక ముందడుగు వేసింది.
Sun, Sep 28 2025 05:06 AM -
జెడ్పీ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ను జారీచేసింది.
Sun, Sep 28 2025 05:04 AM -
ఆ రెండు స్టాప్లతో...
రెండు అదనపు హాల్టులు.. 300 మంది ప్రయాణికులు.. రూ.2.50 లక్షల టికెట్ ఆదాయం. ఓ చిన్న మార్పు నాగ్పూర్ వందేభారత్ రైలు ఆక్యుపెన్సీ, రోజువారీ ఆదాయం పెంచేలా చేసింది.
Sun, Sep 28 2025 05:04 AM -
భయపెట్టిన మూసీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి, రంగారెడ్డి జిల్లా/పాపన్నపేట(మెదక్): హైదరాబాద్ నగరాన్ని మూసీ నది వణికించింది. దాదాపు మూడు దశాబ్దాలలో ఎన్నడూ చూడని విధంగా ఉగ్రరూపం దాల్చింది.
Sun, Sep 28 2025 05:00 AM -
శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు వరద
నాగార్జునసాగర్/కన్నాయిగూడెం/ దోమలపెంట: కృష్ణా బేసిన్లో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది తొలిసారిగా 5 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది.
Sun, Sep 28 2025 04:52 AM -
ఉగ్రవాదమే తమ విధానమని పొరుగుదేశం ప్రకటించుకుంది
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి వేదికగా, ప్రపంచ దేశాల నేతల సాక్షిగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పొరుగు దేశం నైచ్యాన్ని మరోసారి తేటతెల్లం చేశారు.
Sun, Sep 28 2025 04:51 AM -
తమిళనాడులో ఘోరం.. 38మంది మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో కనీవిని ఎరుగని ఘోరం చేటు చేసుకుంది.
Sun, Sep 28 2025 04:47 AM -
నమ్మి గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు
సాక్షి, హైదరాబాద్: కాలం కలిసివచ్చి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన కారణజన్ములు కాలేరని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు.
Sun, Sep 28 2025 04:46 AM -
కాళ్లబేరానికి వచ్చిందనే కనికరించాం!
ఐక్యరాజ్యసమితి: ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం వల్లనే భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించిందంటూ ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్
Sun, Sep 28 2025 04:44 AM -
సింగరేణి లాభాల వాటాలో ‘శ్రీరాంపూర్’ ఫస్ట్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ప్రకటించిన లాభాల వాటాలో శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేసే టింబర్ యార్డ్ వర్క్మన్ సుద్దిమల్ల శ్రీనివాస్కు అత్యధికంగా రూ.3,27,018 బోనస్ లభించనుంది.
Sun, Sep 28 2025 04:40 AM -
బెంగాల్ వారియర్స్ మూడో విజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో బెంగాల్ వారియర్స్ మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన తొలి పోరులో బెంగాల్ వారియర్స్ 48–42 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్పై విజయం సాధించింది.
Sun, Sep 28 2025 04:34 AM -
సరైన టోర్నీలు ఎంపిక చేసుకోవాలి!
ముంబై: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధుకు మరిన్ని టైటిల్స్ గెలిచే సత్తా ఉందని, ఎలా గెలవాలో కూడా తనకు బాగా తెలుసని...
Sun, Sep 28 2025 04:31 AM -
అనిరుధ్ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: జింగ్షాన్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో అనిరుధ్ చంద్రశేఖర్ జంట టైటిల్ చేజిక్కించుకుంది.
Sun, Sep 28 2025 04:28 AM -
విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేక విభాగం
విజయనగర్ కాలనీ(హైదరాబాద్): రాష్ట్రంలోని నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతోపాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కూడా అందిపుచ్చుకోవడానికి సహాయకారిగా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్
Sun, Sep 28 2025 04:22 AM -
ఆఖరి పోరాటం
ఆసియా కప్ మొదలై 41 సంవత్సరాలు...వన్డే ఫార్మాట్లో 14 సార్లు, టి20 ఫార్మాట్లో 2 సార్లు టోర్నీ జరిగింది. ఓవరాల్గా భారత్ 8 సార్లు విజేతగా నిలిచింది. కానీ ఒక్క సారి కూడా భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగలేదు.
Sun, Sep 28 2025 04:19 AM -
నృత్యార్చనం
దేశవ్యాప్తంగా ఆలయాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తూ టెంపుల్ డ్యాన్సర్గా పేరుతెచ్చుకుంది విజయవాడవాసి కూచిపూడి నృత్యకారిణి కావ్య కంచర్ల. దసరా నవరాత్రుల సందర్భంగా తన విద్యార్థులతో కలిసి అమ్మవారి రూ పాలను వివిధ ఆలయాలలో
Sun, Sep 28 2025 04:16 AM -
రజత దీప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ పారా అథ్లెట్ జివాంజి దీప్తి ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజత పతకంతో మెరిసింది. పారిస్ పారాలింపిక్స్లో పసిడి పతకం నెగ్గిన దీప్తి... తాజా పోటీల్లో రజతం ఖాతాలో వేసుకుంది.
Sun, Sep 28 2025 04:14 AM -
వార్మప్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత మహిళల జట్టు విజయం
బెంగళూరు: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది.
Sun, Sep 28 2025 04:12 AM
-
వివక్షాపూరిత టారిఫ్లతో వాణిజ్యానికి విఘాతం
ఐక్యరాజ్యసమితి/న్యూయార్క్: విచక్షణారహితంగా టారిఫ్లను విధిస్తూ వాణిజ్య నియంత్రణ చర్యలకు పాల్పడటంపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
Sun, Sep 28 2025 05:27 AM -
పోలీసుల దర్యాప్తు ఇంత దారుణమా..?
సాక్షి, అమరావతి: ఓ దళిత విద్యార్థిని మృతి ఘటనపై దర్యాప్తులో పోలీసుల అలక్ష్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
Sun, Sep 28 2025 05:26 AM -
పరవళ్లు తొక్కుతున్న గోదావరి
ధవళేశ్వరం, విజయపురిసౌత్, పోలవరం రూరల్: పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.
Sun, Sep 28 2025 05:24 AM -
తీరం దాటిన వాయుగుండం
సాక్షి, అమరావతి/వాకాడు/కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్పూర్కు దగ్గర తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Sun, Sep 28 2025 05:18 AM -
ఉద్యోగులపై చిన్నచూపు ఎందుకు?
ఏలూరు (మెట్రో): ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలు, నాలుగు డీఏలు, మధ్యంతర భృతి ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర రెవెన్యూ ఆసోసియేషన్ (జేఏసీ) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అసోస
Sun, Sep 28 2025 05:18 AM -
పోలీస్ బలుపుపై హైకోర్టు ఫైర్
సాక్షి, అమరావతి: అయినదానికి, కానిదానికి రాష్ట్రంలో సాధారణ పౌరులపైన తమ ప్రతాపం చూపిస్తూ వస్తున్న పోలీసులు మరోసారి ‘బలుపు’ ప్రదర్శించారు. ఎదురు చెప్పినవారిని చితక్కొట్టడమే పనిగా పెట్టుకున్న రక్షకభటులు ఏకంగా డ్యూటీలో ఉన్న హైకోర్టు ఉద్యోగిపైనే దాడి చేశారు.
Sun, Sep 28 2025 05:13 AM -
ఇక విదేశీ పర్యాటకులకు.. గమ్యస్థానం తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ‘భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలను ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించి చూపాం.
Sun, Sep 28 2025 05:11 AM -
QRSAM: ‘అనంత’ గర్జన!
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాయు రక్షణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పెంచేందుకు రక్షణ శాఖ మరో కీలక ముందడుగు వేసింది.
Sun, Sep 28 2025 05:06 AM -
జెడ్పీ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ను జారీచేసింది.
Sun, Sep 28 2025 05:04 AM -
ఆ రెండు స్టాప్లతో...
రెండు అదనపు హాల్టులు.. 300 మంది ప్రయాణికులు.. రూ.2.50 లక్షల టికెట్ ఆదాయం. ఓ చిన్న మార్పు నాగ్పూర్ వందేభారత్ రైలు ఆక్యుపెన్సీ, రోజువారీ ఆదాయం పెంచేలా చేసింది.
Sun, Sep 28 2025 05:04 AM -
భయపెట్టిన మూసీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి, రంగారెడ్డి జిల్లా/పాపన్నపేట(మెదక్): హైదరాబాద్ నగరాన్ని మూసీ నది వణికించింది. దాదాపు మూడు దశాబ్దాలలో ఎన్నడూ చూడని విధంగా ఉగ్రరూపం దాల్చింది.
Sun, Sep 28 2025 05:00 AM -
శ్రీశైలం ప్రాజెక్టుకు రికార్డు వరద
నాగార్జునసాగర్/కన్నాయిగూడెం/ దోమలపెంట: కృష్ణా బేసిన్లో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది తొలిసారిగా 5 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది.
Sun, Sep 28 2025 04:52 AM -
ఉగ్రవాదమే తమ విధానమని పొరుగుదేశం ప్రకటించుకుంది
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి వేదికగా, ప్రపంచ దేశాల నేతల సాక్షిగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పొరుగు దేశం నైచ్యాన్ని మరోసారి తేటతెల్లం చేశారు.
Sun, Sep 28 2025 04:51 AM -
తమిళనాడులో ఘోరం.. 38మంది మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో కనీవిని ఎరుగని ఘోరం చేటు చేసుకుంది.
Sun, Sep 28 2025 04:47 AM -
నమ్మి గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు
సాక్షి, హైదరాబాద్: కాలం కలిసివచ్చి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన కారణజన్ములు కాలేరని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు.
Sun, Sep 28 2025 04:46 AM -
కాళ్లబేరానికి వచ్చిందనే కనికరించాం!
ఐక్యరాజ్యసమితి: ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం వల్లనే భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించిందంటూ ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్
Sun, Sep 28 2025 04:44 AM -
సింగరేణి లాభాల వాటాలో ‘శ్రీరాంపూర్’ ఫస్ట్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ప్రకటించిన లాభాల వాటాలో శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేసే టింబర్ యార్డ్ వర్క్మన్ సుద్దిమల్ల శ్రీనివాస్కు అత్యధికంగా రూ.3,27,018 బోనస్ లభించనుంది.
Sun, Sep 28 2025 04:40 AM -
బెంగాల్ వారియర్స్ మూడో విజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో బెంగాల్ వారియర్స్ మూడో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన తొలి పోరులో బెంగాల్ వారియర్స్ 48–42 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్పై విజయం సాధించింది.
Sun, Sep 28 2025 04:34 AM -
సరైన టోర్నీలు ఎంపిక చేసుకోవాలి!
ముంబై: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధుకు మరిన్ని టైటిల్స్ గెలిచే సత్తా ఉందని, ఎలా గెలవాలో కూడా తనకు బాగా తెలుసని...
Sun, Sep 28 2025 04:31 AM -
అనిరుధ్ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: జింగ్షాన్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో అనిరుధ్ చంద్రశేఖర్ జంట టైటిల్ చేజిక్కించుకుంది.
Sun, Sep 28 2025 04:28 AM -
విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేక విభాగం
విజయనగర్ కాలనీ(హైదరాబాద్): రాష్ట్రంలోని నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతోపాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కూడా అందిపుచ్చుకోవడానికి సహాయకారిగా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్
Sun, Sep 28 2025 04:22 AM -
ఆఖరి పోరాటం
ఆసియా కప్ మొదలై 41 సంవత్సరాలు...వన్డే ఫార్మాట్లో 14 సార్లు, టి20 ఫార్మాట్లో 2 సార్లు టోర్నీ జరిగింది. ఓవరాల్గా భారత్ 8 సార్లు విజేతగా నిలిచింది. కానీ ఒక్క సారి కూడా భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగలేదు.
Sun, Sep 28 2025 04:19 AM -
నృత్యార్చనం
దేశవ్యాప్తంగా ఆలయాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తూ టెంపుల్ డ్యాన్సర్గా పేరుతెచ్చుకుంది విజయవాడవాసి కూచిపూడి నృత్యకారిణి కావ్య కంచర్ల. దసరా నవరాత్రుల సందర్భంగా తన విద్యార్థులతో కలిసి అమ్మవారి రూ పాలను వివిధ ఆలయాలలో
Sun, Sep 28 2025 04:16 AM -
రజత దీప్తి
న్యూఢిల్లీ: తెలంగాణ పారా అథ్లెట్ జివాంజి దీప్తి ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రజత పతకంతో మెరిసింది. పారిస్ పారాలింపిక్స్లో పసిడి పతకం నెగ్గిన దీప్తి... తాజా పోటీల్లో రజతం ఖాతాలో వేసుకుంది.
Sun, Sep 28 2025 04:14 AM -
వార్మప్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత మహిళల జట్టు విజయం
బెంగళూరు: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది.
Sun, Sep 28 2025 04:12 AM