-
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాచుపల్లి-మియాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న ఫర్నీచర్ షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి.. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది.
-
తాగునీటి వృథా.. తీరని వ్యథ
పగిలిన పైపు నుంచి వృథా అవుతున్న నీరు
నీటి కోసం మినీ ట్యాంకు పైకెక్కిన ప్రజలు
Tue, May 05 2026 06:56 AM -
పంచ రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపుపై విజయోత్సవం
రాయచూరు రూరల్: పంచ రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఘనవిజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సోమవారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన విజయోత్సవంలో శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, అధ్యక్షుడు వీరనగౌడ మిఠాయిలు పంపిణీ చేశారు.
Tue, May 05 2026 06:56 AM -
భార్య వైద్యానికి డబ్బు సమకూర్చలేక భర్త ఆత్మహత్య
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకా పరిధిలోని సంగాపుర గ్రామ పంచాయతీ పరిధిలో ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య చికిత్స కోసం అవసరమైన లక్షల రూపాయలను సమకూర్చలేక, తీవ్ర నిరాశకు గురైన ఒక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Tue, May 05 2026 06:56 AM -
ట్రాక్టర్, లారీ ఢీ.. ఐదుగురికి తీవ్ర గాయాలు
సాక్షిబళ్లారి: ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో ఐదు మందికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని మరియమ్మనహళ్లి సమీపంలో తిమ్మలాపుర వద్ద టోల్ గేట్ వద్ద మొరార్జీ దేశాయి వసతి పాఠశాల ముందు జాతీయ రహదారిపై జరిగింది.
Tue, May 05 2026 06:56 AM -
మున్సిపల్ అధ్యక్షురాలిగా రేష్మా
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పురపాలక సంఘం నూతన అధ్యక్షురాలిగా రేష్మా సికందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
Tue, May 05 2026 06:56 AM -
అభిమానోత్సవానికి భారీగా తరలి రండి
సాక్షిబళ్లారి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్.యడియూరప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టడమేగాకుండా రైతు సంక్షేమానికి ఎంతో శ్రమించారని విధాన పరిషత్ సభ్యుడు వైఎం సతీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్
Tue, May 05 2026 06:56 AM -
" />
విద్యుదాఘాతంతో పశువులు మృత్యువాత
కురవి: విద్యుదాఘాతంతో మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి సీరోలు మండలం బీల్యా నాయక్ తండా పరిధిలోని పలుగుబోడు తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ముగ్గురు రైతుల పశువులు మేత కోసం బయటకు వెళ్లాయి.
Tue, May 05 2026 06:56 AM -
" />
పిట్ట కొంచెం.. కూత ఘనం
ఈ చిత్రంలో చదరంగ పావులు కదుపుతున్న చిన్నారి పేరు హయాతి. వయస్సు 6 సంవత్సరాలు, హనుమకొండ భవానీనగర్లోని ఓ ప్లే స్కూల్లో ఒకటో తరగతి చదువుతోంది. మాటలు కూడా సరిగా రాని ఈ చిన్నారి ఇప్పటి వరకు 15 వరకు టోర్నమెంట్లలో పాల్గొంది.
Tue, May 05 2026 06:56 AM -
" />
ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి ఎమ్మెల్యే రూ.5 లక్షల ఆర్థిక సాయం
నర్సంపేట: ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ కుటుంబానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే సోదరుడు అజయ్రెడ్డి సోమవారం నర్సంపేటలో బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల నగదు, ఇందిరమ్మ ఇల్లు మంజూరుపత్రం అందజేశారు.
Tue, May 05 2026 06:56 AM -
చదరంగంలో చిచ్చరపిడుగులు
వరంగల్ స్పోర్ట్స్: మేధస్సుకు ఎంత పదును పెడితే ఆట అంత రక్తి కడుతుంది. ప్రత్యర్థిని ఓడించేందుకు చాకచక్యంగా ఆచితూచి అడుగులు వేయడమే చదరంగం. చదరంగంలో రాణించాలంటే మానసిక స్థైర్యం, ఓపిక, ఆలోచన శక్తి ఎంతో అవసరం.
Tue, May 05 2026 06:56 AM -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆది,సోమవారాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Tue, May 05 2026 06:56 AM -
చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం
● కాపాడిన వాకర్స్ సభ్యులు
● పోలీసులకు అప్పగింత
Tue, May 05 2026 06:56 AM -
మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి
ఖిలా వరంగల్: మొక్కజొన్నలు అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారని, ప్రభుత్వం మొ ద్దు నిద్ర వీడి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేం
Tue, May 05 2026 06:56 AM -
" />
బైక్ను ఢీకొన్న టిప్పర్
● ఇద్దరు యువకుల దుర్మరణం
Tue, May 05 2026 06:56 AM -
ప్రధాని సభను కేసీఆర్, రేవంత్ చూడాలి
● నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
Tue, May 05 2026 06:56 AM -
వేగ నియంత్రణకు స్టాపర్లు
జన్నారం: టైగర్జోన్ నిబంధనలు జన్నారం అటవీ డివిజన్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ముందుగా రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేతను అమలు చేశారు. అనంతరం ఎకో సెన్సిటివ్ జోన్ అమలుకు దృష్టి సారించారు.
Tue, May 05 2026 06:56 AM -
మూడు కిలోల తరుగు తీస్తే నష్టపోతాం..
జైపూర్ మండలం గంగిపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణకు మిల్లర్లు తిరకాసు పెడుతున్నారు. బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తేనే దించుకుంటామని అంటున్నారు. తాలు, తప్ప తూర్పాల పట్టినా, తేమ శాతం 15శాతానికి లోబడి వచ్చినా తరుగు తీత తప్పదు అంటున్నారు.
Tue, May 05 2026 06:56 AM -
డీఎఫ్వో రాహుల్ కిషన్జాదవ్ బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలక్రైం: జిల్లా అటవీ శాఖ అధికారిగా రాహుల్ కిషన్ జాదవ్ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ములుగు జి ల్లా అటవీ శాఖ అధికారిగా ఉన్న ఆయన ఇటీవల మంచిర్యాలకు బదిలీ అయ్యారు.
Tue, May 05 2026 06:56 AM -
బాధ్యతలు చేపట్టిన కమిషనర్ రమేష్
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్గా తన్నీరు రమేష్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న కమిషనర్ సంపత్రెడ్డి ములుగు మున్సిపాల్టీకి బదిలీ కాగా, అక్కడ కమిషనర్గా ఉన్న రమేష్ను ఇక్కడికి బదిలీ చేశారు.
Tue, May 05 2026 06:56 AM -
అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములుతో కలిసి అర్జీలు స్వీకరించారు.
Tue, May 05 2026 06:56 AM -
‘సాక్షి’ మెటీరియల్.. ‘పది’ంతల మేలు
మంచిర్యాలఅర్బన్: సాక్షి స్టడీ మెటీరియల్ పదో తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా మారింది. సులభమైన భాషలో స్పష్టమైన వివరణలతో రూపొందించడం కలిసి వచ్చింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో భయం తొలగిపోవడంతోపాటు పరీక్ష పద్ధతిపై అవగాహన ఏర్పడింది.
Tue, May 05 2026 06:56 AM -
‘బీజేపీ చరిత్రాత్మక విజయం’
చెన్నూర్: దేశంలోని మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం చరిత్రాత్మకమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. పాండిచ్చేరి, అస్సాం, పశ్చిమబెంగాల్లో బీజేపీ గెలుపుపై సోమవారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చారు.
Tue, May 05 2026 06:56 AM -
" />
కొనుగోళ్లలో ఆంక్షలు ఎత్తివేయాలి
● బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్రావు ● దండేపల్లిలో రైతుల రాస్తారోకోTue, May 05 2026 06:56 AM -
చక్కగా చదువుకున్నాం
పరీక్షలు అనగానే భయం ఉండేది. పేపర్ ఎట్లా వస్తుందో తెలియకపోయేది. ఈ నేపథ్యంలోనే ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ అందించడం భరోసా కలిగించింది. ప్రతీరోజు తరగతి గదిలో చక్కగా చదువుకున్నాం. ప్రతీరోజు సాక్షి దినపత్రికలో వచ్చే మెటీరియల్(పేపర్ కటింగ్)ను ఉపాధ్యాయులు అందించేవారు.
Tue, May 05 2026 06:56 AM
-
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాచుపల్లి-మియాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న ఫర్నీచర్ షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి.. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది.
Tue, May 05 2026 06:58 AM -
తాగునీటి వృథా.. తీరని వ్యథ
పగిలిన పైపు నుంచి వృథా అవుతున్న నీరు
నీటి కోసం మినీ ట్యాంకు పైకెక్కిన ప్రజలు
Tue, May 05 2026 06:56 AM -
పంచ రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపుపై విజయోత్సవం
రాయచూరు రూరల్: పంచ రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఘనవిజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సోమవారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన విజయోత్సవంలో శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, అధ్యక్షుడు వీరనగౌడ మిఠాయిలు పంపిణీ చేశారు.
Tue, May 05 2026 06:56 AM -
భార్య వైద్యానికి డబ్బు సమకూర్చలేక భర్త ఆత్మహత్య
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకా పరిధిలోని సంగాపుర గ్రామ పంచాయతీ పరిధిలో ఓ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య చికిత్స కోసం అవసరమైన లక్షల రూపాయలను సమకూర్చలేక, తీవ్ర నిరాశకు గురైన ఒక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Tue, May 05 2026 06:56 AM -
ట్రాక్టర్, లారీ ఢీ.. ఐదుగురికి తీవ్ర గాయాలు
సాక్షిబళ్లారి: ట్రాక్టర్, లారీ ఢీకొనడంతో ఐదు మందికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని మరియమ్మనహళ్లి సమీపంలో తిమ్మలాపుర వద్ద టోల్ గేట్ వద్ద మొరార్జీ దేశాయి వసతి పాఠశాల ముందు జాతీయ రహదారిపై జరిగింది.
Tue, May 05 2026 06:56 AM -
మున్సిపల్ అధ్యక్షురాలిగా రేష్మా
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పురపాలక సంఘం నూతన అధ్యక్షురాలిగా రేష్మా సికందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
Tue, May 05 2026 06:56 AM -
అభిమానోత్సవానికి భారీగా తరలి రండి
సాక్షిబళ్లారి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్.యడియూరప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టడమేగాకుండా రైతు సంక్షేమానికి ఎంతో శ్రమించారని విధాన పరిషత్ సభ్యుడు వైఎం సతీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్
Tue, May 05 2026 06:56 AM -
" />
విద్యుదాఘాతంతో పశువులు మృత్యువాత
కురవి: విద్యుదాఘాతంతో మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి సీరోలు మండలం బీల్యా నాయక్ తండా పరిధిలోని పలుగుబోడు తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ముగ్గురు రైతుల పశువులు మేత కోసం బయటకు వెళ్లాయి.
Tue, May 05 2026 06:56 AM -
" />
పిట్ట కొంచెం.. కూత ఘనం
ఈ చిత్రంలో చదరంగ పావులు కదుపుతున్న చిన్నారి పేరు హయాతి. వయస్సు 6 సంవత్సరాలు, హనుమకొండ భవానీనగర్లోని ఓ ప్లే స్కూల్లో ఒకటో తరగతి చదువుతోంది. మాటలు కూడా సరిగా రాని ఈ చిన్నారి ఇప్పటి వరకు 15 వరకు టోర్నమెంట్లలో పాల్గొంది.
Tue, May 05 2026 06:56 AM -
" />
ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి ఎమ్మెల్యే రూ.5 లక్షల ఆర్థిక సాయం
నర్సంపేట: ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ కుటుంబానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే సోదరుడు అజయ్రెడ్డి సోమవారం నర్సంపేటలో బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల నగదు, ఇందిరమ్మ ఇల్లు మంజూరుపత్రం అందజేశారు.
Tue, May 05 2026 06:56 AM -
చదరంగంలో చిచ్చరపిడుగులు
వరంగల్ స్పోర్ట్స్: మేధస్సుకు ఎంత పదును పెడితే ఆట అంత రక్తి కడుతుంది. ప్రత్యర్థిని ఓడించేందుకు చాకచక్యంగా ఆచితూచి అడుగులు వేయడమే చదరంగం. చదరంగంలో రాణించాలంటే మానసిక స్థైర్యం, ఓపిక, ఆలోచన శక్తి ఎంతో అవసరం.
Tue, May 05 2026 06:56 AM -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆది,సోమవారాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Tue, May 05 2026 06:56 AM -
చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం
● కాపాడిన వాకర్స్ సభ్యులు
● పోలీసులకు అప్పగింత
Tue, May 05 2026 06:56 AM -
మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి
ఖిలా వరంగల్: మొక్కజొన్నలు అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారని, ప్రభుత్వం మొ ద్దు నిద్ర వీడి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేం
Tue, May 05 2026 06:56 AM -
" />
బైక్ను ఢీకొన్న టిప్పర్
● ఇద్దరు యువకుల దుర్మరణం
Tue, May 05 2026 06:56 AM -
ప్రధాని సభను కేసీఆర్, రేవంత్ చూడాలి
● నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
Tue, May 05 2026 06:56 AM -
వేగ నియంత్రణకు స్టాపర్లు
జన్నారం: టైగర్జోన్ నిబంధనలు జన్నారం అటవీ డివిజన్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ముందుగా రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేతను అమలు చేశారు. అనంతరం ఎకో సెన్సిటివ్ జోన్ అమలుకు దృష్టి సారించారు.
Tue, May 05 2026 06:56 AM -
మూడు కిలోల తరుగు తీస్తే నష్టపోతాం..
జైపూర్ మండలం గంగిపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణకు మిల్లర్లు తిరకాసు పెడుతున్నారు. బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తేనే దించుకుంటామని అంటున్నారు. తాలు, తప్ప తూర్పాల పట్టినా, తేమ శాతం 15శాతానికి లోబడి వచ్చినా తరుగు తీత తప్పదు అంటున్నారు.
Tue, May 05 2026 06:56 AM -
డీఎఫ్వో రాహుల్ కిషన్జాదవ్ బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలక్రైం: జిల్లా అటవీ శాఖ అధికారిగా రాహుల్ కిషన్ జాదవ్ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ములుగు జి ల్లా అటవీ శాఖ అధికారిగా ఉన్న ఆయన ఇటీవల మంచిర్యాలకు బదిలీ అయ్యారు.
Tue, May 05 2026 06:56 AM -
బాధ్యతలు చేపట్టిన కమిషనర్ రమేష్
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్గా తన్నీరు రమేష్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న కమిషనర్ సంపత్రెడ్డి ములుగు మున్సిపాల్టీకి బదిలీ కాగా, అక్కడ కమిషనర్గా ఉన్న రమేష్ను ఇక్కడికి బదిలీ చేశారు.
Tue, May 05 2026 06:56 AM -
అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములుతో కలిసి అర్జీలు స్వీకరించారు.
Tue, May 05 2026 06:56 AM -
‘సాక్షి’ మెటీరియల్.. ‘పది’ంతల మేలు
మంచిర్యాలఅర్బన్: సాక్షి స్టడీ మెటీరియల్ పదో తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా మారింది. సులభమైన భాషలో స్పష్టమైన వివరణలతో రూపొందించడం కలిసి వచ్చింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో భయం తొలగిపోవడంతోపాటు పరీక్ష పద్ధతిపై అవగాహన ఏర్పడింది.
Tue, May 05 2026 06:56 AM -
‘బీజేపీ చరిత్రాత్మక విజయం’
చెన్నూర్: దేశంలోని మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం చరిత్రాత్మకమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. పాండిచ్చేరి, అస్సాం, పశ్చిమబెంగాల్లో బీజేపీ గెలుపుపై సోమవారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చారు.
Tue, May 05 2026 06:56 AM -
" />
కొనుగోళ్లలో ఆంక్షలు ఎత్తివేయాలి
● బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్రావు ● దండేపల్లిలో రైతుల రాస్తారోకోTue, May 05 2026 06:56 AM -
చక్కగా చదువుకున్నాం
పరీక్షలు అనగానే భయం ఉండేది. పేపర్ ఎట్లా వస్తుందో తెలియకపోయేది. ఈ నేపథ్యంలోనే ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ అందించడం భరోసా కలిగించింది. ప్రతీరోజు తరగతి గదిలో చక్కగా చదువుకున్నాం. ప్రతీరోజు సాక్షి దినపత్రికలో వచ్చే మెటీరియల్(పేపర్ కటింగ్)ను ఉపాధ్యాయులు అందించేవారు.
Tue, May 05 2026 06:56 AM
