-
గుంతల దారులు.. భయంగా రాకపోకలు
● ప్రమాదకరంగా వెంకటగిరి
నియోజకవర్గంలోని రోడ్లు
● మరమ్మతులు ఎప్పుడు చేస్తారో..
● నిధులు మంజూరు కాలేదంటూ పనుల నిలిపివేత
-
మా పొట్ట కొట్టొద్దు
ఆత్మకూరు: ఇసుక రీచ్లో జేసీబీ, హిటాచీలను కూలీలు అడ్డుకున్నారు. ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం రీచ్ నుంచి ఇసుక తరలించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Fri, May 30 2025 01:40 AM -
నిర్లక్ష్యంగా దిద్దారు!
కోవూరు మండలం వేగూరు గ్రామానికి చెందిన రామిశెట్టి సాయికుందన స్థానిక వశిష్ట స్కూల్లో పదో తరగతి చదివింది. ఇంగ్లిష్ సబ్జెక్ట్లో 34 మార్కులొచ్చాయి. బాగా చదివే సాయికుందనకు ఫస్ట్ లాంగ్వేజ్లో 94, సెకండ్ లాంగ్వేజ్లో 79, మ్యాథ్స్లో 96, సైన్స్లో 92, సోషల్లో 94 మార్కులొచ్చాయి.
Fri, May 30 2025 01:40 AM -
ఆర్టీసీ.. తెలుగుదేశం సేవలో..
వెలవెలబోతున్న బస్టాండ్
Fri, May 30 2025 01:40 AM -
" />
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
వివిధ మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.Fri, May 30 2025 01:40 AM -
నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలి
ప్రశ్న : నకిలీ పత్తి విత్తనాలను ఎలా గుర్తించాలి?
– గపూర్, నకిరేకల్, వినయ్కుమార్,
కురంపల్లి, కనగల్ మండలం,
Fri, May 30 2025 01:39 AM -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నల్లగొండ టూటౌన్: నిత్యం యోగాసనాలు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని ఆయుష్ డిపార్టుమెంట్ హోమియో మెడికల్ ఆఫీసర్ చక్రధర నర్సింహారావు అన్నారు.
Fri, May 30 2025 01:39 AM -
" />
నేడు సూర్యాపేటలో మంత్రి తుమ్మల సమీక్ష
నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి తదితర అంశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఈనెల 30న ఉదయం 10 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా
Fri, May 30 2025 01:39 AM -
2 నుంచి యువ రుణాలు
నల్లగొండ: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Fri, May 30 2025 01:39 AM -
" />
గంజాయి సాగు.. నలుగురి అరెస్ట్
పంట పొలాల్లో గంజాయి సాగుచేస్తున్న నలుగురు వ్యక్తులను నల్లగొండ జిల్లా గుడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.ఉపాధి పనుల్లో విద్యావంతులు
Fri, May 30 2025 01:39 AM -
ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్
మిర్యాలగూడ అర్బన్: ప్రజల భద్రత కోసమే కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు.
Fri, May 30 2025 01:39 AM -
వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
చింతపల్లి: మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 18వ వార్షికోత్సవం ముగింపు సందర్భంగా ఆలయంలో గురువారం శ్రీస్వర్ణగిరి శ్రీవేంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
Fri, May 30 2025 01:39 AM -
ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు అనుమతులు
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి 25 ఎకరాల్లో రూ.200 కోట్ల నిధులతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు.
Fri, May 30 2025 01:39 AM -
ముందస్తు వర్షాలతో కృష్ణానదికి వరద
నాగార్జునసాగర్: ముందస్తుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరదలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాజెక్టులలోకి మోస్తారుగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాజెక్టులన్నీ ఖాళీగాఉన్నా..
Fri, May 30 2025 01:39 AM -
భవిత కేంద్రాల్లో పనులు పూర్తిచేయాలి
నల్లగొండ: భవిత కేంద్రాల్లో చేపట్టిన పనులను వారం రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో భవిత కేంద్రాలపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
Fri, May 30 2025 01:39 AM -
శిథిలావస్థలో కుష్ఠు ఆస్పత్రి
● భయాందోళనలో రోగులు
● వసతిలేక ఇబ్బందులు
Fri, May 30 2025 01:38 AM -
69 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
● రూ.6.90 లక్షల జరిమానా వసూలు
Fri, May 30 2025 01:38 AM -
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు
బొబ్బిలి: పట్టణానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ సుధాకర్ యాదవ్ తెలిపారు. స్థానికంగా శిక్షణ పొందిన 17 మంది ప్రతిభ గల క్రీడాకారులను ఒడిశా అసోసియేషన్ ఎంపిక చేసినట్లు చెప్పారు.
Fri, May 30 2025 01:38 AM -
బడ్డీకొట్టు మాయం..!
● పేదవ్యాపారి కొట్టును లేపేసిన బడావ్యాపారి
● పోలీస్స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు
● నాన్చుడు ధోరణిలో పోలీసులు
Fri, May 30 2025 01:38 AM -
గురుదేవాలో చోరీపై ముమ్మరంగా దర్యాప్తు
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ120 శ్రీ210 శ్రీ220Fri, May 30 2025 01:38 AM -
కొఠియా సమస్యల పరిష్కారంపై చొరవ చూపాలి
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావు
Fri, May 30 2025 01:38 AM -
టవర్లు పూర్తి చేయాలి
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మొబైల్ టవర్ల పనులను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మొబైల్ టవర్లు, గృహ నిర్మాణం పట్టాలపై గురువారం స్ధానిక కలెక్టరేట్లో సంబంధింత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
Fri, May 30 2025 01:38 AM -
హక్కుల పట్ల గిరిజనులకు అవగాహన ఉండాలి
పార్వతీపురంటౌన్: గిరిజనులకు వారి హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డా. ఎ. కృష్ణప్రసాద్ అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
Fri, May 30 2025 01:38 AM -
యోగాతో జీవనాడులు ఉత్తేజం
పార్వతీపురం టౌన్: యోగాసనాలతో మానవ జీవనాడులు ఉత్తేజమవుతాయని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.భాస్కరరావు అన్నారు.
Fri, May 30 2025 01:38 AM -
గ్రంథాలయాలతోనే బాలల వికాసం
విజయనగరం: గ్రంథాలయాలు బాలల వికాసానికి తోడ్పడతాయని విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలని సూచించారు.
Fri, May 30 2025 01:38 AM
-
గుంతల దారులు.. భయంగా రాకపోకలు
● ప్రమాదకరంగా వెంకటగిరి
నియోజకవర్గంలోని రోడ్లు
● మరమ్మతులు ఎప్పుడు చేస్తారో..
● నిధులు మంజూరు కాలేదంటూ పనుల నిలిపివేత
Fri, May 30 2025 01:40 AM -
మా పొట్ట కొట్టొద్దు
ఆత్మకూరు: ఇసుక రీచ్లో జేసీబీ, హిటాచీలను కూలీలు అడ్డుకున్నారు. ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం రీచ్ నుంచి ఇసుక తరలించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Fri, May 30 2025 01:40 AM -
నిర్లక్ష్యంగా దిద్దారు!
కోవూరు మండలం వేగూరు గ్రామానికి చెందిన రామిశెట్టి సాయికుందన స్థానిక వశిష్ట స్కూల్లో పదో తరగతి చదివింది. ఇంగ్లిష్ సబ్జెక్ట్లో 34 మార్కులొచ్చాయి. బాగా చదివే సాయికుందనకు ఫస్ట్ లాంగ్వేజ్లో 94, సెకండ్ లాంగ్వేజ్లో 79, మ్యాథ్స్లో 96, సైన్స్లో 92, సోషల్లో 94 మార్కులొచ్చాయి.
Fri, May 30 2025 01:40 AM -
ఆర్టీసీ.. తెలుగుదేశం సేవలో..
వెలవెలబోతున్న బస్టాండ్
Fri, May 30 2025 01:40 AM -
" />
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
వివిధ మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.Fri, May 30 2025 01:40 AM -
నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలి
ప్రశ్న : నకిలీ పత్తి విత్తనాలను ఎలా గుర్తించాలి?
– గపూర్, నకిరేకల్, వినయ్కుమార్,
కురంపల్లి, కనగల్ మండలం,
Fri, May 30 2025 01:39 AM -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నల్లగొండ టూటౌన్: నిత్యం యోగాసనాలు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని ఆయుష్ డిపార్టుమెంట్ హోమియో మెడికల్ ఆఫీసర్ చక్రధర నర్సింహారావు అన్నారు.
Fri, May 30 2025 01:39 AM -
" />
నేడు సూర్యాపేటలో మంత్రి తుమ్మల సమీక్ష
నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి తదితర అంశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ఈనెల 30న ఉదయం 10 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా
Fri, May 30 2025 01:39 AM -
2 నుంచి యువ రుణాలు
నల్లగొండ: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Fri, May 30 2025 01:39 AM -
" />
గంజాయి సాగు.. నలుగురి అరెస్ట్
పంట పొలాల్లో గంజాయి సాగుచేస్తున్న నలుగురు వ్యక్తులను నల్లగొండ జిల్లా గుడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.ఉపాధి పనుల్లో విద్యావంతులు
Fri, May 30 2025 01:39 AM -
ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్
మిర్యాలగూడ అర్బన్: ప్రజల భద్రత కోసమే కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు.
Fri, May 30 2025 01:39 AM -
వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
చింతపల్లి: మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 18వ వార్షికోత్సవం ముగింపు సందర్భంగా ఆలయంలో గురువారం శ్రీస్వర్ణగిరి శ్రీవేంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
Fri, May 30 2025 01:39 AM -
ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు అనుమతులు
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి 25 ఎకరాల్లో రూ.200 కోట్ల నిధులతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు.
Fri, May 30 2025 01:39 AM -
ముందస్తు వర్షాలతో కృష్ణానదికి వరద
నాగార్జునసాగర్: ముందస్తుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరదలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాజెక్టులలోకి మోస్తారుగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాజెక్టులన్నీ ఖాళీగాఉన్నా..
Fri, May 30 2025 01:39 AM -
భవిత కేంద్రాల్లో పనులు పూర్తిచేయాలి
నల్లగొండ: భవిత కేంద్రాల్లో చేపట్టిన పనులను వారం రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో భవిత కేంద్రాలపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
Fri, May 30 2025 01:39 AM -
శిథిలావస్థలో కుష్ఠు ఆస్పత్రి
● భయాందోళనలో రోగులు
● వసతిలేక ఇబ్బందులు
Fri, May 30 2025 01:38 AM -
69 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
● రూ.6.90 లక్షల జరిమానా వసూలు
Fri, May 30 2025 01:38 AM -
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు
బొబ్బిలి: పట్టణానికి చెందిన తైక్వాండో క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ సుధాకర్ యాదవ్ తెలిపారు. స్థానికంగా శిక్షణ పొందిన 17 మంది ప్రతిభ గల క్రీడాకారులను ఒడిశా అసోసియేషన్ ఎంపిక చేసినట్లు చెప్పారు.
Fri, May 30 2025 01:38 AM -
బడ్డీకొట్టు మాయం..!
● పేదవ్యాపారి కొట్టును లేపేసిన బడావ్యాపారి
● పోలీస్స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు
● నాన్చుడు ధోరణిలో పోలీసులు
Fri, May 30 2025 01:38 AM -
గురుదేవాలో చోరీపై ముమ్మరంగా దర్యాప్తు
చికెన్బ్రాయిలర్ లైవ్ డెస్డ్ స్కిన్లెస్ శ్రీ120 శ్రీ210 శ్రీ220Fri, May 30 2025 01:38 AM -
కొఠియా సమస్యల పరిష్కారంపై చొరవ చూపాలి
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావు
Fri, May 30 2025 01:38 AM -
టవర్లు పూర్తి చేయాలి
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మొబైల్ టవర్ల పనులను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. మొబైల్ టవర్లు, గృహ నిర్మాణం పట్టాలపై గురువారం స్ధానిక కలెక్టరేట్లో సంబంధింత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
Fri, May 30 2025 01:38 AM -
హక్కుల పట్ల గిరిజనులకు అవగాహన ఉండాలి
పార్వతీపురంటౌన్: గిరిజనులకు వారి హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని విజయనగరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డా. ఎ. కృష్ణప్రసాద్ అన్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
Fri, May 30 2025 01:38 AM -
యోగాతో జీవనాడులు ఉత్తేజం
పార్వతీపురం టౌన్: యోగాసనాలతో మానవ జీవనాడులు ఉత్తేజమవుతాయని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.భాస్కరరావు అన్నారు.
Fri, May 30 2025 01:38 AM -
గ్రంథాలయాలతోనే బాలల వికాసం
విజయనగరం: గ్రంథాలయాలు బాలల వికాసానికి తోడ్పడతాయని విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలని సూచించారు.
Fri, May 30 2025 01:38 AM