-
ప్రజల్లోకి చంద్రబాబు మోసాలు
అరకులోయ టౌన్: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా జిల్లా కేంద్రం పాడేరులో ఈనెల 4న నిర్వహించనున్న వైఎస్సార్సీపీ జిల్లాస్థాయి విస్తృత సమావేశానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు తరలిరావాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు.
-
కదంతొక్కిన పోలవరం నిర్వాసితులు
రంపచోడవరం: తమ సమస్యలు పరిష్కరించాలని దేవీపట్నం మండలంలోని పోలవరం నిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్సెంటర్ మీదుగా ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
Thu, Jul 03 2025 05:14 AM -
ఇది పాఠశాలే.. నమ్మండి
ముంచంగిపుట్టు: మండలంలో మాకవరం పంచాయతీ లబుడుపుట్టు జీపీఎస్ పాఠశాల పశువుల పాకను తలపిస్తోంది. ఇక్కడ 32 మంది విద్యార్థులు చదువుతున్నారు. పక్కా భవనం లేకపోవడంతో గతేడాది వారి తల్లిదండ్రులు చందాలు వేసుకుని తాత్కాలికంగా రేకుల షెడ్డును నిర్మించారు.
Thu, Jul 03 2025 05:14 AM -
5 నుంచి తుది విడత చందనం అరగదీత
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈ నెల 5 నుంచి తుది(4వ) విడత చందనం అరగదీతను ప్రారంభించేందుకు దేవస్థానం వైదిక, అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం చందనం చెక్కలను అరగదీతకు అనువుగా ఉద్యోగి సాంబ ముక్కలుగా కోశారు.
Thu, Jul 03 2025 05:14 AM -
లోతట్టు ప్రాంతాలు జలమయం
అన్నవరం బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరదనీరు
Thu, Jul 03 2025 05:14 AM -
రేషన్ కష్టాలు ప్రారంభం
సాక్షి,పాడేరు: కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాల వ్యవస్థ రద్దుతో గిరిజనులు రేషన్ సరుకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామాల్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పాడేరు మండలం మారుమూల దేవాపురం డిపో పరిధిలోని అన్ని గ్రామాలు 2 నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
Thu, Jul 03 2025 05:14 AM -
కత్తితో బెదిరించి రాజవొమ్మంగిలో చోరీ
రాజవొమ్మంగి: సినీపక్కీలో కత్తితో బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన రాజవొమ్మంగిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఎంకే రైస్ మిల్లు ఎదురుగా ఉన్న ఇంట్లో రత్నకుమారితో పాటు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు.
Thu, Jul 03 2025 05:14 AM -
క్షయ నివారణకు ప్రత్యేక చర్యలు
చింతపల్లి: జిల్లాలో కుష్టు, క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ అఽధికారి మరియు క్షయ,కుష్టు నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ అన్నారు. మండలంలో గల లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు.
Thu, Jul 03 2025 05:14 AM -
" />
ఉపాధి ఈసీ తీరుపైవిచారణ
రాజవొమ్మంగి: స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ) రాజాబాబుపై అందిన ఫిర్యాదు మేరకు బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Thu, Jul 03 2025 05:14 AM -
సమస్యలు పరిష్కరించాలని వినతి
కూనవరం: కాంట్రాక్టర్ల సౌలభ్యం కోసం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం, పోలవరం ముంపుతో సర్వం కోల్పోతున్న నిర్వాసితుల నష్ట పరిహారం మాత్రం పెంచడం లేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మేకల నాగేశ్వరరావు అన్నారు.
Thu, Jul 03 2025 05:14 AM -
" />
త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు
చింతపల్లి: గిరిజనులు జన్మన్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేసుకోవాలని జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ సి.బాబు అన్నారు. మండలంలో చిన్నగెడ్డ గ్రామంలో ఆయన బుధవారం పర్యటించారు. గ్రామంలోని పీఎం జన్మన్ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.
Thu, Jul 03 2025 05:14 AM -
వైద్యం ప్రైవేటీకరణే కూటమి లక్ష్యం
● ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ ● అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల భవనాల పరిశీలనThu, Jul 03 2025 05:13 AM -
పాయకరావుపేట హాస్టల్నుపరిశీలించిన అధికారులు
వివరాలు తీసుకుంటున్న అధికారి
Thu, Jul 03 2025 05:13 AM -
వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు
అచ్యుతాపురం రూరల్ : పూడిమడక గ్రామానికి చెందిన మత్స్యకారుడు చోడిపల్లి యర్రయ్య(26) సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం నలుగురితో కలిసి యర్రయ్య సముద్రంలో వేటకు వెళ్లాడు.
Thu, Jul 03 2025 05:13 AM -
డీఎంహెచ్వోగా హైమావతి
అనకాపల్లి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా (డీఎంహెచ్వో) డాక్టర్ ఎం.హైమావతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖలోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో ఆర్ఎంగా విధులు నిర్వహిస్తున్న ఆమెను సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ నియమించారు.
Thu, Jul 03 2025 05:13 AM -
ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు
● ఎస్సీ తుహిన్ సిన్హాThu, Jul 03 2025 05:13 AM -
రోజంతా వర్షమే
● జిల్లాలో 338.2 వర్షపాతం నమోదు ● పాయకరావు పేటలో అత్యధికంగా 30 మి.మీ.Thu, Jul 03 2025 05:13 AM -
స్పెషల్ ఒలింపిక్ వాలీబాల్ పోటీల్లో గణేష్ ప్రతిభ
అనకాపల్లి: దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహించి వారిలో నైపుణ్యాలను ఉపాధ్యాయులు వెలికి తీస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆర్.జయప్రకాష్ అన్నారు.
Thu, Jul 03 2025 05:13 AM -
కూలిన హైస్కూల్ ప్రహరీ
కూలిన దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ
Thu, Jul 03 2025 05:13 AM -
విశాఖ చరిత్రలో ‘క్రూయిజ్ టెర్మినల్’ ఓ మైలురాయి
● వర్చువల్గా కార్డేలియా షిప్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి సోనోవాల్ ● రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ● విశాఖ క్రూయిజ్ టెర్మినల్ నుంచి బయలుదేరిన క్రూయిజ్ షిప్Thu, Jul 03 2025 05:13 AM -
ప్రయాణం.. నరకప్రాయం
నాతవరం: మండల కేంద్రం నాతవరం నుంచి తాండవ రిజర్వాయర్ వరకు గల, రెండు జిల్లాలను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్డు అధ్వానంగా మారింది. ఫలితంగా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Thu, Jul 03 2025 05:13 AM -
వినియోగదారుల అవసరాలే వ్యాపార అభివృద్ధికి కీలకం
ఏయూ క్యాంపస్: వినియోగదారుడి అవసరాలు తెలుసుకుంటేనే వ్యాపార అభివృద్ధి సాధ్యపడుతుందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) సీఈవో కుమార్ రాజగోపాలన్ అన్నారు.
Thu, Jul 03 2025 05:13 AM -
డబుల్ డెక్కర్ బస్ ట్రయల్ రన్
అల్లిపురం / కొమ్మాది : విశాఖ నగర ప్రజలు, యాత్రికులకు డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు.
Thu, Jul 03 2025 05:13 AM -
డాక్టర్ దేముడుబాబుకు అరుదైన పురస్కారం
బెస్ట్ న్యూరో ఫిజీషియన్ అవార్డు గ్రహీత దేముడుబాబును సత్కరిస్తున్న స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు
Thu, Jul 03 2025 05:13 AM -
విముక్తికి వేళాయె
● మొదలైన ‘ఆపరేషన్ ముస్కాన్’ ● ఈనెల 31 వరకు బాల్యం బందీపై ఫోకస్ ● జిల్లాలో రెండు బృందాలతో తనిఖీలు ● ఇప్పటికే పలువురిపై కేసులుబాల్యం బడులకే
అంకితం కావాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
Thu, Jul 03 2025 05:12 AM
-
ప్రజల్లోకి చంద్రబాబు మోసాలు
అరకులోయ టౌన్: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా జిల్లా కేంద్రం పాడేరులో ఈనెల 4న నిర్వహించనున్న వైఎస్సార్సీపీ జిల్లాస్థాయి విస్తృత సమావేశానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు తరలిరావాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు.
Thu, Jul 03 2025 05:14 AM -
కదంతొక్కిన పోలవరం నిర్వాసితులు
రంపచోడవరం: తమ సమస్యలు పరిష్కరించాలని దేవీపట్నం మండలంలోని పోలవరం నిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్సెంటర్ మీదుగా ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
Thu, Jul 03 2025 05:14 AM -
ఇది పాఠశాలే.. నమ్మండి
ముంచంగిపుట్టు: మండలంలో మాకవరం పంచాయతీ లబుడుపుట్టు జీపీఎస్ పాఠశాల పశువుల పాకను తలపిస్తోంది. ఇక్కడ 32 మంది విద్యార్థులు చదువుతున్నారు. పక్కా భవనం లేకపోవడంతో గతేడాది వారి తల్లిదండ్రులు చందాలు వేసుకుని తాత్కాలికంగా రేకుల షెడ్డును నిర్మించారు.
Thu, Jul 03 2025 05:14 AM -
5 నుంచి తుది విడత చందనం అరగదీత
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈ నెల 5 నుంచి తుది(4వ) విడత చందనం అరగదీతను ప్రారంభించేందుకు దేవస్థానం వైదిక, అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం చందనం చెక్కలను అరగదీతకు అనువుగా ఉద్యోగి సాంబ ముక్కలుగా కోశారు.
Thu, Jul 03 2025 05:14 AM -
లోతట్టు ప్రాంతాలు జలమయం
అన్నవరం బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరదనీరు
Thu, Jul 03 2025 05:14 AM -
రేషన్ కష్టాలు ప్రారంభం
సాక్షి,పాడేరు: కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాల వ్యవస్థ రద్దుతో గిరిజనులు రేషన్ సరుకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామాల్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పాడేరు మండలం మారుమూల దేవాపురం డిపో పరిధిలోని అన్ని గ్రామాలు 2 నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
Thu, Jul 03 2025 05:14 AM -
కత్తితో బెదిరించి రాజవొమ్మంగిలో చోరీ
రాజవొమ్మంగి: సినీపక్కీలో కత్తితో బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన రాజవొమ్మంగిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఎంకే రైస్ మిల్లు ఎదురుగా ఉన్న ఇంట్లో రత్నకుమారితో పాటు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు.
Thu, Jul 03 2025 05:14 AM -
క్షయ నివారణకు ప్రత్యేక చర్యలు
చింతపల్లి: జిల్లాలో కుష్టు, క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ అఽధికారి మరియు క్షయ,కుష్టు నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ అన్నారు. మండలంలో గల లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు.
Thu, Jul 03 2025 05:14 AM -
" />
ఉపాధి ఈసీ తీరుపైవిచారణ
రాజవొమ్మంగి: స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ) రాజాబాబుపై అందిన ఫిర్యాదు మేరకు బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Thu, Jul 03 2025 05:14 AM -
సమస్యలు పరిష్కరించాలని వినతి
కూనవరం: కాంట్రాక్టర్ల సౌలభ్యం కోసం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం, పోలవరం ముంపుతో సర్వం కోల్పోతున్న నిర్వాసితుల నష్ట పరిహారం మాత్రం పెంచడం లేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మేకల నాగేశ్వరరావు అన్నారు.
Thu, Jul 03 2025 05:14 AM -
" />
త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు
చింతపల్లి: గిరిజనులు జన్మన్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేసుకోవాలని జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ సి.బాబు అన్నారు. మండలంలో చిన్నగెడ్డ గ్రామంలో ఆయన బుధవారం పర్యటించారు. గ్రామంలోని పీఎం జన్మన్ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.
Thu, Jul 03 2025 05:14 AM -
వైద్యం ప్రైవేటీకరణే కూటమి లక్ష్యం
● ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ ● అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల భవనాల పరిశీలనThu, Jul 03 2025 05:13 AM -
పాయకరావుపేట హాస్టల్నుపరిశీలించిన అధికారులు
వివరాలు తీసుకుంటున్న అధికారి
Thu, Jul 03 2025 05:13 AM -
వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు
అచ్యుతాపురం రూరల్ : పూడిమడక గ్రామానికి చెందిన మత్స్యకారుడు చోడిపల్లి యర్రయ్య(26) సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం నలుగురితో కలిసి యర్రయ్య సముద్రంలో వేటకు వెళ్లాడు.
Thu, Jul 03 2025 05:13 AM -
డీఎంహెచ్వోగా హైమావతి
అనకాపల్లి: జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా (డీఎంహెచ్వో) డాక్టర్ ఎం.హైమావతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖలోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో ఆర్ఎంగా విధులు నిర్వహిస్తున్న ఆమెను సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడ నియమించారు.
Thu, Jul 03 2025 05:13 AM -
ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు
● ఎస్సీ తుహిన్ సిన్హాThu, Jul 03 2025 05:13 AM -
రోజంతా వర్షమే
● జిల్లాలో 338.2 వర్షపాతం నమోదు ● పాయకరావు పేటలో అత్యధికంగా 30 మి.మీ.Thu, Jul 03 2025 05:13 AM -
స్పెషల్ ఒలింపిక్ వాలీబాల్ పోటీల్లో గణేష్ ప్రతిభ
అనకాపల్లి: దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహించి వారిలో నైపుణ్యాలను ఉపాధ్యాయులు వెలికి తీస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆర్.జయప్రకాష్ అన్నారు.
Thu, Jul 03 2025 05:13 AM -
కూలిన హైస్కూల్ ప్రహరీ
కూలిన దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ
Thu, Jul 03 2025 05:13 AM -
విశాఖ చరిత్రలో ‘క్రూయిజ్ టెర్మినల్’ ఓ మైలురాయి
● వర్చువల్గా కార్డేలియా షిప్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి సోనోవాల్ ● రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ● విశాఖ క్రూయిజ్ టెర్మినల్ నుంచి బయలుదేరిన క్రూయిజ్ షిప్Thu, Jul 03 2025 05:13 AM -
ప్రయాణం.. నరకప్రాయం
నాతవరం: మండల కేంద్రం నాతవరం నుంచి తాండవ రిజర్వాయర్ వరకు గల, రెండు జిల్లాలను అనుసంధానం చేస్తూ ఉన్న రోడ్డు అధ్వానంగా మారింది. ఫలితంగా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Thu, Jul 03 2025 05:13 AM -
వినియోగదారుల అవసరాలే వ్యాపార అభివృద్ధికి కీలకం
ఏయూ క్యాంపస్: వినియోగదారుడి అవసరాలు తెలుసుకుంటేనే వ్యాపార అభివృద్ధి సాధ్యపడుతుందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) సీఈవో కుమార్ రాజగోపాలన్ అన్నారు.
Thu, Jul 03 2025 05:13 AM -
డబుల్ డెక్కర్ బస్ ట్రయల్ రన్
అల్లిపురం / కొమ్మాది : విశాఖ నగర ప్రజలు, యాత్రికులకు డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు.
Thu, Jul 03 2025 05:13 AM -
డాక్టర్ దేముడుబాబుకు అరుదైన పురస్కారం
బెస్ట్ న్యూరో ఫిజీషియన్ అవార్డు గ్రహీత దేముడుబాబును సత్కరిస్తున్న స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు
Thu, Jul 03 2025 05:13 AM -
విముక్తికి వేళాయె
● మొదలైన ‘ఆపరేషన్ ముస్కాన్’ ● ఈనెల 31 వరకు బాల్యం బందీపై ఫోకస్ ● జిల్లాలో రెండు బృందాలతో తనిఖీలు ● ఇప్పటికే పలువురిపై కేసులుబాల్యం బడులకే
అంకితం కావాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
Thu, Jul 03 2025 05:12 AM