-
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్లో తనకు తనకు విశేష ప్రజాదరణ ఉందని, తన అధ్యక్ష పదవీకాలం తర్వాత అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవకాశముందని వెల్లడించారు.
Thu, May 21 2026 02:35 AM -
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
● అదనపు కలెక్టర్ చిత్రుThu, May 21 2026 02:17 AM -
ఆర్టీసీలో ఇంధన పొదుపు కీలకం
ఆదిలాబాద్: బస్సుల నిర్వహణలో ఇంధన పొదుపు అత్యంత కీలకమని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ డి.విజయ్భాను అన్నారు. ఆదిలాబాద్ డిపోలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన డ్రైవర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Thu, May 21 2026 02:17 AM -
గిరి ప్రాంతాల అభివృద్ధికి కృషి
ఉట్నూర్రూరల్: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని ఐటీడీఏ పీవో మకరందు అన్నారు. కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న ‘జన్ భాగీదారి అభియాన్ – స బ్సే దూర్ సబ్సే పహలే’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
Thu, May 21 2026 02:17 AM -
బెస్ట్ చదువులు చెప్పలేం!
ఆదిలాబాద్టౌన్/ఆదిలాబాద్రూరల్: బెస్ట్ అవలేబుల్ పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మూడేళ్లుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు చదువులు చెప్పలేమని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. దీంతో పేద విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
Thu, May 21 2026 02:17 AM -
నేరాల నియంత్రణకు చర్యలు
ఆదిలాబాద్టౌన్: నేరాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణా అరికట్టేందుకు బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నాకాబందీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Thu, May 21 2026 02:17 AM -
● మళ్లీ కలప అక్రమ దందా షురూ ● అటవీ ప్రాంతాల్లో జోరుగా టేకు చెట్ల నరికివేత ● సైజులు, ఫర్నిచర్గా మార్చి తరలింపు ● అటవీశాఖ దాడులతో పట్టుబడుతున్న వైనం
ఇచ్చోడ: జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, బోథ్, తలమడుగు, తాంసి, ఇంద్రవెల్లి మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలను స్మగ్లర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాత్రివేళల్లో మిషన్లతో భారీ టేకు చెట్లను సైజులుగా మార్చుతున్నారు.
Thu, May 21 2026 02:11 AM -
జొన్న రైతుల ఆందోళన
బజార్హత్నూర్: ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలు తొలగించి, ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.
Thu, May 21 2026 02:11 AM -
గ్రామాల్లో పర్యటించి.. వివరాలు సేకరించి
ఇంద్రవెల్లి: మండలంలోని ముత్నూర్, కేస్లాపూర్, ఇంద్రవెల్లి గ్రామాల్లో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ వెస్లీ, ఆయా జిల్లాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీపీవోలు బుధవారం సాయంత్రం పర్యటించారు.
Thu, May 21 2026 02:11 AM -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ..
Thu, May 21 2026 02:11 AM -
చైనీస్ చక్కర్..
చెన్నూర్రూరల్: వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇంటిపట్టున ఉండి ఆటలు ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మండలంలోని ఆస్నాదలో చిన్నారులు చైనీస్ చక్కర్ ఆట ఆడుతూ కనిపించారు. సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా ఇలాంటి ఆటలు ఆడుకుంటే ఎంతో మంచిదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
Thu, May 21 2026 02:11 AM -
వ్యవసాయ మోటార్ల చోరీ నిందితుడి అరెస్ట్
కడెం: మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్లను ఎత్తుకెళ్తున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఖానాపూర్ సీఐ సీహెచ్.అజయ్ తెలిపారు. బుధవారం కడెం పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు.
Thu, May 21 2026 02:11 AM -
" />
కంప్యూటర్ బోధన సూపర్..
సమ్మర్ క్యాంపులో స్పె షల్గా సిస్టమ్ను ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నా. శిక్షకులు కంప్యూటర్ ప్రాథమి కాలు, ప్రయోజనాలపై సులభంగా బోధిస్తున్నారు. నృత్యంలో శిక్షణ తీసుకుంటున్నా. క్రమశిక్షణతో నేర్పించడంపై ప్రత్యేక ధన్యవాదాలు.
– మణిత్ర, ఏడో తరగతి
Thu, May 21 2026 02:11 AM -
" />
యోగాపై మక్కువ
యోగా నేర్చుకోవడం చాలా ఇష్టం. ధ్యానం, ప్రాణాయామం, సూర్యనమస్కారం, తదితర ఆసనాలు ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు. వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్లో ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
Thu, May 21 2026 02:11 AM -
విద్యుదాఘాతంతో మూగజీవాలు మృతి
జైనథ్: మండలంలోని బెల్లూరి గ్రామ శివారులో మంగళవారం రాత్రి కురిసిన గాలివానకు పంటచేలకు వెళ్లే ఎల్టీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.
Thu, May 21 2026 02:11 AM -
వడదెబ్బతో ఒకరు మృతి
తలమడుగు: వడదెబ్బతో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బబాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం దేవాపూర్ గ్రామానికి చెందిన నాయని పోచన్న (30) వ్యవసాయ కూలీ. బుధవారం ఉదయం కూలీపనులకు వెళ్లాడు. చేనులో పనులు చేస్తుండగా కళ్లుతిరిగి కిందపడిపోయాడు.
Thu, May 21 2026 02:11 AM -
ప్రోత్సాహం.. ఉత్సాహం
మంచిర్యాలఅర్బన్: వేసవిలో పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సందడి నెలకొంది. సమ్మర్ క్యాంపులో భాగంగా ఇస్తున్న నైపుణ్య శిక్షణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు.
Thu, May 21 2026 02:11 AM -
సరదాగా.. సరికొత్తగా..
లక్ష్మణచాంద: వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. విద్యార్థులు సరికొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. మండల కేంద్రంలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 11 నుంచి సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు.
Thu, May 21 2026 02:11 AM -
యోగాతో ఆరోగ్యం
కోటపల్లి:నేటి ఆధునిక యుగంలో అనా రోగ్య సమస్యలకు చెక్ పెట్టాలంటే యో గాతోనే సాధ్యమని, ప్రతిఒక్కరూ యో గా చేసేలా వైద్యులు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని మోడల్ స్కూ ల్లో సమ్మర్ క్యాంపులో భాగంగా చిన్నారులకు యోగాపై శిక్షణ ఇస్తున్నారు.
Thu, May 21 2026 02:11 AM -
జొన్న, మొక్కజొన్న పంటలు దగ్ధం
కుంటాల: మండలంలోని అంబకంటి, ఓల గ్రామాల శివారులో బుధవారం ప్రమాదవశాత్తు జొన్న, మొక్కజొన్న పంటలు దగ్ధ మయ్యాయి. కుంటాలకు చెందిన పారెడ గంగారావు తనకున్న రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవలే పంటను కోసి చేనులోనే కుప్పగా వేశాడు.
Thu, May 21 2026 02:11 AM -
ప్రమాదవశాత్తు బైక్ దగ్ధం
వేమనపల్లి: నీల్వాయి అటవీ ప్రాంతంలో బుధవారం ప్రమాదవశాత్తు బైకు దగ్ధమైంది. ముల్కలపేటకు చెందిన ఎల్కరి సంజీవ్, మరో మహిళ, ఇద్దరు పిల్లలతో కలిసి బైకుపై చెన్నూర్ బయలుదేరాడు.
Thu, May 21 2026 02:11 AM -
ఆర్జీయూకేటీలో ధ్రువపత్రాల పరిశీలన
బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యేక కేటగిరీలకు చెందిన విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు.
Thu, May 21 2026 02:11 AM -
30వ తేదీ నాటికి గృహ గణన పూర్తి చేయాలి
తుమ్మపాల: నిర్ణయించిన గడువులోగా సెన్సస్ హౌస్ లిస్టింగ్ సెన్సస్ ఎన్యూమరేషన్ –2027 ప్రక్రియ శతశాతం పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు.
Thu, May 21 2026 02:11 AM -
ఖాకీ వనం నుంచి విద్యా క్షేత్రంలోకి..
డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా
ఎంపికై న త్రీటౌన్ కానిస్టేబుల్
Thu, May 21 2026 02:11 AM
-
.
Thu, May 21 2026 03:03 AM -
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్లో తనకు తనకు విశేష ప్రజాదరణ ఉందని, తన అధ్యక్ష పదవీకాలం తర్వాత అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవకాశముందని వెల్లడించారు.
Thu, May 21 2026 02:35 AM -
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
● అదనపు కలెక్టర్ చిత్రుThu, May 21 2026 02:17 AM -
ఆర్టీసీలో ఇంధన పొదుపు కీలకం
ఆదిలాబాద్: బస్సుల నిర్వహణలో ఇంధన పొదుపు అత్యంత కీలకమని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ డి.విజయ్భాను అన్నారు. ఆదిలాబాద్ డిపోలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన డ్రైవర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Thu, May 21 2026 02:17 AM -
గిరి ప్రాంతాల అభివృద్ధికి కృషి
ఉట్నూర్రూరల్: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని ఐటీడీఏ పీవో మకరందు అన్నారు. కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న ‘జన్ భాగీదారి అభియాన్ – స బ్సే దూర్ సబ్సే పహలే’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
Thu, May 21 2026 02:17 AM -
బెస్ట్ చదువులు చెప్పలేం!
ఆదిలాబాద్టౌన్/ఆదిలాబాద్రూరల్: బెస్ట్ అవలేబుల్ పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మూడేళ్లుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు చదువులు చెప్పలేమని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. దీంతో పేద విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
Thu, May 21 2026 02:17 AM -
నేరాల నియంత్రణకు చర్యలు
ఆదిలాబాద్టౌన్: నేరాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణా అరికట్టేందుకు బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నాకాబందీ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Thu, May 21 2026 02:17 AM -
● మళ్లీ కలప అక్రమ దందా షురూ ● అటవీ ప్రాంతాల్లో జోరుగా టేకు చెట్ల నరికివేత ● సైజులు, ఫర్నిచర్గా మార్చి తరలింపు ● అటవీశాఖ దాడులతో పట్టుబడుతున్న వైనం
ఇచ్చోడ: జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, బోథ్, తలమడుగు, తాంసి, ఇంద్రవెల్లి మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలను స్మగ్లర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాత్రివేళల్లో మిషన్లతో భారీ టేకు చెట్లను సైజులుగా మార్చుతున్నారు.
Thu, May 21 2026 02:11 AM -
జొన్న రైతుల ఆందోళన
బజార్హత్నూర్: ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలు తొలగించి, ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.
Thu, May 21 2026 02:11 AM -
గ్రామాల్లో పర్యటించి.. వివరాలు సేకరించి
ఇంద్రవెల్లి: మండలంలోని ముత్నూర్, కేస్లాపూర్, ఇంద్రవెల్లి గ్రామాల్లో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ వెస్లీ, ఆయా జిల్లాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీపీవోలు బుధవారం సాయంత్రం పర్యటించారు.
Thu, May 21 2026 02:11 AM -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ..
Thu, May 21 2026 02:11 AM -
చైనీస్ చక్కర్..
చెన్నూర్రూరల్: వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇంటిపట్టున ఉండి ఆటలు ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మండలంలోని ఆస్నాదలో చిన్నారులు చైనీస్ చక్కర్ ఆట ఆడుతూ కనిపించారు. సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా ఇలాంటి ఆటలు ఆడుకుంటే ఎంతో మంచిదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
Thu, May 21 2026 02:11 AM -
వ్యవసాయ మోటార్ల చోరీ నిందితుడి అరెస్ట్
కడెం: మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్లను ఎత్తుకెళ్తున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఖానాపూర్ సీఐ సీహెచ్.అజయ్ తెలిపారు. బుధవారం కడెం పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు.
Thu, May 21 2026 02:11 AM -
" />
కంప్యూటర్ బోధన సూపర్..
సమ్మర్ క్యాంపులో స్పె షల్గా సిస్టమ్ను ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నా. శిక్షకులు కంప్యూటర్ ప్రాథమి కాలు, ప్రయోజనాలపై సులభంగా బోధిస్తున్నారు. నృత్యంలో శిక్షణ తీసుకుంటున్నా. క్రమశిక్షణతో నేర్పించడంపై ప్రత్యేక ధన్యవాదాలు.
– మణిత్ర, ఏడో తరగతి
Thu, May 21 2026 02:11 AM -
" />
యోగాపై మక్కువ
యోగా నేర్చుకోవడం చాలా ఇష్టం. ధ్యానం, ప్రాణాయామం, సూర్యనమస్కారం, తదితర ఆసనాలు ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు. వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్లో ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
Thu, May 21 2026 02:11 AM -
విద్యుదాఘాతంతో మూగజీవాలు మృతి
జైనథ్: మండలంలోని బెల్లూరి గ్రామ శివారులో మంగళవారం రాత్రి కురిసిన గాలివానకు పంటచేలకు వెళ్లే ఎల్టీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.
Thu, May 21 2026 02:11 AM -
వడదెబ్బతో ఒకరు మృతి
తలమడుగు: వడదెబ్బతో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బబాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం దేవాపూర్ గ్రామానికి చెందిన నాయని పోచన్న (30) వ్యవసాయ కూలీ. బుధవారం ఉదయం కూలీపనులకు వెళ్లాడు. చేనులో పనులు చేస్తుండగా కళ్లుతిరిగి కిందపడిపోయాడు.
Thu, May 21 2026 02:11 AM -
ప్రోత్సాహం.. ఉత్సాహం
మంచిర్యాలఅర్బన్: వేసవిలో పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సందడి నెలకొంది. సమ్మర్ క్యాంపులో భాగంగా ఇస్తున్న నైపుణ్య శిక్షణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు.
Thu, May 21 2026 02:11 AM -
సరదాగా.. సరికొత్తగా..
లక్ష్మణచాంద: వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. విద్యార్థులు సరికొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. మండల కేంద్రంలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 11 నుంచి సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు.
Thu, May 21 2026 02:11 AM -
యోగాతో ఆరోగ్యం
కోటపల్లి:నేటి ఆధునిక యుగంలో అనా రోగ్య సమస్యలకు చెక్ పెట్టాలంటే యో గాతోనే సాధ్యమని, ప్రతిఒక్కరూ యో గా చేసేలా వైద్యులు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని మోడల్ స్కూ ల్లో సమ్మర్ క్యాంపులో భాగంగా చిన్నారులకు యోగాపై శిక్షణ ఇస్తున్నారు.
Thu, May 21 2026 02:11 AM -
జొన్న, మొక్కజొన్న పంటలు దగ్ధం
కుంటాల: మండలంలోని అంబకంటి, ఓల గ్రామాల శివారులో బుధవారం ప్రమాదవశాత్తు జొన్న, మొక్కజొన్న పంటలు దగ్ధ మయ్యాయి. కుంటాలకు చెందిన పారెడ గంగారావు తనకున్న రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవలే పంటను కోసి చేనులోనే కుప్పగా వేశాడు.
Thu, May 21 2026 02:11 AM -
ప్రమాదవశాత్తు బైక్ దగ్ధం
వేమనపల్లి: నీల్వాయి అటవీ ప్రాంతంలో బుధవారం ప్రమాదవశాత్తు బైకు దగ్ధమైంది. ముల్కలపేటకు చెందిన ఎల్కరి సంజీవ్, మరో మహిళ, ఇద్దరు పిల్లలతో కలిసి బైకుపై చెన్నూర్ బయలుదేరాడు.
Thu, May 21 2026 02:11 AM -
ఆర్జీయూకేటీలో ధ్రువపత్రాల పరిశీలన
బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యేక కేటగిరీలకు చెందిన విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు.
Thu, May 21 2026 02:11 AM -
30వ తేదీ నాటికి గృహ గణన పూర్తి చేయాలి
తుమ్మపాల: నిర్ణయించిన గడువులోగా సెన్సస్ హౌస్ లిస్టింగ్ సెన్సస్ ఎన్యూమరేషన్ –2027 ప్రక్రియ శతశాతం పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు.
Thu, May 21 2026 02:11 AM -
ఖాకీ వనం నుంచి విద్యా క్షేత్రంలోకి..
డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా
ఎంపికై న త్రీటౌన్ కానిస్టేబుల్
Thu, May 21 2026 02:11 AM
