-
మరోసారి నిరూపించారు
‘‘సింగిల్’ సినిమా రషెస్ చూశాక మా గీతా ఆర్ట్స్లో మరో రెండు సినిమాలు చేయాలని శ్రీవిష్ణుకి చెక్ ఇచ్చాను. మనిషిగా, నటుడిగా తను అంత నచ్చాడు. సినిమా బాగుంటే మేము థియేటర్స్కి వస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇందుకు వారికి ధన్యవాదాలు’’ అన్నారు అల్లు అరవింద్.
-
తళతళ తారకలాగా...
ఎరుపు రంగు గౌనులో తళతళ తారకలాగా తళుక్కుమని ప్రత్యక్షమయ్యారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఫ్రాన్స్లో జరుగుతున్న 78వ కాన్స్ చిత్రోత్సవాల్లో ఆమె ‘రెడ్ సీ ఫెస్టివల్’లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు.
Sat, May 17 2025 06:12 AM -
నిధి అన్వేషణలో అర్జున్
‘తండేల్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు.
Sat, May 17 2025 06:08 AM -
కరువు సీమలో సాంకేతిక దీప్తిగా భాసిల్లుతున్న జేఎన్టీయూ (అనంతపురం) మరో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను దేశానికి అందించిన జేఎన్టీయూ(ఏ)14వ స్నాతకోత్సవం శనివారం అట్టహాసంగా జరగనుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 49 మ
అనంతపురం: విశ్వఖ్యాతిగాంచిన జేఎన్టీయూ (ఏ) విశ్వవిద్యాలయం ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను ప్రపంచానికి అందించింది. ఏర్పడిన అనతి కాలంలోనే బీటెక్, బీ–ఫార్మసీ, ఫార్మా–డీ, ఎంటెక్, ఎం–ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది.
Sat, May 17 2025 06:05 AM -
నేడు నగరంలో తిరంగా యాత్ర
● ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ వినోద్కుమార్ పిలుపు
Sat, May 17 2025 06:05 AM -
హనుమజ్జయంతికి ముస్తాబు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏటా అత్యంత వైభవంగా జరిగే హనుమజ్జయంతి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు.
Sat, May 17 2025 06:05 AM -
అరెస్టులు అప్రజాస్వామికం: అనంత
అనంతపురం కార్పొరేషన్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు.
Sat, May 17 2025 06:05 AM -
యువ పరిశోధకుడిగా ప్రారంభమైన ‘చావా’ ప్రస్థానం
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. వేసవితాపం అధికంగా కొనసాగుతోంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.Sat, May 17 2025 06:05 AM -
" />
చాలా సంతోషంగా ఉంది
మాది వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల. నాన్న బ్రహ్మానందారెడ్డి, అమ్మ మంజుల. నాన్న కడప స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు. బీటెక్లో టాపర్గా నిలవడం అందులోనూ ఆరు బంగారు పతకాలు సాధించడం సంతోషంగా ఉంది.
Sat, May 17 2025 06:05 AM -
చదువులు తిరోగమనం
● అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు మంగళం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 మూత ● దూరం కానున్న హైస్కూల్ చదువులు ● గ్రామాల్లో డ్రాపౌట్ కానున్న విద్యార్థులు గ్రామీణ విద్యకు విఘాతంSat, May 17 2025 06:04 AM -
‘స్పెషల్ డీఎస్సీ సాధన’కు 19న రైల్రోకో
పాడేరు : గిరిజన ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి స్పెషల్ డీఎస్సీ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 19న అరకువ్యాలీలో రైల్రోకో నిర్వహిస్తున్నట్టు స్పెషల్ డీఎస్సీ సాధన సమితి జిల్లా చైర్మన్ కుడుముల కాంతారావు వెల్లడించారు.
Sat, May 17 2025 06:04 AM -
భారీ వర్షానికి పెంకుటిళ్లు నేలమట్టం
పిడుగుపాటుకు పశువులు మృతిSat, May 17 2025 06:04 AM -
19 నుంచి ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
సాక్షి,పాడేరు: ఈనెల 19 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో వేసవి శిక్షణ తరగతుల ప్రచార పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
Sat, May 17 2025 06:04 AM -
ఆపరేషన్ సిందూర్ భారతీయుల మనోభావాలకు ప్రతీక
రంపచోడవరం: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా ఆపరేషన్ సిందూర్తో భారత్ సత్తా చాటిన నేపథ్యంలో శుక్రవారం రంపచోడవరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి మాట్లాడారు.
Sat, May 17 2025 06:04 AM -
" />
ప్రకృతి అందాలు ఎంతో అద్భుతం
● సినీ నటుడు నాగినీడు
Sat, May 17 2025 06:04 AM -
రిమాండ్ ఖైదీ కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి,పాడేరు: గంజాయి కేసులో చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ మృతిచెందిన సరమండ ప్రవీణ్కుమార్(26) కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసింది.
Sat, May 17 2025 06:04 AM -
అరకు ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పాల్గుణ ఔదార్యం
డుంబ్రిగుడ: మండలానికి చెందిన కొర్ర, కించుమండల ఎంపీటీసీ గుజ్జెల విజయ అత్తమామలు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, గుజ్జెల చిరంజీవి తల్లిదండ్రులు గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో అరకులోయ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Sat, May 17 2025 06:04 AM -
అయ్యవార్లకు తిప్పలు
● మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం ● అసోసియేషన్ ఫిర్యాదుతో తేరుకున్న కేజీహెచ్ వైద్యులు ● హడావుడిగా డీఈవో కార్యాలయానికి అందజేత ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,200 మంది పీహెచ్ టీచర్లు ● వీరిలో 442 మంది వైకల్యంపై నిశిత పరిశీలనSat, May 17 2025 06:04 AM -
విత్తన యాతన
ఖరీఫ్ రైతుల్లో విత్తన యాతననెలకొంది. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విత్తన పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో దిగులు చెందుతున్నారు.Sat, May 17 2025 06:04 AM -
చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
పాడేరు : అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
Sat, May 17 2025 06:04 AM -
పెళ్లి బృందం కారు బోల్తా
నక్కపల్లి: నక్కపల్లికి సమీపంలో 16 వ నంబర్ హైవేపై సారిపల్లి పాలెం వద్ద నూతన దంపతులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నూతన దంపతులతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
Sat, May 17 2025 06:04 AM -
జల్జీవన్ మిషన్తో నాణ్యమైన తాగునీటి సరఫరా
సాక్షి,పాడేరు: జిల్లాలో ఇంటింటికి కుళాయిల ద్వారా నాణ్యమైన తాగునీటి సరఫరా జలజీవన్ మిషన్ లక్ష్యమని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో నిర్వహించిన జిల్లా తాగునీరు, పారిశుధ్య కమిటీ సమావేశంలో మాట్లాడారు.
Sat, May 17 2025 06:04 AM -
మన్యంలో విభిన్న వాతావరణం
ఉదయం మంచు.. మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వానSat, May 17 2025 06:04 AM -
నీళ్ల ట్యాంకర్ బోల్తా.. డ్రైవర్ మృతి
ముంచంగిపుట్టు: నీళ్ల ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ బిరిగూడ గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ జె.రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Sat, May 17 2025 06:04 AM -
ఆర్ఏఆర్ఎస్ విద్యార్థులకు ర్యాంకుల పంట
అనకాపల్లి: ఏపీ ఈసెట్–2025 అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ పరీక్షల్లో ఆర్ఏఆర్ఎస్ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తొలి యాభై స్థానాలలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పరిశోధన స్థానం ఏడీఆర్ సీహెచ్.ముకుందరావు శుక్రవారం ఒక ప్రకటనలో తె
Sat, May 17 2025 06:03 AM
-
మరోసారి నిరూపించారు
‘‘సింగిల్’ సినిమా రషెస్ చూశాక మా గీతా ఆర్ట్స్లో మరో రెండు సినిమాలు చేయాలని శ్రీవిష్ణుకి చెక్ ఇచ్చాను. మనిషిగా, నటుడిగా తను అంత నచ్చాడు. సినిమా బాగుంటే మేము థియేటర్స్కి వస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇందుకు వారికి ధన్యవాదాలు’’ అన్నారు అల్లు అరవింద్.
Sat, May 17 2025 06:16 AM -
తళతళ తారకలాగా...
ఎరుపు రంగు గౌనులో తళతళ తారకలాగా తళుక్కుమని ప్రత్యక్షమయ్యారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఫ్రాన్స్లో జరుగుతున్న 78వ కాన్స్ చిత్రోత్సవాల్లో ఆమె ‘రెడ్ సీ ఫెస్టివల్’లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు.
Sat, May 17 2025 06:12 AM -
నిధి అన్వేషణలో అర్జున్
‘తండేల్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు.
Sat, May 17 2025 06:08 AM -
కరువు సీమలో సాంకేతిక దీప్తిగా భాసిల్లుతున్న జేఎన్టీయూ (అనంతపురం) మరో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను దేశానికి అందించిన జేఎన్టీయూ(ఏ)14వ స్నాతకోత్సవం శనివారం అట్టహాసంగా జరగనుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 49 మ
అనంతపురం: విశ్వఖ్యాతిగాంచిన జేఎన్టీయూ (ఏ) విశ్వవిద్యాలయం ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను ప్రపంచానికి అందించింది. ఏర్పడిన అనతి కాలంలోనే బీటెక్, బీ–ఫార్మసీ, ఫార్మా–డీ, ఎంటెక్, ఎం–ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది.
Sat, May 17 2025 06:05 AM -
నేడు నగరంలో తిరంగా యాత్ర
● ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ వినోద్కుమార్ పిలుపు
Sat, May 17 2025 06:05 AM -
హనుమజ్జయంతికి ముస్తాబు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏటా అత్యంత వైభవంగా జరిగే హనుమజ్జయంతి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు.
Sat, May 17 2025 06:05 AM -
అరెస్టులు అప్రజాస్వామికం: అనంత
అనంతపురం కార్పొరేషన్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు.
Sat, May 17 2025 06:05 AM -
యువ పరిశోధకుడిగా ప్రారంభమైన ‘చావా’ ప్రస్థానం
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. వేసవితాపం అధికంగా కొనసాగుతోంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.Sat, May 17 2025 06:05 AM -
" />
చాలా సంతోషంగా ఉంది
మాది వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల. నాన్న బ్రహ్మానందారెడ్డి, అమ్మ మంజుల. నాన్న కడప స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు. బీటెక్లో టాపర్గా నిలవడం అందులోనూ ఆరు బంగారు పతకాలు సాధించడం సంతోషంగా ఉంది.
Sat, May 17 2025 06:05 AM -
చదువులు తిరోగమనం
● అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు మంగళం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 మూత ● దూరం కానున్న హైస్కూల్ చదువులు ● గ్రామాల్లో డ్రాపౌట్ కానున్న విద్యార్థులు గ్రామీణ విద్యకు విఘాతంSat, May 17 2025 06:04 AM -
‘స్పెషల్ డీఎస్సీ సాధన’కు 19న రైల్రోకో
పాడేరు : గిరిజన ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి స్పెషల్ డీఎస్సీ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 19న అరకువ్యాలీలో రైల్రోకో నిర్వహిస్తున్నట్టు స్పెషల్ డీఎస్సీ సాధన సమితి జిల్లా చైర్మన్ కుడుముల కాంతారావు వెల్లడించారు.
Sat, May 17 2025 06:04 AM -
భారీ వర్షానికి పెంకుటిళ్లు నేలమట్టం
పిడుగుపాటుకు పశువులు మృతిSat, May 17 2025 06:04 AM -
19 నుంచి ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
సాక్షి,పాడేరు: ఈనెల 19 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో వేసవి శిక్షణ తరగతుల ప్రచార పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
Sat, May 17 2025 06:04 AM -
ఆపరేషన్ సిందూర్ భారతీయుల మనోభావాలకు ప్రతీక
రంపచోడవరం: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా ఆపరేషన్ సిందూర్తో భారత్ సత్తా చాటిన నేపథ్యంలో శుక్రవారం రంపచోడవరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి మాట్లాడారు.
Sat, May 17 2025 06:04 AM -
" />
ప్రకృతి అందాలు ఎంతో అద్భుతం
● సినీ నటుడు నాగినీడు
Sat, May 17 2025 06:04 AM -
రిమాండ్ ఖైదీ కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి,పాడేరు: గంజాయి కేసులో చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ మృతిచెందిన సరమండ ప్రవీణ్కుమార్(26) కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసింది.
Sat, May 17 2025 06:04 AM -
అరకు ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పాల్గుణ ఔదార్యం
డుంబ్రిగుడ: మండలానికి చెందిన కొర్ర, కించుమండల ఎంపీటీసీ గుజ్జెల విజయ అత్తమామలు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, గుజ్జెల చిరంజీవి తల్లిదండ్రులు గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో అరకులోయ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Sat, May 17 2025 06:04 AM -
అయ్యవార్లకు తిప్పలు
● మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం ● అసోసియేషన్ ఫిర్యాదుతో తేరుకున్న కేజీహెచ్ వైద్యులు ● హడావుడిగా డీఈవో కార్యాలయానికి అందజేత ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,200 మంది పీహెచ్ టీచర్లు ● వీరిలో 442 మంది వైకల్యంపై నిశిత పరిశీలనSat, May 17 2025 06:04 AM -
విత్తన యాతన
ఖరీఫ్ రైతుల్లో విత్తన యాతననెలకొంది. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విత్తన పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో దిగులు చెందుతున్నారు.Sat, May 17 2025 06:04 AM -
చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
పాడేరు : అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
Sat, May 17 2025 06:04 AM -
పెళ్లి బృందం కారు బోల్తా
నక్కపల్లి: నక్కపల్లికి సమీపంలో 16 వ నంబర్ హైవేపై సారిపల్లి పాలెం వద్ద నూతన దంపతులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నూతన దంపతులతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
Sat, May 17 2025 06:04 AM -
జల్జీవన్ మిషన్తో నాణ్యమైన తాగునీటి సరఫరా
సాక్షి,పాడేరు: జిల్లాలో ఇంటింటికి కుళాయిల ద్వారా నాణ్యమైన తాగునీటి సరఫరా జలజీవన్ మిషన్ లక్ష్యమని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో నిర్వహించిన జిల్లా తాగునీరు, పారిశుధ్య కమిటీ సమావేశంలో మాట్లాడారు.
Sat, May 17 2025 06:04 AM -
మన్యంలో విభిన్న వాతావరణం
ఉదయం మంచు.. మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వానSat, May 17 2025 06:04 AM -
నీళ్ల ట్యాంకర్ బోల్తా.. డ్రైవర్ మృతి
ముంచంగిపుట్టు: నీళ్ల ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ బిరిగూడ గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ జె.రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Sat, May 17 2025 06:04 AM -
ఆర్ఏఆర్ఎస్ విద్యార్థులకు ర్యాంకుల పంట
అనకాపల్లి: ఏపీ ఈసెట్–2025 అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ పరీక్షల్లో ఆర్ఏఆర్ఎస్ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తొలి యాభై స్థానాలలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పరిశోధన స్థానం ఏడీఆర్ సీహెచ్.ముకుందరావు శుక్రవారం ఒక ప్రకటనలో తె
Sat, May 17 2025 06:03 AM