-
‘భారత్ ప్రత్యర్థేమీ కాదు’.. ట్రంప్కు నిక్కీ హేలీ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిక్షాత్మక సుంకాలు విధించడాన్ని ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తప్పుబట్టారు.
-
పొలార్డ్ మెరుపులు వృథా.. ఉత్కంఠ పోరులో నైట్ రైడర్స్ ఓటమి
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2025లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ట్రిన్బాగో నైట్ రైడర్స్తో జరిగిన ఉత్కంఠపోరులో 8 పరుగుల తేడాతో ఆంటిగ్వా గెలుపొందింది.
Thu, Aug 21 2025 09:33 AM -
మియాపూర్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని మియాపూర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
Thu, Aug 21 2025 09:26 AM -
" />
పత్తి రాలిపోతుంది
ఐదు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాను. ఒక్కో ఎకరాకు ఇప్పటికే రూ.30 వేలు ఖర్చు చేశాను. పంట బాగా వస్తుందని ఆశపడ్డా. కానీ గత 15 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో పొలంలో నీళ్లు నిలిచి ఎర్రతేగెళ్లు సోకింది. పూత రాలిపోవడంతో చెట్టుకు కాయలు లేకుండాపోయాయి.
Thu, Aug 21 2025 09:26 AM -
" />
అత్యవసర సమయాల్లో ఇబ్బందులు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పది రోజుల నుంచి హనుమాన్పురాలోని ఆర్యూబీ ద్వారా రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే ట్రాక్ అవతల 2.5 కి.మీ. దూరంలో మా తండా ఉంటుంది. ప్రతి రోజూ బైక్ను ఇవతల ఉంచి న్యూటౌన్లో నేను పనిచేసే ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నాను.
Thu, Aug 21 2025 09:26 AM -
పత్తికి వాన గండం!
మరికల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకు గండం పొంచి ఉందంటూ పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి చేల్లో నీరు చేరడంతో పంటతోపాటు ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Thu, Aug 21 2025 09:26 AM -
" />
ఉపాధి హామీ పథకంలో పనుల జాతర
నారాయణపేట: ఉపాధి హామీ పథకం పనుల జాతర – 2025లో భాగంగా ఈ నెల 22న జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలో కొత్త పనులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Aug 21 2025 09:26 AM -
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
నారాయణపేట: ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
Thu, Aug 21 2025 09:26 AM -
నా జీవితం ప్రజాసేవకే అంకితం
నారాయణపేట: ‘‘ఈ ప్రాంతంలోని జాయమ్మ చెరువు ద్వారా రైతులకు సాగునీరు అందించడమే మా తాత చిట్టెం నర్సిరెడ్డి లక్ష్యం.. అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి చేయాలన్నదే మా నాన్న ఆశయ సాధన.. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చిట్టెం కుటుంబం చివరిశ్వాస వరకు పనిచేస్తుంది..
Thu, Aug 21 2025 09:26 AM -
‘యమ’డేంజర్..!
ప్రమాదకరంగా ఆర్యూబీలు● ప్రతి ఏటా ఇదే తంతు.. తాత్కాలిక చర్యలతోనే సరి
● భారీ వర్షాలతో అండర్
పాస్లకు పోటెత్తుతున్న వరద
Thu, Aug 21 2025 09:26 AM -
" />
ప్రతి ఏటా అవస్థలే..
● మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అప్పనపల్లి, దివిటిపల్లి, న్యూమోతీనగర్, ఏనుగొండ, బండమీదపల్లి (పాలిటెక్నిక్ కళాశాల దారి), మన్యంకొండ స్టేషన్ దగ్గర సూగురుగడ్డ ఆర్యూబీల్లో వరద నీరు పారడం నిత్యకృత్యంగా మారింది.
Thu, Aug 21 2025 09:26 AM -
" />
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య బుధవార ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Aug 21 2025 09:26 AM -
" />
కూటమి వచ్చి.. మోసం చేసి..
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.10 వేలు
● వరుసగా ఐదేళ్లు అకౌంట్లో జమ
● కూటమి వస్తే ఏటా
రూ.15 వేలిస్తామని హామీ
Thu, Aug 21 2025 09:26 AM -
రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర కేసు
కావలి (జలదంకి): కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రస్తుత ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాడని, అటువంటి నీచ సంస్కృతిని విడనాడకపోతే అధికార మదంతో చేసే ప్రతి పనికీ బుద్ధి చెబుతామని కావలి నియో
Thu, Aug 21 2025 09:26 AM -
29 నుంచి ఐటీఐల్లో మూడో విడత కౌన్సెలింగ్
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 29న ప్రభుత్వ, 30న ప్రైవేట్ ఐటీఐల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీఐ కళాశాలల కన్వీనర్ శ్రీధర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Aug 21 2025 09:26 AM -
అభిమానాన్ని అడ్డుకోలేని ఆంక్షలు
● జిల్లా సెంట్రల్ జైలు నుంచి
మాజీ మంత్రి కాకాణి విడుదల
● బయటకు వచ్చాక అడుగడుగునా
అభిమానుల కోలాహలం
Thu, Aug 21 2025 09:26 AM -
నిధుల గోల్మాల్పై డీఎల్పీఓ విచారణ
సీతారామపురం: మండలంలో విధులు నిర్వహిస్తూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఓ ఎంపీడీఓ రూ.11 లక్షలకు పైగా నిధులను స్వాహా చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 2న ‘సాక్షి’లో ‘నిధుల గోల్మాల్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.
Thu, Aug 21 2025 09:26 AM -
వరుసగా ఐదు సెషన్ల నుంచి మార్కెట్లో లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గడిచిన ఐదు సెషన్ల నుంచి మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,079కు చేరింది.
Thu, Aug 21 2025 09:25 AM -
లైసెన్స్ లేని డ్రైవర్లు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు చేస్తున్నా మారని తీరుThu, Aug 21 2025 09:19 AM -
" />
భూ సమస్యలు పరిష్కరించాలి
చారకొండ: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వేగంగా పరిష్కరించాలని కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.
Thu, Aug 21 2025 09:19 AM -
జన జీవనానికి ఇబ్బందులు రానివ్వొద్దు
నాగర్కర్నూల్: వర్షాల కారణంగా జన జీవనానికి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం మండలంలోని చర్లతిర్మలాపూర్ రోడ్డుపై నిలిచిన వరద నీటిని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
Thu, Aug 21 2025 09:19 AM -
20 ఏళ్లుగా ఎదురుచూపే..
వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వ్యవసాయానికి సాగునీరు వస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు దాదాపుగా 20ఏళ్లుగా నిరాశే మిగులుతోంది. కేఎల్ఐ కాల్వ కల్వకుర్తి మండలంలోని జంగారెడ్డిపల్లి వరకు ఉంది.
Thu, Aug 21 2025 09:19 AM -
" />
యూరియా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ఊర్కొండ: రైతులకు అవసరమైన యూరియాను ఫర్టిలైజర్ షాపుల యజమానులు అధిక ధరలకు వి క్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవ సాయ అధికారి యశ్వంత్రావు హెచ్చరించారు. బుధవారం మండలంలోని రైతు కేంద్రం, పలు ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు.
Thu, Aug 21 2025 09:19 AM
-
‘భారత్ ప్రత్యర్థేమీ కాదు’.. ట్రంప్కు నిక్కీ హేలీ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిక్షాత్మక సుంకాలు విధించడాన్ని ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తప్పుబట్టారు.
Thu, Aug 21 2025 09:37 AM -
పొలార్డ్ మెరుపులు వృథా.. ఉత్కంఠ పోరులో నైట్ రైడర్స్ ఓటమి
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2025లో ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. గురువారం సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ట్రిన్బాగో నైట్ రైడర్స్తో జరిగిన ఉత్కంఠపోరులో 8 పరుగుల తేడాతో ఆంటిగ్వా గెలుపొందింది.
Thu, Aug 21 2025 09:33 AM -
మియాపూర్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని మియాపూర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
Thu, Aug 21 2025 09:26 AM -
" />
పత్తి రాలిపోతుంది
ఐదు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాను. ఒక్కో ఎకరాకు ఇప్పటికే రూ.30 వేలు ఖర్చు చేశాను. పంట బాగా వస్తుందని ఆశపడ్డా. కానీ గత 15 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో పొలంలో నీళ్లు నిలిచి ఎర్రతేగెళ్లు సోకింది. పూత రాలిపోవడంతో చెట్టుకు కాయలు లేకుండాపోయాయి.
Thu, Aug 21 2025 09:26 AM -
" />
అత్యవసర సమయాల్లో ఇబ్బందులు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పది రోజుల నుంచి హనుమాన్పురాలోని ఆర్యూబీ ద్వారా రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే ట్రాక్ అవతల 2.5 కి.మీ. దూరంలో మా తండా ఉంటుంది. ప్రతి రోజూ బైక్ను ఇవతల ఉంచి న్యూటౌన్లో నేను పనిచేసే ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నాను.
Thu, Aug 21 2025 09:26 AM -
పత్తికి వాన గండం!
మరికల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకు గండం పొంచి ఉందంటూ పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి చేల్లో నీరు చేరడంతో పంటతోపాటు ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Thu, Aug 21 2025 09:26 AM -
" />
ఉపాధి హామీ పథకంలో పనుల జాతర
నారాయణపేట: ఉపాధి హామీ పథకం పనుల జాతర – 2025లో భాగంగా ఈ నెల 22న జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలో కొత్త పనులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Aug 21 2025 09:26 AM -
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
నారాయణపేట: ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
Thu, Aug 21 2025 09:26 AM -
నా జీవితం ప్రజాసేవకే అంకితం
నారాయణపేట: ‘‘ఈ ప్రాంతంలోని జాయమ్మ చెరువు ద్వారా రైతులకు సాగునీరు అందించడమే మా తాత చిట్టెం నర్సిరెడ్డి లక్ష్యం.. అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి చేయాలన్నదే మా నాన్న ఆశయ సాధన.. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చిట్టెం కుటుంబం చివరిశ్వాస వరకు పనిచేస్తుంది..
Thu, Aug 21 2025 09:26 AM -
‘యమ’డేంజర్..!
ప్రమాదకరంగా ఆర్యూబీలు● ప్రతి ఏటా ఇదే తంతు.. తాత్కాలిక చర్యలతోనే సరి
● భారీ వర్షాలతో అండర్
పాస్లకు పోటెత్తుతున్న వరద
Thu, Aug 21 2025 09:26 AM -
" />
ప్రతి ఏటా అవస్థలే..
● మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అప్పనపల్లి, దివిటిపల్లి, న్యూమోతీనగర్, ఏనుగొండ, బండమీదపల్లి (పాలిటెక్నిక్ కళాశాల దారి), మన్యంకొండ స్టేషన్ దగ్గర సూగురుగడ్డ ఆర్యూబీల్లో వరద నీరు పారడం నిత్యకృత్యంగా మారింది.
Thu, Aug 21 2025 09:26 AM -
" />
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య బుధవార ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Aug 21 2025 09:26 AM -
" />
కూటమి వచ్చి.. మోసం చేసి..
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.10 వేలు
● వరుసగా ఐదేళ్లు అకౌంట్లో జమ
● కూటమి వస్తే ఏటా
రూ.15 వేలిస్తామని హామీ
Thu, Aug 21 2025 09:26 AM -
రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర కేసు
కావలి (జలదంకి): కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రస్తుత ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాడని, అటువంటి నీచ సంస్కృతిని విడనాడకపోతే అధికార మదంతో చేసే ప్రతి పనికీ బుద్ధి చెబుతామని కావలి నియో
Thu, Aug 21 2025 09:26 AM -
29 నుంచి ఐటీఐల్లో మూడో విడత కౌన్సెలింగ్
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 29న ప్రభుత్వ, 30న ప్రైవేట్ ఐటీఐల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీఐ కళాశాలల కన్వీనర్ శ్రీధర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Aug 21 2025 09:26 AM -
అభిమానాన్ని అడ్డుకోలేని ఆంక్షలు
● జిల్లా సెంట్రల్ జైలు నుంచి
మాజీ మంత్రి కాకాణి విడుదల
● బయటకు వచ్చాక అడుగడుగునా
అభిమానుల కోలాహలం
Thu, Aug 21 2025 09:26 AM -
నిధుల గోల్మాల్పై డీఎల్పీఓ విచారణ
సీతారామపురం: మండలంలో విధులు నిర్వహిస్తూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఓ ఎంపీడీఓ రూ.11 లక్షలకు పైగా నిధులను స్వాహా చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 2న ‘సాక్షి’లో ‘నిధుల గోల్మాల్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.
Thu, Aug 21 2025 09:26 AM -
వరుసగా ఐదు సెషన్ల నుంచి మార్కెట్లో లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గడిచిన ఐదు సెషన్ల నుంచి మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,079కు చేరింది.
Thu, Aug 21 2025 09:25 AM -
లైసెన్స్ లేని డ్రైవర్లు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు చేస్తున్నా మారని తీరుThu, Aug 21 2025 09:19 AM -
" />
భూ సమస్యలు పరిష్కరించాలి
చారకొండ: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వేగంగా పరిష్కరించాలని కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.
Thu, Aug 21 2025 09:19 AM -
జన జీవనానికి ఇబ్బందులు రానివ్వొద్దు
నాగర్కర్నూల్: వర్షాల కారణంగా జన జీవనానికి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం మండలంలోని చర్లతిర్మలాపూర్ రోడ్డుపై నిలిచిన వరద నీటిని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
Thu, Aug 21 2025 09:19 AM -
20 ఏళ్లుగా ఎదురుచూపే..
వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వ్యవసాయానికి సాగునీరు వస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు దాదాపుగా 20ఏళ్లుగా నిరాశే మిగులుతోంది. కేఎల్ఐ కాల్వ కల్వకుర్తి మండలంలోని జంగారెడ్డిపల్లి వరకు ఉంది.
Thu, Aug 21 2025 09:19 AM -
" />
యూరియా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ఊర్కొండ: రైతులకు అవసరమైన యూరియాను ఫర్టిలైజర్ షాపుల యజమానులు అధిక ధరలకు వి క్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవ సాయ అధికారి యశ్వంత్రావు హెచ్చరించారు. బుధవారం మండలంలోని రైతు కేంద్రం, పలు ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు.
Thu, Aug 21 2025 09:19 AM -
‘బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్’ ఈవెంట్లో షారుఖ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
Thu, Aug 21 2025 09:35 AM -
చిన్నారుల మృతి పట్ల YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి విచారం
చిన్నారుల మృతి పట్ల YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి విచారం
Thu, Aug 21 2025 09:19 AM