-
ఇందిరమ్మ టవర్స్తో పేదల సొంతింటి కల సాకారం
..లక్కీ హ్యాండ్..
-
జెన్–జీ.. దగ్గరవడంలో లేజీ..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర నేతలకు కొత్త సమస్య వచ్చి పడింది. ఢిల్లీ జంతర్మంతర్ వద్ద జెన్–జీ ఆందోళనలు తదనంతర పరిణామాల నేపథ్యంలో నవ యువతరానికి దగ్గరయ్యేది ఎలా అన్న మీమాంస పట్టిపీడిస్తోందట.
Sat, Aug 29 2026 05:28 AM -
అస్సలు చూపించొద్దు సార్! గత ప్రభుత్వం చేసిన పనులను మన ఖాతాలోకి వేసుకున్నామని అంటారు!!
అస్సలు చూపించొద్దు సార్! గత ప్రభుత్వం చేసిన పనులను మన ఖాతాలోకి వేసుకున్నామని అంటారు!!
Sat, Aug 29 2026 05:19 AM -
సాటిలేని ప్రభావం చూపిన జన్ధన్ యోజన
న్యూఢిల్లీ: ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు ఇవ్వాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన(పీఎంజేడీవై)కు 12 ఏళ్లు పూర్తయ్యాయి.
Sat, Aug 29 2026 05:18 AM -
సంక్షోభంలో కృష్ణా బేసిన్
సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతం (బేసిన్) సంక్షోభంలోకి కూరుకుపోతోందా? బేసిన్లో దిగువ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో నీటి ఎద్దడి తీవ్రం కానుందా?
Sat, Aug 29 2026 05:15 AM -
ఉగాండా ‘బాల’ రాజు అకాలమృతి
కంపాలా: చిన్న పిల్లవాడిగా పట్టాభిషిక్తుడై.. ఆ తరువాత ప్రపంచ నేతల మన్ననలు పొందిన ఉగాండాలోని ‘టూరు’ తెగ రాజు ఓయో నింబా 34 ఏళ్ల చిన్న వయసులో మరణించారు.
Sat, Aug 29 2026 05:13 AM -
పీజీ వైద్యులకు 24 గంటలకు మించి డ్యూటీ వద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల విధుల నిర్వహణ, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో ఇప్పటికే అమలులో ఉన్న ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎ
Sat, Aug 29 2026 05:09 AM -
రాజకీయ రక్షాబంధన్!
సాక్షి, హైదరాబాద్: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మియ బంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ఈసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Sat, Aug 29 2026 05:07 AM -
అమ్మ, నాన్న.. జెన్జీ
చదువు పూర్తయింది.. ఉద్యోగం వచ్చింది.. సొంతంగా జీవితం మొదలుపెడదాం.. ఇవి జెన్–ఎక్స్ (1965 నుంచి 1980 మధ్యకాలంలో జన్మించిన వారు) తరం వారి ఆలోచనలు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
Sat, Aug 29 2026 05:05 AM -
యుద్ధం ఇంకా ఉంది!
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి ఆరు నెలలవుతోంది. ఇప్పటికే వందలాది మంది మరణించారు. దాడులకు ముగింపు ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
Sat, Aug 29 2026 05:02 AM -
మరోసారి ‘మేత’ మోత
సాక్షి, అమరావతి: రొయ్యల మేత ధరల పెంపునకు టీడీపీ ‘మేత’వన్నె పులులు మరోసారి తెగబడుతున్నాయి.
Sat, Aug 29 2026 04:59 AM -
నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియలో కీలక ఘట్టం ప్రారంభమైంది.
Sat, Aug 29 2026 04:57 AM -
‘బలం’ తేలాకే సర్దుబాటు!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ పట్టాన తేల్చకుండా టీడీపీ సాగదీత వైఖరి అనుసరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Sat, Aug 29 2026 04:55 AM -
అమెరికా నుంచి జావెలిన్ గైడెడ్ మిస్సైళ్లు
న్యూఢిల్లీ: సైనిక పోరాట సామర్థ్యాన్ని పెంచుకొనే దిశగా భారత్ మరో కీలకమైన ముందడుగు వేసింది. అమెరికా నుంచి జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొను గోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
Sat, Aug 29 2026 04:54 AM -
నేటినుంచి టెన్త్ ఒరిజినల్ మార్కుల మెమోలు
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో మార్చి–2026లో జరిగిన ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు, జూన్–2026లో జరిగిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల ఒరిజినల్ మార్కుల మెమోలను ఈ నెల 29 నుంచి రాష్ట్రవ్యా
Sat, Aug 29 2026 04:52 AM -
టెలికం రంగంలో ఎయిర్టెల్ జోరు!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ జూలైలో అత్యధికంగా కొత్త యూజర్లను దక్కించుకుంది. గత నెల కంపెనీ కనెక్షన్ల సంఖ్య నికరంగా 26.8 లక్షలు పెరిగింది. మరో అగ్రగామి రిలయన్స్ జియో కొత్త యూజర్లు 24.4 లక్షల మేర పెరిగారు.
Sat, Aug 29 2026 04:51 AM -
వలస నేతలకు సీట్లిస్తే ఓటమి ఖాయం
సాక్షి, అమరావతి : అసెంబ్లీ సీట్ల మాదిరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో జనసేనకు కేటాయించే సీట్లను అప్పటికప్పుడు పార్టీలో చేరే నేతలకు ఇస్తే ఊరుకోమని జనసేన నేతలు స్పష్టం చేశారు.
Sat, Aug 29 2026 04:51 AM -
ప్రచురించేది మేము కాదు
న్యూఢిల్లీ: ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’భారత ప్రచురణకర్తలు తాము కాదని శుక్రవారం ప్రకటించింది.
Sat, Aug 29 2026 04:48 AM -
సాగునీరు ఇచ్చేవరకు ఉద్యమం
ఉరవకొండ: కరువు పీడిత అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ, జీబీసీ, హెచ్ఎన్ఎస్ఎస్ ఆయకట్టు భూములకు సాగునీరు ఇచ్చే వరకు ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు
Sat, Aug 29 2026 04:47 AM -
తెలంగాణలో 5,919 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల కేటాయింపు ఖరారైంది.
Sat, Aug 29 2026 04:45 AM -
కన్నీటి సంద్రంలో ఆనంద కెరటాలు
అల్లవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఈ నెల మూడో తేదీన చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు 25 రోజుల తరువాత శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నారు.
Sat, Aug 29 2026 04:42 AM -
ఎయిరిండియాకు మరో 1.5 బిలియన్ డాలర్లు కావాలి
న్యూఢిల్లీ: నష్టాల్లో కొనసాగుతున్న ఎయిరిండియా అదనపు మూలధనం కోసం సహ యజమానుల నుంచి టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ (ఎస్ఐఏ) నుంచి 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14,000 కోట్లకుపైగా) నిధులను కోరాలని యోచిస్తోంది. ఈ వార్తలపై స్పందించిన సింగపూర్ ఎయిర్లైన్స్...
Sat, Aug 29 2026 04:42 AM -
ట్రా‘ఫికర్’కు ‘ఐఐటీ’ స్టడీ!
సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ.750 కోట్లతో ప్రపంచ స్థాయి స్టేషన్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నా, దాని చుట్టుపక్కల నెలకొన్న అస్తవ్యస్త ట్రాఫిక్ వ్యవస్థ ప్రయాణికులను బెదరగొడుతూనే ఉంది.
Sat, Aug 29 2026 04:41 AM -
నా భర్తను హత్యచేయించింది టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడే
కాకినాడ క్రైం: కాకినాడలో మంగళవారం రాత్రి తన భర్త, జిమ్ ట్రైనర్ సతీష్ ను హత్యచేయించింది కాకినాడ నగర టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడు బోను శ్రీను అలియాస్ కటవుట్ శ్రీను అని సతీష్ భార్య జయశ్రీ ఆరోపి
Sat, Aug 29 2026 04:34 AM -
బురద వరదకు బెదరక.. చెదరక!
కఠ్మాండు: నేపాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో పెద్ద ఎత్తున విధ్వంసం, భారీగా ప్రాణనష్టం సంభవించడం తెల్సిందే.
Sat, Aug 29 2026 04:31 AM
-
ఇందిరమ్మ టవర్స్తో పేదల సొంతింటి కల సాకారం
..లక్కీ హ్యాండ్..
Sat, Aug 29 2026 05:36 AM -
జెన్–జీ.. దగ్గరవడంలో లేజీ..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర నేతలకు కొత్త సమస్య వచ్చి పడింది. ఢిల్లీ జంతర్మంతర్ వద్ద జెన్–జీ ఆందోళనలు తదనంతర పరిణామాల నేపథ్యంలో నవ యువతరానికి దగ్గరయ్యేది ఎలా అన్న మీమాంస పట్టిపీడిస్తోందట.
Sat, Aug 29 2026 05:28 AM -
అస్సలు చూపించొద్దు సార్! గత ప్రభుత్వం చేసిన పనులను మన ఖాతాలోకి వేసుకున్నామని అంటారు!!
అస్సలు చూపించొద్దు సార్! గత ప్రభుత్వం చేసిన పనులను మన ఖాతాలోకి వేసుకున్నామని అంటారు!!
Sat, Aug 29 2026 05:19 AM -
సాటిలేని ప్రభావం చూపిన జన్ధన్ యోజన
న్యూఢిల్లీ: ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు ఇవ్వాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన(పీఎంజేడీవై)కు 12 ఏళ్లు పూర్తయ్యాయి.
Sat, Aug 29 2026 05:18 AM -
సంక్షోభంలో కృష్ణా బేసిన్
సాక్షి, అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతం (బేసిన్) సంక్షోభంలోకి కూరుకుపోతోందా? బేసిన్లో దిగువ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో నీటి ఎద్దడి తీవ్రం కానుందా?
Sat, Aug 29 2026 05:15 AM -
ఉగాండా ‘బాల’ రాజు అకాలమృతి
కంపాలా: చిన్న పిల్లవాడిగా పట్టాభిషిక్తుడై.. ఆ తరువాత ప్రపంచ నేతల మన్ననలు పొందిన ఉగాండాలోని ‘టూరు’ తెగ రాజు ఓయో నింబా 34 ఏళ్ల చిన్న వయసులో మరణించారు.
Sat, Aug 29 2026 05:13 AM -
పీజీ వైద్యులకు 24 గంటలకు మించి డ్యూటీ వద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల విధుల నిర్వహణ, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో ఇప్పటికే అమలులో ఉన్న ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎ
Sat, Aug 29 2026 05:09 AM -
రాజకీయ రక్షాబంధన్!
సాక్షి, హైదరాబాద్: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మియ బంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ఈసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Sat, Aug 29 2026 05:07 AM -
అమ్మ, నాన్న.. జెన్జీ
చదువు పూర్తయింది.. ఉద్యోగం వచ్చింది.. సొంతంగా జీవితం మొదలుపెడదాం.. ఇవి జెన్–ఎక్స్ (1965 నుంచి 1980 మధ్యకాలంలో జన్మించిన వారు) తరం వారి ఆలోచనలు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
Sat, Aug 29 2026 05:05 AM -
యుద్ధం ఇంకా ఉంది!
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి ఆరు నెలలవుతోంది. ఇప్పటికే వందలాది మంది మరణించారు. దాడులకు ముగింపు ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
Sat, Aug 29 2026 05:02 AM -
మరోసారి ‘మేత’ మోత
సాక్షి, అమరావతి: రొయ్యల మేత ధరల పెంపునకు టీడీపీ ‘మేత’వన్నె పులులు మరోసారి తెగబడుతున్నాయి.
Sat, Aug 29 2026 04:59 AM -
నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియలో కీలక ఘట్టం ప్రారంభమైంది.
Sat, Aug 29 2026 04:57 AM -
‘బలం’ తేలాకే సర్దుబాటు!
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ పట్టాన తేల్చకుండా టీడీపీ సాగదీత వైఖరి అనుసరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Sat, Aug 29 2026 04:55 AM -
అమెరికా నుంచి జావెలిన్ గైడెడ్ మిస్సైళ్లు
న్యూఢిల్లీ: సైనిక పోరాట సామర్థ్యాన్ని పెంచుకొనే దిశగా భారత్ మరో కీలకమైన ముందడుగు వేసింది. అమెరికా నుంచి జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొను గోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
Sat, Aug 29 2026 04:54 AM -
నేటినుంచి టెన్త్ ఒరిజినల్ మార్కుల మెమోలు
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో మార్చి–2026లో జరిగిన ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు, జూన్–2026లో జరిగిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల ఒరిజినల్ మార్కుల మెమోలను ఈ నెల 29 నుంచి రాష్ట్రవ్యా
Sat, Aug 29 2026 04:52 AM -
టెలికం రంగంలో ఎయిర్టెల్ జోరు!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ జూలైలో అత్యధికంగా కొత్త యూజర్లను దక్కించుకుంది. గత నెల కంపెనీ కనెక్షన్ల సంఖ్య నికరంగా 26.8 లక్షలు పెరిగింది. మరో అగ్రగామి రిలయన్స్ జియో కొత్త యూజర్లు 24.4 లక్షల మేర పెరిగారు.
Sat, Aug 29 2026 04:51 AM -
వలస నేతలకు సీట్లిస్తే ఓటమి ఖాయం
సాక్షి, అమరావతి : అసెంబ్లీ సీట్ల మాదిరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో జనసేనకు కేటాయించే సీట్లను అప్పటికప్పుడు పార్టీలో చేరే నేతలకు ఇస్తే ఊరుకోమని జనసేన నేతలు స్పష్టం చేశారు.
Sat, Aug 29 2026 04:51 AM -
ప్రచురించేది మేము కాదు
న్యూఢిల్లీ: ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’భారత ప్రచురణకర్తలు తాము కాదని శుక్రవారం ప్రకటించింది.
Sat, Aug 29 2026 04:48 AM -
సాగునీరు ఇచ్చేవరకు ఉద్యమం
ఉరవకొండ: కరువు పీడిత అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ, జీబీసీ, హెచ్ఎన్ఎస్ఎస్ ఆయకట్టు భూములకు సాగునీరు ఇచ్చే వరకు ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు
Sat, Aug 29 2026 04:47 AM -
తెలంగాణలో 5,919 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల కేటాయింపు ఖరారైంది.
Sat, Aug 29 2026 04:45 AM -
కన్నీటి సంద్రంలో ఆనంద కెరటాలు
అల్లవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఈ నెల మూడో తేదీన చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు 25 రోజుల తరువాత శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నారు.
Sat, Aug 29 2026 04:42 AM -
ఎయిరిండియాకు మరో 1.5 బిలియన్ డాలర్లు కావాలి
న్యూఢిల్లీ: నష్టాల్లో కొనసాగుతున్న ఎయిరిండియా అదనపు మూలధనం కోసం సహ యజమానుల నుంచి టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ (ఎస్ఐఏ) నుంచి 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14,000 కోట్లకుపైగా) నిధులను కోరాలని యోచిస్తోంది. ఈ వార్తలపై స్పందించిన సింగపూర్ ఎయిర్లైన్స్...
Sat, Aug 29 2026 04:42 AM -
ట్రా‘ఫికర్’కు ‘ఐఐటీ’ స్టడీ!
సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ.750 కోట్లతో ప్రపంచ స్థాయి స్టేషన్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నా, దాని చుట్టుపక్కల నెలకొన్న అస్తవ్యస్త ట్రాఫిక్ వ్యవస్థ ప్రయాణికులను బెదరగొడుతూనే ఉంది.
Sat, Aug 29 2026 04:41 AM -
నా భర్తను హత్యచేయించింది టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడే
కాకినాడ క్రైం: కాకినాడలో మంగళవారం రాత్రి తన భర్త, జిమ్ ట్రైనర్ సతీష్ ను హత్యచేయించింది కాకినాడ నగర టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడు బోను శ్రీను అలియాస్ కటవుట్ శ్రీను అని సతీష్ భార్య జయశ్రీ ఆరోపి
Sat, Aug 29 2026 04:34 AM -
బురద వరదకు బెదరక.. చెదరక!
కఠ్మాండు: నేపాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో పెద్ద ఎత్తున విధ్వంసం, భారీగా ప్రాణనష్టం సంభవించడం తెల్సిందే.
Sat, Aug 29 2026 04:31 AM
