-
ఇన్వెస్టర్ల సంపద... రూ. 9 లక్షల కోట్లు ఆవిరి!
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, బాండ్లపై రాబడులతో పాటు ముడిచమురు ధరలు పెరగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ 1 శాతానికి పైగా నష్టపోయింది. సెన్సెక్స్ 778 పాయింట్లు కోల్పోయి మూడు నెలల కనిష్టం 74,004 వద్ద స్థిరపడింది.
-
ఆహార ధరల మంట!
న్యూఢిల్లీ: సామాన్యుల జేబుకు ధరలు చిల్లు పెడుతున్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయలు, ఇతరత్రా ఆహారోత్పత్తుల రేట్లు భారీగా ఎగబాకడంతో ద్రవ్యోల్బణం రివ్వుమంటోంది. ఆగస్టులో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి.
Wed, Sep 16 2026 02:08 AM -
ఆరో రోజూ కరిగిన రూపాయి
ముంబై: రూపాయి పతనం ఆరో రోజూ ఆగలేదు. డాలర్ మారకంలో 34 పైసలు బలహీనపడి 95.88 వద్ద స్థిరపడింది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 108 డాలర్లకు చేరుకోవడం దేశీయ కరెన్సీ కోతకు ప్రధాన కారణమైంది.
Wed, Sep 16 2026 02:03 AM -
అనుమతులుంటే ఊరట
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల (22ఏ) విషయంలో బాధితులకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Wed, Sep 16 2026 01:58 AM -
పట్టు వదలని ఆమె ఇప్పుడు జట్టు కోచ్!
లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నంలో గాయాలు, ఎదురుదెబ్బలు సహజం.. కాని క్రీడాకారుల పాలిట మాత్రం ఆ గాయాలే అశనిపాతాలు... పొరపాటున గాని, స్వయంకృతంతో గాని శరీరానికి గాయమైతే కెరీర్ గాయబ్... ఒక్క రోజులో కలలన్నీ చెదిరిపోతాయి.
Wed, Sep 16 2026 01:55 AM -
బిచ్చగాడు రీల్ కాదు రియల్!
కోటీశ్వరుడైన అరుల్ తల్లి చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు అతడికి ఒక స్వామీజీ.. ‘నలభై ఎనిమిది రోజులు ఎవరికీ తెలియకుండా బిచ్చగాడిగా దీక్ష చేస్తే నీ తల్లి కోలుకుంటుంది’ అని సలహా ఇస్తాడు. స్వామిజీ సలహాను అనుసరించి నలభై ఎనిమిది రోజులు బిచ్చగాడిగా అవతారం ఎత్తి అష్టకష్టాలు పడతాడు అరుల్.
Wed, Sep 16 2026 01:50 AM -
రెండోసారి వెనైస్!
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ‘వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఒక భారతీయ దర్శకురాలు రెండోసారి మనదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది.
Wed, Sep 16 2026 01:44 AM -
దీపావళికి మహాశక్తి
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్గా దూసుకెళుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. సుందర్ .సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెజీనా, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇషారి కె.
Wed, Sep 16 2026 01:34 AM -
యాక్షన్... అడ్వెంచర్
సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ కీలక పాత్రలు పోషించారు.
Wed, Sep 16 2026 01:30 AM -
యూపీఐపై వడ్డన!
సాక్షి, హైదరాబాద్: దేశంలో దాదాపు ఆరేళ్లుగా కొనసాగుతున్న పూర్తి ఉచిత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపుల సేవలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది.
Wed, Sep 16 2026 01:27 AM -
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ప్రపంచ రికార్డు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇషాన్ కిషన్ రెండో స్థానంలో నిలిచాడు.
Wed, Sep 16 2026 01:13 AM -
బ్రిక్స్ సూపర్ సక్సెస్!
చేరుకోవాల్సిన లక్ష్యంపై స్పష్టత, అందుకు అనుసరించాల్సిన మార్గంపై ఏకాభిప్రాయం సాధించగలిగితే శిఖరాగ్ర సమావేశాలు విజయవంతమవుతాయి. ఆ రెండూ లేకుంటే ఉత్త లాంఛనప్రాయ సమావేశాలుగా మిగులుతాయి. ఆ కోణంలో శని, ఆదివారాల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఘన విజయం సాధించినట్టు లెక్క.
Wed, Sep 16 2026 12:48 AM -
సూపర్ షీ ఛాలెంజ్
పూర్వాజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కిల్లర్’. జ్యోతి పూర్వాజ్ హీరోయిన్గా నటించారు. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటించారు.
Wed, Sep 16 2026 12:21 AM -
'అత్యధిక ప్రపంచానికి' అసలైన ప్రాతినిధ్యం
ఢిల్లీలో జరిగిన ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు ఏ విధంగా చూసినా ఘన విజయమే.
Wed, Sep 16 2026 12:17 AM -
కంగనా రనౌత్ vs రాఖీ సావంత్
బాలీవుడ్ హీరోయిన్లు కంగనా రనౌత్–రాఖీ సావంత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్ జీ విద్యార్థుల నిరసనలు, యూత్ వ్యవహారశైలిపై బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
Wed, Sep 16 2026 12:16 AM -
యూపీఐ చార్జీలు.. ఏటా 84 వేల కోట్ల ఆదాయం!
భారత్లో ఏడాదికి యూపీఐ (UPI) మొత్తం లావాదేవీల విలువ సుమారు రూ. 314 లక్షల కోట్లు అని అంచనా. తాజాగా 2వేల రూపాయల కంటే ఎక్కువ విలువైన పీ2ఎమ్ (పర్సన్ టూ మర్చంట్) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ (మర్చంట్ రేట్ డిస్కౌంట్) వర్తిస్తుంది. అయితే భారత్లో ఏడాదికి రూ.
Wed, Sep 16 2026 12:08 AM -
వైఎస్ జగన్ను కలిసిన బొడ్డు వినీత్ కుటుంబసభ్యులు
కృష్ణా: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం ఎయిర్పోర్టులో పోరంకి మహిళలు మంగళవారం ప్రత్యేకంగా కలుసుకున్నారు. విషయంలోకి వెళితే..
Tue, Sep 15 2026 11:12 PM -
'ది ప్యారడైజ్' టికెట్ రేట్లు పెంచుతారా?.. ఎందుకీ రిస్క్?
ఇటీవల సాధారణ టికెట్ రేట్లతోనే పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఇరుముడి’ రెగ్యులర్ ధరలతోనే డబుల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. మరోవైపు టికెట్ రేట్ల పెంపుతో వచ్చిన ‘టాక్సిక్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Tue, Sep 15 2026 11:06 PM -
గుంటూరు పోలీసులకు ఎక్స్ మొట్టికాయలు!
గుంటూరు: ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేత వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Tue, Sep 15 2026 10:40 PM -
శాంసన్ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్పై ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది.
Tue, Sep 15 2026 10:26 PM -
‘తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి’
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు.
Tue, Sep 15 2026 10:02 PM -
రెన్షా శతకం, ఇల్లిస్ విజృంభణ.. తొలి వన్డే ఆసీస్దే..!
జింబాబ్వేలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా గెలుపుతో బోణీ కొట్టింది. హరారే వేదికగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో మ్యాట్ రెన్షా, బౌలింగ్లో నాథన్ ఇల్లిస్ సత్తా చాటి ఆసీస్ను గెలిపించారు.
Tue, Sep 15 2026 09:43 PM -
ప్రజల సమస్యల పరిష్కారమే సీఎం ప్రజావాణి ధ్యేయం.. విజయలక్ష్మీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ప్రజల సమస్యల పరిష్కారమే "సీఎం ప్రజావాణి" ధ్యేయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు.
Tue, Sep 15 2026 09:33 PM -
‘అంతరిక్ష ఆయుధాలు’ మోహరించిన అమెరికా.. అసలు ఏంటవి?
భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో ‘అంతరిక్ష నియంత్రణ ఆయుధాలు’ మోహరించినట్లు అమెరికా తొలిసారిగా బహిరంగంగా ప్రకటించింది. అమెరికా వాయుసేన కార్యదర్శి ట్రాయ్ మీంక్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Tue, Sep 15 2026 09:26 PM -
జియో యూజర్లకు గుడ్న్యూస్!
రిలయన్స్ జియో, కాన్వాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంలో భాగంగా, ఈ సర్వీస్ ప్రొవైడర్ భారతదేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది జియో వినియోగదారులకు కాన్వా ఏఐ-ఆధారిత డిజైన్ ప్లాట్ఫామ్ను అందించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Tue, Sep 15 2026 09:14 PM
-
ఇన్వెస్టర్ల సంపద... రూ. 9 లక్షల కోట్లు ఆవిరి!
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, బాండ్లపై రాబడులతో పాటు ముడిచమురు ధరలు పెరగడంతో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ 1 శాతానికి పైగా నష్టపోయింది. సెన్సెక్స్ 778 పాయింట్లు కోల్పోయి మూడు నెలల కనిష్టం 74,004 వద్ద స్థిరపడింది.
Wed, Sep 16 2026 02:14 AM -
ఆహార ధరల మంట!
న్యూఢిల్లీ: సామాన్యుల జేబుకు ధరలు చిల్లు పెడుతున్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయలు, ఇతరత్రా ఆహారోత్పత్తుల రేట్లు భారీగా ఎగబాకడంతో ద్రవ్యోల్బణం రివ్వుమంటోంది. ఆగస్టులో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి.
Wed, Sep 16 2026 02:08 AM -
ఆరో రోజూ కరిగిన రూపాయి
ముంబై: రూపాయి పతనం ఆరో రోజూ ఆగలేదు. డాలర్ మారకంలో 34 పైసలు బలహీనపడి 95.88 వద్ద స్థిరపడింది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 108 డాలర్లకు చేరుకోవడం దేశీయ కరెన్సీ కోతకు ప్రధాన కారణమైంది.
Wed, Sep 16 2026 02:03 AM -
అనుమతులుంటే ఊరట
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల (22ఏ) విషయంలో బాధితులకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Wed, Sep 16 2026 01:58 AM -
పట్టు వదలని ఆమె ఇప్పుడు జట్టు కోచ్!
లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నంలో గాయాలు, ఎదురుదెబ్బలు సహజం.. కాని క్రీడాకారుల పాలిట మాత్రం ఆ గాయాలే అశనిపాతాలు... పొరపాటున గాని, స్వయంకృతంతో గాని శరీరానికి గాయమైతే కెరీర్ గాయబ్... ఒక్క రోజులో కలలన్నీ చెదిరిపోతాయి.
Wed, Sep 16 2026 01:55 AM -
బిచ్చగాడు రీల్ కాదు రియల్!
కోటీశ్వరుడైన అరుల్ తల్లి చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు అతడికి ఒక స్వామీజీ.. ‘నలభై ఎనిమిది రోజులు ఎవరికీ తెలియకుండా బిచ్చగాడిగా దీక్ష చేస్తే నీ తల్లి కోలుకుంటుంది’ అని సలహా ఇస్తాడు. స్వామిజీ సలహాను అనుసరించి నలభై ఎనిమిది రోజులు బిచ్చగాడిగా అవతారం ఎత్తి అష్టకష్టాలు పడతాడు అరుల్.
Wed, Sep 16 2026 01:50 AM -
రెండోసారి వెనైస్!
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ‘వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఒక భారతీయ దర్శకురాలు రెండోసారి మనదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది.
Wed, Sep 16 2026 01:44 AM -
దీపావళికి మహాశక్తి
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్గా దూసుకెళుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. సుందర్ .సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెజీనా, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇషారి కె.
Wed, Sep 16 2026 01:34 AM -
యాక్షన్... అడ్వెంచర్
సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ కీలక పాత్రలు పోషించారు.
Wed, Sep 16 2026 01:30 AM -
యూపీఐపై వడ్డన!
సాక్షి, హైదరాబాద్: దేశంలో దాదాపు ఆరేళ్లుగా కొనసాగుతున్న పూర్తి ఉచిత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపుల సేవలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది.
Wed, Sep 16 2026 01:27 AM -
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ప్రపంచ రికార్డు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇషాన్ కిషన్ రెండో స్థానంలో నిలిచాడు.
Wed, Sep 16 2026 01:13 AM -
బ్రిక్స్ సూపర్ సక్సెస్!
చేరుకోవాల్సిన లక్ష్యంపై స్పష్టత, అందుకు అనుసరించాల్సిన మార్గంపై ఏకాభిప్రాయం సాధించగలిగితే శిఖరాగ్ర సమావేశాలు విజయవంతమవుతాయి. ఆ రెండూ లేకుంటే ఉత్త లాంఛనప్రాయ సమావేశాలుగా మిగులుతాయి. ఆ కోణంలో శని, ఆదివారాల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఘన విజయం సాధించినట్టు లెక్క.
Wed, Sep 16 2026 12:48 AM -
సూపర్ షీ ఛాలెంజ్
పూర్వాజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కిల్లర్’. జ్యోతి పూర్వాజ్ హీరోయిన్గా నటించారు. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటించారు.
Wed, Sep 16 2026 12:21 AM -
'అత్యధిక ప్రపంచానికి' అసలైన ప్రాతినిధ్యం
ఢిల్లీలో జరిగిన ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు ఏ విధంగా చూసినా ఘన విజయమే.
Wed, Sep 16 2026 12:17 AM -
కంగనా రనౌత్ vs రాఖీ సావంత్
బాలీవుడ్ హీరోయిన్లు కంగనా రనౌత్–రాఖీ సావంత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్ జీ విద్యార్థుల నిరసనలు, యూత్ వ్యవహారశైలిపై బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
Wed, Sep 16 2026 12:16 AM -
యూపీఐ చార్జీలు.. ఏటా 84 వేల కోట్ల ఆదాయం!
భారత్లో ఏడాదికి యూపీఐ (UPI) మొత్తం లావాదేవీల విలువ సుమారు రూ. 314 లక్షల కోట్లు అని అంచనా. తాజాగా 2వేల రూపాయల కంటే ఎక్కువ విలువైన పీ2ఎమ్ (పర్సన్ టూ మర్చంట్) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ (మర్చంట్ రేట్ డిస్కౌంట్) వర్తిస్తుంది. అయితే భారత్లో ఏడాదికి రూ.
Wed, Sep 16 2026 12:08 AM -
వైఎస్ జగన్ను కలిసిన బొడ్డు వినీత్ కుటుంబసభ్యులు
కృష్ణా: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం ఎయిర్పోర్టులో పోరంకి మహిళలు మంగళవారం ప్రత్యేకంగా కలుసుకున్నారు. విషయంలోకి వెళితే..
Tue, Sep 15 2026 11:12 PM -
'ది ప్యారడైజ్' టికెట్ రేట్లు పెంచుతారా?.. ఎందుకీ రిస్క్?
ఇటీవల సాధారణ టికెట్ రేట్లతోనే పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ‘ఇరుముడి’ రెగ్యులర్ ధరలతోనే డబుల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. మరోవైపు టికెట్ రేట్ల పెంపుతో వచ్చిన ‘టాక్సిక్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Tue, Sep 15 2026 11:06 PM -
గుంటూరు పోలీసులకు ఎక్స్ మొట్టికాయలు!
గుంటూరు: ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్ల నిలిపివేత వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Tue, Sep 15 2026 10:40 PM -
శాంసన్ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్పై ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది.
Tue, Sep 15 2026 10:26 PM -
‘తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి’
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు.
Tue, Sep 15 2026 10:02 PM -
రెన్షా శతకం, ఇల్లిస్ విజృంభణ.. తొలి వన్డే ఆసీస్దే..!
జింబాబ్వేలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా గెలుపుతో బోణీ కొట్టింది. హరారే వేదికగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో మ్యాట్ రెన్షా, బౌలింగ్లో నాథన్ ఇల్లిస్ సత్తా చాటి ఆసీస్ను గెలిపించారు.
Tue, Sep 15 2026 09:43 PM -
ప్రజల సమస్యల పరిష్కారమే సీఎం ప్రజావాణి ధ్యేయం.. విజయలక్ష్మీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ప్రజల సమస్యల పరిష్కారమే "సీఎం ప్రజావాణి" ధ్యేయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు.
Tue, Sep 15 2026 09:33 PM -
‘అంతరిక్ష ఆయుధాలు’ మోహరించిన అమెరికా.. అసలు ఏంటవి?
భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో ‘అంతరిక్ష నియంత్రణ ఆయుధాలు’ మోహరించినట్లు అమెరికా తొలిసారిగా బహిరంగంగా ప్రకటించింది. అమెరికా వాయుసేన కార్యదర్శి ట్రాయ్ మీంక్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Tue, Sep 15 2026 09:26 PM -
జియో యూజర్లకు గుడ్న్యూస్!
రిలయన్స్ జియో, కాన్వాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంలో భాగంగా, ఈ సర్వీస్ ప్రొవైడర్ భారతదేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది జియో వినియోగదారులకు కాన్వా ఏఐ-ఆధారిత డిజైన్ ప్లాట్ఫామ్ను అందించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Tue, Sep 15 2026 09:14 PM
