-
" />
లాభసాటి వ్యవసాయమే లక్ష్యం..
తాడిపత్రిలోని అంబాభవానీ వీధిలో నివాసముంటున్న వద్దిమోహన్ కుమార్తె భానురేఖ.. వ్యవసాయంపై మక్కువతో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా చదువులో ప్రతిభ కనబరుస్తూ ఇక్రిషాట్లో ఆరు నెలల ఇంటర్న్షిప్కు అర్హత సాధించింది.
-
ఆశలు ఆవిరి!
బూర్గంపాడు: గోదావరి వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరీవాహక ప్రాంత రైతులు ఈ సీజన్లో ఇప్పటికే మూడుసార్లు నష్టపోగా.. మంగళవారం గోదావరి వరద నీటిమట్టం 50 అడుగులకు చేరడంతో వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.
Wed, Oct 01 2025 09:55 AM -
రెండో ప్రమాద హెచ్చరిక దాటి..
భద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి వరకు మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగగా, మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు 48 అడుగులకు చేరడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Wed, Oct 01 2025 09:55 AM -
ఎన్నికల నిర్వహణ ఎలా ?
● స్థానిక పోరుకు నిధుల కొరత ● ఒక్కో మండలానికి రూ.2 లక్షల వ్యయం ● ఆర్థికభారంతో అధికారుల సతమతం ● ప్రత్యేక గ్రాంట్ కోసం ఎదురుచూపులుWed, Oct 01 2025 09:55 AM -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం
Wed, Oct 01 2025 09:55 AM -
శ్రీ దుర్గాదేవిగా పెద్దమ్మతల్లి
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో జరుగుతున్న శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు మంగళవారం శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
Wed, Oct 01 2025 09:55 AM -
వీరలక్ష్మీ.. పాహిమాం
భద్రాచలం : ముగ్గురమ్మల శక్తి స్వరూపిణిగా, దారిద్య్రాలను పారదోలే వీరలక్ష్మిగా సాక్షాత్కారమైన అమ్మవారిని తిలకించిన భక్తులు పులకించిపోయారు.
Wed, Oct 01 2025 09:55 AM -
శిశు మరణాల నివారణపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Wed, Oct 01 2025 09:55 AM -
పొలాలు ఎడారి..
పక్కన గోదారి..Wed, Oct 01 2025 09:55 AM -
అవగాహన సదస్సులో ఏపీఓ జనరల్
భద్రాచలం: హిమాచల్ ప్రదేశ్లో జరిగిన నిషేధిత మత్తు పదార్థాలపై అవగాహన సదస్సుకు భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ పాల్గొన్నారు. శిక్షణ అనంతరం భద్రాచలం వచ్చిన ఆయన.. మంగళవారం వివరాలు వెల్లడించారు.
Wed, Oct 01 2025 09:55 AM -
అభివృద్ధికి సహకరించండి..
సింగరేణి(కొత్తగూడెం): రామవరం, రుద్రంపూర్ ప్రాంతాల్లో మాజీ కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లను వారికే కేటాయించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. మంగళవారం రాత్రి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీ బలరాంను ఆయన చాంబర్లో కలిశారు.
Wed, Oct 01 2025 09:55 AM -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఇంటిపై సోలార్ విద్యుత్ ప్లేట్లు
అమర్చుతుండగా ఘటన
Wed, Oct 01 2025 09:55 AM -
మాస్టర్ ప్లాన్కు కసరత్తు
యూనివర్సిటీలో నూతన భవనాల నిర్మాణం కోసం మాస్టర్ప్లాన్ రెడీకి కసరత్తు చేస్తు న్నాం. దీంతో పాటుగా ప్రస్తుతం యూనివర్సిటీలో ఉన్న పాత భవనాలు, ఓల్డ్ షెడ్లకు సంబంధించి మరమ్మతులు, లీకేజీలకు సంబంధించిన ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తున్నాం.
Wed, Oct 01 2025 09:55 AM -
శాంతించిన తాలిపేరు
చర్ల: ఎగువ ప్రాంతం నుంచి వరదనీటి రాక తగ్గుముఖం పట్టడంతో తాలిపేరు శాంతిస్తోంది. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరదనీరు రావడంతో 40 వేల క్యూసెక్కుల వరకు వరదనీటిని అధికారులు విడుదల చేశారు. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టగా ప్రాజెక్టు గేట్లను మూశారు.
Wed, Oct 01 2025 09:55 AM -
అనుమతులు లేని ఇసుక సీజ్
అశ్వాపురం: మండలంలోని చింతిరాల క్రాస్రోడ్డు సమీపంలో ఎలాంటి అనుమతులు లేని ఇసుక డంపును తహసీల్దార్ మణిధర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆర్ఐ లీలావతి సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Wed, Oct 01 2025 09:55 AM -
కొబ్బరికాయ ధరలకు రెక్కలు
ఖమ్మంగాంధీచౌక్: కొబ్బరికాయల ధరలకు రెక్కలొచ్చాయి. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండడం, దసరా సమీపించిన నేపథ్యాన కొబ్బరి కాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రాంతాలు, కాయ సైజు ఆధారంగా ఒక్కో కొబ్బరికాయను రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు.
Wed, Oct 01 2025 09:55 AM -
భక్తుల కొంగు బంగారం కోటమైసమ్మ తల్లి..
ఇల్లెందురూరల్: దశాబ్దాలుగా జనం చేత పూజలందుకుంటూ ప్రసిద్ధికెక్కిన నిజాంపేట కోటమైసమ్మ అమ్మవారి జాతర బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. ఏటా విజయదశమి సందర్భంగా రెండు రోజులపాటు అమ్మవారి జాతరను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Wed, Oct 01 2025 09:55 AM -
మున్సిపల్ కమిషనర్గా సింగరేణి ఉద్యోగి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో మేనేజ్మెంట్ ట్రెయినీ వెల్ఫేర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న కొయ్యాడ ఉదయ్కుమార్ ఇటీవల వెల్లడైన గ్రూప్–1 ఫలితాల్లో సత్తా చాటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2గా ఎంపికయ్యారు.
Wed, Oct 01 2025 09:55 AM -
మహిళా ప్రయాణికురాలి హల్చల్
చుంచుపల్లి: ఆధార్ అనుమతి లేని డీలక్స్ బస్కెక్కిన మహిళా ప్రయాణికురాలు హల్చల్ చేసిన ఘటన మంగళవారం కొత్తగూడెం బాబూక్యాంపు వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..
Wed, Oct 01 2025 09:55 AM -
205 కేజీల గంజాయి పట్టివేత
బూర్గంపాడు: అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని మండలంలోని మోరంపల్లిబంజర వద్ద సోమవారం ఎస్ఐ ప్రసాద్ పట్టుకున్నారు. మంగళవారం పాల్వంచ సీఐ సతీశ్ వివరాలు వెల్లడించారు.
Wed, Oct 01 2025 09:55 AM -
" />
ఉద్యానవనాల పెంపకంతో మంచి ఆదాయం
చింతపల్లి: గిరిజన రైతాంగం ఉద్యానవన మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని విశాఖ పోర్టు అథారిటీ ఉద్యానవన జీఎండీ రాధిక సూచించారు.
Wed, Oct 01 2025 09:53 AM -
" />
108లో ప్రసవం
ఎటపాక: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా 108లో ప్రసవించిన ఘటన మంగళవారం ఎటపాక మండలం గుండాల గ్రామ సమీపంలో జరిగింది. కుసుమనపల్లి గ్రామానికి చెందిన గుండి శ్యామలకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు.
Wed, Oct 01 2025 09:53 AM -
" />
తోడపెద్దుకు కన్నీటి వీడ్కోలు
మునగపాక: నందీశ్వరుడిగా.. సింహాద్రప్పన్నగా ఆరాధించే తోడపెద్దు సోమవారం రాత్రి కన్నుమూసింది. మునగపాకలో ఆడారి జగ్గప్పకు చెందిన ఈ తోడపెద్దు అనారోగ్యానికి గురైంది. కొద్ది రోజులుగా వైద్య సేవలందించినా ఫలితం లేకుండా పోయింది.
Wed, Oct 01 2025 09:53 AM -
" />
రైల్వే విశ్రాంత ఉద్యోగి నేత్రాలు దానం
పెందుర్తి: మరణించిన తన తండ్రి నేత్రాలను దానం చేసి ఇద్దరు కుమారులు పెద్ద మనసును చాటుకున్నారు. పెందుర్తిలోని వెలమతోటలో నివాసం ఉంటున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి నేమాని భవానీశంకరం(84) మంగళవారం ఉదయం మృతి చెందారు.
Wed, Oct 01 2025 09:53 AM -
కొట్టుకుపోయిన వంతెన.. నిలిచిన రాకపోకలు
కొట్టుకుపోయిన గంగవరం వంతెన
సీలేరులో కురుస్తున్న వర్షం
Wed, Oct 01 2025 09:53 AM
-
" />
లాభసాటి వ్యవసాయమే లక్ష్యం..
తాడిపత్రిలోని అంబాభవానీ వీధిలో నివాసముంటున్న వద్దిమోహన్ కుమార్తె భానురేఖ.. వ్యవసాయంపై మక్కువతో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా చదువులో ప్రతిభ కనబరుస్తూ ఇక్రిషాట్లో ఆరు నెలల ఇంటర్న్షిప్కు అర్హత సాధించింది.
Wed, Oct 01 2025 09:55 AM -
ఆశలు ఆవిరి!
బూర్గంపాడు: గోదావరి వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరీవాహక ప్రాంత రైతులు ఈ సీజన్లో ఇప్పటికే మూడుసార్లు నష్టపోగా.. మంగళవారం గోదావరి వరద నీటిమట్టం 50 అడుగులకు చేరడంతో వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.
Wed, Oct 01 2025 09:55 AM -
రెండో ప్రమాద హెచ్చరిక దాటి..
భద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి వరకు మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగగా, మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు 48 అడుగులకు చేరడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Wed, Oct 01 2025 09:55 AM -
ఎన్నికల నిర్వహణ ఎలా ?
● స్థానిక పోరుకు నిధుల కొరత ● ఒక్కో మండలానికి రూ.2 లక్షల వ్యయం ● ఆర్థికభారంతో అధికారుల సతమతం ● ప్రత్యేక గ్రాంట్ కోసం ఎదురుచూపులుWed, Oct 01 2025 09:55 AM -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం
Wed, Oct 01 2025 09:55 AM -
శ్రీ దుర్గాదేవిగా పెద్దమ్మతల్లి
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో జరుగుతున్న శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు మంగళవారం శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
Wed, Oct 01 2025 09:55 AM -
వీరలక్ష్మీ.. పాహిమాం
భద్రాచలం : ముగ్గురమ్మల శక్తి స్వరూపిణిగా, దారిద్య్రాలను పారదోలే వీరలక్ష్మిగా సాక్షాత్కారమైన అమ్మవారిని తిలకించిన భక్తులు పులకించిపోయారు.
Wed, Oct 01 2025 09:55 AM -
శిశు మరణాల నివారణపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Wed, Oct 01 2025 09:55 AM -
పొలాలు ఎడారి..
పక్కన గోదారి..Wed, Oct 01 2025 09:55 AM -
అవగాహన సదస్సులో ఏపీఓ జనరల్
భద్రాచలం: హిమాచల్ ప్రదేశ్లో జరిగిన నిషేధిత మత్తు పదార్థాలపై అవగాహన సదస్సుకు భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ పాల్గొన్నారు. శిక్షణ అనంతరం భద్రాచలం వచ్చిన ఆయన.. మంగళవారం వివరాలు వెల్లడించారు.
Wed, Oct 01 2025 09:55 AM -
అభివృద్ధికి సహకరించండి..
సింగరేణి(కొత్తగూడెం): రామవరం, రుద్రంపూర్ ప్రాంతాల్లో మాజీ కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లను వారికే కేటాయించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. మంగళవారం రాత్రి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీ బలరాంను ఆయన చాంబర్లో కలిశారు.
Wed, Oct 01 2025 09:55 AM -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఇంటిపై సోలార్ విద్యుత్ ప్లేట్లు
అమర్చుతుండగా ఘటన
Wed, Oct 01 2025 09:55 AM -
మాస్టర్ ప్లాన్కు కసరత్తు
యూనివర్సిటీలో నూతన భవనాల నిర్మాణం కోసం మాస్టర్ప్లాన్ రెడీకి కసరత్తు చేస్తు న్నాం. దీంతో పాటుగా ప్రస్తుతం యూనివర్సిటీలో ఉన్న పాత భవనాలు, ఓల్డ్ షెడ్లకు సంబంధించి మరమ్మతులు, లీకేజీలకు సంబంధించిన ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తున్నాం.
Wed, Oct 01 2025 09:55 AM -
శాంతించిన తాలిపేరు
చర్ల: ఎగువ ప్రాంతం నుంచి వరదనీటి రాక తగ్గుముఖం పట్టడంతో తాలిపేరు శాంతిస్తోంది. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరదనీరు రావడంతో 40 వేల క్యూసెక్కుల వరకు వరదనీటిని అధికారులు విడుదల చేశారు. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టగా ప్రాజెక్టు గేట్లను మూశారు.
Wed, Oct 01 2025 09:55 AM -
అనుమతులు లేని ఇసుక సీజ్
అశ్వాపురం: మండలంలోని చింతిరాల క్రాస్రోడ్డు సమీపంలో ఎలాంటి అనుమతులు లేని ఇసుక డంపును తహసీల్దార్ మణిధర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆర్ఐ లీలావతి సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Wed, Oct 01 2025 09:55 AM -
కొబ్బరికాయ ధరలకు రెక్కలు
ఖమ్మంగాంధీచౌక్: కొబ్బరికాయల ధరలకు రెక్కలొచ్చాయి. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండడం, దసరా సమీపించిన నేపథ్యాన కొబ్బరి కాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రాంతాలు, కాయ సైజు ఆధారంగా ఒక్కో కొబ్బరికాయను రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు.
Wed, Oct 01 2025 09:55 AM -
భక్తుల కొంగు బంగారం కోటమైసమ్మ తల్లి..
ఇల్లెందురూరల్: దశాబ్దాలుగా జనం చేత పూజలందుకుంటూ ప్రసిద్ధికెక్కిన నిజాంపేట కోటమైసమ్మ అమ్మవారి జాతర బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. ఏటా విజయదశమి సందర్భంగా రెండు రోజులపాటు అమ్మవారి జాతరను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Wed, Oct 01 2025 09:55 AM -
మున్సిపల్ కమిషనర్గా సింగరేణి ఉద్యోగి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో మేనేజ్మెంట్ ట్రెయినీ వెల్ఫేర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న కొయ్యాడ ఉదయ్కుమార్ ఇటీవల వెల్లడైన గ్రూప్–1 ఫలితాల్లో సత్తా చాటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2గా ఎంపికయ్యారు.
Wed, Oct 01 2025 09:55 AM -
మహిళా ప్రయాణికురాలి హల్చల్
చుంచుపల్లి: ఆధార్ అనుమతి లేని డీలక్స్ బస్కెక్కిన మహిళా ప్రయాణికురాలు హల్చల్ చేసిన ఘటన మంగళవారం కొత్తగూడెం బాబూక్యాంపు వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..
Wed, Oct 01 2025 09:55 AM -
205 కేజీల గంజాయి పట్టివేత
బూర్గంపాడు: అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని మండలంలోని మోరంపల్లిబంజర వద్ద సోమవారం ఎస్ఐ ప్రసాద్ పట్టుకున్నారు. మంగళవారం పాల్వంచ సీఐ సతీశ్ వివరాలు వెల్లడించారు.
Wed, Oct 01 2025 09:55 AM -
" />
ఉద్యానవనాల పెంపకంతో మంచి ఆదాయం
చింతపల్లి: గిరిజన రైతాంగం ఉద్యానవన మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని విశాఖ పోర్టు అథారిటీ ఉద్యానవన జీఎండీ రాధిక సూచించారు.
Wed, Oct 01 2025 09:53 AM -
" />
108లో ప్రసవం
ఎటపాక: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా 108లో ప్రసవించిన ఘటన మంగళవారం ఎటపాక మండలం గుండాల గ్రామ సమీపంలో జరిగింది. కుసుమనపల్లి గ్రామానికి చెందిన గుండి శ్యామలకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు.
Wed, Oct 01 2025 09:53 AM -
" />
తోడపెద్దుకు కన్నీటి వీడ్కోలు
మునగపాక: నందీశ్వరుడిగా.. సింహాద్రప్పన్నగా ఆరాధించే తోడపెద్దు సోమవారం రాత్రి కన్నుమూసింది. మునగపాకలో ఆడారి జగ్గప్పకు చెందిన ఈ తోడపెద్దు అనారోగ్యానికి గురైంది. కొద్ది రోజులుగా వైద్య సేవలందించినా ఫలితం లేకుండా పోయింది.
Wed, Oct 01 2025 09:53 AM -
" />
రైల్వే విశ్రాంత ఉద్యోగి నేత్రాలు దానం
పెందుర్తి: మరణించిన తన తండ్రి నేత్రాలను దానం చేసి ఇద్దరు కుమారులు పెద్ద మనసును చాటుకున్నారు. పెందుర్తిలోని వెలమతోటలో నివాసం ఉంటున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి నేమాని భవానీశంకరం(84) మంగళవారం ఉదయం మృతి చెందారు.
Wed, Oct 01 2025 09:53 AM -
కొట్టుకుపోయిన వంతెన.. నిలిచిన రాకపోకలు
కొట్టుకుపోయిన గంగవరం వంతెన
సీలేరులో కురుస్తున్న వర్షం
Wed, Oct 01 2025 09:53 AM