-
చెరువుల సమీపంలోనే నిర్మాణాలు
బఫర్ జోన్లో
యథేచ్ఛగా కట్టడాలు
● వరద ప్రవాహానికి అడ్డుగా పనులు
● ప్రజలకు పొంచి ఉన్న ముప్పు
● ఎక్కడా కనిపించని హద్దులు
-
కలవరపెడుతున్న వరుస హత్యలు
● ఈనెల 17న.. వెల్గటూర్ మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన చల్లూరి మల్లేశ్ (30)ను మండలకేంద్రంలో కత్తులతో పొడిచి చంపారు. ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే కారణంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Mon, Jul 21 2025 05:39 AM -
ముమ్మరంగా వరి నాట్లు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వరినాట్లు ఊపందుకున్నాయి. జూన్ 15 తర్వాత నారు పోసిన రైతులు.. ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. పొలం దున్నేందుకు సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో బావుల ద్వారా నీరు అందిస్తున్నారు.
Mon, Jul 21 2025 05:39 AM -
దేవుళ్లపై ఓట్టేసి మోసగించిన రేవంత్రెడ్డి
● బీజేపీ పాదయాత్రతో నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలి ● జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ● సోమేశ్వర కొండ వద్ద బీజేపీ పాదయాత్ర ప్రారంభంMon, Jul 21 2025 05:39 AM -
మహిళల భద్రతకు ‘భరోసా’
● ఒకేచోట తక్షణ న్యాయ సహాయం, వైద్యసేవలు
Mon, Jul 21 2025 05:39 AM -
గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా
● ఎన్పీడీసీఎల్ డీఈ రాజిరెడ్డిMon, Jul 21 2025 05:39 AM -
రాజ్యాంగాన్ని మార్చే కుట్రను అడ్డుకోవాలి
● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్Mon, Jul 21 2025 05:39 AM -
" />
నాట్లకు ఇబ్బందులు
నాట్ల సమయంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దున్నడానికి ట్రాక్టర్ వస్తే పొలంలో నీరు ఉండడం లేదు. నీరు ఉంటే ట్రాక్టర్ దొరకదు. దున్నిన తర్వాత నాటు వేయడానికి కూలీల కోసం తిరగాల్సిన పరిస్థితి ఉంది.
– బందెల మల్లయ్య, చల్గల్
Mon, Jul 21 2025 05:39 AM -
దాశరథి తెలంగాణ ఆస్తి
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్Mon, Jul 21 2025 05:39 AM -
" />
అప్రమత్తంగా ఉంటేనే భద్రం
ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మొద్దు. ఇన్స్టాగ్రాం ద్వారా ఇటీవల కాలంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. అందులో లింకులను పంపి ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెట్టుబడి పెడితే లాభాలు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచుతున్నారు.
Mon, Jul 21 2025 05:39 AM -
వామ్మో.. ‘కత్తెర’ పురుగు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వానాకాలం సీజన్లో ఆరుతడి పంటగా, అంతర పంటగా సాగు చేసిన మొక్కజొన్న పంటకు పురుగుల బెడద ఇబ్బందికరంగా మారింది. పంట దిగుబడులు ఏమో కాని.. పంటను సాగు చేసిన రైతులకు మాత్రం కత్తెర పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
Mon, Jul 21 2025 05:39 AM -
ఐటీఐ కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానం
● అందుబాటులో 240 ఐటీఐ, 172 ఏటీసీ కోర్సుల సీట్లుMon, Jul 21 2025 05:39 AM -
తెగని ‘ఇసుక’ పంచాయితీ
● ఇసుక లారీల ద్వారా ఉపాధి కల్పించాలంటూ హిమ్మత్నగర్వాసుల దీక్ష ● ససేమిరా అంటున్న కొండపాక గ్రామస్తులు ● సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలంMon, Jul 21 2025 05:39 AM -
బండరాళ్లు దొర్లి పడి బాలుడి మృతి
● మరో బాలుడికి గాయాలు ● తల్లి కళ్ల ముందే బండల కింద తనయుడి విలవిల.. స్పృహ కోల్పోయిన తల్లి ● రేకులపల్లిలో విషాదంMon, Jul 21 2025 05:39 AM -
ఎంపీ మిథున్రెడ్డి అరెస్టు కక్ష సాధింపులో భాగమే..
నరసరావుపేట: వైఎస్సార్సీపీ పార్లమెంటు సభ్యులు మిథున్రెడ్డి అరెస్టు కక్షసాధింపులో భాగమేనని, ఆయనకు పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, పార్టీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Mon, Jul 21 2025 05:37 AM -
నేడు సీడీపీఓ కార్యాలయాల వద్ద ధర్నా జయప్రదం చేయండి
నరసరావుపేట:ఎఫ్ఆర్ఎస్కు వ్యతిరేకంగా సోమ వారం రాష్ట్రవ్యాప్తంగా సీడీపీఓ కార్యాలయాల వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమంలో అంగన్వాడీలతోపాటు లబ్ధిదారులు పాల్గొని తమ నిరసన తెలపాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బ
Mon, Jul 21 2025 05:37 AM -
శాకంబరిగా భ్రమరాంబ అమ్మవారు
పెదకాకాని: శివాలయంలో భ్రమరాంబ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
Mon, Jul 21 2025 05:37 AM -
రాష్ట్ర దేవాంగ పురోహిత నూతన అధ్యక్షుడిగా రామారావు
వేటపాలెం: దేవాంగ పురోహిత పరిషత్ నూతన అధ్యక్షుడిగా చల్లా రామారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరిపట్నంలోని సాయిబాబా కల్యాణ మండపంలో దేవాంగ పురోహిత పరిషత్ 4వ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు.
Mon, Jul 21 2025 05:37 AM -
బదిలీ ఉపాధ్యాయుల వేతనాలు నేటికీ చెల్లించకపోవటం శోచనీయం
రేపల్లె: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో బదిలీపై వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు జూన్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లించకపోవడం శోచనీయమని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిలర్ తేలప్రోలు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
Mon, Jul 21 2025 05:37 AM -
బెజవాడలో మరో దారుణ హత్య?
అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడలో ఇటీవల జరిగిన జంట హత్యల ఘటనను మరువక ముందే మధురానగర్ వంతెన వద్ద మరో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన అజిత్సింగ్నగర్ పీఎస్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది.
Mon, Jul 21 2025 05:37 AM -
చిన్నారుల తిండిపైనా చిన్నచూపే!
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అంగన్వాడీ కేంద్రాలను చిన్నచూపు చూస్తోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం పంపిణీలో కాంట్రాక్టర్లు చేతి వాటం చూపుతున్నారు. నాసిరకం ఆహారం, సరుకులు సరఫరా చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
Mon, Jul 21 2025 05:37 AM -
● వైభవం.. ఆడి కృత్తిక మహోత్సవం
పిడుగురాళ్ల: పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆదివారం ఆడి కృత్తిక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Mon, Jul 21 2025 05:37 AM -
‘స్వచ్ఛ’ అవార్డు రావడంపై సీఎం అభినందన
నెహ్రూనగర్: కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత పోటీల్లో గుంటూరు నగరపాలక సంస్థ ‘సూపర్ స్వచ్ఛ్ లీగ్ సిటీస్ అవార్డు’ పొందింది. ఈ సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అభినందించారు.
Mon, Jul 21 2025 05:37 AM -
కార్మికులు సమ్మెలో .. చెత్త వీధుల్లో..!
సత్తెనపల్లి: పట్టణంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కొరవడింది. పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్లడంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. ప్రధానంగా పట్టణంలో పారిశుధ్యం దారుణంగా తయారైంది.
Mon, Jul 21 2025 05:37 AM -
12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలి
నరసరావుపేట ఈస్ట్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జూలై 2023 నుంచి అమలు చేయాల్సిన 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని రాష్ట్రోపాధ్యా సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు జోసఫ్ సుధీర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Mon, Jul 21 2025 05:37 AM
-
చెరువుల సమీపంలోనే నిర్మాణాలు
బఫర్ జోన్లో
యథేచ్ఛగా కట్టడాలు
● వరద ప్రవాహానికి అడ్డుగా పనులు
● ప్రజలకు పొంచి ఉన్న ముప్పు
● ఎక్కడా కనిపించని హద్దులు
Mon, Jul 21 2025 05:39 AM -
కలవరపెడుతున్న వరుస హత్యలు
● ఈనెల 17న.. వెల్గటూర్ మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన చల్లూరి మల్లేశ్ (30)ను మండలకేంద్రంలో కత్తులతో పొడిచి చంపారు. ఓ యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే కారణంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Mon, Jul 21 2025 05:39 AM -
ముమ్మరంగా వరి నాట్లు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వరినాట్లు ఊపందుకున్నాయి. జూన్ 15 తర్వాత నారు పోసిన రైతులు.. ఇప్పుడు నాట్లు వేస్తున్నారు. పొలం దున్నేందుకు సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో బావుల ద్వారా నీరు అందిస్తున్నారు.
Mon, Jul 21 2025 05:39 AM -
దేవుళ్లపై ఓట్టేసి మోసగించిన రేవంత్రెడ్డి
● బీజేపీ పాదయాత్రతో నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలి ● జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ● సోమేశ్వర కొండ వద్ద బీజేపీ పాదయాత్ర ప్రారంభంMon, Jul 21 2025 05:39 AM -
మహిళల భద్రతకు ‘భరోసా’
● ఒకేచోట తక్షణ న్యాయ సహాయం, వైద్యసేవలు
Mon, Jul 21 2025 05:39 AM -
గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా
● ఎన్పీడీసీఎల్ డీఈ రాజిరెడ్డిMon, Jul 21 2025 05:39 AM -
రాజ్యాంగాన్ని మార్చే కుట్రను అడ్డుకోవాలి
● మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్Mon, Jul 21 2025 05:39 AM -
" />
నాట్లకు ఇబ్బందులు
నాట్ల సమయంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దున్నడానికి ట్రాక్టర్ వస్తే పొలంలో నీరు ఉండడం లేదు. నీరు ఉంటే ట్రాక్టర్ దొరకదు. దున్నిన తర్వాత నాటు వేయడానికి కూలీల కోసం తిరగాల్సిన పరిస్థితి ఉంది.
– బందెల మల్లయ్య, చల్గల్
Mon, Jul 21 2025 05:39 AM -
దాశరథి తెలంగాణ ఆస్తి
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్Mon, Jul 21 2025 05:39 AM -
" />
అప్రమత్తంగా ఉంటేనే భద్రం
ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మొద్దు. ఇన్స్టాగ్రాం ద్వారా ఇటీవల కాలంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. అందులో లింకులను పంపి ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెట్టుబడి పెడితే లాభాలు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచుతున్నారు.
Mon, Jul 21 2025 05:39 AM -
వామ్మో.. ‘కత్తెర’ పురుగు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వానాకాలం సీజన్లో ఆరుతడి పంటగా, అంతర పంటగా సాగు చేసిన మొక్కజొన్న పంటకు పురుగుల బెడద ఇబ్బందికరంగా మారింది. పంట దిగుబడులు ఏమో కాని.. పంటను సాగు చేసిన రైతులకు మాత్రం కత్తెర పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
Mon, Jul 21 2025 05:39 AM -
ఐటీఐ కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానం
● అందుబాటులో 240 ఐటీఐ, 172 ఏటీసీ కోర్సుల సీట్లుMon, Jul 21 2025 05:39 AM -
తెగని ‘ఇసుక’ పంచాయితీ
● ఇసుక లారీల ద్వారా ఉపాధి కల్పించాలంటూ హిమ్మత్నగర్వాసుల దీక్ష ● ససేమిరా అంటున్న కొండపాక గ్రామస్తులు ● సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలంMon, Jul 21 2025 05:39 AM -
బండరాళ్లు దొర్లి పడి బాలుడి మృతి
● మరో బాలుడికి గాయాలు ● తల్లి కళ్ల ముందే బండల కింద తనయుడి విలవిల.. స్పృహ కోల్పోయిన తల్లి ● రేకులపల్లిలో విషాదంMon, Jul 21 2025 05:39 AM -
ఎంపీ మిథున్రెడ్డి అరెస్టు కక్ష సాధింపులో భాగమే..
నరసరావుపేట: వైఎస్సార్సీపీ పార్లమెంటు సభ్యులు మిథున్రెడ్డి అరెస్టు కక్షసాధింపులో భాగమేనని, ఆయనకు పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, పార్టీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Mon, Jul 21 2025 05:37 AM -
నేడు సీడీపీఓ కార్యాలయాల వద్ద ధర్నా జయప్రదం చేయండి
నరసరావుపేట:ఎఫ్ఆర్ఎస్కు వ్యతిరేకంగా సోమ వారం రాష్ట్రవ్యాప్తంగా సీడీపీఓ కార్యాలయాల వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమంలో అంగన్వాడీలతోపాటు లబ్ధిదారులు పాల్గొని తమ నిరసన తెలపాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బ
Mon, Jul 21 2025 05:37 AM -
శాకంబరిగా భ్రమరాంబ అమ్మవారు
పెదకాకాని: శివాలయంలో భ్రమరాంబ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
Mon, Jul 21 2025 05:37 AM -
రాష్ట్ర దేవాంగ పురోహిత నూతన అధ్యక్షుడిగా రామారావు
వేటపాలెం: దేవాంగ పురోహిత పరిషత్ నూతన అధ్యక్షుడిగా చల్లా రామారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరిపట్నంలోని సాయిబాబా కల్యాణ మండపంలో దేవాంగ పురోహిత పరిషత్ 4వ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు.
Mon, Jul 21 2025 05:37 AM -
బదిలీ ఉపాధ్యాయుల వేతనాలు నేటికీ చెల్లించకపోవటం శోచనీయం
రేపల్లె: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో బదిలీపై వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు జూన్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లించకపోవడం శోచనీయమని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిలర్ తేలప్రోలు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
Mon, Jul 21 2025 05:37 AM -
బెజవాడలో మరో దారుణ హత్య?
అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్): విజయవాడలో ఇటీవల జరిగిన జంట హత్యల ఘటనను మరువక ముందే మధురానగర్ వంతెన వద్ద మరో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన అజిత్సింగ్నగర్ పీఎస్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది.
Mon, Jul 21 2025 05:37 AM -
చిన్నారుల తిండిపైనా చిన్నచూపే!
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అంగన్వాడీ కేంద్రాలను చిన్నచూపు చూస్తోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం పంపిణీలో కాంట్రాక్టర్లు చేతి వాటం చూపుతున్నారు. నాసిరకం ఆహారం, సరుకులు సరఫరా చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
Mon, Jul 21 2025 05:37 AM -
● వైభవం.. ఆడి కృత్తిక మహోత్సవం
పిడుగురాళ్ల: పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆదివారం ఆడి కృత్తిక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
Mon, Jul 21 2025 05:37 AM -
‘స్వచ్ఛ’ అవార్డు రావడంపై సీఎం అభినందన
నెహ్రూనగర్: కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత పోటీల్లో గుంటూరు నగరపాలక సంస్థ ‘సూపర్ స్వచ్ఛ్ లీగ్ సిటీస్ అవార్డు’ పొందింది. ఈ సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అభినందించారు.
Mon, Jul 21 2025 05:37 AM -
కార్మికులు సమ్మెలో .. చెత్త వీధుల్లో..!
సత్తెనపల్లి: పట్టణంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కొరవడింది. పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలోకి వెళ్లడంతో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. ప్రధానంగా పట్టణంలో పారిశుధ్యం దారుణంగా తయారైంది.
Mon, Jul 21 2025 05:37 AM -
12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలి
నరసరావుపేట ఈస్ట్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జూలై 2023 నుంచి అమలు చేయాల్సిన 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని రాష్ట్రోపాధ్యా సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు జోసఫ్ సుధీర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Mon, Jul 21 2025 05:37 AM