-
ప్రశాంతంగా ‘నీట్’
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు) జిల్లాలో
ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.
Mon, May 04 2026 07:25 AM -
అర్హతలే కొలమానం..
కూసుమంచి: ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారులే నేరుగా వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించేలా ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించా రు.
Mon, May 04 2026 07:25 AM -
" />
నేటి నుంచి ఎప్సెట్
● హాజరుకానున్న 2వేల మందికి పైగా విద్యార్థులు
Mon, May 04 2026 07:25 AM -
‘రోడ్డెక్కితేనే రవాణా చేస్తారా?’
బోనకల్: రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తేనే కొనుగో లు కేంద్రాల నుంచి మొక్కజొన్నలను తరలిస్తారా అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతి నేని సుదర్శన్ ప్రశ్నించారు. మండలంలోని లక్ష్మీపురం, రావినూతలలో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు.
Mon, May 04 2026 07:25 AM -
" />
నీడనిద్దాం.. నీరు పోద్దాం..
ఇల్లెందురూరల్: భానుడు భగభగ మండుతున్నాడు. పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరువవుతోంది. ఇంట్లో కూలర్, ఫ్యాన్ ఉన్నా మనం ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది ఎండలో పక్షులు నీడ, నీటి కోసం విలవిల్లాడుతుండడాన్ని గుర్తించా.
Mon, May 04 2026 07:25 AM -
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
నేలకొండపల్లి: వర్షం కారణంగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో ఆదివారం రాత్రి వర్షం కురిసింది. ఈ సమయాన ఖమ్మం నుంచి గ్రామానికి వచ్చిన బస్సు శివార్లలో అదుపు తప్పగా పొలాల్లోకి దిగింది.
Mon, May 04 2026 07:25 AM -
అకాల వర్షంతో ఆగమాగం
● జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వాన ● కల్లాల్లో తడిసిన మొక్కజొన్నలు ● వరికి నష్టం.. రాలిన మామిడికాయMon, May 04 2026 07:25 AM -
కృతజ్ఞతలు ఎవరికి తెలపాలి?
సత్తుపల్లిటౌన్: అశోక్ ఇంట్లో దిగులుగా కూర్చున్నాడు. ఆయన భార్య అభిక ఏమిటని ఆరా తీస్తే అశోక్ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ‘పొద్దున్నే బజారుకు వెళ్లగా నడవలేని ముసలమ్మను బండి ఎక్కించుకున్నా..
Mon, May 04 2026 07:25 AM -
" />
ఎవరెస్టు బేస్క్యాంప్ వద్దకు జిల్లా యువకుడు
● ఐటీడీఏ పీఓ చిత్రంతో కూడిన
ఫ్లెక్సీ ప్రదర్శన
Mon, May 04 2026 07:25 AM -
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట
చింతకాని: మండలంలోని పాతర్లపాడులో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 45 మంది రైతులకు చెందిన 600 క్వింటాళ్ల మొక్క జొన్న పంట కాలిబూడిదైంది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం భారీగా వీచిన ఈదురుగాలులతో మొక్కజొన్న చేన్లలో నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి.
Mon, May 04 2026 07:25 AM -
వైద్య విద్యార్థులు పరిశోధనల వైపు మళ్లాలి
ఖమ్మంవైద్యవిభాగం: వైద్య విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా ఎంబీబీఎస్ దశ నుంచే పరిశోధనలపై దృష్టి సారించాలని అదనపు డీఎంఈ, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శంకర్ సూచించారు.
Mon, May 04 2026 07:25 AM -
బాలభవన్కు ఆహ్వానం !
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని బాలభవన్లో ఏటా మాదిరిగానే ఈసారి కూడా వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. చదువుతో సంబంధం లేకుండా 5 – 16 ఏళ్ల లోపుపిల్లలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఈ నెల 2న మొదలైన శిక్షణ వచ్చేనెల 10వ తేదీ వరకు కొనసాగుతాయి.
Mon, May 04 2026 07:25 AM -
ఇక రాష్ట్రవ్యాప్తం!
మన ‘సీపీవో’..వచ్చే విద్యాసంవత్సరంనుంచే..Mon, May 04 2026 07:25 AM -
‘అంతిమ’ కష్టాలు తొలగాలి
సాక్షి ప్రతినిఽధి, కామారెడ్డి : దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
Mon, May 04 2026 07:25 AM -
జిల్లాకేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం
● 16 దుకాణాలు అగ్నికి ఆహుతి..
● రూ. కోటి వరకు ఆస్తినష్టం
జరిగిందంటున్న బాధితులు
● కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎదురుగా ఘటన
Mon, May 04 2026 07:25 AM -
త్వరలో కేకేవై రోడ్డుకు మహర్దశ
● నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు
Mon, May 04 2026 07:25 AM -
" />
‘వానాకాలం నాటికి సిద్ధంగా ఉంచండి’
నిజాంసాగర్: వర్షాకాలం ఆరంభం నాటికి నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు, గేర్ బాక్సులు, రూప్ వైర్లకు అవసరమైన మరమ్మతులు చేయించి సిద్ధంగా ఉంచాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ దోర్జీ గ్యాంబా సూచించారు.
Mon, May 04 2026 07:25 AM -
ప్రశాంతంగా నీట్
ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్(నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగింది.
Mon, May 04 2026 07:25 AM -
‘దేశ రక్షణలో ముందుండాలి’
కామారెడ్డి అర్బన్: దేశ, ధర్మ రక్షణలో ప్రతి ఒక్కరు ముందుండాలని కామారెడ్డి పాతరాజంపేటలోని ఆర్ష గురుకుల అధిపతి స్వామి బ్రహ్మానంద సరస్వతి సూచించారు. గురుకులంలో నిర్వహించిన యువ నిర్మాణ ఆర్యవీర్ దళ్ పది రోజుల శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది.
Mon, May 04 2026 07:25 AM -
జిల్లా సరిహద్దులో చెక్పోస్ట్ ఏర్పాటు
నాగిరెడ్డిపేట: జిల్లా సరిహద్దులోని పోచారం వద్ద ఆదివారం స్థానిక పోలీసులు ప్రత్యేక చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని ఒక జ్యువెలరీ షాపులో ఆదివారం ఐదుగురు దుండగులు పిస్టల్తో కాల్పులు జరిపి దొంగతనం చేసి పరారయ్యారు.
Mon, May 04 2026 07:25 AM -
సుభాష్రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో శ్మశానవాటికల అభివృద్ధికి ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డికి పలువురు మద్దతుగా నిలుస్తున్నారు.
Mon, May 04 2026 07:25 AM -
బొమ్మను చూసి.. చిత్రం గీసి..
● సొంతంగానే చిత్రకళలో ప్రావీణ్యం
● పెయింటర్ నుంచి క్రియేటివ్ డైరెక్టర్ వరకు ఎదిగిన గోపాల్ గౌడ్
Mon, May 04 2026 07:25 AM -
ఏకచక్రేశ్వర గోశాలలో అగ్ని ప్రమాదం
● 10 వేలకు పైగా ఎండు గడ్డికట్టలు దగ్ధం
● రూ. 8 లక్షల వరకు నష్టం
Mon, May 04 2026 07:25 AM -
అగ్గి రేగుతోంది.. బుగ్గి చేస్తోంది
రెంజల్(బోధన్): ఉమ్మడి జిల్లాలో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యుత్ సంబంధిత సమస్యలు, ప్రజల్లో అవగాహన లేమి ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు.
Mon, May 04 2026 07:25 AM
-
ఏంటి ఈ దారుణం చంద్రబాబు.. చంపేస్తారా.. దశరథరామిరెడ్డి దాడిపై భూమన రియాక్షన్
ఏంటి ఈ దారుణం చంద్రబాబు.. చంపేస్తారా.. దశరథరామిరెడ్డి దాడిపై భూమన రియాక్షన్
Mon, May 04 2026 07:25 AM -
ప్రశాంతంగా ‘నీట్’
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు) జిల్లాలో
ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.
Mon, May 04 2026 07:25 AM -
అర్హతలే కొలమానం..
కూసుమంచి: ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారులే నేరుగా వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించేలా ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించా రు.
Mon, May 04 2026 07:25 AM -
" />
నేటి నుంచి ఎప్సెట్
● హాజరుకానున్న 2వేల మందికి పైగా విద్యార్థులు
Mon, May 04 2026 07:25 AM -
‘రోడ్డెక్కితేనే రవాణా చేస్తారా?’
బోనకల్: రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తేనే కొనుగో లు కేంద్రాల నుంచి మొక్కజొన్నలను తరలిస్తారా అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతి నేని సుదర్శన్ ప్రశ్నించారు. మండలంలోని లక్ష్మీపురం, రావినూతలలో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు.
Mon, May 04 2026 07:25 AM -
" />
నీడనిద్దాం.. నీరు పోద్దాం..
ఇల్లెందురూరల్: భానుడు భగభగ మండుతున్నాడు. పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరువవుతోంది. ఇంట్లో కూలర్, ఫ్యాన్ ఉన్నా మనం ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది ఎండలో పక్షులు నీడ, నీటి కోసం విలవిల్లాడుతుండడాన్ని గుర్తించా.
Mon, May 04 2026 07:25 AM -
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
నేలకొండపల్లి: వర్షం కారణంగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన ఇది. వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో ఆదివారం రాత్రి వర్షం కురిసింది. ఈ సమయాన ఖమ్మం నుంచి గ్రామానికి వచ్చిన బస్సు శివార్లలో అదుపు తప్పగా పొలాల్లోకి దిగింది.
Mon, May 04 2026 07:25 AM -
అకాల వర్షంతో ఆగమాగం
● జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వాన ● కల్లాల్లో తడిసిన మొక్కజొన్నలు ● వరికి నష్టం.. రాలిన మామిడికాయMon, May 04 2026 07:25 AM -
కృతజ్ఞతలు ఎవరికి తెలపాలి?
సత్తుపల్లిటౌన్: అశోక్ ఇంట్లో దిగులుగా కూర్చున్నాడు. ఆయన భార్య అభిక ఏమిటని ఆరా తీస్తే అశోక్ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ‘పొద్దున్నే బజారుకు వెళ్లగా నడవలేని ముసలమ్మను బండి ఎక్కించుకున్నా..
Mon, May 04 2026 07:25 AM -
" />
ఎవరెస్టు బేస్క్యాంప్ వద్దకు జిల్లా యువకుడు
● ఐటీడీఏ పీఓ చిత్రంతో కూడిన
ఫ్లెక్సీ ప్రదర్శన
Mon, May 04 2026 07:25 AM -
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట
చింతకాని: మండలంలోని పాతర్లపాడులో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 45 మంది రైతులకు చెందిన 600 క్వింటాళ్ల మొక్క జొన్న పంట కాలిబూడిదైంది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం భారీగా వీచిన ఈదురుగాలులతో మొక్కజొన్న చేన్లలో నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి.
Mon, May 04 2026 07:25 AM -
వైద్య విద్యార్థులు పరిశోధనల వైపు మళ్లాలి
ఖమ్మంవైద్యవిభాగం: వైద్య విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా ఎంబీబీఎస్ దశ నుంచే పరిశోధనలపై దృష్టి సారించాలని అదనపు డీఎంఈ, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శంకర్ సూచించారు.
Mon, May 04 2026 07:25 AM -
బాలభవన్కు ఆహ్వానం !
ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని బాలభవన్లో ఏటా మాదిరిగానే ఈసారి కూడా వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. చదువుతో సంబంధం లేకుండా 5 – 16 ఏళ్ల లోపుపిల్లలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఈ నెల 2న మొదలైన శిక్షణ వచ్చేనెల 10వ తేదీ వరకు కొనసాగుతాయి.
Mon, May 04 2026 07:25 AM -
ఇక రాష్ట్రవ్యాప్తం!
మన ‘సీపీవో’..వచ్చే విద్యాసంవత్సరంనుంచే..Mon, May 04 2026 07:25 AM -
‘అంతిమ’ కష్టాలు తొలగాలి
సాక్షి ప్రతినిఽధి, కామారెడ్డి : దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
Mon, May 04 2026 07:25 AM -
జిల్లాకేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం
● 16 దుకాణాలు అగ్నికి ఆహుతి..
● రూ. కోటి వరకు ఆస్తినష్టం
జరిగిందంటున్న బాధితులు
● కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎదురుగా ఘటన
Mon, May 04 2026 07:25 AM -
త్వరలో కేకేవై రోడ్డుకు మహర్దశ
● నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు
Mon, May 04 2026 07:25 AM -
" />
‘వానాకాలం నాటికి సిద్ధంగా ఉంచండి’
నిజాంసాగర్: వర్షాకాలం ఆరంభం నాటికి నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు, గేర్ బాక్సులు, రూప్ వైర్లకు అవసరమైన మరమ్మతులు చేయించి సిద్ధంగా ఉంచాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ దోర్జీ గ్యాంబా సూచించారు.
Mon, May 04 2026 07:25 AM -
ప్రశాంతంగా నీట్
ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్(నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగింది.
Mon, May 04 2026 07:25 AM -
‘దేశ రక్షణలో ముందుండాలి’
కామారెడ్డి అర్బన్: దేశ, ధర్మ రక్షణలో ప్రతి ఒక్కరు ముందుండాలని కామారెడ్డి పాతరాజంపేటలోని ఆర్ష గురుకుల అధిపతి స్వామి బ్రహ్మానంద సరస్వతి సూచించారు. గురుకులంలో నిర్వహించిన యువ నిర్మాణ ఆర్యవీర్ దళ్ పది రోజుల శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది.
Mon, May 04 2026 07:25 AM -
జిల్లా సరిహద్దులో చెక్పోస్ట్ ఏర్పాటు
నాగిరెడ్డిపేట: జిల్లా సరిహద్దులోని పోచారం వద్ద ఆదివారం స్థానిక పోలీసులు ప్రత్యేక చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని ఒక జ్యువెలరీ షాపులో ఆదివారం ఐదుగురు దుండగులు పిస్టల్తో కాల్పులు జరిపి దొంగతనం చేసి పరారయ్యారు.
Mon, May 04 2026 07:25 AM -
సుభాష్రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో శ్మశానవాటికల అభివృద్ధికి ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డికి పలువురు మద్దతుగా నిలుస్తున్నారు.
Mon, May 04 2026 07:25 AM -
బొమ్మను చూసి.. చిత్రం గీసి..
● సొంతంగానే చిత్రకళలో ప్రావీణ్యం
● పెయింటర్ నుంచి క్రియేటివ్ డైరెక్టర్ వరకు ఎదిగిన గోపాల్ గౌడ్
Mon, May 04 2026 07:25 AM -
ఏకచక్రేశ్వర గోశాలలో అగ్ని ప్రమాదం
● 10 వేలకు పైగా ఎండు గడ్డికట్టలు దగ్ధం
● రూ. 8 లక్షల వరకు నష్టం
Mon, May 04 2026 07:25 AM -
అగ్గి రేగుతోంది.. బుగ్గి చేస్తోంది
రెంజల్(బోధన్): ఉమ్మడి జిల్లాలో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యుత్ సంబంధిత సమస్యలు, ప్రజల్లో అవగాహన లేమి ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు.
Mon, May 04 2026 07:25 AM
