-
అమ్మా.. నాకు జీతం వచ్చిందోచ్!
తొలి వేతనం.. జీవిత ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ఆర్థిక స్వాతంత్య్రం, ఒక బాధ్యత, కుటుంబ సమష్టి ప్రయాణానికీ సూచిక. అంతటి ప్రత్యేకత ఉన్న తొలి జీతం అందుకున్న రోజు కోట్లాది మందికి భావోద్వేగ ఘట్టం.
-
కరోనాతో ఒకరి మృతి?
మహారాణిపేట(విశాఖ)/ముసునూరు: కరోనా సోకి విశాఖ నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి (60) గురువారం ఉదయం మృతిచెందినట్లు తెలిసింది.
Fri, May 30 2025 02:34 AM -
దేవుడా..! నీ భూములకు నువ్వే దిక్కు!
సాక్షి, అమరావతి: దేవుడి మాన్యాలను తమకు నచ్చినవారికి పప్పు బెల్లాల్లా పంచిపెట్టి హారతి కర్పూరంలా కరిగించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది!
Fri, May 30 2025 02:25 AM -
జ్యోతి ‘పసిడి’ పరుగు
గుమి (దక్షిణ కొరియా): భారత క్రీడాకారులు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకాల పంట పండిస్తున్నారు. రెండో రోజు అర డజను (6) పతకాలు సాధించిన భారత బృందం మూడో రోజు కూడా మరో ఆరు పతకాలను గెలుచుకుంది.
Fri, May 30 2025 02:24 AM -
టెస్టు సిరీస్కు రిహార్సల్
కాంటర్బరీ (ఇంగ్లండ్): టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి సహా పలువురు ప్లేయర్లు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు సన్నాహక మ్యాచ్ బరిలోకి దిగనున్నారు.
Fri, May 30 2025 02:20 AM -
జ్వెరెవ్, సినెర్ మూడో రౌండ్లోకి...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ స్టార్లు, సీడెడ్ క్రీడాకారులు మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు.
Fri, May 30 2025 02:17 AM -
గుజరాత్ X ముంబై
ముల్లాన్పూర్: ఐపీఎల్ 18వ సీజన్లో బెంగళూరు జట్టు తుది పోరుకు అర్హత సాధించగా... గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్ధమయ్యాయి. శుక్రవారం జరగనున్న పోరులో గెలిచిన జట్టు...
Fri, May 30 2025 02:11 AM -
తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు...
ఐపీఎల్ ప్రారంభమైన నాటినుంచి తొలి టైటిల్ కోసం పోరాడుతూనే ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... ఈ సీజన్లో ట్రోఫీ దిశగా మరో ముందడుగు వేసింది. బౌలర్లు విజృంభించడంతో క్వాలిఫయర్–1లో పంజాబ్పై ఏకపక్ష విజయం సాధించిన బెంగళూరు...
Fri, May 30 2025 02:07 AM -
అంతా చూస్తున్నారు..అతి వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలను మరింత లోతుగా పరిశీలిస్తాం...
Fri, May 30 2025 01:58 AM -
పప్పు, నూనె గింజ పంటలతో అధిక లాభాలు
రుద్రూర్ : పప్పు ధాన్యాలు, నూ నె గింజ పంటల సాగుతో అధిక లాభాలను అర్జించవచ్చునని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్కుమార్ సూచించారు. పొతంగల్ మండలం హెగ్డోలిలో గురువారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Fri, May 30 2025 01:54 AM -
నవనాథ సిద్దులగుట్టపై ఏకశిల స్థూపం
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర సిద్దుల గుట్ట విస్తరించి ఉంది. గుట్ట చుట్టూ ప్రజలు నివాసాలను ఏర్పరుచుకున్నారు. రాతియుగంలో గుట్టకు దక్షిణాన ఉన్న ప్రజలకు కనిపించేలా ఏక శిల స్థూపాన్ని నిర్మించారు.
Fri, May 30 2025 01:54 AM -
రైస్మిల్లుల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అర్సపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ ప్రాంతాల్లోని రైస్మిల్లులను కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Fri, May 30 2025 01:54 AM -
అమెరికాలో తిమ్మారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రా మానికి చెందిన గోవర్ధన్ (28) అనే యువకుడు గురువారం అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Fri, May 30 2025 01:54 AM -
జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య
రెంజల్(బోధన్): మద్యానికి బానిసైన వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన మేకల లక్ష్మణ్(42) మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు.
Fri, May 30 2025 01:54 AM -
ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు వేళాయె శాతవాహనలో న్యాయ విద్య
వివరాలు 8లో
ఇళ్ల నిర్మాణాల అనుమతులకు బిల్డ్ నౌ
● ఏఐ ఆధారిత వ్యవస్థతో.. ● కొత్త విధానం ప్రారంభం
Fri, May 30 2025 01:52 AM -
● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ● పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం ● రైతులకు ఎరువులు, విత్తనాల కొరత రాకూడదు ● కలెక్టర్లూ.. మరో వారంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి ● నాలుగు జిల్లాల సమీక్షలో మంత్రి
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Fri, May 30 2025 01:52 AM -
ఉద్యాన పంటలకు ఊతం
● జిల్లాలో 31 హెక్టార్లలో పండ్ల తోటల సాగు లక్ష్యం ● రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై పరికరాలు ● అవగాహన కల్పిస్తున్న అధికారులుFri, May 30 2025 01:52 AM -
నూతన షావెల్కు ‘ఆపరేషన్ సిందూర్’ పేరు
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో నూతన షావెల్కు సింగరేణి అధికారులు ‘ఆపరేషన్ సిందూర్’గా నామకరణం చేశారు. ఈ యంత్రాన్ని గురువారం ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.
Fri, May 30 2025 01:52 AM -
" />
ఉద్యోగులను రెన్యూవల్ చేయాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని కేజీబీవీలు, ఎస్ఎస్ఏ యూఆర్ఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెన్యూవల్ చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం డీఈవో యాదయ్యకు యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం అందించారు.
Fri, May 30 2025 01:52 AM -
నీటి గుంతలు.. గుండెకోతలు
కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బోయర్ లక్ష్మి(13), మహారాష్ట్రలోని ఎటపల్లికి చెందిన సిండే హన్సిక(11) ఈ నెల 23న వ్యవసాయ చేనుల్లోకి బహిర్భూమికి వెళ్లారు. అక్కడి నుంచి ఆడుకుంటూ చెరువు కుంటలో తవ్విన లోతైన గుంత వద్దకు చేరుకున్నారు.
Fri, May 30 2025 01:52 AM -
‘భూభారతి’లో సమస్యల వెల్లువ!
సాక్షి, ఆసిఫాబాద్: ధరణి స్థానంలో రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తె చ్చింది. ఈ పథకం అమలులో భాగంగా జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఆ మండలంలో సదస్సులు నిర్వహించిన అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.
Fri, May 30 2025 01:52 AM -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
Fri, May 30 2025 01:52 AM -
రోస్టర్ ప్రకారమే ఉద్యోగులకు పదోన్నతులు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ రోస్టర్ ప్రకారమే చేపడుతున్నామని జీఎం విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. ఎస్సీ రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ కార్పొరేట్ కమిటీ సభ్యులు గురువారం బెల్లంపల్లి ఏరియాలో పర్యటించారు.
Fri, May 30 2025 01:52 AM -
ఇటీవల వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు అటవీ భూములు సాగు చేస్తున్నారంటూ కేసులు నమోదు చేశారు. తమకు రెవెన్యూ పట్టాలు ఉన్నాయని ఇటీవల కలెక్టర్ కుమార్ దీపక్కు రైతులు వినతిపత్రం ఇవ్వగా.. అటవీ అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
●
Fri, May 30 2025 01:52 AM -
శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలక్రైం: శాంతిభద్రతల విషయంలో పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
Fri, May 30 2025 01:52 AM
-
అమ్మా.. నాకు జీతం వచ్చిందోచ్!
తొలి వేతనం.. జీవిత ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ఆర్థిక స్వాతంత్య్రం, ఒక బాధ్యత, కుటుంబ సమష్టి ప్రయాణానికీ సూచిక. అంతటి ప్రత్యేకత ఉన్న తొలి జీతం అందుకున్న రోజు కోట్లాది మందికి భావోద్వేగ ఘట్టం.
Fri, May 30 2025 02:39 AM -
కరోనాతో ఒకరి మృతి?
మహారాణిపేట(విశాఖ)/ముసునూరు: కరోనా సోకి విశాఖ నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి (60) గురువారం ఉదయం మృతిచెందినట్లు తెలిసింది.
Fri, May 30 2025 02:34 AM -
దేవుడా..! నీ భూములకు నువ్వే దిక్కు!
సాక్షి, అమరావతి: దేవుడి మాన్యాలను తమకు నచ్చినవారికి పప్పు బెల్లాల్లా పంచిపెట్టి హారతి కర్పూరంలా కరిగించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది!
Fri, May 30 2025 02:25 AM -
జ్యోతి ‘పసిడి’ పరుగు
గుమి (దక్షిణ కొరియా): భారత క్రీడాకారులు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకాల పంట పండిస్తున్నారు. రెండో రోజు అర డజను (6) పతకాలు సాధించిన భారత బృందం మూడో రోజు కూడా మరో ఆరు పతకాలను గెలుచుకుంది.
Fri, May 30 2025 02:24 AM -
టెస్టు సిరీస్కు రిహార్సల్
కాంటర్బరీ (ఇంగ్లండ్): టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి సహా పలువురు ప్లేయర్లు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు సన్నాహక మ్యాచ్ బరిలోకి దిగనున్నారు.
Fri, May 30 2025 02:20 AM -
జ్వెరెవ్, సినెర్ మూడో రౌండ్లోకి...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ స్టార్లు, సీడెడ్ క్రీడాకారులు మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు.
Fri, May 30 2025 02:17 AM -
గుజరాత్ X ముంబై
ముల్లాన్పూర్: ఐపీఎల్ 18వ సీజన్లో బెంగళూరు జట్టు తుది పోరుకు అర్హత సాధించగా... గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్ధమయ్యాయి. శుక్రవారం జరగనున్న పోరులో గెలిచిన జట్టు...
Fri, May 30 2025 02:11 AM -
తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు...
ఐపీఎల్ ప్రారంభమైన నాటినుంచి తొలి టైటిల్ కోసం పోరాడుతూనే ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... ఈ సీజన్లో ట్రోఫీ దిశగా మరో ముందడుగు వేసింది. బౌలర్లు విజృంభించడంతో క్వాలిఫయర్–1లో పంజాబ్పై ఏకపక్ష విజయం సాధించిన బెంగళూరు...
Fri, May 30 2025 02:07 AM -
అంతా చూస్తున్నారు..అతి వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలను మరింత లోతుగా పరిశీలిస్తాం...
Fri, May 30 2025 01:58 AM -
పప్పు, నూనె గింజ పంటలతో అధిక లాభాలు
రుద్రూర్ : పప్పు ధాన్యాలు, నూ నె గింజ పంటల సాగుతో అధిక లాభాలను అర్జించవచ్చునని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్కుమార్ సూచించారు. పొతంగల్ మండలం హెగ్డోలిలో గురువారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Fri, May 30 2025 01:54 AM -
నవనాథ సిద్దులగుట్టపై ఏకశిల స్థూపం
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర సిద్దుల గుట్ట విస్తరించి ఉంది. గుట్ట చుట్టూ ప్రజలు నివాసాలను ఏర్పరుచుకున్నారు. రాతియుగంలో గుట్టకు దక్షిణాన ఉన్న ప్రజలకు కనిపించేలా ఏక శిల స్థూపాన్ని నిర్మించారు.
Fri, May 30 2025 01:54 AM -
రైస్మిల్లుల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అర్సపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ ప్రాంతాల్లోని రైస్మిల్లులను కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Fri, May 30 2025 01:54 AM -
అమెరికాలో తిమ్మారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రా మానికి చెందిన గోవర్ధన్ (28) అనే యువకుడు గురువారం అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Fri, May 30 2025 01:54 AM -
జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య
రెంజల్(బోధన్): మద్యానికి బానిసైన వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన మేకల లక్ష్మణ్(42) మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు.
Fri, May 30 2025 01:54 AM -
ట్రిపుల్ ఐటీ దరఖాస్తులకు వేళాయె శాతవాహనలో న్యాయ విద్య
వివరాలు 8లో
ఇళ్ల నిర్మాణాల అనుమతులకు బిల్డ్ నౌ
● ఏఐ ఆధారిత వ్యవస్థతో.. ● కొత్త విధానం ప్రారంభం
Fri, May 30 2025 01:52 AM -
● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ● పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం ● రైతులకు ఎరువులు, విత్తనాల కొరత రాకూడదు ● కలెక్టర్లూ.. మరో వారంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి ● నాలుగు జిల్లాల సమీక్షలో మంత్రి
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Fri, May 30 2025 01:52 AM -
ఉద్యాన పంటలకు ఊతం
● జిల్లాలో 31 హెక్టార్లలో పండ్ల తోటల సాగు లక్ష్యం ● రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై పరికరాలు ● అవగాహన కల్పిస్తున్న అధికారులుFri, May 30 2025 01:52 AM -
నూతన షావెల్కు ‘ఆపరేషన్ సిందూర్’ పేరు
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసీపీలో నూతన షావెల్కు సింగరేణి అధికారులు ‘ఆపరేషన్ సిందూర్’గా నామకరణం చేశారు. ఈ యంత్రాన్ని గురువారం ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.
Fri, May 30 2025 01:52 AM -
" />
ఉద్యోగులను రెన్యూవల్ చేయాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని కేజీబీవీలు, ఎస్ఎస్ఏ యూఆర్ఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెన్యూవల్ చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం డీఈవో యాదయ్యకు యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం అందించారు.
Fri, May 30 2025 01:52 AM -
నీటి గుంతలు.. గుండెకోతలు
కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బోయర్ లక్ష్మి(13), మహారాష్ట్రలోని ఎటపల్లికి చెందిన సిండే హన్సిక(11) ఈ నెల 23న వ్యవసాయ చేనుల్లోకి బహిర్భూమికి వెళ్లారు. అక్కడి నుంచి ఆడుకుంటూ చెరువు కుంటలో తవ్విన లోతైన గుంత వద్దకు చేరుకున్నారు.
Fri, May 30 2025 01:52 AM -
‘భూభారతి’లో సమస్యల వెల్లువ!
సాక్షి, ఆసిఫాబాద్: ధరణి స్థానంలో రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తె చ్చింది. ఈ పథకం అమలులో భాగంగా జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఆ మండలంలో సదస్సులు నిర్వహించిన అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.
Fri, May 30 2025 01:52 AM -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
Fri, May 30 2025 01:52 AM -
రోస్టర్ ప్రకారమే ఉద్యోగులకు పదోన్నతులు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ రోస్టర్ ప్రకారమే చేపడుతున్నామని జీఎం విజయ భాస్కర్రెడ్డి తెలిపారు. ఎస్సీ రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ కార్పొరేట్ కమిటీ సభ్యులు గురువారం బెల్లంపల్లి ఏరియాలో పర్యటించారు.
Fri, May 30 2025 01:52 AM -
ఇటీవల వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు అటవీ భూములు సాగు చేస్తున్నారంటూ కేసులు నమోదు చేశారు. తమకు రెవెన్యూ పట్టాలు ఉన్నాయని ఇటీవల కలెక్టర్ కుమార్ దీపక్కు రైతులు వినతిపత్రం ఇవ్వగా.. అటవీ అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
●
Fri, May 30 2025 01:52 AM -
శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలక్రైం: శాంతిభద్రతల విషయంలో పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
Fri, May 30 2025 01:52 AM