-
సాహిత్య సంబరం
శ్రీకాకుళం కల్చరల్:
Mon, Feb 16 2026 07:15 AM -
కల్యాణం.. కమనీయం
వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన మహిళలు
Mon, Feb 16 2026 07:15 AM -
ప్రముఖ గాయని గీతా పట్నాయక్ కన్నుమూత
భువనేశ్వర్: ప్రముఖ నేపథ్య గాయని గీతా పట్నాయక్ (71) కటక్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆదివారం మరణించారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో ఆమె ఆస్పత్రిలో చేరారు. సోమవారం సతిచురా శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Mon, Feb 16 2026 07:15 AM -
క్రికెట్ విజేతగా ఎస్పీ–11
విజేతలకు ట్రోఫీని అందజేస్తున్న సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, తదితరులు
Mon, Feb 16 2026 07:15 AM -
కబడ్డీ విజేతగా పల్నాడు జట్టు
సంతబొమ్మాళి: నందన్న ఆలయ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని గొదలాం గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీల విజేతగా పల్నాడు జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పల్నాడు, గుంటూరు జట్లు తలపడ్డాయి.
Mon, Feb 16 2026 07:15 AM -
లింగరాజ్ ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ దంపతులు
భువనేశ్వర్: పవిత్ర మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సతీసమేతంగా లింగరాజ్ ఆలయాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల శాంతి, శ్రేయస్సు కోసం దైవిక ఆశీస్సులు కోరుతూ లింగరాజ్ మహా ప్రభువుకు ప్రత్యేక పూజలు చేశారు.
Mon, Feb 16 2026 07:15 AM -
జీవిత కాలం లేటు!
శంకరా..శుభంకరాMon, Feb 16 2026 07:15 AM -
తౌషిక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి
ఒంగోలు టౌన్: సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి సయ్యద్ తౌషిక్ (11) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు కలెక్టరేట్ ఎదుట రోడ్డ
Mon, Feb 16 2026 07:15 AM -
రాష్ట్రంలో అరాచక పాలన
పొదిలి రూరల్: రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న అరాచక పాలన, ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే కొట్టినోళ్లకు స్టేషన్ బెయిల్.. తిట్టినోళ్లకు సెంట్రల్ జెయిల్ అన్నట్లుగా ఉందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు.
Mon, Feb 16 2026 07:15 AM -
మేయర్పై ఉత్కంఠ!
సాక్షి పెద్దపల్లి/పెద్దపల్లి:
Mon, Feb 16 2026 07:15 AM -
కిస్సా కుర్సీ కా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బల్దియాలో నా టకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 66 డివిజన్లలో 30 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్ సాధించామని, తమకు నలుగురు స్వతంత్రులు తోడుగా ఉన్నారని, ఎక్స్ఆఫీషియో ఓటు కింద ఎంపీ ఉన్నారని..
Mon, Feb 16 2026 07:15 AM -
మా డబ్బులిచ్చేయండి
కోల్సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో పరాజయం పాలైన కొందరు అభ్యర్థు లు.. తమకు ఓట్లు వేస్తామని డబ్బులు తీసుకున్న ఓటర్లు మాట తప్పారని ఆగ్రహంతో ఊగిపోతున్నా రు. ‘మాకు ఓటేస్తామని డబ్బులు తీసుకున్నరు.. అ యినా ఓటేయలేదు..
Mon, Feb 16 2026 07:15 AM -
అప్పులే మిగిలాయి
గోదావరిఖని: కార్పొరేషన్ ఎన్నికలు కొందరు పరాజితులకు అప్పులే మిగిల్చాయి. కార్పొరేటర్గా గెలుపొందాలనే వారి తపన.. ఎన్నికల్లో ఎంతవరకై నా ఖర్చు చేసేలా ముందుకు నడిపించింది. ఆ తర్వాత మొదలైన ఎపిసోడ్ అప్పులపాలయ్యే వరకూ తీసుకొచ్చింది.
Mon, Feb 16 2026 07:15 AM -
‘బుగ్గ’లో సీపీ పూజలు
పాలకుర్తి(రామగుండం): బసంత్నగర్ శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కుటుంబ సమే తంగా ఆదివారం దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలోని నిత్యజలధారను సందర్శించి నీటిని తాగారు.
Mon, Feb 16 2026 07:15 AM -
చరమగీతం
హామీలకుజిల్లా సమాచారం
అమలు చేయని ఎదురు చూస్తున్న
పథకాలు లబ్ధిదారులు(లక్షల్లో)
ఆడబిడ్డనిధి 5.02
Mon, Feb 16 2026 07:13 AM -
" />
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు
● శ్రీకాళహస్తీశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు ● లింగోద్భవానికి భారీగా తరలివచ్చిన జనం ● వీఐపీల సేవలో ఆలయ సిబ్బంది ● గంటలతరబడి క్యూలోనే వృద్ధులు, చంటిబిడ్డ తల్లులుఆ‘నంది’ంచెన్!
Mon, Feb 16 2026 07:13 AM -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శనివారం 82,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 30,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
Mon, Feb 16 2026 07:13 AM -
" />
నమ్మక ద్రోహం
మూడోసారి విడుదల చేసిన బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబు ప్రభుత్వం.
Mon, Feb 16 2026 07:13 AM -
ప్రజలను మోసం చేసే బడ్జెట్
చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో వరుసగా మూడోసారి అన్నివర్గాలను మోసం చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అమలు చేసిన బడ్జెట్కు, చంద్రబాబు బడ్జెట్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సూపర్సిక్స్ పథకాలు అమ లు చేసేందుకు అవసరమైన కేటాయింపులు బడ్జెట్లో లేవు.
Mon, Feb 16 2026 07:13 AM -
చదువర్రీ
పరీక్షల కాలం
Mon, Feb 16 2026 07:13 AM -
20 శివాలయాలకు భారీ సారె
తిరుపతి రూరల్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రగిరి నియోజక వర్గంలోని మూడు మండలాల పరిధిలోని పురాతన 20 శివాలయాలకు తుమ్మలగుంట శ్రీకల్యాణ వెంకన్న ఆలయం నుంచి భారీగా సారె అందజేశారు.
Mon, Feb 16 2026 07:13 AM -
అందరికీ వాటాలిస్తున్నాం..
● మట్టిమాఫియాకు అడ్డాగా ఇందిరమ్మ కాలనీ ● జేసీబీలు ట్రాక్టర్లతో విచ్చలవిడిగా గ్రావెల్ తరలింపు ● అడ్డుకున్న స్థానికులతో మాఫియా ముఠా వాగ్వాదం ● రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యంMon, Feb 16 2026 07:13 AM -
తిరుపతిపై ‘పచ్చ’పాతం
తిరుపతి తుడా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విభజన తర్వాత దాదాపు ఏడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తిరుపతికి చేసింది ఏమీ లేదు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకొని, జీవనం సాగించారు చంద్రబాబు.
Mon, Feb 16 2026 07:13 AM -
గడ్డి ట్రాక్టర్ దగ్ధం
నాగలాపురం: గడ్డిని తరలిస్తుండగా కరెంటు తీగ తగిలి ట్రాక్టర్కు అగ్ని ప్రమాదం జరిగిన ఘటన మండలంలోని వినోభానగర్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Mon, Feb 16 2026 07:13 AM
-
యువత దెబ్బ.. జనసేన MLA కనబడుట లేదు
యువత దెబ్బ.. జనసేన MLA కనబడుట లేదు
Mon, Feb 16 2026 07:15 AM -
సాహిత్య సంబరం
శ్రీకాకుళం కల్చరల్:
Mon, Feb 16 2026 07:15 AM -
కల్యాణం.. కమనీయం
వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి విచ్చేసిన మహిళలు
Mon, Feb 16 2026 07:15 AM -
ప్రముఖ గాయని గీతా పట్నాయక్ కన్నుమూత
భువనేశ్వర్: ప్రముఖ నేపథ్య గాయని గీతా పట్నాయక్ (71) కటక్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆదివారం మరణించారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో ఆమె ఆస్పత్రిలో చేరారు. సోమవారం సతిచురా శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Mon, Feb 16 2026 07:15 AM -
క్రికెట్ విజేతగా ఎస్పీ–11
విజేతలకు ట్రోఫీని అందజేస్తున్న సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, తదితరులు
Mon, Feb 16 2026 07:15 AM -
కబడ్డీ విజేతగా పల్నాడు జట్టు
సంతబొమ్మాళి: నందన్న ఆలయ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని గొదలాం గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీల విజేతగా పల్నాడు జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పల్నాడు, గుంటూరు జట్లు తలపడ్డాయి.
Mon, Feb 16 2026 07:15 AM -
లింగరాజ్ ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ దంపతులు
భువనేశ్వర్: పవిత్ర మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సతీసమేతంగా లింగరాజ్ ఆలయాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల శాంతి, శ్రేయస్సు కోసం దైవిక ఆశీస్సులు కోరుతూ లింగరాజ్ మహా ప్రభువుకు ప్రత్యేక పూజలు చేశారు.
Mon, Feb 16 2026 07:15 AM -
జీవిత కాలం లేటు!
శంకరా..శుభంకరాMon, Feb 16 2026 07:15 AM -
తౌషిక్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి
ఒంగోలు టౌన్: సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి సయ్యద్ తౌషిక్ (11) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు కలెక్టరేట్ ఎదుట రోడ్డ
Mon, Feb 16 2026 07:15 AM -
రాష్ట్రంలో అరాచక పాలన
పొదిలి రూరల్: రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న అరాచక పాలన, ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే కొట్టినోళ్లకు స్టేషన్ బెయిల్.. తిట్టినోళ్లకు సెంట్రల్ జెయిల్ అన్నట్లుగా ఉందని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు.
Mon, Feb 16 2026 07:15 AM -
మేయర్పై ఉత్కంఠ!
సాక్షి పెద్దపల్లి/పెద్దపల్లి:
Mon, Feb 16 2026 07:15 AM -
కిస్సా కుర్సీ కా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బల్దియాలో నా టకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 66 డివిజన్లలో 30 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్ సాధించామని, తమకు నలుగురు స్వతంత్రులు తోడుగా ఉన్నారని, ఎక్స్ఆఫీషియో ఓటు కింద ఎంపీ ఉన్నారని..
Mon, Feb 16 2026 07:15 AM -
మా డబ్బులిచ్చేయండి
కోల్సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో పరాజయం పాలైన కొందరు అభ్యర్థు లు.. తమకు ఓట్లు వేస్తామని డబ్బులు తీసుకున్న ఓటర్లు మాట తప్పారని ఆగ్రహంతో ఊగిపోతున్నా రు. ‘మాకు ఓటేస్తామని డబ్బులు తీసుకున్నరు.. అ యినా ఓటేయలేదు..
Mon, Feb 16 2026 07:15 AM -
అప్పులే మిగిలాయి
గోదావరిఖని: కార్పొరేషన్ ఎన్నికలు కొందరు పరాజితులకు అప్పులే మిగిల్చాయి. కార్పొరేటర్గా గెలుపొందాలనే వారి తపన.. ఎన్నికల్లో ఎంతవరకై నా ఖర్చు చేసేలా ముందుకు నడిపించింది. ఆ తర్వాత మొదలైన ఎపిసోడ్ అప్పులపాలయ్యే వరకూ తీసుకొచ్చింది.
Mon, Feb 16 2026 07:15 AM -
‘బుగ్గ’లో సీపీ పూజలు
పాలకుర్తి(రామగుండం): బసంత్నగర్ శ్రీబుగ్గరామలింగేశ్వరస్వామిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కుటుంబ సమే తంగా ఆదివారం దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలోని నిత్యజలధారను సందర్శించి నీటిని తాగారు.
Mon, Feb 16 2026 07:15 AM -
చరమగీతం
హామీలకుజిల్లా సమాచారం
అమలు చేయని ఎదురు చూస్తున్న
పథకాలు లబ్ధిదారులు(లక్షల్లో)
ఆడబిడ్డనిధి 5.02
Mon, Feb 16 2026 07:13 AM -
" />
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు
● శ్రీకాళహస్తీశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు ● లింగోద్భవానికి భారీగా తరలివచ్చిన జనం ● వీఐపీల సేవలో ఆలయ సిబ్బంది ● గంటలతరబడి క్యూలోనే వృద్ధులు, చంటిబిడ్డ తల్లులుఆ‘నంది’ంచెన్!
Mon, Feb 16 2026 07:13 AM -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శనివారం 82,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 30,825 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
Mon, Feb 16 2026 07:13 AM -
" />
నమ్మక ద్రోహం
మూడోసారి విడుదల చేసిన బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబు ప్రభుత్వం.
Mon, Feb 16 2026 07:13 AM -
ప్రజలను మోసం చేసే బడ్జెట్
చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో వరుసగా మూడోసారి అన్నివర్గాలను మోసం చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అమలు చేసిన బడ్జెట్కు, చంద్రబాబు బడ్జెట్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సూపర్సిక్స్ పథకాలు అమ లు చేసేందుకు అవసరమైన కేటాయింపులు బడ్జెట్లో లేవు.
Mon, Feb 16 2026 07:13 AM -
చదువర్రీ
పరీక్షల కాలం
Mon, Feb 16 2026 07:13 AM -
20 శివాలయాలకు భారీ సారె
తిరుపతి రూరల్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రగిరి నియోజక వర్గంలోని మూడు మండలాల పరిధిలోని పురాతన 20 శివాలయాలకు తుమ్మలగుంట శ్రీకల్యాణ వెంకన్న ఆలయం నుంచి భారీగా సారె అందజేశారు.
Mon, Feb 16 2026 07:13 AM -
అందరికీ వాటాలిస్తున్నాం..
● మట్టిమాఫియాకు అడ్డాగా ఇందిరమ్మ కాలనీ ● జేసీబీలు ట్రాక్టర్లతో విచ్చలవిడిగా గ్రావెల్ తరలింపు ● అడ్డుకున్న స్థానికులతో మాఫియా ముఠా వాగ్వాదం ● రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యంMon, Feb 16 2026 07:13 AM -
తిరుపతిపై ‘పచ్చ’పాతం
తిరుపతి తుడా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విభజన తర్వాత దాదాపు ఏడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తిరుపతికి చేసింది ఏమీ లేదు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకొని, జీవనం సాగించారు చంద్రబాబు.
Mon, Feb 16 2026 07:13 AM -
గడ్డి ట్రాక్టర్ దగ్ధం
నాగలాపురం: గడ్డిని తరలిస్తుండగా కరెంటు తీగ తగిలి ట్రాక్టర్కు అగ్ని ప్రమాదం జరిగిన ఘటన మండలంలోని వినోభానగర్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Mon, Feb 16 2026 07:13 AM
