-
" />
రామప్పలో అధికారుల సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ) అధికారులు సోమవారం సందర్శించారు.
-
పెట్రోల్, డీజిల్.. నో స్టాక్
రేగొండ/చిట్యాల/మొగుళ్లపల్లి: రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుదీరారు. పెట్రోల్, డీజీల్ కొరత ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాహనదారులు టిన్నులతో బంకుల వద్ద క్యూలైన్లు కట్టారు.
Tue, Apr 28 2026 08:17 AM -
పుస్తకాలొచ్చాయ్..
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన డిపోకు చేరుకున్నాయి. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన పుస్తకాలు అందజేయనున్నారు.
Tue, Apr 28 2026 08:17 AM -
నీట్ ప్రశాంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి: జాతీయ స్థాయిలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నీట్ పరీక్షను జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. నీట్ పరీక్ష నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
Tue, Apr 28 2026 08:17 AM -
" />
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షత వహించారు.
Tue, Apr 28 2026 08:17 AM -
" />
అవినీతికి.. డాక్యుమెంట్ రైటర్లు!
సాక్షిప్రతినిధి, వరంగల్:
Tue, Apr 28 2026 08:17 AM -
అరటి ఆకును విస్తరించక..
● తగ్గిన అరటి ఆకుల వ్యాపారం
● రెడీమేడ్ ప్లేట్ల రాకతో ఉపాధికి గండి
Tue, Apr 28 2026 08:17 AM -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం సిటీ: స్థానిక సరస్వతీ ఘాట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (40) రైలు ఢీకొని మృతి చెందాడని రాజమహేంద్రవరం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సోమవారం తెలిపారు. మృతుడి ఎత్తు 5.3 అడుగులు, ముదురు పసుపు రంగు షర్ట్, ముక్కుపోడుం రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడన్నారు.
Tue, Apr 28 2026 08:17 AM -
మంత్రి లోకేష్ ఇంటికి పాదయాత్రను జయప్రదం చేయండి
ఉప్పలగుప్తం: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే నెల 15న తలపెట్టిన మంత్రి నారా లోకేష్ ఇంటికి చేసే పాదయాత్రను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.
Tue, Apr 28 2026 08:17 AM -
నేటి నుంచి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు
విద్యుత్ వెలుగుల్లో గోదావరి మేరీమాత పుణ్యక్షేత్రం
Tue, Apr 28 2026 08:17 AM -
రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
రామచంద్రపురం: పండించిన పంటను కొనుగోలు చేసేవారు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు రైతులు వాపోయారు. నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే బాయిల్డ్ రైస్ మిల్లు కేంద్రాలు లేక పండించిన పంట సగం ధరకే దళారులు చేతుల్లోకి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Tue, Apr 28 2026 08:17 AM -
వంధనం స్వామీ..
దేవరపల్లి: ఓ భక్తుడు నాణేలతో నాలుగు అడుగుల వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తయారు చేసి అబ్బురపరిచాడు. గోపాలపురం మండలం రాజంపాలేనికి చెందిన యర్రంశెట్టి రామకృష్ణకు వేంకటేశ్వరస్వామి అంటే ఎంతో ఇష్టం. చిల్లర నాణేలతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయాలని సంకల్పించాడు.
Tue, Apr 28 2026 08:17 AM -
మహిళల్ని ముందు, వెనుక వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?
యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది.
Tue, Apr 28 2026 08:16 AM -
ఆఫీసులకు భలే డిమాండ్.. మూడు నెలల్లో కొత్త రికార్డులు
అంతర్జాతీయంగా అనిశ్చితులున్నప్పటికీ భారత ఆఫీస్ మార్కెట్ డిమాండ్కు కొత్త రికార్డులకు చేరుతోంది.
Tue, Apr 28 2026 08:16 AM -
ట్రంప్ కోటకు కింగ్ చార్లెస్: 20 నిమిషాల ప్రసంగంపై ఉత్కంఠ
వాషింగ్టన్: ఇరాన్ వివాదం నేపథ్యంలో అమెరికా-బ్రిటన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చేందుకు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III రంగంలోకి దిగారు.
Tue, Apr 28 2026 08:16 AM -
కాలువలోకి దూసుకుపోయిన కారు
రావులపాలెం: గోపాలపురం గ్రామ పరిధిలోని పి.గన్నవరం బ్యాంక్ కాలువలోకి సోమవారం మధ్యాహ్నం ఓ కారు దూసుకుపోయింది. అయితే కాలువలో నీరు పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక సచివాలయం సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Tue, Apr 28 2026 08:11 AM -
బంకుల మూతపై వైఎస్సార్ సీపీ ధ్వజం
తప్పిదాలు చేయొద్దు గ్రామాల్లో వివక్ష, కక్ష సాధింపులకు పాల్పడ కుండా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు.తమిళనాడు, కర్ణాటకలో ఫుల్గా పెట్రోల్, డీజిల్
●
Tue, Apr 28 2026 08:11 AM -
రాధాకృష్ణా.. క్షమాపణ చెప్పు?
చిత్తూరు అర్బన్: తమ పార్టీ నాయకుల సతీమణుల పై ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని.. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు.
Tue, Apr 28 2026 08:11 AM -
ఆత్మవిశ్వాసం వీడొద్దు!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ గ్రేడ్ వస్తుంది? ఇంట్లో ఏమంటారు? స్నేహితుల కంటే తక్కువ మార్కులు వస్తే పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలు వేలాది మంది విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Tue, Apr 28 2026 08:11 AM -
మృతుని కుటుంబానికి వైఎస్సార్సీపీ సాయం
గంగాధరనెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గంగాధర నెల్లూరుకు మండలానికి చెందిన బాబు కుటుంబానికి వైఎస్సార్సీసీ నేతలు అండగా నిలిచారు.
Tue, Apr 28 2026 08:11 AM -
" />
లక్ష్యం దిశగా పనిచేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యం దిశగా పనిచేయాలని డీఎంహెచ్ఓ నాగశశిభూషణ్రెడ్డి ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో ఆయన సోమవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.
Tue, Apr 28 2026 08:11 AM -
" />
పరిచయం చేసుకుని.. నగలు కాజేసి
పలమనేరు: పరిచయం పేరిట మోసం చేసిన ఘటన పలమనేరులో ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరుకు చెందిన ఉషా గతంలో పలమననేరులో ఉండేది. ఆపై ఇప్పుడు బెంగళూరులో ఉంటోది. ఈ నేపథ్యంలో చిత్తూరు నుంచి పలమనేరుకు మూడు రోజు క్రితం వస్తూ బస్సు లో కొందరితో పరిచయం పెంచుకుంది.
Tue, Apr 28 2026 08:11 AM -
" />
భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పొగాకు ఉత్పత్తులను పోలీసులు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ ఆదేశాలతో టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య, తాలూకా సీఐ రామచంద్ర సిబ్బందితో కలిసి నగరంలో దాడుల నిర్వహించారు.
Tue, Apr 28 2026 08:11 AM -
భూతగాదాలపైనే అర్జీలెక్కువ
Tue, Apr 28 2026 08:11 AM -
" />
వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
తిరుమల: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీ వారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.
Tue, Apr 28 2026 08:11 AM
-
" />
రామప్పలో అధికారుల సందడి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ) అధికారులు సోమవారం సందర్శించారు.
Tue, Apr 28 2026 08:17 AM -
పెట్రోల్, డీజిల్.. నో స్టాక్
రేగొండ/చిట్యాల/మొగుళ్లపల్లి: రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులుదీరారు. పెట్రోల్, డీజీల్ కొరత ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాహనదారులు టిన్నులతో బంకుల వద్ద క్యూలైన్లు కట్టారు.
Tue, Apr 28 2026 08:17 AM -
పుస్తకాలొచ్చాయ్..
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన డిపోకు చేరుకున్నాయి. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన పుస్తకాలు అందజేయనున్నారు.
Tue, Apr 28 2026 08:17 AM -
నీట్ ప్రశాంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి: జాతీయ స్థాయిలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నీట్ పరీక్షను జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ సూచించారు. నీట్ పరీక్ష నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
Tue, Apr 28 2026 08:17 AM -
" />
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షత వహించారు.
Tue, Apr 28 2026 08:17 AM -
" />
అవినీతికి.. డాక్యుమెంట్ రైటర్లు!
సాక్షిప్రతినిధి, వరంగల్:
Tue, Apr 28 2026 08:17 AM -
అరటి ఆకును విస్తరించక..
● తగ్గిన అరటి ఆకుల వ్యాపారం
● రెడీమేడ్ ప్లేట్ల రాకతో ఉపాధికి గండి
Tue, Apr 28 2026 08:17 AM -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం సిటీ: స్థానిక సరస్వతీ ఘాట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (40) రైలు ఢీకొని మృతి చెందాడని రాజమహేంద్రవరం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సోమవారం తెలిపారు. మృతుడి ఎత్తు 5.3 అడుగులు, ముదురు పసుపు రంగు షర్ట్, ముక్కుపోడుం రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడన్నారు.
Tue, Apr 28 2026 08:17 AM -
మంత్రి లోకేష్ ఇంటికి పాదయాత్రను జయప్రదం చేయండి
ఉప్పలగుప్తం: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే నెల 15న తలపెట్టిన మంత్రి నారా లోకేష్ ఇంటికి చేసే పాదయాత్రను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.
Tue, Apr 28 2026 08:17 AM -
నేటి నుంచి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు
విద్యుత్ వెలుగుల్లో గోదావరి మేరీమాత పుణ్యక్షేత్రం
Tue, Apr 28 2026 08:17 AM -
రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
రామచంద్రపురం: పండించిన పంటను కొనుగోలు చేసేవారు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు రైతులు వాపోయారు. నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే బాయిల్డ్ రైస్ మిల్లు కేంద్రాలు లేక పండించిన పంట సగం ధరకే దళారులు చేతుల్లోకి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Tue, Apr 28 2026 08:17 AM -
వంధనం స్వామీ..
దేవరపల్లి: ఓ భక్తుడు నాణేలతో నాలుగు అడుగుల వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తయారు చేసి అబ్బురపరిచాడు. గోపాలపురం మండలం రాజంపాలేనికి చెందిన యర్రంశెట్టి రామకృష్ణకు వేంకటేశ్వరస్వామి అంటే ఎంతో ఇష్టం. చిల్లర నాణేలతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయాలని సంకల్పించాడు.
Tue, Apr 28 2026 08:17 AM -
మహిళల్ని ముందు, వెనుక వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?
యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది.
Tue, Apr 28 2026 08:16 AM -
ఆఫీసులకు భలే డిమాండ్.. మూడు నెలల్లో కొత్త రికార్డులు
అంతర్జాతీయంగా అనిశ్చితులున్నప్పటికీ భారత ఆఫీస్ మార్కెట్ డిమాండ్కు కొత్త రికార్డులకు చేరుతోంది.
Tue, Apr 28 2026 08:16 AM -
ట్రంప్ కోటకు కింగ్ చార్లెస్: 20 నిమిషాల ప్రసంగంపై ఉత్కంఠ
వాషింగ్టన్: ఇరాన్ వివాదం నేపథ్యంలో అమెరికా-బ్రిటన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చేందుకు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III రంగంలోకి దిగారు.
Tue, Apr 28 2026 08:16 AM -
కాలువలోకి దూసుకుపోయిన కారు
రావులపాలెం: గోపాలపురం గ్రామ పరిధిలోని పి.గన్నవరం బ్యాంక్ కాలువలోకి సోమవారం మధ్యాహ్నం ఓ కారు దూసుకుపోయింది. అయితే కాలువలో నీరు పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక సచివాలయం సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Tue, Apr 28 2026 08:11 AM -
బంకుల మూతపై వైఎస్సార్ సీపీ ధ్వజం
తప్పిదాలు చేయొద్దు గ్రామాల్లో వివక్ష, కక్ష సాధింపులకు పాల్పడ కుండా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు.తమిళనాడు, కర్ణాటకలో ఫుల్గా పెట్రోల్, డీజిల్
●
Tue, Apr 28 2026 08:11 AM -
రాధాకృష్ణా.. క్షమాపణ చెప్పు?
చిత్తూరు అర్బన్: తమ పార్టీ నాయకుల సతీమణుల పై ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని.. అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు.
Tue, Apr 28 2026 08:11 AM -
ఆత్మవిశ్వాసం వీడొద్దు!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ గ్రేడ్ వస్తుంది? ఇంట్లో ఏమంటారు? స్నేహితుల కంటే తక్కువ మార్కులు వస్తే పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలు వేలాది మంది విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Tue, Apr 28 2026 08:11 AM -
మృతుని కుటుంబానికి వైఎస్సార్సీపీ సాయం
గంగాధరనెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గంగాధర నెల్లూరుకు మండలానికి చెందిన బాబు కుటుంబానికి వైఎస్సార్సీసీ నేతలు అండగా నిలిచారు.
Tue, Apr 28 2026 08:11 AM -
" />
లక్ష్యం దిశగా పనిచేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యం దిశగా పనిచేయాలని డీఎంహెచ్ఓ నాగశశిభూషణ్రెడ్డి ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో ఆయన సోమవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.
Tue, Apr 28 2026 08:11 AM -
" />
పరిచయం చేసుకుని.. నగలు కాజేసి
పలమనేరు: పరిచయం పేరిట మోసం చేసిన ఘటన పలమనేరులో ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరుకు చెందిన ఉషా గతంలో పలమననేరులో ఉండేది. ఆపై ఇప్పుడు బెంగళూరులో ఉంటోది. ఈ నేపథ్యంలో చిత్తూరు నుంచి పలమనేరుకు మూడు రోజు క్రితం వస్తూ బస్సు లో కొందరితో పరిచయం పెంచుకుంది.
Tue, Apr 28 2026 08:11 AM -
" />
భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో పొగాకు ఉత్పత్తులను పోలీసులు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ ఆదేశాలతో టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య, తాలూకా సీఐ రామచంద్ర సిబ్బందితో కలిసి నగరంలో దాడుల నిర్వహించారు.
Tue, Apr 28 2026 08:11 AM -
భూతగాదాలపైనే అర్జీలెక్కువ
Tue, Apr 28 2026 08:11 AM -
" />
వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
తిరుమల: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీ వారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.
Tue, Apr 28 2026 08:11 AM
