-
పరిహారం చెల్లించాలని రైతుల ఆందోళన
సాక్షి, బళ్లారి: బెళగావి జిల్లా హిడకల్ జలాశయం బ్యాక్ వాటర్ కారణంగా భూములు కోల్పోయిన రైతులు వినూత్న తరహాలో ఆందోళన చేపట్టారు. గురువారం బెళగావి జిల్లాలో భూములు కోల్పోయిన హిడకల్ డ్యాం బాధిత రైతులు ఆందోళన ఉధృతం చేశారు.
-
సమస్యలు తీర్చాలని ధర్నా
హొసపేటె: పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ను రూ.7500కు పెంచడంతో పాటు కరువు భత్యం(డీఏ), ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని ఈపీఎస్–95 జాతీయ ఆందోళన కమిటీ డిమాండ్ చేసింది.
Fri, Jul 17 2026 03:16 AM -
భిక్షాటన నుంచి ఇద్దరికి విముక్తి
హొసపేటె: నగరంలోని కోర్టు ఆవరణ వద్ద భిక్షాటన చేస్తున్న 16 ఏళ్ల బాలికను, నాలుగేళ్ల వయస్సుగల బాలుడికి జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు గురువారం విముక్తి కల్గించారు.
Fri, Jul 17 2026 03:16 AM -
వైద్యరంగం భవిష్యత్తుకు పునాది కావాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో వైద్యరంగం ఉజ్వల భవిష్యత్తుకు పునాది కావాలని రాయచూరు మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద కెళగినమని పేర్కొన్నారు.
Fri, Jul 17 2026 03:16 AM -
ఓటరు రక్షణకు పౌర ఓటు పర్యవేక్షణ కమిటీ
హొసపేటె: రాష్ట్రంలో ప్రారంభమైన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో నిజమైన ఓటర్లను రక్షించేందుకు పౌర ఓటు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశామని రాష్ట్ర రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, ఓటింగ్ గార్డ్ కమిటీ కన్వీనర్ జేఎం.వీరసంగయ్య తెలిపారు.
Fri, Jul 17 2026 03:16 AM -
‘తాగునీటి’ ప్రతిపాదనలను వెంటనే పంపండి
● ఎంపీడీఓలను కోరిన జెడ్పీ సీఈఓ
Fri, Jul 17 2026 03:10 AM -
బెల్టుషాపులపై చర్యలు తీసుకోండి
● మాజీ మంత్రి సాకే శైలజనాథ్
Fri, Jul 17 2026 03:10 AM -
" />
వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శులుగా వన్నూరప్ప, నబీసాబ్
అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన కురుబ వన్నూరప్పను, మైనార్టీ విభాగం జిల్లా కార్యదర్శిగా అదే నియోజకవర్గానికి చెందిన ఎస్.నబీసాబ్ను నియమించారు.
Fri, Jul 17 2026 03:10 AM -
దగ్గుపాటి మామకు పట్టాభిషేకం
● కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్ చైర్పర్సన్గా శ్రీనివాసులు
Fri, Jul 17 2026 03:10 AM -
మార్టూరులో భూచోళ్లు
బాపట్లశుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026● యథేచ్ఛగా ప్రభుత్వ భూముల పందేరం
● టీడీపీ నేతలకు అధికారుల
అండదండలు
● ఫిర్యాదు చేసినవారిపైనే
Fri, Jul 17 2026 03:10 AM -
హరే రామ.. హరే కృష్ణా..!
గుంటూరులో వైభవంగా జగన్నాథ రథయాత్రFri, Jul 17 2026 03:10 AM -
కోవిడ్ కేసులపై భయపడాల్సిన పనిలేదు
మంగళగిరి రూరల్: మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్ )లో కోవిడ్ కేసు నమోదయిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయిన విషయంపై ఎయిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ రాకేష్ గురువారం స్పందించారు.
Fri, Jul 17 2026 03:10 AM -
రాగి తీగల దొంగలు అరెస్ట్
● 16 ట్రాన్స్ఫార్మర్లలో రూ. 1.50 లక్షల
విలువైన 105 కిలోల వైరు చోరీ
● పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
Fri, Jul 17 2026 03:10 AM -
ఆస్తి వివాదంలో యువకుడు హత్య
తెనాలిరూరల్: ఆస్తి వివాదం చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. వేధింపులతో విసిగి వేసారారో లేక తట్టుకోలేకపోయారో గానీ ఆ కుటుంబ సభ్యుల పరస్పర ఘర్షణలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
Fri, Jul 17 2026 03:10 AM -
గంజాయి విక్రయ ముఠా అరెస్ట్
కర్లపాలెం: గంజాయి అమ్మినా, తాగినా, నిల్వ చేసినా చట్టప్రకారం నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి చెప్పారు.
Fri, Jul 17 2026 03:10 AM -
గుంటూరు వైద్యురాలి ఘనవిజయం
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్, లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పమిడిముక్కల విజయ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
Fri, Jul 17 2026 03:10 AM -
నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
మంగళగిరి టౌన్: నేషనల్ మాస్టర్స్ (మెడ్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ చాంపియన్షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లాకు చెందిన పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరావు, సంధాని గుర
Fri, Jul 17 2026 03:10 AM -
సినీ రచయిత కోన వెంకట్కు మాతృ వియోగం
బాపట్ల: సినీ రచయిత నిర్మాత కోన వెంకట్కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కోన ధర్మావతి (82) బుధవారం రాత్రి వైజాగ్లో కన్నుమూశారు. ఆమె మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి వదిన. ధర్మావతి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Fri, Jul 17 2026 03:10 AM -
స్టీరింగ్ వదిలి.. కంచం పట్టి
రేపల్లె: స్టీరింగ్ పట్టి ప్రయాణికులను గమ్యానికి చేర్చే చేతులు.. గురువారం ఖాళీ కంచాలు పట్టి వీధుల్లోకి వచ్చాయి. జీతాల పెంపు, కార్మిక హక్కుల అమలు కోసం సమ్మె చేస్తున్న హైర్ బస్సు డ్రైవర్లు వినూత్నంగా బిక్షాటన చేపట్టి తమ ఆవేదనను చాటుకున్నారు.
Fri, Jul 17 2026 03:10 AM -
అమ్మోనియా భద్రతపై అవగాహన
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఫ్యాక్టరీల శాఖ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జీటీ రోడ్లోని టుబాకో అసోసియేషన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు 81 ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రతినిధులు హాజరయ్యారు.
Fri, Jul 17 2026 03:10 AM -
వినుకొండలో పట్టపగలే చోరీలు
Fri, Jul 17 2026 03:10 AM -
భక్తిశ్రద్ధలతో కార్మెల్మాత ఉత్సవాలు
ఫిరంగిపురం: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కార్మెల్మాత ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. కొండపై పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ విశ్వాసులు భక్తిశ్రద్ధలతో కార్మెల్మాతను దర్శించుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
Fri, Jul 17 2026 03:10 AM -
రైతు శ్రేయస్సే ధ్యేయంగా యార్డు అభివృద్ధికి కృషి
Fri, Jul 17 2026 03:10 AM -
విజ్ఞాన్కు జాతీయ స్థాయిలో స్వయం ఎన్పీటీఈఎల్ ‘ఏఏ’ గ్రేడ్
చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి భారతీయ సాంకేతిక విద్యా రంగంలో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలిచే ఐఐటీ మద్రాస్ స్వయం– ఎన్పీటీఈఎల్ విడుదల చేసిన జాతీయ స్థాయి ర్యాంకింగ్స్లో ‘ఏఏ’ గ్రేడ్ లభించిందని వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపా
Fri, Jul 17 2026 03:10 AM -
26 ఏళ్ల సర్వీసు గల్లంతు
ఉపాధ్యాయుల కష్టం గాల్లోకి
Fri, Jul 17 2026 03:10 AM
-
పరిహారం చెల్లించాలని రైతుల ఆందోళన
సాక్షి, బళ్లారి: బెళగావి జిల్లా హిడకల్ జలాశయం బ్యాక్ వాటర్ కారణంగా భూములు కోల్పోయిన రైతులు వినూత్న తరహాలో ఆందోళన చేపట్టారు. గురువారం బెళగావి జిల్లాలో భూములు కోల్పోయిన హిడకల్ డ్యాం బాధిత రైతులు ఆందోళన ఉధృతం చేశారు.
Fri, Jul 17 2026 03:16 AM -
సమస్యలు తీర్చాలని ధర్నా
హొసపేటె: పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ను రూ.7500కు పెంచడంతో పాటు కరువు భత్యం(డీఏ), ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని ఈపీఎస్–95 జాతీయ ఆందోళన కమిటీ డిమాండ్ చేసింది.
Fri, Jul 17 2026 03:16 AM -
భిక్షాటన నుంచి ఇద్దరికి విముక్తి
హొసపేటె: నగరంలోని కోర్టు ఆవరణ వద్ద భిక్షాటన చేస్తున్న 16 ఏళ్ల బాలికను, నాలుగేళ్ల వయస్సుగల బాలుడికి జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు గురువారం విముక్తి కల్గించారు.
Fri, Jul 17 2026 03:16 AM -
వైద్యరంగం భవిష్యత్తుకు పునాది కావాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో వైద్యరంగం ఉజ్వల భవిష్యత్తుకు పునాది కావాలని రాయచూరు మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద కెళగినమని పేర్కొన్నారు.
Fri, Jul 17 2026 03:16 AM -
ఓటరు రక్షణకు పౌర ఓటు పర్యవేక్షణ కమిటీ
హొసపేటె: రాష్ట్రంలో ప్రారంభమైన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో నిజమైన ఓటర్లను రక్షించేందుకు పౌర ఓటు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశామని రాష్ట్ర రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, ఓటింగ్ గార్డ్ కమిటీ కన్వీనర్ జేఎం.వీరసంగయ్య తెలిపారు.
Fri, Jul 17 2026 03:16 AM -
‘తాగునీటి’ ప్రతిపాదనలను వెంటనే పంపండి
● ఎంపీడీఓలను కోరిన జెడ్పీ సీఈఓ
Fri, Jul 17 2026 03:10 AM -
బెల్టుషాపులపై చర్యలు తీసుకోండి
● మాజీ మంత్రి సాకే శైలజనాథ్
Fri, Jul 17 2026 03:10 AM -
" />
వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శులుగా వన్నూరప్ప, నబీసాబ్
అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన కురుబ వన్నూరప్పను, మైనార్టీ విభాగం జిల్లా కార్యదర్శిగా అదే నియోజకవర్గానికి చెందిన ఎస్.నబీసాబ్ను నియమించారు.
Fri, Jul 17 2026 03:10 AM -
దగ్గుపాటి మామకు పట్టాభిషేకం
● కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్ చైర్పర్సన్గా శ్రీనివాసులు
Fri, Jul 17 2026 03:10 AM -
మార్టూరులో భూచోళ్లు
బాపట్లశుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026● యథేచ్ఛగా ప్రభుత్వ భూముల పందేరం
● టీడీపీ నేతలకు అధికారుల
అండదండలు
● ఫిర్యాదు చేసినవారిపైనే
Fri, Jul 17 2026 03:10 AM -
హరే రామ.. హరే కృష్ణా..!
గుంటూరులో వైభవంగా జగన్నాథ రథయాత్రFri, Jul 17 2026 03:10 AM -
కోవిడ్ కేసులపై భయపడాల్సిన పనిలేదు
మంగళగిరి రూరల్: మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్ )లో కోవిడ్ కేసు నమోదయిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయిన విషయంపై ఎయిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ రాకేష్ గురువారం స్పందించారు.
Fri, Jul 17 2026 03:10 AM -
రాగి తీగల దొంగలు అరెస్ట్
● 16 ట్రాన్స్ఫార్మర్లలో రూ. 1.50 లక్షల
విలువైన 105 కిలోల వైరు చోరీ
● పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
Fri, Jul 17 2026 03:10 AM -
ఆస్తి వివాదంలో యువకుడు హత్య
తెనాలిరూరల్: ఆస్తి వివాదం చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. వేధింపులతో విసిగి వేసారారో లేక తట్టుకోలేకపోయారో గానీ ఆ కుటుంబ సభ్యుల పరస్పర ఘర్షణలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
Fri, Jul 17 2026 03:10 AM -
గంజాయి విక్రయ ముఠా అరెస్ట్
కర్లపాలెం: గంజాయి అమ్మినా, తాగినా, నిల్వ చేసినా చట్టప్రకారం నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి చెప్పారు.
Fri, Jul 17 2026 03:10 AM -
గుంటూరు వైద్యురాలి ఘనవిజయం
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్, లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పమిడిముక్కల విజయ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
Fri, Jul 17 2026 03:10 AM -
నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
మంగళగిరి టౌన్: నేషనల్ మాస్టర్స్ (మెడ్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ చాంపియన్షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లాకు చెందిన పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరావు, సంధాని గుర
Fri, Jul 17 2026 03:10 AM -
సినీ రచయిత కోన వెంకట్కు మాతృ వియోగం
బాపట్ల: సినీ రచయిత నిర్మాత కోన వెంకట్కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కోన ధర్మావతి (82) బుధవారం రాత్రి వైజాగ్లో కన్నుమూశారు. ఆమె మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి వదిన. ధర్మావతి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Fri, Jul 17 2026 03:10 AM -
స్టీరింగ్ వదిలి.. కంచం పట్టి
రేపల్లె: స్టీరింగ్ పట్టి ప్రయాణికులను గమ్యానికి చేర్చే చేతులు.. గురువారం ఖాళీ కంచాలు పట్టి వీధుల్లోకి వచ్చాయి. జీతాల పెంపు, కార్మిక హక్కుల అమలు కోసం సమ్మె చేస్తున్న హైర్ బస్సు డ్రైవర్లు వినూత్నంగా బిక్షాటన చేపట్టి తమ ఆవేదనను చాటుకున్నారు.
Fri, Jul 17 2026 03:10 AM -
అమ్మోనియా భద్రతపై అవగాహన
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఫ్యాక్టరీల శాఖ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జీటీ రోడ్లోని టుబాకో అసోసియేషన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు 81 ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రతినిధులు హాజరయ్యారు.
Fri, Jul 17 2026 03:10 AM -
వినుకొండలో పట్టపగలే చోరీలు
Fri, Jul 17 2026 03:10 AM -
భక్తిశ్రద్ధలతో కార్మెల్మాత ఉత్సవాలు
ఫిరంగిపురం: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కార్మెల్మాత ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. కొండపై పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ విశ్వాసులు భక్తిశ్రద్ధలతో కార్మెల్మాతను దర్శించుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
Fri, Jul 17 2026 03:10 AM -
రైతు శ్రేయస్సే ధ్యేయంగా యార్డు అభివృద్ధికి కృషి
Fri, Jul 17 2026 03:10 AM -
విజ్ఞాన్కు జాతీయ స్థాయిలో స్వయం ఎన్పీటీఈఎల్ ‘ఏఏ’ గ్రేడ్
చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి భారతీయ సాంకేతిక విద్యా రంగంలో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలిచే ఐఐటీ మద్రాస్ స్వయం– ఎన్పీటీఈఎల్ విడుదల చేసిన జాతీయ స్థాయి ర్యాంకింగ్స్లో ‘ఏఏ’ గ్రేడ్ లభించిందని వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపా
Fri, Jul 17 2026 03:10 AM -
26 ఏళ్ల సర్వీసు గల్లంతు
ఉపాధ్యాయుల కష్టం గాల్లోకి
Fri, Jul 17 2026 03:10 AM
