-
రూ. వందల కోట్ల ఆయిల్ఫెడ్ భూమికి ఎసరు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థకు చెందిన రూ.వందల కోట్ల విలువైన స్థలాన్ని కారుచౌకగా అమ్మేందుకు ప్రభుత్వమే సిద్ధపడటం వివాదాస్పదమవుతోంది.
-
ఉగ్రకార్యకలాపాలకు పోర్న్వెబ్సైట్లు
శ్రీనగర్/న్యూఢిల్లీ: భద్రతా బలగాల నిఘా పెరుగుతున్న కొద్దీ ఉగ్ర మూకలు తమ ఉగ్రవాదాన్ని మరింతగా విస్తరించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.
Mon, Aug 31 2026 05:41 AM -
నిరుద్యోగం రయ్ రయ్!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య నిరుద్యోగంలో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. అంతేకాదు..
Mon, Aug 31 2026 05:36 AM -
మారికవలస గురుకులాన్ని కొనసాగించాల్సిందే
మధురవాడ(విశాఖపట్నం): మారికవలస గిరిజన గురుకుల సంక్షేమ బాలుర ఇంగ్లిష్ మీడియం పాఠశాలను యధావిధిగా కొనసాగిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని ప్రజా సంఘాలు, వైఎస్సార్సీపీ నాయకులు మండిప
Mon, Aug 31 2026 05:32 AM -
మాట్లాడింది రాహులా? భాగవతా?
న్యూఢిల్లీ: అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో చేసిన ప్రసంగంపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో మండిపడ
Mon, Aug 31 2026 05:31 AM -
వైద్యం అందక గురుకుల విద్యార్థిని మృతి
కూనవరం: పోలవరం జిల్లా కూనవరం మండలంలో గురుకుల విద్యార్థిని తెల్లం జాహ్నవి (12) సకాలంలో సరైన వైద్యం అందక మృతిచెందింది.
Mon, Aug 31 2026 05:29 AM -
‘వెలిగొండ’లో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండగా వెలిగొండ సొరంగాల తవ్వకాల పనులు జరిగింది కేవలం 6.686 కి.మీ...దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాల హయాంలో వెలిగొండ టన్నెళ్లలో తవ్వింది 30.901 కి.మీ...మరి ఎవరి హయాంలో వాయువేగంగా పనులు జరిగాయి?
Mon, Aug 31 2026 05:26 AM -
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి గంగ్వార్ అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(కేపీఎస్సీ) నిర్వహించిన వెటర్ననీ ఉద్యోగుల నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర గంగ్వార్ను ఆదివారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
Mon, Aug 31 2026 05:24 AM -
సహనం నశిస్తోంది
సాక్షి, అమరావతి: తమ సమస్యల పరిష్కారం కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగుల్లో సహనం నశిస్తోందని, సెప్టెంబర్ 5లోపు ఉద్యోగుల సమస్యలకు పరిష్కార మార్గాలను చూపకపోతే ఉద్యమ మార్గంలోకి వెళ్లక తప్పదని ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన
Mon, Aug 31 2026 05:22 AM -
ఆగని కన్నీటి వరద
కఠ్మాండు: నేపాల్లో ప్రజల్లో కన్నీటి వరద కొనసాగుతూనే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య ఆదివారం 794కి చేరుకుంది.
Mon, Aug 31 2026 05:18 AM -
నిర్వాసితులపై కనికరంలేని ప్రభుత్వం
యర్రగొండపాలెం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులపై చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపటంలేదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు.
Mon, Aug 31 2026 05:14 AM -
వెలిగొండ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ నిర్వహణ
పెద్దదోర్నాల: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద చేపట్టిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.
Mon, Aug 31 2026 05:11 AM -
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు!?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
Mon, Aug 31 2026 05:09 AM -
తెలంగాణలో నీట్ పీజీకి 97.26% మంది హాజరు
తెలంగాణలో 56 కేంద్రాల్లో పరీక్ష
Mon, Aug 31 2026 05:07 AM -
సెప్టెంబర్ 2 నుంచి కాంగ్రెస్ మోసాలపై నిరసనలు
సిద్దిపేట జోన్: సిద్దిపేట గడ్డ నుంచి కాంగ్రెస్ వెయ్యి రోజుల మోసపాలనపై ప్రజాచైతన్యం పేరుతో మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Mon, Aug 31 2026 05:02 AM -
Telangana: రాష్ట్రానికి మూడు బుల్లెట్ ట్రైన్లు
అనంతగిరి: తెలంగాణలో రూ.80వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
Mon, Aug 31 2026 04:53 AM -
నేపాల్లోని తెలంగాణవాసుల కోసం ముమ్మర యత్నాలు
సాక్షి, న్యూఢిల్లీ: నేపాల్ను అతలాకుతలం చేసిన వరద విపత్తులో చిక్కుకున్న తెలంగాణవాసుల భద్రత, గల్లంతైన వారి అన్వేషణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
Mon, Aug 31 2026 04:48 AM -
చేదవుతున్న ‘తీపి’!
సాక్షి, హైదరాబాద్: పెరిగిన చక్కెర ధరలతో చాలా కుటుంబాలు వారి రోజువారీ జీవితంలో ‘తీపి’కి కాస్త దూరమవుతున్నాయి. చక్కెర ధరల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Mon, Aug 31 2026 04:43 AM -
ఐదు నిమిషాల ప్రార్థనతో.. నొప్పులూ, యాంగ్జైటీ, ఆందోళన దూరం!
కేవలం ఐదు నిమిషాలపాటు ప్రార్థన చేయడం వల్ల నొప్పులూ, ఉద్విగ్నతలూ, ఆందోళన వంటివి చాలావరకు తగ్గే అవకాశముందంటూ అమెరికా పరిశోధకులు నిర్వహించిన ఓ తాజా అధ్యయనం చెబుతోంది.
Mon, Aug 31 2026 04:39 AM -
బంగారం అమ్ముకోవద్దు
భారతీయులకు బంగారంతో విడదీయలేని అనుబంధం. అయితే ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనవద్దంటూ ఒకపక్క ప్రకటనలు చేస్తుంటే మరికొన్ని ప్రైవేటు సంస్థలు ‘అవసరాలకు మీ దగ్గరున్న బంగారం తాకట్టు పెట్టడం కాదు..
Mon, Aug 31 2026 04:38 AM -
స్కిన్ ప్యాచ్తో చర్మ కేన్సర్కు మేలైన చికిత్స!
ఓ చిన్న స్కిన్ ప్యాచ్ ద్వారా చర్మ కేన్సర్కు ఓ సమర్థమైన, మేలైన చికిత్సను కనుగొనే పనిలో ఉన్నారు క్వీన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇందులో భాగంగా అత్యంత సన్నగా ఉండే సూదులతో కూడిన ఓ డిజాల్వబుల్ 3–డి ప్రింటెడ్ ప్యాచ్ను చర్మంపై కేన్సర్ ఉన్నచోట అతికిస్తారు.
Mon, Aug 31 2026 04:35 AM -
రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం మరో అరుదైన కట్టడానికి వేదిక అవుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భాగస్వామ్యంతో భారత్ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో భారీ క్రికెట్ స్టేడియం కొలువుదీరనుంది.
Mon, Aug 31 2026 04:34 AM -
ఐటీ కొలువుల్లో 77% లేఆఫ్స్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్, సాంకేతిక రంగాలు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
Mon, Aug 31 2026 04:31 AM -
ఆర్టీసీకి పదోతరగతి గ్రేడింగ్ ‘పరీక్ష’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కండక్టర్ ఖాళీల భర్తీకి ప్రక్రియ చేపట్టాల్సి ఉంది... దీనికి అర్హత పదో తరగతి... మెరిట్ ఆధారంగా ఎంపిక చేయటం ఆర్టీసీలో ఆనవాయితీ. ఇక్కడే ఇప్పుడు తిరకాసు నెలకొంది.
Mon, Aug 31 2026 04:28 AM -
ఆర్థిక గణాంకాలు.. క్రూడ్ ధరలపై ఫోకస్
ముంబై: దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ ముడిచమురు (క్రూడాయిల్) ధరల కదలికలు ఈ వారం భారత స్టాక్ మార్కెట్కు దిశానిర్దేశం చేయనున్నాయి.
Mon, Aug 31 2026 04:22 AM
-
రూ. వందల కోట్ల ఆయిల్ఫెడ్ భూమికి ఎసరు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థకు చెందిన రూ.వందల కోట్ల విలువైన స్థలాన్ని కారుచౌకగా అమ్మేందుకు ప్రభుత్వమే సిద్ధపడటం వివాదాస్పదమవుతోంది.
Mon, Aug 31 2026 05:45 AM -
ఉగ్రకార్యకలాపాలకు పోర్న్వెబ్సైట్లు
శ్రీనగర్/న్యూఢిల్లీ: భద్రతా బలగాల నిఘా పెరుగుతున్న కొద్దీ ఉగ్ర మూకలు తమ ఉగ్రవాదాన్ని మరింతగా విస్తరించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.
Mon, Aug 31 2026 05:41 AM -
నిరుద్యోగం రయ్ రయ్!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య నిరుద్యోగంలో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. అంతేకాదు..
Mon, Aug 31 2026 05:36 AM -
మారికవలస గురుకులాన్ని కొనసాగించాల్సిందే
మధురవాడ(విశాఖపట్నం): మారికవలస గిరిజన గురుకుల సంక్షేమ బాలుర ఇంగ్లిష్ మీడియం పాఠశాలను యధావిధిగా కొనసాగిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని ప్రజా సంఘాలు, వైఎస్సార్సీపీ నాయకులు మండిప
Mon, Aug 31 2026 05:32 AM -
మాట్లాడింది రాహులా? భాగవతా?
న్యూఢిల్లీ: అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో చేసిన ప్రసంగంపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో మండిపడ
Mon, Aug 31 2026 05:31 AM -
వైద్యం అందక గురుకుల విద్యార్థిని మృతి
కూనవరం: పోలవరం జిల్లా కూనవరం మండలంలో గురుకుల విద్యార్థిని తెల్లం జాహ్నవి (12) సకాలంలో సరైన వైద్యం అందక మృతిచెందింది.
Mon, Aug 31 2026 05:29 AM -
‘వెలిగొండ’లో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండగా వెలిగొండ సొరంగాల తవ్వకాల పనులు జరిగింది కేవలం 6.686 కి.మీ...దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాల హయాంలో వెలిగొండ టన్నెళ్లలో తవ్వింది 30.901 కి.మీ...మరి ఎవరి హయాంలో వాయువేగంగా పనులు జరిగాయి?
Mon, Aug 31 2026 05:26 AM -
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి గంగ్వార్ అరెస్ట్
బెంగళూరు: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్(కేపీఎస్సీ) నిర్వహించిన వెటర్ననీ ఉద్యోగుల నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర గంగ్వార్ను ఆదివారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
Mon, Aug 31 2026 05:24 AM -
సహనం నశిస్తోంది
సాక్షి, అమరావతి: తమ సమస్యల పరిష్కారం కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగుల్లో సహనం నశిస్తోందని, సెప్టెంబర్ 5లోపు ఉద్యోగుల సమస్యలకు పరిష్కార మార్గాలను చూపకపోతే ఉద్యమ మార్గంలోకి వెళ్లక తప్పదని ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన
Mon, Aug 31 2026 05:22 AM -
ఆగని కన్నీటి వరద
కఠ్మాండు: నేపాల్లో ప్రజల్లో కన్నీటి వరద కొనసాగుతూనే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య ఆదివారం 794కి చేరుకుంది.
Mon, Aug 31 2026 05:18 AM -
నిర్వాసితులపై కనికరంలేని ప్రభుత్వం
యర్రగొండపాలెం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులపై చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపటంలేదని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు.
Mon, Aug 31 2026 05:14 AM -
వెలిగొండ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ నిర్వహణ
పెద్దదోర్నాల: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద చేపట్టిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.
Mon, Aug 31 2026 05:11 AM -
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు!?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
Mon, Aug 31 2026 05:09 AM -
తెలంగాణలో నీట్ పీజీకి 97.26% మంది హాజరు
తెలంగాణలో 56 కేంద్రాల్లో పరీక్ష
Mon, Aug 31 2026 05:07 AM -
సెప్టెంబర్ 2 నుంచి కాంగ్రెస్ మోసాలపై నిరసనలు
సిద్దిపేట జోన్: సిద్దిపేట గడ్డ నుంచి కాంగ్రెస్ వెయ్యి రోజుల మోసపాలనపై ప్రజాచైతన్యం పేరుతో మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Mon, Aug 31 2026 05:02 AM -
Telangana: రాష్ట్రానికి మూడు బుల్లెట్ ట్రైన్లు
అనంతగిరి: తెలంగాణలో రూ.80వేల కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
Mon, Aug 31 2026 04:53 AM -
నేపాల్లోని తెలంగాణవాసుల కోసం ముమ్మర యత్నాలు
సాక్షి, న్యూఢిల్లీ: నేపాల్ను అతలాకుతలం చేసిన వరద విపత్తులో చిక్కుకున్న తెలంగాణవాసుల భద్రత, గల్లంతైన వారి అన్వేషణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
Mon, Aug 31 2026 04:48 AM -
చేదవుతున్న ‘తీపి’!
సాక్షి, హైదరాబాద్: పెరిగిన చక్కెర ధరలతో చాలా కుటుంబాలు వారి రోజువారీ జీవితంలో ‘తీపి’కి కాస్త దూరమవుతున్నాయి. చక్కెర ధరల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Mon, Aug 31 2026 04:43 AM -
ఐదు నిమిషాల ప్రార్థనతో.. నొప్పులూ, యాంగ్జైటీ, ఆందోళన దూరం!
కేవలం ఐదు నిమిషాలపాటు ప్రార్థన చేయడం వల్ల నొప్పులూ, ఉద్విగ్నతలూ, ఆందోళన వంటివి చాలావరకు తగ్గే అవకాశముందంటూ అమెరికా పరిశోధకులు నిర్వహించిన ఓ తాజా అధ్యయనం చెబుతోంది.
Mon, Aug 31 2026 04:39 AM -
బంగారం అమ్ముకోవద్దు
భారతీయులకు బంగారంతో విడదీయలేని అనుబంధం. అయితే ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనవద్దంటూ ఒకపక్క ప్రకటనలు చేస్తుంటే మరికొన్ని ప్రైవేటు సంస్థలు ‘అవసరాలకు మీ దగ్గరున్న బంగారం తాకట్టు పెట్టడం కాదు..
Mon, Aug 31 2026 04:38 AM -
స్కిన్ ప్యాచ్తో చర్మ కేన్సర్కు మేలైన చికిత్స!
ఓ చిన్న స్కిన్ ప్యాచ్ ద్వారా చర్మ కేన్సర్కు ఓ సమర్థమైన, మేలైన చికిత్సను కనుగొనే పనిలో ఉన్నారు క్వీన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇందులో భాగంగా అత్యంత సన్నగా ఉండే సూదులతో కూడిన ఓ డిజాల్వబుల్ 3–డి ప్రింటెడ్ ప్యాచ్ను చర్మంపై కేన్సర్ ఉన్నచోట అతికిస్తారు.
Mon, Aug 31 2026 04:35 AM -
రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం మరో అరుదైన కట్టడానికి వేదిక అవుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భాగస్వామ్యంతో భారత్ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో భారీ క్రికెట్ స్టేడియం కొలువుదీరనుంది.
Mon, Aug 31 2026 04:34 AM -
ఐటీ కొలువుల్లో 77% లేఆఫ్స్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్, సాంకేతిక రంగాలు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
Mon, Aug 31 2026 04:31 AM -
ఆర్టీసీకి పదోతరగతి గ్రేడింగ్ ‘పరీక్ష’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కండక్టర్ ఖాళీల భర్తీకి ప్రక్రియ చేపట్టాల్సి ఉంది... దీనికి అర్హత పదో తరగతి... మెరిట్ ఆధారంగా ఎంపిక చేయటం ఆర్టీసీలో ఆనవాయితీ. ఇక్కడే ఇప్పుడు తిరకాసు నెలకొంది.
Mon, Aug 31 2026 04:28 AM -
ఆర్థిక గణాంకాలు.. క్రూడ్ ధరలపై ఫోకస్
ముంబై: దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ ముడిచమురు (క్రూడాయిల్) ధరల కదలికలు ఈ వారం భారత స్టాక్ మార్కెట్కు దిశానిర్దేశం చేయనున్నాయి.
Mon, Aug 31 2026 04:22 AM
