- 
  
                  
              ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టాలి
నాగర్కర్నూల్ రూరల్: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ మాట్లాడుతూ..
 - 
  
                  
              లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని పలు లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు లాడ్జీలను పేకాట క్లబ్లుగా, వ్యభిచార కూపాలుగా మార్చి యువతను పెడదోవ పట్టిస్తున్నారు.
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              వడ్లు ఎక్కువ..మిల్లులు తక్కువ
సీఎంఆర్ ఇవ్వని మిల్లులకు ధాన్యం కేటాయించని అధికారులు
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
" />
              ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి
మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో గల టీఎం టైర్స్ సంస్థ చిన్న షెడ్డు నిర్మాణానికి అనుమతి తీసుకొని పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టి పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
" />
              ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
మెదక్ ఎంపీ రఘునందన్
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025
● ఆకట్టుకున్న మాక్ పోలింగ్చిన్నశంకరంపేట జెడ్పీ పాఠశాలలో సోమవారం నిర్వహించిన మాక్ పోలింగ్ ఆకట్టుకుంది. విద్యార్థులు ఓటర్లుగా..
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              పాఠశాల విద్యార్థులకు పోటీలు
నారాయణఖేడ్: విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం, సృజనాత్మకత, ఆరోగ్యకరమైన పోటీని ప్రొత్సహించేందుకు గాను ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించనున్నారు.
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              అవినీతిని ఉపేక్షించేది లేదు
● అధికారులతో కలెక్టర్ రాహుల్రాజ్ ● ప్రజావాణిలో వినతుల స్వీకరణTue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              15 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తాం
● వినియోగదారుల సదస్సుకు విశేష స్పందన ● ఎస్ఈ నారాయణ నాయక్Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              విద్య, వైద్యానికి ప్రాధాన్యం
మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిTue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు
ఏడీఏ రాజ్నారాయణTue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              ఖేడ్ సమగ్రాభివృద్ధికి చర్యలు
ఎమ్మెల్యే సంజీవరెడ్డిTue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
కందనూలు: విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని విద్యుత్శాఖ కార్యాలయంలో వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              ప్రైవేటు కళాశాలల బంద్
● ఉమ్మడి జిల్లాలో మూతబడిన
65 డిగ్రీ, పీజీ, ఫార్మ కాలేజీలు
● పీయూ వీసీకి వినతిపత్రం అందించిన యాజమాన్యాలు
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              కొనుగోలు పరిమితి పెంచాలని రోడ్డెక్కిన రైతులు
కొల్లాపూర్: మొక్కజొన్న కొనుగోలు పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. సోమవారం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్యార్డు ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              నక్కలగండి పునరావాస బాధితులకు న్యాయం చేస్తాం..
నక్కలగండి రిజర్వాయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ డిసెంబర్ 31లోగా నిర్వాసితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలి
మహబూబాబాద్: చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి వాకిటి శ్రీహరి..
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
" />
              నా భూమి కాజేశాడు..
తోడేళ్లగూడెం గ్రామంలో నాపేరిట ఉన్న భూమిని నాకు తెలియకుండా నా పెద్ద కుమారుడి కొడుకు కాజేశాడు. అధికారి భూమిని నా మనవడి పేరున మార్చాడు. విచారణ చేసి న్యాయం చేయాలి.
– శాంతమ్మ, తోడేళ్లగూడెం, డోర్నకల్
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              జాతర పనులు వేగవంతం చేయాలి
కురవి: మండలంలోని కందికొండ గుట్టపై వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి జాతర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మహబూబాబాద్ ఆర్డీఓ కృష్ణవేణి తెలిపారు. సోమవారం కందికొండ గుట్ట వద్ద జరుగుతున్న జాతర పనులను ఆమె వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
" />
              ఖాళీ స్థలాలు శుభ్రం చేయించాలి
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలి. పందులు, దోమల సంఖ్య పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. 13వార్డులో నా ఇంటి పక్కనే మాలె నాగేశ్వర్రావు అనే వ్యాపారి ఖాళీ స్థలం ఉంది. దానిని శుభ్రం చేయాలని చెబితే పట్టించుకోవడం లేదు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              వరి పంటల పరిశీలన
గూడూరు: మండలంలోని పొనుగోడు, రాములుతండా, చిర్రకుంటతండాలో వరి పంటల్లో తాలు శాతం ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. పంటలను పరిశీలించి వరి గింజలను హైదరాబాద్ ల్యాబ్కు పంపనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              పత్తి కొనుగోళ్లలో సీసీఐ జిమ్మిక్కులు
వరంగల్: కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో లబ్ధి పొందుదామని భావిస్తున్న పత్తి రైతులకు ఆశాభంగమే ఎదురుకానుంది. సీసీఐ గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన పత్తిలో సగానికి పైగా వరంగల్ జిల్లా నుంచి రావడంపై అందరి దృష్టి పడింది.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు
మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పా టు చేసేందుకు పనులు చేస్తున్నారు. కలెక్టరేట్లో ఏటా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              ఉపకార వేతనాలు విడుదల చేయాలి
మహబూబాబాద్ రూరల్: విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరుతూ మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్కు వినతిపత్రం అందజేశారు.
Tue, Nov 04 2025 08:16 AM  
- 
  
                  
              ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టాలి
నాగర్కర్నూల్ రూరల్: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ మాట్లాడుతూ..
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలోని పలు లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు లాడ్జీలను పేకాట క్లబ్లుగా, వ్యభిచార కూపాలుగా మార్చి యువతను పెడదోవ పట్టిస్తున్నారు.
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              వడ్లు ఎక్కువ..మిల్లులు తక్కువ
సీఎంఆర్ ఇవ్వని మిల్లులకు ధాన్యం కేటాయించని అధికారులు
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
" />
              ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి
మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో గల టీఎం టైర్స్ సంస్థ చిన్న షెడ్డు నిర్మాణానికి అనుమతి తీసుకొని పెద్దఎత్తున నిర్మాణాలు చేపట్టి పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని గ్రామస్తులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
" />
              ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
మెదక్ ఎంపీ రఘునందన్
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025
● ఆకట్టుకున్న మాక్ పోలింగ్చిన్నశంకరంపేట జెడ్పీ పాఠశాలలో సోమవారం నిర్వహించిన మాక్ పోలింగ్ ఆకట్టుకుంది. విద్యార్థులు ఓటర్లుగా..
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              పాఠశాల విద్యార్థులకు పోటీలు
నారాయణఖేడ్: విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం, సృజనాత్మకత, ఆరోగ్యకరమైన పోటీని ప్రొత్సహించేందుకు గాను ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించనున్నారు.
Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              అవినీతిని ఉపేక్షించేది లేదు
● అధికారులతో కలెక్టర్ రాహుల్రాజ్ ● ప్రజావాణిలో వినతుల స్వీకరణTue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              15 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తాం
● వినియోగదారుల సదస్సుకు విశేష స్పందన ● ఎస్ఈ నారాయణ నాయక్Tue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              విద్య, వైద్యానికి ప్రాధాన్యం
మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిTue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు
ఏడీఏ రాజ్నారాయణTue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              ఖేడ్ సమగ్రాభివృద్ధికి చర్యలు
ఎమ్మెల్యే సంజీవరెడ్డిTue, Nov 04 2025 08:18 AM  - 
  
                  
              విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
కందనూలు: విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని విద్యుత్శాఖ కార్యాలయంలో వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలపై వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              ప్రైవేటు కళాశాలల బంద్
● ఉమ్మడి జిల్లాలో మూతబడిన
65 డిగ్రీ, పీజీ, ఫార్మ కాలేజీలు
● పీయూ వీసీకి వినతిపత్రం అందించిన యాజమాన్యాలు
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              కొనుగోలు పరిమితి పెంచాలని రోడ్డెక్కిన రైతులు
కొల్లాపూర్: మొక్కజొన్న కొనుగోలు పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. సోమవారం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్యార్డు ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              నక్కలగండి పునరావాస బాధితులకు న్యాయం చేస్తాం..
నక్కలగండి రిజర్వాయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ డిసెంబర్ 31లోగా నిర్వాసితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలి
మహబూబాబాద్: చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి వాకిటి శ్రీహరి..
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
" />
              నా భూమి కాజేశాడు..
తోడేళ్లగూడెం గ్రామంలో నాపేరిట ఉన్న భూమిని నాకు తెలియకుండా నా పెద్ద కుమారుడి కొడుకు కాజేశాడు. అధికారి భూమిని నా మనవడి పేరున మార్చాడు. విచారణ చేసి న్యాయం చేయాలి.
– శాంతమ్మ, తోడేళ్లగూడెం, డోర్నకల్
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              జాతర పనులు వేగవంతం చేయాలి
కురవి: మండలంలోని కందికొండ గుట్టపై వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి జాతర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మహబూబాబాద్ ఆర్డీఓ కృష్ణవేణి తెలిపారు. సోమవారం కందికొండ గుట్ట వద్ద జరుగుతున్న జాతర పనులను ఆమె వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
" />
              ఖాళీ స్థలాలు శుభ్రం చేయించాలి
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలి. పందులు, దోమల సంఖ్య పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. 13వార్డులో నా ఇంటి పక్కనే మాలె నాగేశ్వర్రావు అనే వ్యాపారి ఖాళీ స్థలం ఉంది. దానిని శుభ్రం చేయాలని చెబితే పట్టించుకోవడం లేదు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              వరి పంటల పరిశీలన
గూడూరు: మండలంలోని పొనుగోడు, రాములుతండా, చిర్రకుంటతండాలో వరి పంటల్లో తాలు శాతం ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. పంటలను పరిశీలించి వరి గింజలను హైదరాబాద్ ల్యాబ్కు పంపనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              పత్తి కొనుగోళ్లలో సీసీఐ జిమ్మిక్కులు
వరంగల్: కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో లబ్ధి పొందుదామని భావిస్తున్న పత్తి రైతులకు ఆశాభంగమే ఎదురుకానుంది. సీసీఐ గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన పత్తిలో సగానికి పైగా వరంగల్ జిల్లా నుంచి రావడంపై అందరి దృష్టి పడింది.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు చర్యలు
మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పా టు చేసేందుకు పనులు చేస్తున్నారు. కలెక్టరేట్లో ఏటా బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు.
Tue, Nov 04 2025 08:16 AM  - 
  
                  
              ఉపకార వేతనాలు విడుదల చేయాలి
మహబూబాబాద్ రూరల్: విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరుతూ మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. అనంతరం ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్కు వినతిపత్రం అందజేశారు.
Tue, Nov 04 2025 08:16 AM  
