-
స్వచ్ఛందంగా దేశం వీడితే 2,600 డాలర్లు బోనస్
వాషింగ్టన్: అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
-
మిగులు పోస్టులెన్ని?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ‘కొలువుల జాతర’ద్వారా చేపట్టిన నియామక పత్రాల పంపిణీ అనంతర పరిస్థితులపై సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) పరిశీలన చేపట్టింది.
Thu, Mar 19 2026 06:08 AM -
పారిశ్రామికాభివృద్ధికి రూ. 33 వేల కోట్లతో ‘భవ్య’ పథకం
న్యూఢిల్లీ: తయారీరంగంలో మరింత వృద్ధి సాధనే లక్ష్యంగా తీసుకొస్తున్న భారత్ ఉద్యోగిక్ వికాస్ యోజన(భవ్య) పథకం కోసం రూ.33,660 కోట్లు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
Thu, Mar 19 2026 06:05 AM -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలి.
Thu, Mar 19 2026 06:02 AM -
కాంగ్రెస్తో బలవంతపు పెళ్లి
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీని బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచి్చందని మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్.డి.దేవెగౌడ అన్నారు. ఆ బంధం సరిగ్గా సాగకపోవడంతో నచ్చక విడాకులు తీసుకున్నానని చెప్పారు.
Thu, Mar 19 2026 05:50 AM -
పార్టీలో మూడు రకాల మత్తు పదార్థాలు
మొయినాబాద్/ శంషాబాద్ రూరల్: సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. డ్రగ్స్ కేసు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బుధవారం పలు కీలక విషయాలను సేకరించింది.
Thu, Mar 19 2026 05:38 AM -
భారత్కు చేరిన జగ్ లడ్కీ
అహ్మదాబాద్/హాంకాంగ్: యుద్ధమయ హార్మూజ్ గుండా మరో ముడిచమురు రవాణా నౌక క్షేమంగా భారత నౌకాశ్రయానికి చేరుకుంది.
Thu, Mar 19 2026 05:37 AM -
త్రిముఖ కోణం!
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంచనాలు త్రిముఖ కోణంలో ఖరారవుతున్నాయి.
Thu, Mar 19 2026 05:34 AM -
కృత్రిమ మేధ.. వికృత నీడ
మార్ఫింగ్.. ఎక్కడో ఎవరివో ఫొటోలు మార్ఫింగ్ చేశారంటే నోరెళ్లబెట్టి చూసేవాళ్లం. ఇప్పుడు ఆ వికృత క్రీడ మన గడప వరకు పాకింది. మన బడులు, కాలేజీలకూ ఈ జాడ్యం వచ్చేసింది.
Thu, Mar 19 2026 05:23 AM -
పార్లమెంట్ అంటే ఓపెన్ యూనివర్సిటీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ అంటే ఒక ఓపెన్ యూనివర్సిటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ సభ్యత్వం ముగిసినప్పటికీ సభ్యులు ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే ఉండాలని అన్నారు.
Thu, Mar 19 2026 05:19 AM -
ఒక్క ప్రశ్నకైనా బదులివ్వగలరా?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారని పదేపదే రుజువవుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు.
Thu, Mar 19 2026 05:15 AM -
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘సబ్కో అస్సలామ్ అలై కుమ్.. (అందరికీ అల్లా కృప ఉండాలి).. అడ్వాన్స్ ఈద్ ముబారక్ (ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు)..’’ అంటూ ముస్లిం సోదరులకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Thu, Mar 19 2026 05:11 AM -
కుండపోత.. కర్షకుడి కడుపుకోత
సాక్షి, నెట్వర్క్/సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది.
Thu, Mar 19 2026 05:10 AM -
ఇంధన కేంద్రాలే టార్గెట్
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో చమురు, సహజ వాయువు కేంద్రాలే యుద్ధ క్షేత్రాలుగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంధన ధరలు మండిపోతున్నప్పటికీ ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు.
Thu, Mar 19 2026 05:04 AM -
‘ఇన్నర్’లో సీఐడీని చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదలాయించాలని కోరుతూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై వాదనలు ముగిశాయ
Thu, Mar 19 2026 05:03 AM -
సస్పెన్షన్లో ఉన్న ఏఎస్ఐ అనుమానాస్పద మృతి
పెనమలూరు: విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఏఎస్ఐగా పని చేస్తూ ఇటీవల సస్పెన్షన్కు గురైన వీరవల్లి గోపి వెంకటదుర్గాప్రసాద్ (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Thu, Mar 19 2026 04:58 AM -
బార్ కౌన్సిల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయదుందుభి
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా జరిగిన ఏపీ బార్ కౌన్సిల్ (న్యాయవాద మండలి) ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన న్యాయవాదులు విజయదుందుభి మోగించారు.
Thu, Mar 19 2026 04:53 AM -
బిల్డర్ బాబు కొత్త రేటు..
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం పెంచేయడంలో చంద్రబాబు సర్కార్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయమే ఇందుకు తార్కాణం.
Thu, Mar 19 2026 04:48 AM -
60% సీట్లకు అదనపు చార్జీలు వద్దు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, వారి సౌకర్యార్థం ఎయిర్లైన్స్కి పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) మార్గదర్శకాలు జారీ చేసింది.
Thu, Mar 19 2026 04:45 AM -
అబద్ధాల జాతర.. కొలువులకు పాతర
ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో. డేటు టైము రాసుకో. జగన్లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను.
Thu, Mar 19 2026 04:44 AM -
ఉత్తర కొరియా ఎన్నికల్లో 'కిమ్' ప్రభంజనం.. అన్ని సీట్లలో గెలుపు
మార్చి 15న జరిగిన ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికల్లో కింగ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 99.93 శాతం ఓట్లతో, పోటీ చేసిన 687 స్థానాల్లోనూ గెలిచి, తిరుగులేని విజయం సాధించింది.
Thu, Mar 19 2026 04:41 AM -
విజయ్కు సీఎం పదవి, పార్టీకి 50 శాతం సీట్లు ఆఫర్ చేశారు
చెన్నై: రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అధినేత విజయ్కు ముఖ్యమంత్రి పదవితో పాటు ఏకంగా 50 శాతం అసెంబ్లీ సీట్లను ఒక పార్టీ ఆఫర్ చేసిందని తమిళిగ వెట్రి కళగం (టీవీకే) ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున తెలిపారు.
Thu, Mar 19 2026 04:39 AM -
ప్రతిభకు పరాభవం
సాక్షి, అమరావతి: తెలుగు సాహితీ రంగాన్ని సీఎం చంద్రబాబు ఘోరంగా అవమానించారు. కవులు, కళాకారులకు తీవ్ర అన్యాయం చేశారు. పండితులనే కనీస గౌరవం కూడా లేకుండా వారి మనోభావాలను దెబ్బతీశారు. అవార్డుకు ఎంపిక చేసి..
Thu, Mar 19 2026 04:34 AM -
అనర్హత వేటు అధికారం హైకోర్టులకు ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో చేసిన చట్టాలు కళ్ల ముందే ఉల్లంఘనకు గురవుతున్నాయని, పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటువేసే అధికారాన్ని స్పీకర్ల నుంచి తప్పించి హైకోర్టులకు అప్పగించాలని
Thu, Mar 19 2026 04:29 AM -
మూసీ మంటలు.. కేటీఆర్ వర్సెస్ శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు అంశం బుధవారం శాసనసభను కుదిపేసింది. బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్, మంత్రి శ్రీధర్బాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
Thu, Mar 19 2026 04:21 AM
-
స్వచ్ఛందంగా దేశం వీడితే 2,600 డాలర్లు బోనస్
వాషింగ్టన్: అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Thu, Mar 19 2026 06:18 AM -
మిగులు పోస్టులెన్ని?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ‘కొలువుల జాతర’ద్వారా చేపట్టిన నియామక పత్రాల పంపిణీ అనంతర పరిస్థితులపై సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) పరిశీలన చేపట్టింది.
Thu, Mar 19 2026 06:08 AM -
పారిశ్రామికాభివృద్ధికి రూ. 33 వేల కోట్లతో ‘భవ్య’ పథకం
న్యూఢిల్లీ: తయారీరంగంలో మరింత వృద్ధి సాధనే లక్ష్యంగా తీసుకొస్తున్న భారత్ ఉద్యోగిక్ వికాస్ యోజన(భవ్య) పథకం కోసం రూ.33,660 కోట్లు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
Thu, Mar 19 2026 06:05 AM -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలి.
Thu, Mar 19 2026 06:02 AM -
కాంగ్రెస్తో బలవంతపు పెళ్లి
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీని బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచి్చందని మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్.డి.దేవెగౌడ అన్నారు. ఆ బంధం సరిగ్గా సాగకపోవడంతో నచ్చక విడాకులు తీసుకున్నానని చెప్పారు.
Thu, Mar 19 2026 05:50 AM -
పార్టీలో మూడు రకాల మత్తు పదార్థాలు
మొయినాబాద్/ శంషాబాద్ రూరల్: సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. డ్రగ్స్ కేసు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బుధవారం పలు కీలక విషయాలను సేకరించింది.
Thu, Mar 19 2026 05:38 AM -
భారత్కు చేరిన జగ్ లడ్కీ
అహ్మదాబాద్/హాంకాంగ్: యుద్ధమయ హార్మూజ్ గుండా మరో ముడిచమురు రవాణా నౌక క్షేమంగా భారత నౌకాశ్రయానికి చేరుకుంది.
Thu, Mar 19 2026 05:37 AM -
త్రిముఖ కోణం!
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంచనాలు త్రిముఖ కోణంలో ఖరారవుతున్నాయి.
Thu, Mar 19 2026 05:34 AM -
కృత్రిమ మేధ.. వికృత నీడ
మార్ఫింగ్.. ఎక్కడో ఎవరివో ఫొటోలు మార్ఫింగ్ చేశారంటే నోరెళ్లబెట్టి చూసేవాళ్లం. ఇప్పుడు ఆ వికృత క్రీడ మన గడప వరకు పాకింది. మన బడులు, కాలేజీలకూ ఈ జాడ్యం వచ్చేసింది.
Thu, Mar 19 2026 05:23 AM -
పార్లమెంట్ అంటే ఓపెన్ యూనివర్సిటీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ అంటే ఒక ఓపెన్ యూనివర్సిటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంట్ సభ్యత్వం ముగిసినప్పటికీ సభ్యులు ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే ఉండాలని అన్నారు.
Thu, Mar 19 2026 05:19 AM -
ఒక్క ప్రశ్నకైనా బదులివ్వగలరా?
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారని పదేపదే రుజువవుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు.
Thu, Mar 19 2026 05:15 AM -
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘సబ్కో అస్సలామ్ అలై కుమ్.. (అందరికీ అల్లా కృప ఉండాలి).. అడ్వాన్స్ ఈద్ ముబారక్ (ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు)..’’ అంటూ ముస్లిం సోదరులకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Thu, Mar 19 2026 05:11 AM -
కుండపోత.. కర్షకుడి కడుపుకోత
సాక్షి, నెట్వర్క్/సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది.
Thu, Mar 19 2026 05:10 AM -
ఇంధన కేంద్రాలే టార్గెట్
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో చమురు, సహజ వాయువు కేంద్రాలే యుద్ధ క్షేత్రాలుగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంధన ధరలు మండిపోతున్నప్పటికీ ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు.
Thu, Mar 19 2026 05:04 AM -
‘ఇన్నర్’లో సీఐడీని చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదలాయించాలని కోరుతూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై వాదనలు ముగిశాయ
Thu, Mar 19 2026 05:03 AM -
సస్పెన్షన్లో ఉన్న ఏఎస్ఐ అనుమానాస్పద మృతి
పెనమలూరు: విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఏఎస్ఐగా పని చేస్తూ ఇటీవల సస్పెన్షన్కు గురైన వీరవల్లి గోపి వెంకటదుర్గాప్రసాద్ (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Thu, Mar 19 2026 04:58 AM -
బార్ కౌన్సిల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయదుందుభి
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా జరిగిన ఏపీ బార్ కౌన్సిల్ (న్యాయవాద మండలి) ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన న్యాయవాదులు విజయదుందుభి మోగించారు.
Thu, Mar 19 2026 04:53 AM -
బిల్డర్ బాబు కొత్త రేటు..
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం పెంచేయడంలో చంద్రబాబు సర్కార్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయమే ఇందుకు తార్కాణం.
Thu, Mar 19 2026 04:48 AM -
60% సీట్లకు అదనపు చార్జీలు వద్దు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, వారి సౌకర్యార్థం ఎయిర్లైన్స్కి పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) మార్గదర్శకాలు జారీ చేసింది.
Thu, Mar 19 2026 04:45 AM -
అబద్ధాల జాతర.. కొలువులకు పాతర
ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో. డేటు టైము రాసుకో. జగన్లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను.
Thu, Mar 19 2026 04:44 AM -
ఉత్తర కొరియా ఎన్నికల్లో 'కిమ్' ప్రభంజనం.. అన్ని సీట్లలో గెలుపు
మార్చి 15న జరిగిన ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికల్లో కింగ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 99.93 శాతం ఓట్లతో, పోటీ చేసిన 687 స్థానాల్లోనూ గెలిచి, తిరుగులేని విజయం సాధించింది.
Thu, Mar 19 2026 04:41 AM -
విజయ్కు సీఎం పదవి, పార్టీకి 50 శాతం సీట్లు ఆఫర్ చేశారు
చెన్నై: రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అధినేత విజయ్కు ముఖ్యమంత్రి పదవితో పాటు ఏకంగా 50 శాతం అసెంబ్లీ సీట్లను ఒక పార్టీ ఆఫర్ చేసిందని తమిళిగ వెట్రి కళగం (టీవీకే) ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున తెలిపారు.
Thu, Mar 19 2026 04:39 AM -
ప్రతిభకు పరాభవం
సాక్షి, అమరావతి: తెలుగు సాహితీ రంగాన్ని సీఎం చంద్రబాబు ఘోరంగా అవమానించారు. కవులు, కళాకారులకు తీవ్ర అన్యాయం చేశారు. పండితులనే కనీస గౌరవం కూడా లేకుండా వారి మనోభావాలను దెబ్బతీశారు. అవార్డుకు ఎంపిక చేసి..
Thu, Mar 19 2026 04:34 AM -
అనర్హత వేటు అధికారం హైకోర్టులకు ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటులో చేసిన చట్టాలు కళ్ల ముందే ఉల్లంఘనకు గురవుతున్నాయని, పార్టీ ఫిరాయింపులపై అనర్హత వేటువేసే అధికారాన్ని స్పీకర్ల నుంచి తప్పించి హైకోర్టులకు అప్పగించాలని
Thu, Mar 19 2026 04:29 AM -
మూసీ మంటలు.. కేటీఆర్ వర్సెస్ శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు అంశం బుధవారం శాసనసభను కుదిపేసింది. బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్, మంత్రి శ్రీధర్బాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
Thu, Mar 19 2026 04:21 AM
